ఎంపీపీ చేతుల మీదుగా సంక్షేమ పథకాల కరపత్రం విడుదల.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని స్థానిక బీ ఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఎంపీపీ చేతుల మీదుగా బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వం మైనార్టీలకు చేసిన సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ మజీబ్ ఆదేశాల మేరకు తంగళ్ళపల్లి మండల మైనార్టీ అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో ఎంపీపీ చేతుల మీదుగా కరపత్రం విడుదల చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ…

Read More

చేర్యాల మండలంలో బిఆర్ఎస్ అభ్యర్థి కొరకు ఉల్లెంగల ప్రచారం

బిఆర్ఎస్ అభ్యర్థి పల్ల రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయం చేర్యాల నేటిధాత్రి చేర్యాల మండలంలోని ముస్తాల గ్రామంలో ఉళ్లేంగల సేవా ట్రస్ట్ చైర్మన్ ఉళ్లేంగల ఏకానందం ఆధ్వర్యంలో ,జనగామ నియోజకవర్గ, బిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం ముస్తాల గ్రామంలో ప్రచారం నిర్వహించారు బిఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చి కెసిఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పనిచేస్తాడని అన్నారు. ఈ కార్యక్రమంలో చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశం గౌడ్, చేర్యాల సర్పంచ్ల ఫోరం…

Read More

ఆరూరికి లక్ష ఓట్ల మెజారిటీ ఖాయం

వర్ధన్నపేటలో ఎదురులేదు, ప్రచారంలో దూసుకెళ్తున్న ఆరూరి వర్ధన్నపేట గడ్డ, ఆరూరి అడ్డా హాట్రిక్ విజయం పక్కా దేశంలోనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ లాంటి సంక్షేమ సారధి మరొకరు లేరు పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండే? ఇప్పుడు తెలంగాణ ఎలా వుంది? అన్నది ప్రజలు ఆలోచించాలి ___జిల్లా అధికార ప్రతినిధి, అంబాల ఉదయ్ కిరణ్ రిటైర్డ్ డిఎస్పీ వర్ధన్నపేట, నేటిధాత్రి వరంగల్ జిల్లా, వర్ధన్నపేట నియోజకవర్గంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరూరి రమేష్ కు మద్దతుగా శనివారం రోజున…

Read More

పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్ది.

నల్లబెల్లి, నేటి ధాత్రి: మండల కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నూతన పార్టీ కార్యాలయాన్ని బిఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రారంభించారు అనంతరం పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, ఎంపీపీ ఊడుగుల సునీత ప్రవీణ్ గౌడ్, వైస్ ఎంపీపీ గందే శ్రీలత శ్రీనివాస్ గుప్తా, ఎన్నికల ఇన్చార్జి కన్వీనర్ చెట్టుపల్లి మురళీధర్ రావు,…

Read More

ఓటు హక్కు వినియోగించుకోవడంలో యువత ముందు ఉండాలి

మరిపెడ నేటి ధాత్రి. ఓటు హక్కు పొందటంలో చూపిస్తున్న ఆసక్తి ఉత్సాహాన్ని ఓటు వేయడంలో కూడా చూపించి యువత సత్తా చాటాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శశాంక పిలుపునిచ్చారు, శనివారం భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న స్వీప్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ స్వీప్ నోడల్ అధికారి ఆధ్వర్యంలో ఓటర్ చైతన్య అవగాహన కార్యక్రమాల్లో భాగంగా వివిధ కళాశాల ల విద్యార్థులతో భారీ…

Read More

బిఆర్ఎస్ నాయకుల ఇంటింటి ప్రచారం

రామడుగు, నేటిధాత్రి: బిఆర్ఎస్ పార్టీ చోప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థిగా సుంకే రవి శంకర్ కారు గుర్తుపై ఓటువేసి గెలిపించాలని కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెలిచాల, రుద్రారం, కొక్కెరకుంట, వన్నారం, పందికుంటపల్లె, దేశరాజ్ పల్లె, కిష్టంపల్లి గ్రామాలలో బిఆర్ఎస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుపై ఓటు వేయాలని ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రచారం కార్యక్రమంలో బాగంగా రామడుగు మండల కేంద్రంలో సుంకె రవిశంకర్ సతీమని దీవెన పాల్గొని ఇంటింటికి తిరిగుతూ బోట్టు పెట్టి నవంబర్ 30న…

Read More

పోడు పట్టాలకు బ్యాంకు రుణాల బాధ్యత నాదే..

# ఏజెన్సీ ప్రాంత రైతులకు 24 గంటల 3 ఫేస్ కరెంటు.. # మాయమాటలతో మోసం చేసే నైజం కాదు. # నల్లబెల్లి మండలంలో ఎమ్మెల్యే పెద్ది ప్రచారం ప్రారంభం # వేడుకల ప్రారంభమైన పెద్ది ఎన్నికల ప్రచార యాత్ర.. # నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తా.. # గ్రామ గ్రామాన బతుకమ్మలు,బోనాలతో మహిళలు ఘన స్వాగతం. నల్లబెల్లి,నేటిధాత్రి : అటవీ హక్కుల చట్టంలో భాగంగా ఏజెన్సీ గిరిజన ప్రజలకు ఆర్ఓఆర్ఐ పట్టాలు సీఎం కేసీఆర్…

Read More

పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న వ్యవసాయ మార్కెట్ చైర్మన్

గణపురం నేటి ధాత్రి గణపురం గ్రామంలో శనివారం బి ఆర్ ఎస్ పార్టీ యూత్ నాయకుడు మాల నగేష్ పూజిత గార్ల కుమారుడు మొదటి పుట్టినరోజు వేడుకలో పాల్గొని చిన్నారున్ని ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలియజేసిన భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్, ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్, సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి, గ్రామశాఖ…

Read More

నర్సంపేట గడ్డ మీద ఎగిరెది గులాబి జెండానే

ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు కల్లేపెళ్లి సురేష్ ఖానాపూర్ నేటిధాత్రి ఖానాపురం మండలం రంగాపురం గ్రామంలో దళిత వాడలో దళిత ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఖానాపురం మండల ఇన్చార్జి నేలమారి నాగరాజు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట్ ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు కల్లెపెల్లి సురేష్ మరియు వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ జెర్రిపోతుల వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ కందిక నరేష్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బత్తిని శాంతి…

Read More

రమణ అన్నకు బ్రహ్మరథం పడుతున్న గ్రామ ప్రజలు

గణపురం సొసైటీ చైర్మన్ ఫోర్ రెడ్డి పూర్ణచందర్ రెడ్డి గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో గణపురం సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్ రెడ్డి ఆధ్వర్యంలో వారు మాట్లాడుతూ బిఅర్ఎస్ పార్టి భూపాలపల్లి అభ్యర్థి గండ్ర రమణాన్న గెలుపు కొరకై ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న గ్రామ బిఅర్ఎస్ పార్టి నాయకులు కార్యకర్తలు .రమణాన్న కు బ్రహ్మరథం పడుతున్న గ్రామ ప్రజలు రాబొయే ఎన్నికలల్లో గండ్ర రమణాన్నకు ఓటు వేసి భారీ మెజారిటితో గెలిపిస్తామని ప్రచారం లో పాల్గొన్న…

Read More

పార్థివ దేహానికి నీ వల్ల అర్పించిన మండల అధ్యక్షులు

గణపురం మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలోని నగరంపల్లె అజ్మీర రంజిత్ అనారోగ్యంతో మరణించగా వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,తన ప్రగాడ సానుభూతి తెలియజేసిన గణపురం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి వారి వెంట గ్రామశాఖ అధ్యక్షులు ఇడబోయిన సంతోష్,నాయకులు ఆవుల రవి, అజ్మీరా రాజు,భూక్య తావూరియా, అజ్మీర సీతారాం, వావిలాల మొగిలి,రమణారెడ్డి,శ్రీకాంత్,హఫీజ్ మరియు తదితరులు ఉన్నారు.

Read More

భారాస ప్రభుత్వంలోనే దివ్యాంగులకు భరోసా!!

మార్కెట్ కమిటి చైర్మన్ పత్తిపాక వెంకటేష్!!! ఎండపెల్లి(జగిత్యాల ) నేటి ధాత్రి, ధర్మపురి భారాస పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపుకై ప్రచారంలో భాగంగా రాజారాంపల్లి గ్రామంలో నాగేందర్ అనే దివ్యాంగుడిని కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించడం జరిగింది. ఈ సందర్బంగా పత్తిపాక వెంకటేష్ మాట్లాడుతూ, భారాస ప్రభుత్వం హయాంలోనే దివ్యాంగుల సంక్షేమానికి ఆసరా మరియు అనేక పథకాలతో అర్థికంగా చేయుతనందిస్తూ, మానవత దృక్పథంతో లోపాలను రూపుమాపెందుకు,వారు కూడా సమాజం లో అందరితో పాటు గుర్తింపు…

Read More

ఖమ్మంపల్లి లో జోరుగా గులాబీల ప్రచారం……*

ఇంటింటా పుట్ట మధు కి ఆశీర్వాదం……. ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామంలో జోరుగా గులాబీలా ప్రచారం పుట్ట మదు ను ఆశీర్వదించాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటా ప్రచారం నిర్వహించి ప్రభుత్వ పథకాలు, మరియు బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రజల వద్దకు తీసుకు వెళ్తూ వారికి అవగాహన కల్పిస్తూ రానున్న ఎలక్షన్ లో కారు గుర్తుకు ఓటు వేసి బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మదు ని…

Read More

ఆడకూతరు పెండ్లికి అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని మోత్కూలకుంట తాండ గ్రామపంచాయతీలోని మర్రి బాయి తండాలో కేతావత్ రాజు కూతురు సంధ్య వివాహానికి 10,000/- రూపాయలు యువసేన సభ్యుల ద్వారా ఆర్థిక సహాయన్ని అందించిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవి నాయక్, మాజీ సర్పంచ్ కృష్ణా నాయక్, కేతావత్ రాంచందర్, వార్డు మెంబర్ మంగ్యా నాయక్, హాథిరామ్ నాయక్, సేవ్య నాయక్, శ్రీకాంత్ నాయక్,…

Read More

దేశంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ

*సీఎం కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది *ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మళ్ళీ కారు గుర్తుకే ఓటేస్తారు *గెలిచిన వెంటనే ఊహించిన దానికంటే ఎక్కువే కోనరావుపేట మండలాన్ని అభివృద్ధి చేస్తా – బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ కొనరావుపేట, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ…

Read More

అమరవీరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను ఉదృతం చేస్తాం

అమరవీరుల ఆశయాలను సాధిద్దాం సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆవుల అశోక్ కారేపల్లి నేటిధాత్రి. CPI(ML) ప్రజాపంథా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా.. సింగరేణి కామేపల్లి సంయుక్త మండల కమిటీ ఆధ్వర్యంలో మాధారం గ్రామంలో. అమరవీరుల జెండాను పార్టీ సీనియర్. కామ్రేడ్ పులాకానీ సత్తి రెడ్డి గారు ఆవిష్కరించారు కామ్రేడ్ బిక్కుమీయా , హనుమంతరావు పాయం లక్ష్మీనారాయణ,సూరపాక లక్ష్మీ నరసుల అమరవీరుల సభ జరిగింది. సభకు అధ్యక్షుడు వేములపల్లి వీరన్న వహించారు సిపిఐ ఎంఎల్…

Read More

మండలంలో పలు గ్రామాల్లో ప్రచారంలో కారు జోరు.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలంలోని పలు గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారలో పాల్గొంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో మంత్రి కేటీ రామారావును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటా ప్రచారం చేయడం జరుగుతుంది అలాగే మల్లాపూర్ దేవస్థానంలో ప్రజా ప్రతినిధులు కలిసి మన మంత్రి కేటీ రామారావు అత్యధిక మెజార్టీతో గెలవాలని ప్రత్యేక…

Read More

నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ సదస్సుకు హాజరుకానున్న సాంబశివరెడ్డి….

తెలంగాణ రైతు బిడ్డకి జాతీయ ప్రతినిధుల పక్కన కూర్చునే అరుదైన గౌరవం…. హాజరుకానున్న వివిధ రాష్ట్రాల ప్రతినిధులు… హైదరాబాద్ నగరంలో నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ సదస్సు…. గొప్ప గౌరవాన్ని ఇచ్చిన భారత ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటా…. జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… మంగపేట నేటిధాత్రి భారత కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నవంబర్ పద్దెనిమిది మరియు పంతొమ్మిది తేదీలలో రెండు రోజులపాటు ప్రతిష్టాత్మకంగా…

Read More

బి ఆర్ యస్ గ్రామ బూతు కమిటిని ఎన్నుకోవడం జరిగింది

నేటి దాత్రి న్యూస్ గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కుకునూరుపల్లి మండలం గ్రామం రామచంద్రపురు లో బి ఆర్ యస్ గ్రామ బూత్ కమిటీ ని బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి అయిలయ్య అధ్యక్షతన సర్పంచ్ రెడ్డమైన కనకయ్య గ్రామ శాఖ అధ్యక్షుడు కరుణాకర్ ఆధ్వర్యంలో బూత్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది కందూరి అయిలయ్య కార్యకర్తలు ను ఉద్దేశించి మాట్లాడుతూ మూడోసారి కె సి ఆర్ ను బారి మెజారిటీ తో గెలుపించుకోవలని గ్రామ కార్యకర్తలు…

Read More

ప్రమాదంలో మృతి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి చెక్కు అందజేసిన చిక్కాల.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం దేశాయి పల్లె గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్త గట్టు బాల్ రెడ్డి ప్రమాదంలో మరణించగా వారి కుటుంబానికి సెస్ చైర్మన్ కల రామారావు ప్రజా ప్రతినిధులతో కలిసి వారి కుటుంబానికి ప్రమాద బీమా రెండు లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని పార్టీ కార్యకర్తలే బలమని తెలియజేస్తూ ఇట్టి…

Read More
error: Content is protected !!