సారును వదులుకోం! కాంగ్రెస్‌ ను నమ్మం!!

https://epaper.netidhatri.com/ ప్రచారంలో ప్రజలే స్వయంగా చెబుతున్న మాట. కేసిఆర్‌ సార్‌ పాలనే చల్లని దీవెన. అలాంటి సర్కారు మళ్ళీ, మళ్లీ కావాలని కోరుకుంటున్నారంటూ మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో ప్రజల నాడి గురించి చెప్పిన విషయాలు… ఆయన మాటల్లోనే… `కాంగ్రెస్‌ పెట్టిన కష్టాలు చాలు. `కరంటు కోతలు , బిల్లుల వాతలు వద్దు. `కాంగ్రెస్‌ రైతులకు చేసిన మేలేమీ లేదు. `కర్ణాటకలోనే సక్కగ కరంటు ఇస్తలేరు. `ఈడెట్లిస్తరు…అంత ఒట్టి ముచ్చట….

Read More

పల్లాకు రెడ్యానాయక్ తండా బ్రహ్మరథం

-గృహలక్ష్మి కింద అర్హులందరికీ ఇళ్లిస్తా.. -స్వాగతించిన తండా వాసులు *దూలిమిట్ట నేటిధాత్రి.. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జనగామ బీఆర్ ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి దూలిమిట్ట మండలం రెడ్యానాయక్ తండా వాసులు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ గృహలక్ష్మి కింద కొందరికి ఇళ్లు వచ్చాయని, అర్హులందరికీ ఇళ్లతో పాటు పింఛన్లు ఇప్పిస్తానని హామీ ఇవ్వడంలో గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్సీ నిధుల నుంచి తండాల అభివృద్ది కోసం నిధులు…

Read More

యువ సమ్మేలానికి బయలుదేరిన నేరెళ్ల గ్రామ యువకులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామం నుండి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు దొంతునేని చందర్రావు ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేటలో జరిగే యువ సమ్మేళన సభకు 200 మంది యువకులతో బయలుదేరినారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోని యువకులు మేమంతా ఏకతాటిపై ఉండి రానున్న ఎన్నికల్లో మంత్రి రామారావు ని లక్ష ఓ ట్ల మెజార్టీతో గెలిపిస్తామని ఆయన చేసిన అభివృద్ధి పనులే గెలిపించి మళ్లీ ప్రభుత్వం చేపట్టి మన ప్రియత ముఖ్యమంత్రి కేసీఆర్…

Read More

కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో మాక్ పోలింగ్

లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటిదాత్రి: పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో సోమవారం రోజున విద్యార్థులకి మాక్ పోలింగ్ నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థులు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కల్చరల్ ఇంచార్జ్, స్పోర్ట్స్ ఇన్చార్జ్ తదితర స్థానాలకి ఒక స్థానానికి సుమారు ఐదుగురు విద్యార్థులు పోటీపడ్డారు. ఎల్కేజీ నుండి పదవ తరగతి విద్యార్థులు సుమారు 950 మంది విద్యార్థులు వారికి నచ్చిన అభ్యర్థికి ఓటు వేయడం జరిగింది. విద్యార్థులందరూ చాలా ఆసక్తిగా మాక్ పోలింగ్ లో పాల్గొనడం…

Read More

దూసుకుపోతున్న టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం.

నర్సంపేట/ దుగ్గొండి/ నేటిధాత్రి : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార జోరు దూసుకుపోతున్నది. గత మూడు రోజులుగా డి ఆర్ ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టుగా నియోజకవర్గం పరిధిలో ఆ పార్టీ శైలు ప్రచారాన్ని జోరుగాకుండా కొనసాగిస్తున్నారు. # దుగ్గొండి మండలంలో ప్రచార జోరు… నర్సంపేట బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపు కోరుతూ దుగ్గొండి…

Read More

పెద్ది గెలుపు కోసం విద్యార్థి సంఘాల ప్రచారం

# మద్దతు ప్రకటించిన నర్సింగ్ విద్యార్థులు నర్సంపేట,నేటిధాత్రి : త్వరలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నర్సంపేట బిఆర్ఎస్ అభ్యర్థి,ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపు కోరుతూ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గం లో ఉన్నతమైన మెడికల్ విద్యా కోసం విద్యా హబ్ గా మార్చుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాల నర్సింగ్ కళాశాల ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి తెచ్చినందుకుగాను ఆయన గెలుపు…

Read More

గులాబీ గూటికి బీజేపీ నాయకులు.

కుత్బుల్లాపూర్.నేటిదాత్రి సుభాష్ నగర్ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త.కె బిజిలి సాంబయ్య శ్రీకాంత్ గోపి వాసు హరి ఆ పార్టీకి రాజీనామా చేస్తూ. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద .సమక్షంలో. బిఆర్ఎస్ లో చేరారు వారికి ఎమ్మెల్యే. వివేకానంద. గులాబీ కండువా కప్పి. పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

మర్రి రాజశేఖర్ రెడ్డికి మద్దతు తెలియజేసిన చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు

మల్కాజిగిరి 06 నవంబర్ చికెన్ షాప్ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో అధ్వర్యంలో సోమవారం మల్కాజిగిరి నియోజకవర్గం,వినాయక నగర్ డివిజన్ పరిధిలోని ఎస్ ఎస్ గార్డెన్ లో బిఆర్ఎస్ అభ్యర్ధి మర్రి రాజశేఖర్ రెడ్డి తో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.కరిక్రమంలో బిఆర్ఎస్ అభ్యర్ధి మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజిగిరి నియోజకవర్గం బిఅర్ఎస్ పార్టీ ఇంఛార్జి బద్దం పరుశురాం రెడ్డి, మల్కాజిగిరి ఎలక్షన్,సర్కిల్ ఇంఛార్జి అర్.జితేందర్ రెడ్డి,కార్పొరేటర్ ఎకే. మురుగేష్ ,జేఏసీ వెంకన్న పాల్గొనడం…

Read More

మైనంపల్లికి ఓటేస్తే చిక్కడు దొరకడు ఆడబిడ్డగా ఆదరిస్తే అభివృద్ధి చేస్తా

మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి. మైనంపల్లికి ఓటేస్తే చిక్కడు దొరకడని, ఆడబిడ్డగా ఆదరించి నన్ను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి తో పాటు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటానని మెదక్ బి ఆర్ ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. రామయంపేట మండల పరిధిలోని లక్ష్మాపూర్, కాట్రాల్ , తాండ, దంతపల్లి, బాపనయ్య తాండ, తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు…

Read More

మూడవరోజు కొనసాగుతున్న ఎమ్మెల్యే పెద్ది ఎన్నికల ప్రచారం

# నాకు ఆస్తులు పాస్తులు లేవు నా బలం నా ప్రజలే.. # రాత్రికి రాత్రి ఒక్కటయ్యే మోసగాళ్ల మాటలు నమ్మొద్దు.. # పాకాలకు గోదారి నీళ్లు తెస్తానన్న నాయకుల మాటలు ఏమయ్యాయి. # హామీలు నెరవేర్చని కాంగ్రెస్ నాయకుల్లారా ఏ ముఖంతో ఓట్లకస్తున్నారు. # నాకు రాజకీయాలు వద్దు.. ప్రజా రైతు సంక్షేమ నా ధ్యేయం.. # కారుగుర్తుకు ఓటేస్తే.. మీ చేను చెలకకు వేసినట్లే. # రెట్టింపు ఉత్సాహంతో దూసుకెళ్తున్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి…

Read More

కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రం నుండి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజన్న బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు స్థానిక ఉపసర్పంచ్ పెద్దూరు తిరుపతి ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పార్టీని వీడి మంత్రి కేటీఆర్ సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలోకి చేరినారు ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో మంత్రి కేటీ రామారావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వారు మాట్లాడుతూ మంత్రి కేటీ రామారావు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు…

Read More

కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలి.

ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి. చిట్యాల నేటి దాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఎమ్మెల్యే గండ్ర రమణా రెడ్డి కారు గుర్తుకు ఓటువేయలని ప్రచారం చేశారు.కారు గుర్తుకు ఓటు వేయాలని – మరో సారి ఎమ్మెల్యే గా సేవ చేసే భాగ్యం కల్పించాలని సోమవారం రోజున చిట్యాల మండలం లక్ష్మీపురం తండా,ఒడితల, పాశిగడ్డ గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల్లో మూడోసారి బి ఆర్ ఏస్ పార్టీకి పట్టం కట్టాలని కోరిన…

Read More

చిన్న లింగాపూర్ గ్రామంలో ఏఎంసీ చైర్మన్ సరస్వతి ఆధ్వర్యంలో ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి.. తంగళ్ళపల్లి మండలం చిన్న లింగాపూర్ గ్రామంలో ఏఎంసి చైర్మన్ స్థానిక ఎంపిటిసి బైరవేణి రాము ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన అభివృద్ధి ప్రదాత మన మంత్రి కేటీ రామారావు వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి అధికారం చేపట్టి మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని రాబోయే ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు…

Read More

కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ఆశీర్వదించండి.

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం నర్సింహులపల్లె గ్రామంలో గడప గడప‌కు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి కారు గుర్తు కు‌ ఓటు వేసి గెలిపించాలని కోరారు కేసిఆర్ ప్రభుత్వం చేసిన పనులు మరియు ఎన్నికల మేనిఫెస్టో ఓటరు మాహాశయులకు వివరించి గండ్ర వెంకటరమణారెడ్డి కారు గుర్తు కే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం అశోక్ సర్పంచ్ తిపురాల లక్ష్మి ఉపసర్పంచ్…

Read More

బి ఆర్ ఎస్ పార్టీ పట్టణఆధ్వర్యంలో ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని వాడ వాడలబిఆర్ఎస్ పార్టీ టౌన్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడంతో పాటు కరపత్రాలతో ఇంతకు ముందు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ మళ్లీ వచ్చే ఎన్నికల్లో మన మంత్రి కేటీ రామారావు లక్ష కోట్ల మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ప్రచారం చేస్తూ ఓటు అభ్యర్థించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తో…

Read More

ఐఐటి జామ్ గణిత ప్రవేశ పరీక్ష ఉచిత శిక్షణ

హనుమకొండ దేశంలోని ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలలో మాస్టర్స్ చదవడం కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు గణితంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గణిత విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగయ్య తెలిపారు. జాతీయస్థాయిలో ఫిబ్రవరిలో నిర్వహించబడి ఐఐటి జామ్(జాయింట్ అడ్మిషన్ ఫర్ మాస్టర్స్) మరియు సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష కొరకు ఆన్లైన్ ద్వారా గణిత అభ్యర్థులకు రోజు సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు క్లాసెస్ నిర్వహిస్తూ మోడల్…

Read More

రమణారెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేసిన మైనార్టీ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో 16 18వా వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిని ముస్లిం సోదరుల అందరి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా అధ్యక్షుడు కరీం మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా మైనారిటీ సోదరులకు అభివృద్ధి జరిగింది మైనారిటీ…

Read More

నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ లో ప్రతిభ చాటిన సెయింట్ థెరిస్సా విద్యార్థులు

నెక్కొండ, నేటి ధాత్రి: మండల కేంద్రంలోని సెయింట్ థెరిస్ హై స్కూల్ నుండి 27వ, నేషన్ కరాటే ఛాంపియన్షిప్ 2023 కాంపిటీషన్స్ ఖమ్మం జిల్లాలోని కిన్నెరసాన్ని థియేటర్ పక్కన నిర్వహించడం జరిగింది. ఈ కరాటే ఛాంపియన్షిప్ కాంపిటీషన్లో దాదాపుగా 2000 మంది పాల్గొన్నారు, అందులో సెయింట్ థెరిస్సా హై స్కూల్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. అందులో మొదటి బహుమతి గోల్డ్ మెడల్ సాధించిన బానోతు బన్నీ, 2వ స్థానంలో మాలో భరత్ కుమార్, (మహేష్…

Read More

10 మంది కాంగ్రెస్ పార్టీ యువకులు బీఆర్ఎస్ లో చేరిక.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. అభివృద్ధి వైపే మా అడుగు అంటూ నిరంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయి. రాజాపూర్ మండల కేంద్రనికి చెందిన (10) మంది కాంగ్రెస్ పార్టీ యువకులు అభిమన్యు రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. అభిమన్యు రెడ్డి మాట్లాడుతూ… ఈ 25 రోజులు మీరు పని చేయండి వచ్చే 5 ఏండ్లు మేము మీకోసం పనిచేస్తానని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ…

Read More

పల్లాకు మద్దతుగా తరలివెల్లిన కుర్మ సంఘం నాయకులు..

చేర్యాల నేటిధాత్రి… జనగామ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మద్దతుగా ఆదివారం జనగామ నియోజకవర్గ కేంద్రలో కుర్మ సంఘం ఆత్మీయ సభకు చేర్యాల కుర్మ సంఘం నాయకులు ఆదివారం భారీ ర్యాలీతో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కుర్మ సంఘం మండల అధ్యక్షుడు శేవల్ల రాజయ్య మాట్లాడుతూ.. గొల్ల కురుమల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. గొల్ల, కుర్మలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో దేశంలో ఎక్కడా…

Read More
error: Content is protected !!