ఎస్సై మచ్చ సాంబమూర్తి శాంతి భద్రతల పరిరక్షణ పౌరులందరి బాధ్యత శాంతియుత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు పౌరులు సహకరించాలి గణపురం నేటి...
తాజా వార్తలు
నల్లబెల్లి, నేటి ధాత్రి: మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన బిజెపి మండల ప్రధాన కార్యదర్శి బచ్చు వెంకటేశ్వరరావు తల్లి సుకపాలమ్మ అనారోగ్యంతో గురువారం...
రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి: రామాయంపేట మండల పరిధి లోని గొల్లిపర్తి ఎక్స్ రోడ్ వద్ద,శ్రీ నాగభూషణ చారి,చారి ట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో...
బీజేపీ నాయకుడు ఎంజేర్ మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం ఊరుకొండ మండలం ఊరుకొండపేట గ్రామానికి చెందిన సాకలి పెద్ద...
నల్లబెల్లి, నేటి ధాత్రి: మండలంలోని రేలకుంట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు జూలూరి కవితా సంతోష గౌడ్ దంపతుల కూతురు ఆద్య-ప్రశాంత్...
నిజాంపేట: నేటి దాత్రి, మార్చ్ 23 నిజాంపేట మండల కేంద్రం లో శనివారం నాడు ఉదయం 10 గంటలకు తైబజార్ వేలం పాట...
ఎన్నికలను మరిచిన ప్రభుత్వాలు ఉమ్మడి జిల్లాలోని మాజీ లతో నడుపుతున్న సంఘాలు శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల మండలంలో గల చేనేత సొసైటీకి...
భద్రాచలం నేటి ధాత్రి ఈరోజు దుమ్ముగూడెం మండలం రేగుబల్లి గ్రామంలో రాయపూడి ఏసురత్నం కుమారుడు రాయపూడి కళ్యాణ్ రోడ్డు ప్రమాదంలో అకాలమరణం చెందినరు....
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలోని అమ్మాపుర్ ఎంపీటీసీ భాగ్యశ్రీ నరసింహులు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ...
రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఉపాధిహమీ పనులను సందర్శించిన బికెయంయు రాష్ట్ర కార్యదర్శి సృజన్ కుమార్ కూలీలతో మాట్లాడి...
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని రాఘవపూర్ గ్రామపంచాయతీలోని హన్మండ్లతండాకు చెందిన డేగావత్ బావు సింగ్(70) అనారోగ్యంతో...
ఆ గ్రామంలో అతనిదే పెత్తనం సమస్యల పైన స్పందించని పంచాయతీ కార్యదర్శి పంచాయతీ కార్యదర్శి ఉన్న తనమాటే వినాలట తను చెప్పిందే వేదమట...
రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని సమస్యపై మురికి కాలువలను శుభ్రం చేయండి అనే వార్త కథనం శుక్రవారం నేటిధాత్రి...
ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించిన అధికారులు!!! ఎoడపల్లి నేటిదాత్రి ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో విద్యార్థులు యువత సమూహమై ప్రతి ఒక్క ఓటరు...
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి రంగారెడ్డి జిల్లాలో ముచింతల్ లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్...
వెల్డర్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపణ జైపూర్, నేటి ధాత్రి: సింగరేణిలో నూతనంగా వెలువడిన ఎక్సటర్నల్ జాబ్ నోటిఫికేషన్ లో వెల్డర్ అభ్యర్థులకు...
పరకాల బాలుర ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు పరకాల నేటిధాత్రి వరంగల్ రీజియన్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని 6,7,8,9 తరగతుల్లోని బ్యాక్లాగ్ సీట్ల కోసం...
“కవిత”పై తప్పుడు కేసు బనాయించి, అక్రమంగా అరెస్టు చేశారు.! “కవిత” బాధితురాలు, నిందితురాలు కాదు.! న్యాయవ్యవస్థపై సంపూర్ణ విశ్వాసముంది,కడిగిన ముత్యం మాదిరిగా “కవిత”...
ఎండపల్లి నేటి ధాత్రి వెల్గటూర్ మండలం లోని కోటిలింగాలలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు జగిత్యాల జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి...
రాళ్ళగూడెంలో మడకం మహేష్ అధ్యక్షతన జరిగిన సమావేశం భద్రాచలం నేటిదాత్రి గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ కరపత్రాలను...