
జర్నలిస్టుకు ఆర్థిక సాయం
పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండల అక్షరశక్తి విలేకరిగా పనిచేస్తున్న సుదమల్ల ప్రశాంత్ తండ్రి సారయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా అక్షరశక్తి పత్రిక ఎండీ పల్లె రవి వంశీమోహన్, బ్యూరో చీఫ్ ములుక రవి పలువురు విలేకరులతో కలిసి పరకాలలో శుక్రవారం ప్రశాంత్, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న అక్షరశక్తి విలేకరుల సహకారంతో ప్రశాంత్కు రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ…