మహాదేవపూర్ బిజెపి మండల అధ్యక్షునిగా బొమ్మన భాస్కర్ రెడ్డి

కాటారం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మహాదేవపూర్ మండలానికి బిజెపి ఇన్చార్జిగా బొమ్మన భాస్కర్ రెడ్డిని నియమించి నియామక పత్రం అందజేసిన పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చదుపట్ల సునీల్ రెడ్డి ఈ సందర్భంగా బొమ్మన భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి పార్టీ మహాదేవపూర్ మండల ఇన్చార్జిగా నియమానికి సహకరించిన పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ట సునీల్ రెడ్డి భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షులు నిశిధర్ రెడ్డి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస్ శ్రీనివాస్ కృతజ్ఞతలు…

Read More

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కడియం కావ్య ను గెలిపించండి.

మతోన్మాద కార్పోరేట్ విధానాలు అనుసరిస్తున్న బిజెపిని ఓడించండి. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు పిలుపు. భూపాలపల్లి నేటిధాత్రి భారత కమ్యూనిస్టు పార్టీ మారుస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్లో శాఖ కార్యదర్శిల విస్తృత సమావేశం జరిగింది. సమావేశానికి పార్టీ జిల్లా నాయకుడు వెలిశెట్టి రాజయ్య అధ్యక్షత వహించగా, పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో ఇండియా కూటమి తరపున…

Read More

విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్సై శ్రీధర్

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో శుక్రవారం రోజున పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో జైపూర్ ఎస్సై శ్రీధర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీధర్ మాట్లాడుతూ ఎస్ఎస్సి మరియు ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన కృంగిపోతున్నారని మరియు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అలాంటి ఆలోచనలు రావడం చాలా బాధాకరమైన విషయమని, ఎప్పుడు ధైర్యంగా నమ్మకంతో ముందడుగు వేస్తూ జీవించాలని, చిన్న చిన్న విషయాలకు…

Read More

138వ మే డే ను జయప్రదం చేయండి

సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ మరిపెడ, నేటి ధాత్రి. ప్రపంచవ్యాప్తంగా 138వ మేడేను శ్రామిక కార్మిక వర్గాలు రైతు లేబర్ యూనియన్ వర్గాలు మేడేను విజయవంతం చేయాలని కార్మిక సంఘాలన్నీ ఏకమై 138వ మే డే విజయవంతం చేయాలని 1867 మొదటి మేడే కార్మిక సంఘాలుగా ఏర్పడి జరపడం జరిగింది 12 గంటలు ఉన్న పని దినాన్ని ఎనిమిది గంటల పరిధినాలపై కదం తొక్కిన కార్మిక కార్మిక వర్గాలు మేడే ద్వారా సాధించుకొని విజయవంతమైనాయి…

Read More

సీతారాం నాయక్ గెలుపు కోసం ఇంటింటా ప్రచారం.

నల్లబెల్లి, నేటి ధాత్రి: త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ భాజపా అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ గెలుపు కోరుతూ శుక్రవారం మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో సీతారాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించి దేశంలో మరొకసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గెలుపుకై ప్రతి ఒక్కరు తమ ఓటు…

Read More

పలు వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎంపిటిసి సభ్యులు మహ్మద్ బషీర్

ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండలం గోడిశేలపేట గ్రామంలో మహ్మద్ రఫిక్ చెల్లా వివాహ వేడుకకు మరియు ఎండపల్లి కి చెందిన కనుకుట్ల లక్ష్మి కూతురు వివాహా వేడుకకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండ పల్లి ఎంపిటిసి సభ్యులు మహ్మద్ బషీర్ హాజరై నూతన వదూవరులను ఆశీర్వాదించారు,మరియు వధువు కుటుంబానికి వంటకు కావాల్సిన 25 కిలోల బియ్యం మరియు 5000.రూపాయలు అందజేసి,కుటుంబాలకు ధైర్యాన్ని ఇచ్చారు , ఈ వేడుకలకు కాంగ్రెస్ నాయకులు పొట్లపల్లి సత్యనారాయణ రావు…

Read More

కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలంలో కొత్తగూడెం నియోజకవర్గ టిపిసిసి సభ్యులు జేబీ శౌరి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది…. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు అందరూ ముక్తకంఠంతో అధికారం పార్టీలో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని గోడు వెళ్లబోతున్నారు.. ఆనాడు బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక రకాల ఉద్యమాలు కార్యక్రమాలు చేసి నేడు అధికార పార్టీలో గుర్తింపు నోచుకోక సొంత పార్టీలోనే చులకన భావం…

Read More

పలువురు ఓటర్లను కలిసి ఎంపీ రంజిత్ రెడ్డికి గెలిపించాలని కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేశ్వరరావు

కూకట్పల్లి ఏప్రిల్ 26 నేటి దాత్రి ఇంచార్జ్ శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ వెంకటరమణ కాలనీలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన సీని యర్ నాయకులు,ఆ కాలనీ అధ్యక్షులు నాగేశ్వరరావు,నాయకులు రాజేష్,తన్నీ రు ప్రసాద్,మహిళా నాయకురాలు లక్ష్మి వారి బృందం ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి చేవెళ్ల ఎంపీగా నిలబడిన రంజిత్ రెడ్డి ని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాల ని వారు కోరారు. ఈ సందర్భంగా పలు అపార్ట్మెంట్లు…

Read More

హనుమాన్ మాల ధారణ స్వాములు నాగలింగేశ్వర స్వామి రెడ్డి గుడిలో ప్రత్యేక పూజలు

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో గల నాగలింగేశ్వర స్వామి రెడ్డి గుడి వద్ద స్వామివారిని శుక్రవారం రోజున హనుమాన్ మాలాధారణ స్వాములు ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, పూజలు నాగలింగేశ్వర స్వామికి స్వాములు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని పూజలు నిర్వహించారు.

Read More

తెలంగాణ బతుకమ్మ కవిత.. ఢిల్లీలో లిక్కర్ దందా

•హరీష్, రేవంత్ లు ..నువ్వు తిట్టినట్టు మాట్లాడు.. నేను కొట్టినట్లు మాట్లాడతా అనే సిద్ధాంతం లో ఉన్నారు. •కుంభకోణాల దొంగ వెంకట్రామిరెడ్డి •కలెక్టర్ గా ఉండి ముఖ్యమంత్రి కాళ్లు మొక్కిన వెంకట్రాం రెడ్డి •పాపం పండి తీహార్ జైలుకు కవిత •ఢిల్లీ నుండి గల్లి వరకు మోడీ పథకాలు •రుణమాఫి చేస్తానని ఆగస్టు లో వాయిదా వేసిన సిఎం •బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు.. నిజాంపేట: నేటి దాత్రి తెలంగాణ బతుకమ్మగా పిలువబడి కవితమ్మ బతుకమ్మ…

Read More

పెద్దమ్మ తల్లి బోనాలకు వచ్చేభక్త జనంకు ఉచిత మజ్జిగ పంపిణీ చేసిన చొప్పరీ తిరుపతి

ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో ముదిరాజుల కులదైవం పెద్దమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా పెద్దమ్మ తల్లి పట్నాలు బోనాల ఉత్సవాలకు విచ్చేసిన భక్త జనం కు గ్రామానికి చెందిన చొప్పరీ తిరుపతి 21000 రూపాయల విలువ గల 3500 మజ్జిగ ప్యాకెట్లను ఉచితంగా అంద జేశారు ఈ కర్య క్రమంలో, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బిస గోని సత్యం గౌడ్ , పొన్నం తిరుపతి వనం నాగరాజ్ చొప్పరీ…

Read More

Excellent response for KCR road shows

  ·No opposition to BRS…Car will win the elections ·BRS is going to win majority seats in Parliament elections ·Congress loss credibility ·BJP is facing head-wind ·No other party is able to resist BRS in Telangana ·Congress campaign proved as gobbles. ·People are realising their mistake ·Again all are looking for the leadership of KCR…

Read More

బైక్ ర్యాలీని విజయవంతం చేయాలి

డిసిసి వైస్ ప్రెసిడెంట్ చొప్పరి సదానందం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ముత్తారం :- నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పర్యటనను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే బైక్ ర్యాలీని రోడ్ షో ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ తెలిపారు శనివారం రోజున మండలంలోని మచ్చుపేట…

Read More

జనం…జనం… ప్రభంజనం!

https://epaper.netidhatri.com/view/247/netidhathri-e-paper-27th-april-2024%09/3   `అడుగడుగునా కేసిఆర్‌కు జన నీరాజనం. కేసిఆర్‌ రోడ్‌ షోలకు వస్తున్న జనాన్ని చూసి కాంగ్రెస్‌, బిజేపి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయంటున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న పార్లమెంటు ఎన్నికల విశేషాలు ఆయన మాటల్లోనే… `ఎండల్లో కూడా ఏమి జనం.. `కేసిఆర్‌ను చూడడానికి ఎగబడుతున్న జనం. `కేసిఆర్‌ చెప్పేది వినడానికి ఎదురుచూస్తున్న జనం. `పదేళ్ళ పాటు కేసిఆర్‌ పాలనలో చల్లగా వున్న జనం. `పదేళ్ళు కాలు…

Read More

గంగిపల్లి మరియు రామారావు పేట గ్రామాలలో పర్యటించిన ఎంపీడీవో

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని గంగిపల్లి మరియు రామారావు పేట గ్రామాలలో శుక్రవారం రోజున ఎంపిడివో సత్యనారాయణ గౌడ్ పర్యటించారు. ఇరు గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పనులను పర్యవేక్షించి, నిర్దేశించిన కొలతల్లోనే పని పూర్తి చేయాలని, అందరూ ఒక జట్టుగా సమన్వయంతో ఇలాంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా పని చేసుకోవాలని సూచించారు. అలాగే కూలీలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నీడ ,నీరు, ప్రథమ చికిత్స విభాగం వసతుల్ని సమకూర్చి ఉంచాలని…

Read More

ఓటు వేసి గెలిపిస్తామని హామీ ఇస్తున్న జనం సానుకూలంగా స్వీకరించిన మల్కాజ్ గిరి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి.

కూకట్పల్లి,ఏప్రిల్ 26 నేటి ధాత్రి ఇన్చార్జి పార్లమెంటు ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ శుక్రవారం మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి నిర్వహిం చిన ప్రచారానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది.కూకట్పల్లి నియోజక వర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరిసతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీప్రచారాన్ని నిర్వహించారు.ఆసియాలో అతిపెద్ద కాల నీగా పేరుందిన కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఎల్ఐజి,ఎంఐజి ఫ్లాట్స్ ప్రాంతంలో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి…

Read More

ఉపాధిహామీ కూలీలలకు కనీస సౌకర్యాలు కల్పించాలి

ఏఐకేఎంఎస్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ఉపాధిహామీ కూలీలలకు కనీససౌకర్యాలు కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) గుండాల మండల కార్యదర్శి బచ్చల సారయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం గుండాల మండలం చెట్టుపల్లి గ్రామపంచాయతీలోని ఉపాధిహామీ కూలీలతో పని ప్రదేశంలో ఏర్పాటుచేసిన గ్రూప్ మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడారు. టెంటు,మంచినీళ్లు, మెడికల్ సదుపాయం కల్పించాలని, పలుగులు, పారలు,తట్టలు ఇవ్వాలని, అలవెన్స్లను పునరుద్ధరించాలని, రోజుకు750 రూపాయల కూలీ చెల్లించాలని,200 రోజులు పని కల్పించాలని, ఎన్ఎంఎంఎస్ ల నుండి ఏపీఓల…

Read More

భాజపా గెలుపుకోసం ఇంటింటి ప్రచారం.

నర్సంపేట,నేటిధాత్రి : త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ గెలుపు కోరుతూ నర్సంపేట పట్టణంలో బిజెపి పట్టణ అధ్యక్షులు 4వ వార్డు కౌన్సిలర్ శీలం రాంబాబు గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా శీలం రాంబాబు గౌడ్ మాట్లాడుతూ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.దేశంలో మరొకసారి మోడీ ప్రధానమంత్రి ఆకాంక్షించారు….

Read More

దళిత వ్యతిరేక పార్టీ బిజెపి

మంద కృష్ణ మాదిగ పునరాలోచన చేయాలి మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ హన్మకొండ, నేటిధాత్రి: దళిత వ్యతిరేక పార్టీ బిజెపి అని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంటి సునీల్ మాదిగ ఆరోపించారు. హన్మకొండ లోని ఏకశిలా పార్కులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏళ్ల తరబడి గుడికి బడికి దూరం కావడానికి ప్రధాన కారణం మనువాదమేనని సందర్భంగా ఆయన ఆక్షేపించారు. రాజ్యాంగం రద్దుచేసి మనువాదాన్ని అమలు…

Read More
error: Content is protected !!