దశ దిన కర్మలకు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆర్ధిక సహాయం

మంగపేట నేటిధాత్రి మంగపేట మండలం కత్తిగూడెం గ్రామానికి చెందిన బేరుగు లచ్చినర్సయ్య ఇటీవల గుండెపోటు తో మరణించాడు. వారి కుటుంబాన్ని శుక్రవారం శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగరమేష్ కలసి 25 కేజీ ల బియ్యం,2500 రూపాయలు ఆర్ధిక సాయాన్ని బాడిశ నాగరమేష్ వారి కుటుంబానికి అందజేశారు.ఈ కార్యక్రమం లోగ్రామస్థులు మనుబోతుల రామకృష్ణ,మండల సంతోష్,గాజర్ల రవితేజ,గొల్లమూడి సుధీర్,మినుగు సాయి కుమార్,మనుబోతుల ప్రేమ్ కుమార్,మండల సత్యం మరియు ట్రస్ట్ సభ్యులు ఇందారపు రమేష్,మునిగెల మహేష్,కొమరం నితిన్…

Read More

ప్రభుత్వ దవాఖానాలలో సహజ ప్రసవాలను ప్రోత్సహించాలి

కమ్యూనిటీ ఏరియా హాస్పిటల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలి, జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య, జనగామ, నేటిధాత్రి:- ప్రభుత్వ దవాఖానాలలో సహజ ప్రసవాలను ప్రోత్సహించాలని కమ్యూనిటీ ఏరియా హాస్పిటల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు, ప్రజలకు అందుతున్న ప్రజా…

Read More

తాటి చెట్టు పైనుండి పడి గీతా కార్మికుడికి తీవ్ర గాయాలు

పరకాల నేటిధాత్రి పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన దూలం శ్రీనివాస్ గీత కార్మికుడు కుల వృత్తిలో భాగంగా శుక్రవారం సాయంత్రం తాడిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడడంతో తీవ్ర గాయాల పాలు కాగా. ఎడమ చేయి విరగడం జరిగింది. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న తోటి గీతా కార్మికులు పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. కులవృత్తిని జీవనోపాధిగా ఎంచుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న దూలం శ్రీనివాస్ చెట్టు పైనుండి పడి తీవ్ర గాయాల పాలు…

Read More

ఏఐటీయూసితోనే సింగరేణికి రక్షణ..

కార్మిక హక్కుల సాధనకు నిరంతరం పోరాటం లాభాల వాటా సాధించిన ఘనత ఏఐటీయూసీదే సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి రమేష్ ఏఐటీయూసీలో భారీ చేరికలు. భూపాలపల్లి నేటి ధాత్రి శుక్రవారం భూపాలపల్లి కేటీకే 5 ఇంక్లైన్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గేట్ మీటింగ్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్మిక పోరాటాల ద్వారా గతంలోని ఏఐటీయూసీ అనేక హక్కులను సాధించి పెట్టిందని అన్నారు. ఏఐటీయూసీ గతంలో సాధించిన చట్టాలనే ఇప్పుడున్న మన కార్మికులు అనుభవిస్తున్నారని…

Read More

పీర్జాదిగూడ లో విధి కుక్కల నియంత్రణ కొరకు కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన తుంగతుర్తి రవి…

నేటీదాత్రీ (మేడిపల్లి): పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో విచ్చల విడిగా పెరుగుతూ వీర విహారం చేస్తున్న విధి కుక్కల నియంత్రణ కొరకు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ని కలిసి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఈ సమస్య ను తొందరగా పరిష్కరించకపోతే భారీగా నిరసనలు చేస్తాం అని హెచ్చరించటం జరిగింది. ఈ కార్యక్రమం లో అధ్యక్షులు తుంగతుర్తి రవి, జనరల్ సెక్రటరీ పన్నాల శ్రీనివాస్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు శ్రీలత బద్రు నాయక్, రంజిత్ రెడ్డి, పవన్…

Read More

మంత్రి ధనసరి సీతక్కను కలిసిన వైస్ ఎంపీపీ అశోక్

గణపురం నేటి ధాత్రి హైదరాబాదులోని మినిస్టర్ నివాసంలో ములుగు ఎమ్మెల్యేగా ఎన్నికై, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ధనసరి అనసూ రి య సీతక్క గారిని కలిసి హృదయపూర్వక అభినందనలు తెలియజేసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్ వీరి వెంట జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి జోడు ప్రదీప్ ముదిరాజ్, తూర్పాటి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Read More

రెవన్యుశాఖ మంత్రిని కలిసిన టిఫిసిసి ఉపాధ్యక్షులు

పరకాల నేటిధాత్రి శుక్రవారం రోజున హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయం లో పాలేరు ఎమ్మెల్యే రెవిన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం ఇచ్చి మంత్రిగా పదవి బాద్యతలు స్వికరింనందున శుభాకాంక్షలు తెలియచేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు వరంగల్ దొమ్మటి సాంబయ్య.

Read More

సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ విప్ గా నియమితులైన వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ని, స్పీకర్ గడ్డం ప్రసాద్ ను, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Read More

హోటల్ ను ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి

కాప్రా నేటి ధాత్రి డిసెంబర్ 15 చర్లపల్లి డివిజన్ చిన్న చర్లపల్లి లో శ్రీ రాఘవేంద్ర హోటల్ ను ప్రారంభించి,యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , స్థానిక చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీదేవి యాదవ్. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు తదితరులు పాల్గోన్నారు

Read More

అభివృద్ధిలో దూసుకుపోతున్న చర్లపల్లి డివిజన్

సీసీ రోడ్డు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే,కార్పొరేటర్ కాప్రా నేటి ధాత్రి డిసెంబర్ 15 చర్లపల్లి డివిజన్ సాయి నగర్ లో 120 మీటర్ల సిసి రోడ్డుకు శంకు స్థాపన చేసిన *ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ,పెండింగ్ లో ఉన్న అరకొర పనులను కూడా వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఆధికారులు,సిబ్బంది ఏ ఈ స్వరూప ,వర్క్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్,డివిజన్…

Read More

జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు గుల్లకోట ఉన్నత పాఠశాల విద్యార్థిని వనం శరణ్య ఎంపిక.

ఎండపల్లి జగిత్యాల నేటి ధాత్రి ఎండపల్లి మండలంలోని గుల్లకోట జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థిని వనం శరణ్య ఇటీవల మంచిర్యాల జిల్లాలో జరిగినటువంటి రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో యు,14 విభాగంలో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి ఈనెల 16 నుండి 21 వరకు ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీలలో తెలంగాణ జట్టు తరపున పాల్గొంటుందని పిఈటీ మహేష్, సాయికుమార్ తెలిపారు. తన ఎంపిక పట్ల ప్రధానోపాధ్యాయుడు రాంచంద్రం , గ్రామ సర్పంచ్ పొన్నం స్వరూప తిరుపతి, ఉప…

Read More

49వ డివిజన్ కార్పొరేటర్ కు మత్స్యగిరి దేవాలయంలో సన్మానం

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాలు చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయాన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేటర్ నెక్కొండ కవిత కిషన్ దంపతులు దర్శించుట సందర్భంగా దేవాలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించినారు దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి స్వామి వారి శేష వస్త్రంతో వారి సన్మానించినారు ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ తాను పుట్టినా గ్రామాన్ని మత్స్యగిరి స్వామి దేవాలయాన్ని సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నానని…

Read More

తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.

ప్రధాన కార్యదర్శిగా గుర్రాల రవీందర్. మలహర్ రావు. నేటిధాత్రి : తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ అడ్వరయంలో ఎన్నిక హన్మకొండ కేంద్రంగా చేసుకొని తెలంగాణ రాష్ట్ర తుడుందెబ్బ ను బలోపేతం చేయటం కోసం ఆదివాసీల హక్కులను కాపాడటం కోసం విద్యా, వైద్యం, అటవీ హక్కుల కోసం ఆదివాసీ చట్టాలను పరిరక్షించి అభివృద్ధి చేయటంకోసం నూతన కమిటీనీ శుక్రవారం ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. ఇట్టి కమిటీకీ రాష్ట్ర ప్రధాన అధ్యక్షుడిగా గుర్రాల రవీందర్ ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని….

Read More

ప్రభుత్వ ఆఫీసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఏర్పాటు చేయాలి

బొమ్మకంటి చంద్రమౌళి ఎస్సీ సెల్ అధ్యక్షులు పరకాల నేటిధాత్రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మన తెలంగాణ రాష్ట్రానికి నూతనంగా గత వారం రోజుల కిందట నూతనంగా ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటాలను ఇంతవరకు కొన్ని ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేయలేదని అధికారులు నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారని, వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలను ఏర్పాటు చేసేలా సంబంధిత రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులు చర్యలు చేపట్టాలని,పరకాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో…

Read More

జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైన అల్ఫోర్స్ విద్యార్థి

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన ఆల్పోర్స్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి జి.సుశాంత్ ఈనెల తేదీ 8 నుండి 10వ తేదీ వరకు మంచిర్యాల జిల్లా భీమారంలో జరిగిన బాలబాలికల రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ ఎస్జీఎప్యు 14సం.ల విభాగంలో అత్యంత ప్రతిభ కనబరిచి, ఈనెల 16 నుండి19 వరకు ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి ఎస్జీఎప్యు14 జట్టుకు ఎంపికైన సందర్భంగా ఆల్పోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి…

Read More

బీసీ సంక్షేమ సంఘం మండల ప్రధాన కార్యదర్శిగా గజ్జి కుమార్ యాదవ్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ డిసెంబర్ 15 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం అంకుషాపురం గ్రామానికి చెందిన గజ్జి కుమారస్వామి యాదవ్ బీసీ సంక్షేమ సంఘం మండల ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఉత్తర్వులను జారీ చేశారు. శుక్రవారం రోజున మొగుళ్లపల్లి మండల కేంద్రంలో జరిగిన బీసీ సంక్షేమ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గజ్జి…

Read More

ట్రినిటీ హైస్కూల్లో సైన్స్ ఫెయిర్

లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి: ట్రినిటీ పాఠశాలలో సైన్స్ ఫెయిర్ ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎస్సై లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థులలో నైపుణ్యతను బయటకు తీసుకురావడానికి ఈ సైన్స్ ఫెయిర్ లు పనిచేస్తాయని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో ఇలాంటి సైన్స్ ఫెయిర్లు నిర్వహించడం వలన విద్యార్థుల్లో మేధాశక్తి బయటపడుతుందని ఆయన తెలిపారు. తాను విద్యార్థి దశలో ఈ సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నానని విద్యార్థులకు తెలిపారు. ట్రినిటీ పాఠశాల ప్రిన్సిపాల్ జోసెఫ్…

Read More

ప్రభుత్వ విప్ గా అడ్లూరీ లక్ష్మణ్ కుమార్

ఎండపల్లి జగిత్యాల నేటిదాత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలుగురు శాసన సభ్యులకు విప్ లుగా ప్రకటించింది, ఈ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది,ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్,వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్,డోర్నకల్ శాసన సభ్యులు రామచంద్ర నాయక్,ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య, లను,ప్రభుత్వం విప్ లుగా నియమించింది, ప్రభుత్వ విప్ గా ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను నియమించినందుకు అభిమానులు , ధర్మపురి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు,అయితే…

Read More

చేర్యాల పట్టనంలో అదనపు కలెక్టర్ పర్యటన *

చేర్యాల నేటిధాత్రి… జనవరి మొదటి వారంలోగా చేర్యాల పట్టణంలోని వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, వైకుంఠధామం మరియు ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణాలను పూర్తి చేయాలని జిల్లా ఆదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) గరీమ అగ్రవాల్ అధికారుల ఆదేశించారు. గురువారం జిల్లా ఆదనపు కలెక్టర్ చేర్యాల పట్టణంలో పర్యటించి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ అధికారులతో చేర్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న శానిటేషన్, ఇతర అభివృద్ధి పనుల పై సమీక్షించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న వైకుంఠధామం,…

Read More

ఘనంగా టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మెన్ మధుయాష్కీ గౌడ్ జన్మదిన వేడుకలు!!!

కేక్ కట్ చేసి కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు!!! జగిత్యాల నేటిధాత్రి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జగిత్యాల కాంగ్రెస్ నాయకులు తాటిపర్తి రాం చంద్రారెడ్డి ఆధ్వర్యంలో మధుయాష్కి గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, సంబురాలు నిర్వహించారు. మధు యాష్కీ నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు. కేక్ తినిపించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మధుయాష్కీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. సోనియా గాంధీ నాయకత్వం లో…

Read More