తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాలలో పాఠ్యంశంగా చేర్చాలి – మర్రి వెంకటస్వామి

రామడుగు, నేటిధాత్రి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలో రైతాంగ సాయుధ పోరాట అమరులు గుండి దామోదర్ రావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి. ఈసందర్బంగా మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందని, నాలుగు వేల ఐదు వందల…

Read More

అక్రమంగా అరెస్టు చేసిన పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులను వెంటనే విడుదల చేయాలి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : కరకగూడెం బూటకపు ఎన్కౌంటర్ విషయమై నిజ నిర్ధారణకు వెళ్తున్న పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ లక్ష్మణ్,రాష్ట్ర కార్యదర్శి నారాయణ రావు,సహాయ కార్యదర్శి కుమారస్వామి తదితరు లను మణుగూరు సమీపంలో పోలీసులు నిర్బంధించడాన్ని అల్ ఇండియా ట్రైబల్ పోరం జాతీయ కన్వినర్, గుండాల మాజీ ఎంపీపీ ముక్తి సత్యం తీవ్రంగా ఖండించారు. నిజనిర్ధారణకు వెళ్లుతున్న వారిని ఆపడం అంటే వాస్తవాలు బయటకు రాకుండా చేయడమే.నిజమైన ఎన్కౌంటర్ అయితే నిజ నిర్ధారణ బృందాన్ని…

Read More

నామినేటెడ్ పదవుల్లో మాదిగలకు ప్రాదాన్యత కల్పించాలి

ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అద్యక్షులు మైస.ఉపేందర్ మాదిగ పరకాల నేటిధాత్రి తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి వర్గ విస్తరణ లో మాదిగ లకుకేటాయించాలని,నామినేటెడ్ పదవులు మాదిగ లకు అధిక ప్రాదాన్యత కల్పించాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అద్యక్షులు మైస.ఉపేందర్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాదనలో అత్యధికంగా మాదిగలు పాల్గొని రాష్ట్రం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మాదిగ లే పనిచేశారన్నారు.ప్రభుత్వం…

Read More

శ్రీ లక్ష్మీ గణపతి వినాయక మండపంలో కుంకుమ పూజ చేసిన మహిళలు

నస్పూర్, (మంచిర్యాల) నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం షిర్కే కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి వినాయక మండపంలో కుంకుమ పూజ చేయడం జరిగింది. కుంకుమ పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో సామూహికంగా గౌరీ పూజ చేశారు. కుటుంబ సభ్యులు మరియు కాలనీవాసులు అందరు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని గణపతిని కోరుకున్నారు. చాలా సంవత్సరాల నుండి వినాయకుని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేస్తూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీ…

Read More

సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.

భూపాలపల్లి నేటిధాత్రి పేద, నిరుపేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం భూపాలపల్లి మంజూరునగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి, టేకుమట్ల, రేగొండ, కొత్తపల్లిగోరి మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన మొత్తం 60 మంది సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులకు రూ.18,98,500 విలువ కలిగిన చెక్కులను ఎమ్మెల్యే జీఎస్సార్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు అండగా…

Read More

హనుమకొండలో వీధి కుక్కల స్వైర విహారం

కుమార్ పల్లి సెయింట్ జోసెఫ్ హై స్కూల్ సమీపంలో విచ్చలవిడిగా కుక్కలు కుక్కలని నియంత్రించాల్సిన నగరపాలక సంస్థ, అధికార యంత్రాంగం చోద్యం చూస్తుంది భయపడుతున్న తోటబడి స్కూల్ సమీప ప్రాంత ప్రజలు రోడ్డుమీద నడవాలి అంటే ప్రాణాలని అరిచెతిలో పెట్టుకోవాల్సిందే హనుమకొండ, నేటిధాత్రి: హనుమకొండ కుమార్ పల్లి లో కుక్కల గుంపు స్వైర విహారం చేస్తున్నాయి .సెయింట్ జోసెఫ్ హై స్కూల్ చుట్టుపక్కల నివాస ప్రజలు రోడ్డు మీదకి రావాలంటే వణికి పోతున్నారు.. కుమార్ పల్లి లోని…

Read More

సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు విలీనమా విమోచనమా విద్రోహ దినమా ?

ఆపరేషన్ పోలో అమరవీరులకు తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు జోహార్లతో భారత ప్రభుత్వానికి లొంగిపోయిన నిజాం రాజు తద్వారా విలీనం నిజాం ప్రభువుకు, రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటం వలన ఈ ప్రాంతం విలీనం అయినది, ప్రజలకు విమోచనం జరిగింది భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో తో తెలంగాణ ప్రజల మానప్రాణాలను తీయడం విద్రోహం ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది భారతదేశమంతా కూడా బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు…

Read More

Two casts caused for the destruction of tanks

https://epaper.netidhatri.com/view/377/netidhathri-e-paper-13th-september-2024%09/4   ·Tanks gone under the clutches of ‘cast tag line’ business people ·NTR was main cause for migrations from Andhra ·Chandrababu encouraged indiscriminate migrations ·YS Rajasekhar Reddy turned Hyderabad like mud ·In the name SEG, tanks occupied in unrestrained manner ·In the name of real estate Telangana squeezed by Andhra people ·They sold out…

Read More

గోదాం..గోల్‌ మాల్‌ కథనానికి స్పందన!

`నేటిధాత్రి వార్తకు 12 గంటల వ్యవధిలో కదిలిన యంత్రాంగం. `వెంటనే ఎంక్వైరీకి ప్రభుత్వ ఆదేశాలు `నేటిధాత్రి కథనంతో ఉలిక్కిపడిన పౌరసరఫరాల శాఖ. `కమీషనర్‌ నుంచి కలెక్టర్‌కు ఆదేశాలు. `సివిల్‌ సప్లయ్‌ అధికారులపై కలెక్టర్‌ సీరియస్‌. `అధికారులలో మొదలైన ఆందోళన. `గతంలో ఇచ్చిన రిపోర్ట్‌ కరక్టే అంటే ఓ తంటా! `కొత్త రిపోర్ట్‌ ఇస్తే ఉద్యోగాలకు గుదిబండ! `అడకత్తెరలో ఇరికిన ఉద్యోగులు. `హుటాహుటిన రహస్యంగా గోదాం పరిశీలనకు రంగంలోకి దిగిన అధికారులు. `నివేదిక ఎప్పుడు ఇస్తారు? `ఎంత కాలంలో…

Read More

Fraud business in the name of godowns!

https://epaper.netidhatri.com/view/377/netidhathri-e-paper-13th-september-2024%09/3 ·Rice Millers new ‘danda’ in the name of godowns ·Civil Supplies department is in the hands of millers ·Ne trends in rice ‘danda’ ·Others rice is being shown in once account ·Are they misguided the inquiry officers? ·Are they getting support from officials? ·Problem lies with only one godown ·Entire millers showing only one…

Read More

బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు.

#అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు. #మాజీ సర్పంచ్ ఫోరంల మండల అధ్యక్షుడు నానబోయిన రాజారాం యాదవ్. నల్లబెల్లి, నేటి ధాత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ దాడి చేసిన ఘటన సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మద్దతుగా చలో హైదరాబాద్ కు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులను అదుపులోకి తీసుకుని ముందస్తు అరెస్టు చేసి ప్రి వెంటివ్ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అని ఎస్సై ప్రశాంత్…

Read More

యుద్ధ ప్రాతిపదికన చెరువుల మరమ్మతులు

తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి: యుద్ధ ప్రాతిపదికన చెరువుల మరమ్మతులు చేపడుతున్నామని నీటిపారుదల శాఖ ఎస్ ఈ ఆర్. సుధీర్ తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలోని వెలికట్ట గ్రామ ఊర చెరువు కరకట్ట బలహీనంగా ఉండి ప్రమాదకరంగా మారడంతో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. చేపట్టిన పనులను ఆ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ల…

Read More

బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు

శాయంపేట నేటిధాత్రి హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని టిఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది బిఆర్ఎస్ ఎంమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద జరిగిన దాడి ప్రయత్నాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ నాయకుల పిలుపు మేరకు ఛలో హైదారాబాద్ కార్యక్రమానికి బిఆర్ఎస్ నాయకులను గాదే రాజేందర్ మారేపల్లి మోహన్, కరుణ్ బాబు, శ్రీనివాస్, నూనె కిరణ్ టిఆర్ఎస్ నాయకులను ఉదయాన్నే అరెస్టు చేసి శాయంపేట పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగింది.

Read More

నూతన కమిటీ నియామకం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం మండేపల్లి రెడ్డి యూత్ నూతన కార్యవర్గ o ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా నే బూరి ప్రశాంత్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ గా పండ్యాల దుర్గారెడ్డి క్యాషియర్ గా రావులపల్లి వెంకట్ రెడ్డి కార్యవర్గ సభ్యులుగా నేపూరి రామ్ రెడ్డి సప్త మహిపాల్ రెడ్డి సురేష్ రెడ్డి నిమ్మ రామ్మోహన్ రెడ్డి కడారి మనోజ్ రెడ్డి ప్రదీప్ రెడ్డి దేవు రెడ్డి హేమంత్ రెడ్డి నూతన కార్యవర్గంగా ఎన్నుకోవడం జరిగింది

Read More

బిఆర్ఎస్ పార్టీ నాయకుల ముందస్తు అరెస్టులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల నుండి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరీష్ రావు పిలుపుమేరకు సిపి కార్యాలయం ముట్టడి కార్యక్రమం లో ముందస్తుగా అరెస్టు చేయడం జరిగిందని ఇలాంటి అరెస్టులు తెలంగాణ ఉద్యమకారులకు కొత్తవి కాదని అలాంటిది అక్రమ అరెస్టులతో ప్రభుత్వ పతనానికి పతనం తప్పదని ఇలాంటి అరెస్టులు ఎన్నో చేసిన ఉద్యమకారులమని అలాంటిది చాలా ఉద్యమాలు చేసి తెలంగాణ…

Read More

బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం టిఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్కు నిరసనగా ధర్నాలు చేస్తారని పోలీసులు బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ . అక్రమంగా అరెస్ట్ చేయడం అన్యాయమని, ఇంట్లో ఉన్న వాళ్లని అరెస్ట్ చేయడం ఏంటని బిఆర్ఎస్ పార్టీ చిట్యాల మండల నాయకులు ఎద్దేవ చేశారు, అరెస్ట్ అయిన వారిలో…

Read More

వినాశనకర విధానాల వల్లే రైతు ఆత్మహత్యలు

# వరంగల్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నాలో.. ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి : రైతుల వ్యవసాయం దివాలాతీసి అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణం పాలకుల వినాశనకర విధానాలేనని అఖిల భారత రైతు సమైక్య (ఏఐకేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. రైతాంగాన్ని రక్షించి దేశాన్ని కాపాడాలంటే తక్షణమే కనీస మద్దతు ధరల చట్టం రైతు రుణముక్తి చట్టం చేయాలని డిమాండ్ చేశారు.ఏఐకేఎఫ్ జాతీయ కమిటీ…

Read More

ఇంటింటి సర్వే బి ఎల్ ఓ లు రెండు రోజుల్లో పూర్తి చేయాలి

తహసిల్దార్ కల్వల సత్య నారాయణ శాయంపేట నేటిధాత్రి: హనుమకొండ జిల్లాశాయంపేట మండలం తహసిల్దార్ కార్యాల యంలో ఏర్పాటు చేసిన బిఎల్ఓల సమావేశంలో తహసిల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ బిఎల్ఓ లు ఇంటింటి సర్వే రెండు మూడు రోజులలో పూర్తి చేయాలని తహసిల్దార్ ఆదేశించారు. సూపర్వైజర్లు ప్రతిరోజు పర్యవేక్షించి బిఎల్ఓ లు త్వరలో పూర్తిచేసేలా చూడాలని తహసిల్దార్ అన్నారు. ఇంటింటి సర్వేలో మరణించిన డబుల్ ఓటర్లను గుర్తించి ఫారం -7 ద్వారా తొలగించాలని తహసిల్దార్ సూచించారు. బిఎల్వోలు ఇంటింటి సర్వేలో…

Read More

బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్

గంగాధర నేటిధాత్రి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి పై గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకుల దాడికి నిరసనగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ధర్నా పిలుపుమేరకు హైదరాబాద్ బయలుదేరుతున్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంక్ రవిశంకర్ ను శుక్రవారం రోజున బూరుగుపల్లి లోని తన స్వగృహంలో హౌస్ అరెస్ట్ చేశారు.అంతేకాక మండలంలోని వివిధ గ్రామాలలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులను స్థానిక పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్…

Read More

ఓదెల లో జాతీయ బీసీ సంగం అధ్యక్షుని జన్మదిన వేడుకలు.

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండల కేంద్రంలో జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు మరియు యంపి ఆర్ కృష్ణయ్య జన్మదిన వేడుకలు బీసీ మండల అధ్యక్షులు బండ నిఖిల్ కుమార్ యాదవ్ మరియు పెద్దపల్లి జిల్లా యూత్ అధ్యక్షులు గోవిందుల ఎల్లస్వామి ల ఆధ్వర్యంలో ఓదెల మండలకేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. బీసీ ముద్దు బిడ్డ బీసీ ల వెనుకబాటు గురించి తన జీవిత కాలం పోరాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్లాడి ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ఘనత…

Read More
error: Content is protected !!