‘అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు’

కల్వకుర్తి/నేటి ధాత్రి. కల్వకుర్తి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో.. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తుందని కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయతి విజయ్ కుమార్ రెడ్డి సోమవారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. మంగళవారం నుండి రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇంట్లో నిజమైన లబ్ధిదారులకు ఎంపిక పారదర్శకతను ప్రాధాన్యతనిస్తూ.. మంగళవారం నుండి గ్రామ సభలలో అధికారులు గుర్తిస్తారన్నారు. ప్రజలెవరు అపోహ పడొద్దన్నారు. బీఆర్ఎస్…

Read More

“ప్రయాణ భద్రత అందరి బాధ్యత”

నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా.కే.రాజేష్ రెడ్డి. నాగర్ కర్నూల్ /నేటి ధాత్రి. వాహనదారులు మితిమీరిన వేగంతో వాహనాలలో ప్రయాణించి రోడ్డు ప్రమాదాలకు గురై కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని కలిగిస్తున్నారని.. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని..నాగర్ కర్నూల్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సోమ వారం అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ప్రయాణికుడు రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించి క్షేమంగా ఇంటికి చేరుకోవాలన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయం.. రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్-నాగర్ కర్నూల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో.. రోడ్డు…

Read More

గంజాయి, మత్తు పదార్థాలను తరమి కొట్టడంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి

– పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించడానికి మెడిటేషన్,యోగ వంటివి అలవర్చుకోవలి – విద్యార్థినిలు మీ భద్రతకు సంబంధించిన సమస్యలపై నిర్భయంగా ఫిర్యాదు చేయండి – రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల(నేటి ధాత్రి): సిరిసిల్ల పట్టణం పద్మనాయక ఫంక్షన్ హాల్లో విద్యార్థులకు పదవ తరగతి పరీక్షలపై, గంజాయి లాంటి మత్తు పదార్థాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేయడంతో పాటు విద్యార్థులకు వాలీబాల్స్ అందజేషి,తెలంగాణ స్టేట్ యాంటీ…

Read More

పెద్ద ఎక్లరా లో పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

కామారెడ్డి/మద్నూర్ నేటి ధాత్రి: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామం లో మార్కండేయ మందిరంలో సోమవారం పద్మశాలి సంఘం 2025 క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. పెద్ద ఎక్లరా పద్మ శాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో గ్రామ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మెరిగే వార్ శ్రీనివాస్ సెక్రటరీ శక్కర్ కోట కిసాన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో సంఘం నాయకులు పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు…

Read More

ఆరోగ్య శ్రీ నిధులను విడుదల చేయాలి

తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ డిమాండ్ వరంగల్, నేటిధాత్రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ ఐఎంఎ హల్ లో విలేకరుల సమావేశాన్ని వైద్యులు నిర్వహించారు. ప్రభుత్వం నుండి క్లెయిమ్‌లు రానందున అన్ని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులు తేదీ 10.1.2025 నుండి ఆరోగ్యశ్రీ రోగులకు చికిత్సను నిలిపివేసాయి అని తెలిపారు. సేవలను నిలిపివేయడానికి కారణాలు తెలుపుతూ ఆసుపత్రులు వారి కన్సల్టేషన్ మొత్తాలను మరియు…

Read More

టీవీ ఫైబర్ ఎండి గ్రామ సందర్శన

ముత్తారం :- నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశానుసారం అడవి శ్రీరాంపూర్ గ్రామాన్ని గత నెల ఇంటింటికి ఇంటర్నెట్ పైలెట్ ప్రాజెక్టు ద్వారా ఎంపిక చేసిన విషయం తెలిసిందే అందులో భాగంగా టి ఫైబర్ ఎండి వేణు ప్రసాద్ అడివి శ్రీరాంపూర్ ని సందర్శించి ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఎలా జరుగుతుంది వాటిలో నాణ్యతలో ఏమైనా లోపాలు ఉన్నాయ అని ప్రజలను తెలుసుకోవడం…

Read More

23న జుక్కల్ నియోజకవర్గ వికలాంగులు సదరం శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి:

జుక్కల్ ఎమ్మెల్యే తోట కామారెడ్డి జిల్లా /జుక్కల్ నేటి ధాత్రి: జుక్కల్ నియోజకవర్గం లోని వికలాంగులకు కామారెడ్డి జిల్లా లోని దివ్యాంగులకు సహాయ ఉపకరణములను ఉచితంగా పంపిణీ చేయుటకు గాను జిల్లా సంక్షేమ అధికారి, మహిళ, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మరియు ఆలీం కో సంస్థ ద్వారా నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న ప్రత్యేక నిర్ధారణ శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అందులో భాగంగా జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల వాసులకు జనవరి 23వ…

Read More

అధికారాన్ని అడ్డుపెట్టుకొని.. అడ్డగోలు సెటిల్మెంట్లు..!

బిఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి: అధికారాన్ని అడ్డుపెట్టుకొని నర్సంపేటలో అడ్డగోలు సెటిల్మెంట్లు చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ రైతు సమన్వయ సమితి రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆరోపణలను చేశారు.అరాచకాలు బ్లాక్మెయిల్ తో కాలం గడుపుతున్న కాంగ్రెస్ నాయకులకు బిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన విమర్శించారు. శనివారం నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన…

Read More

అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి- చాడ వెంకటరెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి: అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఏఐటియుసి జిల్లా ప్రజాసంఘాల జనరల్ బాడీ సమావేశం కరీంనగర్ లోని బద్ధం ఎల్లారెడ్డి భవన్ లో కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ దేశంలోని అసంఘటితరంగా కార్మికుల కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ బోర్డు…

Read More

ఖాలి స్థలం కబ్జాకు యత్నం..?

ప్రహరీ గోడ కూల్చిన వ్యక్తిపై కేసు నమోదు స్థలం కోర్టు వివాదంలో ఉందంటూ కబ్జా ప్రయత్నం చేసిన ఘనుడు వరంగల్, నేటిధాత్రి వరంగల్ నగరం బాలాజీనగర్ దగ్గరలో గల స్థలం వివాదంలో ఉందంటూ, దేశాయిపేట ప్రాంతంలో లక్షల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేసి ఏకంగా బోర్డు పాతాడు కోట సతీష్ అనే వ్యక్తి పేరుతో. ప్రధాన పార్టీలో ఓబీసీ మొర్చా జిల్లా ఉపాధ్యకుడినంటూ ఈ కబ్జా తతంగానికి తెర లేపాడు అని బాధితుడి ఆవేదన. కాశీబుగ్గకు…

Read More

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

బీసీ రాష్ట్ర అధ్యక్షుడు కాముని సుదర్శన్ నేత కామారెడ్డి జిల్లా ప్రతినిధి నేటి ధాత్రి: జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ఆద్వర్యంలో హైదరాబాదులో ఏర్పాటు చేసిన బిసి మేదావుల సదస్సులో తెలంగాణ బీసీ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాముని సుదర్శన్ నేత మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం బీసీలకు జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీ…

Read More

ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలి.

టిడిపి 14వ డివిజన్ అధ్యక్షుడు పాశికంటి రమేష్ నేటిధాత్రి, వరంగల్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన టిడిపి వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ అధ్యక్షుడు పాశికంటి రమేష్ పిలుపునిచ్చారు. శనివారం ఎన్టీ రామారావు 29వ వర్ధంతి సందర్భంగా 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పాషికంటి రమేష్ తోపాటు టిడిపి నాయకులు, స్థానిక నాయకులు పూలమాలలు వేసి నివాళులు…

Read More

ఫిబ్రవరి 3న నర్సాపురం కాంప్లెక్స్ లో పాఠశాల స్థాయి బాలమేళా

భద్రాచలం నేటిదాత్రి జిల్లా కలెక్టర్ గారి చొరవతో జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు మేరకు ఫిబ్రవరి 3 మూడవ తేదీన నరసాపురం కాంప్లెక్స్ పరిధిలోని 24 పాఠశాలలో ఒకేరోజు పండగ వాతావరణాన్ని మైమరిపించే విధంగా పాఠశాల స్థాయి బాలమేళాను నిర్వహిస్తున్నట్టు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ నోడల్ ఆఫీసర్ బెక్కంటి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కాంప్లెక్స్ పరిధిలోని 24 పాఠశాలలో ఒకటి నుండి ఐదు తరగతుల విద్యార్థుల అభ్యసనా స్థాయి లో FLN అనుగుణంగా జ్ఞానము, నైపుణ్యాలను…

Read More

కేసుల విచారణలో పారదర్శకత, వేగవంతం చేయాలి

జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి కేసుల విచారణలో పారదర్శకత, వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ నందు కోర్టు డ్యూటీ అధికారులు మరియు కోర్టు లైజన్ అధికారులతో ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసుల విచారణలో పారదర్శకత, వేగం, మరియు న్యాయ ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై…

Read More

నర్సంపేటలో బడా బాబులకే భరోసా..?

పేదోళ్లకు ఒక న్యాయం?… ఉన్నోళ్ళకు ఒక న్యాయం?..! నిబంధనలకు విరుద్ధంగా భవన అక్రమ కట్టడాలు.. భవన నిర్మాణ హద్దులను తుంగలో తొక్కిన వైనం.. *అక్రమ భవన నిర్మాణ సెట్ బ్యాక్ పట్ల మున్సిపల్ అధికారుల ఆంతర్యమేమిటి..?* అక్రమ కట్టడం పట్ల నోటీసులు ఇచ్చిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు.. అధికారుల డిమాండ్ నోటీసులకు విలువ లేదా..? అక్రమ కట్టడాలపై అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్న పట్టణ పేద ప్రజలు. బిల్డింగ్ నిర్మాణాలు ఆపాలని నోటీసులు ఇచ్చాం.. నోటీసులు ఇచ్చినం…

Read More

సనాతన ధర్మానికి ప్రతీక మహాకుంభమేళా.!

https://epaper.netidhatri.com/view/487/netidhathri-e-paper-19th-jan-2025 -ఐదు రకాల కుంభమేళాలు. -గురు, సూర్యచంద్రుల సూర్యచంద్రుల స్థానాలను బట్టి. -మహా కుంభమేళాలో పుణ్య తిధులు. -40 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా. -అప్రతిష్ట పాలు చేసేందుకు కుయుక్తులు. -పాకిస్తాన్‌ ఏడుపు. హైదరాబాద్‌,నేటిధాత్రి: ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనం కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోంది. పురాతన కాలంనుంచి అవిచ్ఛినంగా కొనసాగుతూ వస్తున్న భారతీయ సనాతనధర్మ సం స్కృతికి ప్రతీక. అత్యంత చైతన్యశీలమైన మేళా మనదేశంలో జరిగే ఆధ్యాత్మిక సమ్మేళనాలు లేదా కార్యక్రమాలన్నింటికీ తలమానికం. శ్రీమద్భాగవతం, మహాభారతం,…

Read More

రో హస్‌లా…ఓయో రూములా?

https://epaper.netidhatri.com/view/487/netidhathri-e-paper-19th-jan-2025/2 `చిత్రపురిలో వెలుగులోకి వస్తున్న భయంకర నిజాలు. `రో హౌస్‌ లలో నివాసముండేది కేవలం పదుల కుటుంబాలు. `వాటిని గెస్ట్‌ హౌస్‌ లుగా మార్చుకున్న వారే అందరూ. `అక్రమ కార్యకలాపాలకు రో హౌస్‌లు అడ్డాలు. `గుట్టు చప్పుడు కాకుండా నీతి మాలిన పనులు. `సాయంత్రం వేళల్లో అనైతిక కార్యకలాపాలు. `ఎవరికీ అనుమానం రాకుండా రో హౌస్‌ లు ఎంచుకున్నారు. `రో హౌస్‌లు విలాసాలకు అడ్డాలుగా మార్చుకున్నారు. `పైకి మాత్రం అందరూ పెద్ద మనుషులు. `సినిమా వాళ్లంటే ఎవరికీ…

Read More

మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

మహిళలను అన్ని రంగా లల్లో అభివృద్ధికై ప్రభుత్వం కృషి సర్వే జరుగుతున్న తీరును గ్రామస్తులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే – ఎంపీడీవో పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ వారి ప్రజ్వల్ సంఘం ఆధ్వర్యంలో మహిళ లకు కుట్టు మిషన్ శిక్షణ పూర్తయిన వారికి ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ జరిగింది. మహిళలను అన్ని రంగాలల్లో అభివృద్ది చేసేందుకు సీఎం రేవంత్…

Read More

మెట్పల్లి ఇబ్రహీంపట్నం మండలాల్లోని ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

మెట్ పల్లి జనవరి 18 నేటి ధాత్రి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా కోరుట్ల నియోజకవర్గం లోని ఇబ్రహీంపట్నం మండలంలో గోధూర్ గ్రామం తిమ్మాపురం గ్రామం వేములకుర్తి గ్రామం మరియు మెట్పల్లి మండలం వెంకట్రావుపేట లో నందమూరి తారక రామారావుకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ అడా కమిటీ మెంబర్ తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు కోరుట్ల నియోజకవర్గం సీనియర్ టిడిపి నాయకులు పోతాని సత్యం ఇబ్రహీంపట్నం…

Read More

వనపర్తి లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి లో తెలుగుదేశం పార్టీ నేతలు

వనపర్తి నేటిధాత్రి : వనపర్తి తెలుగుదేశం నేతలు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి రాములు మాజీ జెడ్పిటిసి గొల్ల వెంకటయ్య యాదవ్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బి రాములు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారని చేశారు అప్పట్లో ఉమ్మడి…

Read More
error: Content is protected !!