అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలి

నర్సంపేట,నేటిధాత్రి: రాజకీయాలకతీతంగా నిజమైన లబ్ధిదారులు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ఎంసిపిఐ [యు] నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి డిమాండ్ చేశారు .ఈ సందర్భంగా ప్రభుత్వం తలపెట్టిన గ్రామసభ ప్రజా పాలన కార్యక్రమాల్లో భాగంగా నర్సంపేట మండలం , మాదన్నపేట గ్రామంలో అధికారులకు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి సంబంధం లేకుండా,భూమిలేని వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా…

Read More

ప్రగతి పథం. సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం

ప్రజా పాలన గ్రామసభలో పాల్గొన్న ఎంఈఓ గడ్డం మంజుల, కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా… నేటిధాత్రి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రామ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసి గ్రామసభను ప్రారంభించిన ఎంఈఓ గడ్డం మంజుల, ఎంపీడీవో దేవవర కుమార్, స్పెషల్ ఆఫీసర్ , జి దినేష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు…

Read More

ప్రారంభమైన వార్డు సభలు

అర్హులైనఅందరికి పథకాలు అందేలా చూస్తాం మున్సిపల్ చైర్ పర్సన్ సోద అనితరామకృష్ణ పరకాల నేటిధాత్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మొదటి రోజు ప్రజా పాలన ప్రభుత్వ పథకాల 5,6,7,8,18,19,20వార్డుల సభలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ప్రభుత్వంతోనే సాధ్యమని,పథకాలు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి అందేలా చూస్తామని ఇది నిరంతర ప్రక్రియని రేషన్ కార్డుల పేరు లేని వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని వీరికి…

Read More

నిరుపేద కుటుంబాలకు.. ప్రభుత్వ పథకాలు అందాలి.

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. జడ్చర్ల / నేటి ధాత్రి. బాలానగర్ మండలంలోని పెద్దయిపల్లి, గుండెడ్ గ్రామాలలో నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సోమవారం పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల ప్రజాపాలన-సంక్షేమ పథకాల సంబంధించిన గ్రామంలోని లబ్ధిదారుల ఎంపిక వివరాల సేకరణ గురించి సోమవారం ఆరా తీశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే…

Read More

మద్నూర్ లో ప్రారంభమైన ప్రజా పాలన గ్రామసభ

కామారెడ్డి జిల్లా మద్నూర్ నేటి ధాత్రి: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఉదయం ప్రజా పాలన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన వారి నుంచి కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, తదితర పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నాగరాజు, ఎంపీడీవో రాణి, గ్రామ పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్, చౌలావార్ హన్మండ్లు స్వామి, గడ్డం లక్ష్మణ్, వివిధ శాఖల అధికారులు,…

Read More

‘ప్రభుత్వ ఆసుపత్రిలో ఉరేసుకొని మహిళ మృతి’

మహబూబ్ నగర్/నేటి ధాత్రి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉరేసుకుని మహిళ మృతి చెందింది. స్థానికులు, బంధువుల వివరాల ప్రకారం.. దామరగిద్ద మండలం కందన్పల్లి గ్రామానికి చెందిన నారమ్మ (32) అనారోగ్యంతో బాధపడుతూ.. సోమవారం ఆస్పత్రిలో అడ్మిన్ అయ్యింది. మంగళవారం ఉదయం కాలకృత్యాలకు బాత్రూంకు వెళ్లి తిరిగి రాలేదు. అనుమానం వచ్చి బంధువులు బాత్రూంలోకి వెళ్లి చూడగా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి డ్యూటీలో ఉన్న నర్సు, నారమ్మను దుర్భాషలాడిందని, అవమానం భరించలేక…

Read More

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి.

మహబూబ్ నగర్/నేటి ధాత్రి రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన షాద్ నగర్ నియోజకవర్గం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ వివరాలు ప్రకారం.. మహబూబ్ నగర్ నుండి హైదరాబాద్ వెళుతున్న విశాఖ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి (36) మృతి చెందాడు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియచేస్తే..94414 07039, 98480 90426 తెలియజేయాలన్నారు.

Read More

ఇచ్చిన మాట ప్రకారం సిరిసిల్ల నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

– సిరిసిల్ల నేతన్నలకు ఇందిరా మహిళా శక్తి చీరల కోసం 4.24 కోట్ల మీటర్ల ఆర్డర్ – ఇప్పటికే పెండింగ్ లో ఉన్న 500 కోట్ల బకాయిలు విడుదల – మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ సిరిసిల్ల(నేటి ధాత్రి): సిరిసిల్ల చేనేత కార్మికులకు ప్రజా పాలన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం స్వయం సహాయక సంఘాలకు అందించే యూనిఫాం చీరల ఆర్డర్ ఇచ్చి పెద్ద ఎత్తున పని కల్పించిందని మంత్రి పొన్నం…

Read More

దిల్ రాజు” ఇంట్లో “ఐటి తనిఖీలు”

నేటిధాత్రి: హైదరాబాద్‌ (Hyderabad)లో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టిస్తున్నాయి. నగర వ్యాప్తంగా మొత్తం 8 చోట్ల ఏక కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు (Income Tax Officers) సోదాలు చేడుతున్నారు. ఏకంగా 55 బృందాలు రంగంలోకి దిగి ప్రముఖ నిర్మాత “దిల్ రాజు” (Producer Dil Raju) నివాసంతో పాటు ఆఫీసులో మంగళవారం తెల్లవారుజాము నుంచి సోదాలు చేపడుతున్నారు. బంజారాహిల్స్‌ (Banjara Hills), జూబ్లీహిల్స్‌ (Jubilee Hills), కొండాపూర్‌ (Kondapur), గచ్చిబౌలి (Gachibowli)తో…

Read More

ఆరు కిలోల గంజాయి పట్టుకున్న అభ్కారి అధికారులు

కాప్రా నేటిధాత్రి 20: నిషేదిత డ్రగ్స్, గంజాయి కొన్న అమ్మిన కఠిన చర్యలు తప్పవని మేడ్చల్ జిల్లా అభ్కారి అధికారి నవీన్ కుమార్ హెచ్చరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అభ్కారి ఉపఅధికారి ముకుంద్ రెడ్డి అదేశాల మేరకు అభ్యారి టస్క్ఫోర్ సిఐ భారత్ భూషన్ అధ్వర్యంలో ఆదివారం చర్లపల్లి రాంపల్లిలో దాడులు చేసి గంజాయి అమ్ముతున్న ఇద్దరిని పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ చెందిన హరికుషావా వద్దనాలుగు కిలోలు, ఒరిస్సాకు చెందిన బైనాధ్ బిస్వాల్ వద్ద రెండు కిలోల గంజాయి…

Read More

టేకుమట్ల, చిట్యాల మండలాల లో విచ్చలవిడిగా ఇసుక దందా.

పట్టించుకోని అధికారులు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్. భూపాలపల్లి నేటిధాత్రి టేకుమట్ల,చిట్యాల మండలాల్లో సహజన వనరుల దోపిడీ ఆగేనా? అని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టేకుమట్ల మండలం కలికోటపల్లి శివారు మానేరు నుండి అదేవిధంగా చిట్యాల మండలం కల్వపల్లి మానేరు నుండి నిరంతరం రాత్రనక పగలనక ఇసుక దోపిడీ జరుగుతుందని గత ప్రభుత్వంలో లారీల ద్వారా అక్రమ ఇసుక రవాణా…

Read More

కరాటే పోటీల బ్రోచర్ విడుదల

బాలానగర్ / నేటి ధాత్రి బాలానగర్ మండల కేంద్రంలోని మొతీఘణపూర్ గ్రామంలో న్యూ పవర్ షాటో కాన్ కరాటే అకాడమీ గ్రాండ్ మాస్టర్ ఆధ్వర్యంలో.. దేశోజు నాగభూషణ చారి జ్ఞాపకార్థం.. 23వ తేదీ గురువారం మొదటి స్కూల్ లెవెల్ కరాటే పోటీలు జరుగుతున్నాయి. అ ముఖ్య అతిథిగా జడ్చర్ల సీఐ నాగరాజు, ఎస్సై తిరుపాజీ ఆహ్వానిస్తూ బ్రోచర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆర్గనైజర్ దాసోజు వీణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More

మృతుల అంతిమయాత్రలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు

నిజాంపేట, నేటి ధాత్రి మండల పరిధిలోని బచ్చురాజు పల్లి గ్రామానికి చెందిన సురేష్ రోడ్డు ప్రమాదంలో మరణించగా సోమవారం బీఆర్ఎస్ పార్టి మెదక్ నియోజకవర్గ ఇంచార్జ్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి , హాజరై పార్థివ దేహానికి నివాళులర్పించి అంత్యక్రియలకు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. చల్మెడ గ్రామానికి చెందిన భాజ దుర్గయ్య అనారోగ్యంతో మృతిచెందగా ఆయన అంతిమయాత్రలో పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వారితో పాటు మండల ముఖ్య నాయకులు కల్వకుంట…

Read More

కేటీఆర్ పై కుట్రపూరిత ఆరోపణ చేయడం సరికాదు

తంగళ్ళపల్లి నేటి దాత్రి తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల మాజీ సర్పంచ్ మాట్ల మధు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు కుట్రపూరితమైన వ్యాఖ్యలుచేయడం సరైనది కాదని కాంగ్రెస్ నాయకులు అధికార దాహంతో మాట్లాడుతున్నారని నేనే మంత్రి నేనే రాజు అనే రీతిలో కేకే మహేందర్రెడ్డి అనుచరులతోఆగడాలు చేస్తున్నారని దేశాయిపల్లిగ్రామంలో 19 82లో కాంగ్రెస్ మరియు టిడిపి గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు అని అది తెలియకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం సరికాదని తన అనుచరులతో రేషన్.షాపుల మంజూరు…

Read More

ఉగాదికే లోకేష్‌ సిఎం

https://epaper.netidhatri.com/view/488/netidhathri-e-paper-20th-jan-2025%09 -కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు -ఏక కాలంలో రెండు అనూహ్య పరిణామాలు -భవిష్యత్తు టిడిపికి లోకేష్‌తోనే నవశకం -కూటమి అధికారంలోకి రావడానికి లోకేష్‌ పాదయాత్ర దోహదం -పార్టీకి పూర్వ వైభవం తేవడంలో లోకేష్‌ పాత్ర ఎంతో కీలకం -మంత్రిగా లోకేష్‌కు గతంలోనే సుదీర్ఘ అనుభవం -పాలనా పరంగా డైనమిక్‌ మినిస్టర్‌ -తెలుగు దేశం మరో వందేళ్ళు బతకాలంటే లోకేష్‌ సిఎం కావాలి -ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పటికీ లోకేష్‌ సిఎం కాలేరు -ములాయం…

Read More

10వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు

నిజాంపేట, నేటి ధాత్రి నస్కల్ కు రోడ్డు వేయాలని 10 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడం బాధాకరమని నస్కల్ గ్రామస్తులు మండిపడ్డారు. ప్రభుత్వము స్పందించని ఎడల ధర్నాలు రాస్తారోకోలు, వంటావార్పు , తెలంగాణ కోసం ఏ విధంగా కొట్లాడినామో ఆ విధంగానే కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇంకా వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్టు రాజు, దొంతరమైన దుర్గయ్య, మెట్టు లింగం, కుమ్మరి…

Read More

ఆలేరులో జరిగే యువజన సంఘాల ఐక్యత సభను జయప్రదం చేయండి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ప్రగతిశీల యువజన సంఘం (పి వై ఎల్) రెండు సంఘాలు ఈనెల 22వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో వీలీనమవుతున్నాయని ఈ సభకు యువకులు అధిక సంఖ్యలో హాజరై ఈ ఐక్యత సభను జయప్రదం చేయాలని ప్రగతిశీల యువజన సంఘం (పి వై ఎల్) రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ళ రమేష్, జిల్లా ప్రధానకార్యదర్శి పర్శక రవి పిలుపునిచ్చారు. సోమవారం గుండాల మండల కేంద్రంలో జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ…

Read More

పూర్వ విద్యార్థుల ఔదార్యం.. 8 కుర్చీలు అందజేత

పాఠశాలకు పూర్వ విద్యార్థుల చేయూత శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1973-74 సంవత్సరంలో 10వ తరగతి పూర్తిచేసి స్వర్ణోత్సవ వార్షికోత్సవం పూర్తైన సందర్భంగా ఆ బ్యాచ్ విద్యార్థులు పాఠశాలకు 8 S-మాదిరి కుర్చీలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు వనం వెంకటేశ్వరరావు బహుకరిం చారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్ధుల తరఫున యెంగల బిక్షపతి, వ్యాయామ సంచాలకుడిగా పదవీ విరమణ చేసిన బొల్లోజు కృష్ణమూర్తి,పాఠశాల బోధనా, బోధనేతర సిబ్బంది పాల్గొన్నా రు.పాఠశాల ప్రధానోపాధ్యా…

Read More

మండలంలో గ్రామాలలో 21నుండి గ్రామసభలు

జాబితాలో పేర్లు రానివారికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు పరకాల నేటిధాత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 26 జనవరి ప్రారంభం చేసే రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఆహార భద్రత కార్డుల జారీ మరియు ఇందిరమ్మ ఇండ్ల గురించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ననుసరించి ఈ నెల 16 నుండి గ్రామాలలో అధికారులు విచారణ జరిపి తయారు చేసిన జాబితాలను 21 నుండి గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు వివరించడం జరుగుతుందని…

Read More

పర్యావరణాన్ని పరిరక్షించే ఎలక్ట్రికల్ వాహనాలను వినియోగించండి.

# ఎలక్ట్రికల్ బైక్ షోరూంను ప్రారంభించిన ఎస్సై గోవర్ధన్. నల్లబెల్లి, నేటి ధాత్రి: నూతన టెక్నాలజీతో పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్న ఎలక్ట్రికల్ వాహనాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని కాలుష్యం నివారణకు సహకరించాలని ఎస్సై గోవర్ధన్ పేర్కొన్నారు మండల కేంద్రంలోని చింతకింది కుమారస్వామి ఫ్రాంక్లిన్ఎలక్ట్రికల్ బైక్ షోరూం నెలకొల్పుగా సోమవారం ఎస్సై గోవర్ధన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కాలుష్య వాతావరణం ఎక్కువై ప్రజలందరూ అనారోగ్యాలకు గురవుతున్నారని దాని దృష్టిలో తీసుకొని…

Read More
error: Content is protected !!