నోటీసుల గడువు తీరితేనే టౌన్ ప్లానింగ్ యాక్షన్

నోటీసులు ఇచ్చిన అగని నిర్మాణాలు.. నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట పట్టణంలో టౌన్ ప్లానింగ్ కు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాల కట్టడాల పట్ల మేము ఇచ్చిన నోటీసుల గడువు తీరిన తర్వాత అక్రమ కట్టడాల పై కోరడాజులిపిస్తామని టౌన్ ప్లానింగ్ అధికారులు తెలుపుతున్నారు. నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్డు గ్రీన్ ల్యాండ్ పార్క్ వెనక నిర్మిస్తున్న భవన నిర్మాణం పనులు మున్సిపాలిటీ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని తెలుసుకున్న మున్సిపల్ అధికారులు సంబంధిత భవన నిర్మాణ యజమానికి నోటీసులు ఇచ్చారు. ఈ…

Read More

వీధి కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండలం గూడెం గ్రామంలో వీధి కుక్కల దాడి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన చిలుక అనూష- అశోక్ దంపతుల కుమారుడు రియాన్ష్ (4 సం ) ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు ఒక్కసారిగా బాలుడు పై దాడి చేయడం జరిగింది. ముఖంపై తీవ్ర గాయాలైన బాలుడు అపస్మారక స్థితికి వెళ్లడంతో హుటాహుటిన కరీంనగర్ లోని శివకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు తరలించారు. బాలుడి ముఖంపై 32…

Read More

పథకాలను ప్రజలకు అందేలా చూడాలి

మున్సిపల్ చైర్ పర్సన్ తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను ప్రజలకు అందేలా చూడాలని పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ 21 జనవరి నుండి 24జనవరి వరకు నాలుగు రోజులు పరకాల మున్సిపల్ పరిధిలోని 22 వార్డులకు 4 చోట్ల ప్రజా పాలన గ్రామసభలు ఉన్నాయన్నారు.గ్రామ సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కార్డులలో ఇదివరకు లిస్టులో పేర్లు లేనట్లయితే ఈ గ్రామ సభలో అర్హులైన…

Read More

మండలంలో గుడుంబా స్థావరాలపై పోలీసుల, ఎక్సైజ్ శాఖ అధికారుల దాడులు.

#గుడుంబా తయారుచేసిన, విక్రయించిన వారిపై పీడి యాక్టు నమోదు చేస్తాం. #ఇన్ఫో సిమెంట్ టాస్క్ఫోర్స్ సిఐ నాగయ్య. నల్లబెల్లి, నేటి ధాత్రి: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గుడుంబా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫోసిమెంట్ సిఐ నాగయ్య అన్నారు సోమవారం మండలంలోని నందిగామ, గ్రామాలలో విశ్వనీయ సమాచార మేరకు గుడుంబా స్థావరంలపై నల్లబెల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి పలువురుపై కేసు నమోదు చేశారు 1300 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం…

Read More

నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం.

దేవరకద్ర నేటి/ధాత్రి దేవరకద్ర నియోజకవర్గం మదనపురం మండలం ద్వారక నగర్ గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుత.. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డులు అందజేస్తామని, రేషన్‌ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియ అన్నారు. ఇందులో ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభలలో ఇందిరమ్మ ఇండ్లకు, రేషన్ కార్డులకు…

Read More

యూటర్న్ ను 30ఫీట్లకు పెంచాలి

మున్సిపల్ కమిషనర్ కువినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు పరకాల నేటిధాత్రి వెల్లంపల్లి రోడ్డు దామెర చెరువువద్ద యూ టర్న్ చిన్నగా ఉన్నందున తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆ యుటర్న్ ను 30 ఫీట్లుకు పెంచాలని బిజెపి పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో పరకాల మున్సిపల్ కమిషనర్ సుష్మ కి బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా పరకాల కౌన్సిలర్ జయంత్ లాల్,పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ మాట్లాడుతూ దామెర చెరువు క్రాస్ వద్ద…

Read More

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పోటీలో మిడిదొడ్డిశ్యాంసుందర్

వనపర్తి నేటిధాత్రి: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకులు శ్రీశైలం మల్లికార్జున నిత్య అన్నదాన సత్రం చైర్మన్ మిడిదొడ్డి శ్యాంసుందర్ పోటీలో ఉంటారని శ్రీశైలం మల్లికార్జున అన్నదాన సత్రం డైరెక్టర్ ఎస్ ఎల్ ఎన్ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు .ఈ సందర్భంగా నేటి ధాత్రి దినపత్రిక విలేకరితెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పోటీలో ఉన్న అభ్యర్థి మీడిదొడ్డి శ్యాంసుందర్ ను వివరాలు సేకరించగా మ్యానిఫెస్టో అంశాలు తెలిపారు . గతంలో ఆర్యవైశ్య మహాసభలు ఎన్నికలు…

Read More

‘అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు’

కల్వకుర్తి/నేటి ధాత్రి. కల్వకుర్తి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో.. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తుందని కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయతి విజయ్ కుమార్ రెడ్డి సోమవారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. మంగళవారం నుండి రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇంట్లో నిజమైన లబ్ధిదారులకు ఎంపిక పారదర్శకతను ప్రాధాన్యతనిస్తూ.. మంగళవారం నుండి గ్రామ సభలలో అధికారులు గుర్తిస్తారన్నారు. ప్రజలెవరు అపోహ పడొద్దన్నారు. బీఆర్ఎస్…

Read More

“ప్రయాణ భద్రత అందరి బాధ్యత”

నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా.కే.రాజేష్ రెడ్డి. నాగర్ కర్నూల్ /నేటి ధాత్రి. వాహనదారులు మితిమీరిన వేగంతో వాహనాలలో ప్రయాణించి రోడ్డు ప్రమాదాలకు గురై కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని కలిగిస్తున్నారని.. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని..నాగర్ కర్నూల్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సోమ వారం అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ప్రయాణికుడు రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించి క్షేమంగా ఇంటికి చేరుకోవాలన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయం.. రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్-నాగర్ కర్నూల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో.. రోడ్డు…

Read More

గంజాయి, మత్తు పదార్థాలను తరమి కొట్టడంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి

– పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించడానికి మెడిటేషన్,యోగ వంటివి అలవర్చుకోవలి – విద్యార్థినిలు మీ భద్రతకు సంబంధించిన సమస్యలపై నిర్భయంగా ఫిర్యాదు చేయండి – రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల(నేటి ధాత్రి): సిరిసిల్ల పట్టణం పద్మనాయక ఫంక్షన్ హాల్లో విద్యార్థులకు పదవ తరగతి పరీక్షలపై, గంజాయి లాంటి మత్తు పదార్థాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేయడంతో పాటు విద్యార్థులకు వాలీబాల్స్ అందజేషి,తెలంగాణ స్టేట్ యాంటీ…

Read More

పెద్ద ఎక్లరా లో పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

కామారెడ్డి/మద్నూర్ నేటి ధాత్రి: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామం లో మార్కండేయ మందిరంలో సోమవారం పద్మశాలి సంఘం 2025 క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. పెద్ద ఎక్లరా పద్మ శాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో గ్రామ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మెరిగే వార్ శ్రీనివాస్ సెక్రటరీ శక్కర్ కోట కిసాన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో సంఘం నాయకులు పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు…

Read More

ఆరోగ్య శ్రీ నిధులను విడుదల చేయాలి

తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ డిమాండ్ వరంగల్, నేటిధాత్రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ ఐఎంఎ హల్ లో విలేకరుల సమావేశాన్ని వైద్యులు నిర్వహించారు. ప్రభుత్వం నుండి క్లెయిమ్‌లు రానందున అన్ని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులు తేదీ 10.1.2025 నుండి ఆరోగ్యశ్రీ రోగులకు చికిత్సను నిలిపివేసాయి అని తెలిపారు. సేవలను నిలిపివేయడానికి కారణాలు తెలుపుతూ ఆసుపత్రులు వారి కన్సల్టేషన్ మొత్తాలను మరియు…

Read More

టీవీ ఫైబర్ ఎండి గ్రామ సందర్శన

ముత్తారం :- నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశానుసారం అడవి శ్రీరాంపూర్ గ్రామాన్ని గత నెల ఇంటింటికి ఇంటర్నెట్ పైలెట్ ప్రాజెక్టు ద్వారా ఎంపిక చేసిన విషయం తెలిసిందే అందులో భాగంగా టి ఫైబర్ ఎండి వేణు ప్రసాద్ అడివి శ్రీరాంపూర్ ని సందర్శించి ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఎలా జరుగుతుంది వాటిలో నాణ్యతలో ఏమైనా లోపాలు ఉన్నాయ అని ప్రజలను తెలుసుకోవడం…

Read More

23న జుక్కల్ నియోజకవర్గ వికలాంగులు సదరం శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి:

జుక్కల్ ఎమ్మెల్యే తోట కామారెడ్డి జిల్లా /జుక్కల్ నేటి ధాత్రి: జుక్కల్ నియోజకవర్గం లోని వికలాంగులకు కామారెడ్డి జిల్లా లోని దివ్యాంగులకు సహాయ ఉపకరణములను ఉచితంగా పంపిణీ చేయుటకు గాను జిల్లా సంక్షేమ అధికారి, మహిళ, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మరియు ఆలీం కో సంస్థ ద్వారా నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న ప్రత్యేక నిర్ధారణ శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అందులో భాగంగా జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల వాసులకు జనవరి 23వ…

Read More

అధికారాన్ని అడ్డుపెట్టుకొని.. అడ్డగోలు సెటిల్మెంట్లు..!

బిఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి: అధికారాన్ని అడ్డుపెట్టుకొని నర్సంపేటలో అడ్డగోలు సెటిల్మెంట్లు చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ రైతు సమన్వయ సమితి రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆరోపణలను చేశారు.అరాచకాలు బ్లాక్మెయిల్ తో కాలం గడుపుతున్న కాంగ్రెస్ నాయకులకు బిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన విమర్శించారు. శనివారం నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన…

Read More

అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి- చాడ వెంకటరెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి: అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఏఐటియుసి జిల్లా ప్రజాసంఘాల జనరల్ బాడీ సమావేశం కరీంనగర్ లోని బద్ధం ఎల్లారెడ్డి భవన్ లో కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ దేశంలోని అసంఘటితరంగా కార్మికుల కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ బోర్డు…

Read More

ఖాలి స్థలం కబ్జాకు యత్నం..?

ప్రహరీ గోడ కూల్చిన వ్యక్తిపై కేసు నమోదు స్థలం కోర్టు వివాదంలో ఉందంటూ కబ్జా ప్రయత్నం చేసిన ఘనుడు వరంగల్, నేటిధాత్రి వరంగల్ నగరం బాలాజీనగర్ దగ్గరలో గల స్థలం వివాదంలో ఉందంటూ, దేశాయిపేట ప్రాంతంలో లక్షల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేసి ఏకంగా బోర్డు పాతాడు కోట సతీష్ అనే వ్యక్తి పేరుతో. ప్రధాన పార్టీలో ఓబీసీ మొర్చా జిల్లా ఉపాధ్యకుడినంటూ ఈ కబ్జా తతంగానికి తెర లేపాడు అని బాధితుడి ఆవేదన. కాశీబుగ్గకు…

Read More

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

బీసీ రాష్ట్ర అధ్యక్షుడు కాముని సుదర్శన్ నేత కామారెడ్డి జిల్లా ప్రతినిధి నేటి ధాత్రి: జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ఆద్వర్యంలో హైదరాబాదులో ఏర్పాటు చేసిన బిసి మేదావుల సదస్సులో తెలంగాణ బీసీ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాముని సుదర్శన్ నేత మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం బీసీలకు జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీ…

Read More

ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలి.

టిడిపి 14వ డివిజన్ అధ్యక్షుడు పాశికంటి రమేష్ నేటిధాత్రి, వరంగల్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన టిడిపి వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ అధ్యక్షుడు పాశికంటి రమేష్ పిలుపునిచ్చారు. శనివారం ఎన్టీ రామారావు 29వ వర్ధంతి సందర్భంగా 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పాషికంటి రమేష్ తోపాటు టిడిపి నాయకులు, స్థానిక నాయకులు పూలమాలలు వేసి నివాళులు…

Read More

ఫిబ్రవరి 3న నర్సాపురం కాంప్లెక్స్ లో పాఠశాల స్థాయి బాలమేళా

భద్రాచలం నేటిదాత్రి జిల్లా కలెక్టర్ గారి చొరవతో జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు మేరకు ఫిబ్రవరి 3 మూడవ తేదీన నరసాపురం కాంప్లెక్స్ పరిధిలోని 24 పాఠశాలలో ఒకేరోజు పండగ వాతావరణాన్ని మైమరిపించే విధంగా పాఠశాల స్థాయి బాలమేళాను నిర్వహిస్తున్నట్టు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ నోడల్ ఆఫీసర్ బెక్కంటి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కాంప్లెక్స్ పరిధిలోని 24 పాఠశాలలో ఒకటి నుండి ఐదు తరగతుల విద్యార్థుల అభ్యసనా స్థాయి లో FLN అనుగుణంగా జ్ఞానము, నైపుణ్యాలను…

Read More
error: Content is protected !!