గుండం శివాలయం లో శ్రీరామ నవమి వేడుకలు

కొత్తగూడ, నేటిధాత్రి: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుండం పల్లి గుడి తండా శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా పండిత్ భానుప్రసాద్ శాస్త్రి వారి దివ్య కరములచే హైందవ సాంప్రదాయ పద్ధతిలో కనుల పండుగ శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి చలువ పందిళ్ళు ముత్యాల తలంబ్రాలు సన్నాయి మేళాలు దివ్య మంగళ హారతులు వరుడు రామయ్య తండ్రి వధువు సీతమ్మ తల్లి వారి వివాహము ను చుట్టూ నలు…

Read More

ప్రగతిసింగారంలో వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం

పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జ్యోతి దంపతులు శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలోని సీతా రామచంద్ర స్వామి దేవాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు.ఈ కళ్యాణ మహోత్సవంలో పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి జ్యోతి దంపతులు పాల్గొని స్వామి వారికి అమ్మవారికి పట్టువస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు.అనంతరం కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.ఆ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ…

Read More

నస్పూర్ సీతారామలయంలో రంగ రంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవం

నస్పూర్ (మంచిర్యాల) నేటిదాత్రి నస్పూర్ గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ సీతారామలయంలో సీతారాముల కల్యాణం మహోత్సవం భక్తులతో కళ్యాణమండపం నిండుగా జన సందోహంతో గ్రామ ప్రజలందరూ కలిసి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ అత్యంత వైభోగపేతంగా వేద పండితుల వేదమంత్రాల తో శ్రీ సీతారాముల వారి కల్యాణాన్ని జరిపించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు భక్తులు పాల్గొని ఎంతో ఆనందోత్సవాల నడుమ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు అనంతరం అన్న ప్రసాద వితరణ…

Read More

కనుల పండుగ కళ్యాణ మహోత్సవం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం పద్మ నగర్ గ్రామంలో ఈరోజు జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో గ్రామంలోని ప్రజలందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలందరూ గ్రామంలోని వీధి వీధినా ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా స్వామివారి కల్యాణ మహోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిపించారు ఇట్టి అన్నదాన కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలందరూ పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో పద్మనగర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు మొర శ్రీకాంత్ పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు…

Read More

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం

భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఆలయ కమిటీలు.. రాములోరి కళ్యాణంలో మహా అన్నదాన కార్యక్రమాలు.. రామకృష్ణాపూర్, నేటిధాత్రి: గజకేసరి యోగం తో పాటు, ఆశ్లేష నక్షత్రంలో శ్రీరామనవమి వేడుకలు క్యాతనపల్లి పుర పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల కోదండ రామాలయంలో ఘనంగా జరిగాయి.రామాలయంలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆలయ కమిటీ నిర్వహించింది, రాములోరి వివాహ మహోత్సవానికి చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దంపతులు, మందమర్రి ఏరియా జిఎం మనోహర్ దంపతులు హాజరై సీతారాముల…

Read More

 వనం వీడి జనంలోకి రండి

# కాలం చెల్లిన సిద్ధాంతాల కోసం ప్రాణాలు కోల్పోవద్దు # జనజీవన స్రవంతిలో కలవండి మీ కుటుంబ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి # లొంగిపోయిన మావోయిస్ట్స్ ల ఉపాధి మా భాద్యత* జిల్లా ఎస్పి డా. శబరిష్ ఐపిఎస్ ములుగు జిల్లా నేటిధాత్రి ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నిషేదిత సిపిఐ మావోయిస్టు పార్టీలో పని చేయుచున్న అజ్ఞాత మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి పోలీస్ ఎదట లొంగిపోవాలని ములుగు పోలీస్ వారి విజ్ఞప్తి. నిషేధిత సిపిఐ…

Read More

చిత్రపురిలో చిత్రవిచిత్ర దోపిడి విన్యాసాలు ఎపిసొడ్‌`3 చిత్రపురిలో నక్షత్రకులు!

https://epaper.netidhatri.com/view/238/netidhathri-e-paper-17th-april-2024%09/3 `దారి దోపిడీదారులను మించిన నయవంచకులు. `కార్మికుల బతుకులతో ఆటలాడుకుంటున్నారు. `కార్మికుల జీవితాలను బలిపెడుతున్నారు. `ఎప్పటికప్పుడు వారిని దోచుకుతింటున్నారు. `ముప్పై ఏళ్లుగా మభ్యపెడుతూ మోసం చేస్తున్నారు. `కొత్త సభ్యత్వాలు ఇవ్వలేదని అబద్ధాలు చెబుతున్నారు? `అనర్హులకు ప్లాట్లు కట్టబెడుతున్నారు. `కోట్లకు కోట్లు దండుకుంటున్నారు. `ఎవరూ సుద్దపూసలు కాదు. `పెద్దల ముసుగులో కార్మికుల ఎంగిలి తింటున్నారు. `సినీ లోకం..ఛీ..ఛీ అంటున్నా తుడుచుకుపోతున్నారు. `ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో వ్యాపారం చేస్తున్నారు. `పేద కార్మికుల ఉసురుపోసుకుంటున్నారు. `వాళ్లు మారరు…ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే దారికి…

Read More

50. తునికాకు ల కట్టకు 5.రూపాయల గిట్టుబాటు ధర చెల్లించాలి

సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి చర్ల మండలం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో మండల కార్యదర్శి నూప.పోతయ్య అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వేసవిలో మూడవ పంట అయిన తునికాకు పంట వేసవి వచ్చిందంటే మే నెల మొదటి వారంలో ఆదివాసి ఆదివాసి యేతర గ్రామీణ పేదలు అడవి బిడ్డలు తునికి.ఆకు సేకరించడం ద్వారా…

Read More

శ్రీరామ నవమికి ముస్తాబవుతున్న భద్రాది రామయ్య

భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం:ఏప్రిల్ 16 భ‌ద్రాచలంలో శ్రీ సీతా రాముల కల్యాణానికి శ్రీరామ దివ్య క్షేత్రం ముస్తాబవుతోంది. శ్రీరామనవమికి అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు సీతారాముల కల్యా ణం జరగనుంది. అయితే శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఇవాళ ఎదరుకోలు ఉత్సవాన్ని పండితులు నిర్వహిస్తున్నారు.ఈరోజు జరిగే శ్రీ రామన వమి కోసం వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో రూ. 3కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణం నేపథ్యంలో ఏర్పా ట్లు చురుగ్గా జరుగుతున్నా యి….

Read More

శాంతి నగర్ కాలనీ నందు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం నేటి ధాత్రి ఈరోజు భద్రాచలంలో శాంతి నగర్ కాలనీ నందు శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం మహోత్సవము సందర్భంగా దాసరి వెంకటనారాయణ – హారతి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా ప్రారంభించారు. భద్రాచలం వచ్చిన రామ భక్తులకు అన్నదానం నిర్వహించిన దాసరి వెంకటనారాయణ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి రమేష్ గౌడ్, హరీష్, యలమంచిలి…

Read More

ఫైర్ స్టేషన్ కల కలగానే మిగిలిపోయింది

కాలం గడుస్తున్న ప్రభుత్వాలు మారినా పట్టించుకోని పాలకులు న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్ ప్రభుత్వాలు మారిన చర్ల మండలంకు మాత్రం అగ్నిమాపక కేంద్రం రావడం లేదు అగ్ని ప్రమాదాలకు భయబ్రాంతులకు గురవుతున్న పురిగుడిశ ప్రజలు ఇటీవల కాలంలోఎన్నో అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్న విద్యుత్ షాక్ సరక్యూట్ తో పంటలు కాలిపోయిన వైరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి చర్ల మండల కేంద్రంలో గత చాలా సంత్సరాల నుండి పైరు స్టేషన్ ఏర్పాటు చెయ్యాలని కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని…

Read More

రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమి అత్యధిక సీట్లు సాధించుకొని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది

భద్రాచలం నేటి రాత్రి ప్రజాపాలన కాంగ్రెస్ తోనే సాధ్యమని నమ్మిన తెలంగాణ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం శ్రమించే వ్యక్తి మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ని ప్రజలే గెలిపించుకుంటారు మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయం కోసం మాజీ గ్రంథాలయ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోగల శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో…

Read More

18 నుండి ఎంపీ గా పోటీ చేసే అబ్యర్టులు దరఖాస్తుచేసుకోవచ్చు

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి జిల్లా నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఏప్రిల్ 18 నోటిఫికేషన్ తేది నుండి దరఖాస్తు చేసుకోవచ్చని వనపర్తి జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద లాల్ పవార్ సూచించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థుల నోటిఫికేషన్ ప్రక్రియ పై అవగాహన కల్పించారు. ఏప్రిల్ 18 న నాగర్ కర్నూలు రిటర్నింగ్…

Read More

పెద్దమ్మ తల్లి దేవాలయం లో విగ్రహ ప్రతిష్ఠ కు బిజెపి అభ్యర్ధి ఆరూరి కి ఆహ్వానం

హసన్ పర్తి / నేటి ధాత్రి హన్మకొండ జిల్లా, హసన్ పర్తి మండలం, నాగారం గ్రామంలో ఏప్రిల్ 26 తేదిన పెద్దమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాలని బిజెపి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ కు ఆహ్వాన పత్రిక అందజేసిన నాగారం గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు దామేరా రాజు, మాజీ సర్పంచ్ అరుణ్, ఉప అధ్యక్షుడు తాళ్ళ నర్సయ్య, కార్యదర్శి కళ్లెబోయిన మల్లయ్య,…

Read More

మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

హసన్ పర్తి / నేటి ధాత్రి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ పరిధిలోని పెగడపల్లి గ్రామంలో అనారోగ్యంతో మరణించిన గొల్లెల మహేందర్ భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించి అనంతరం అదే గ్రామానికి చెందిన గండ్రతి భాగ్య గారు ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి అనంతరం 2వ డివిజన్ పరిధిలో గుండ్లసింగారం గ్రామంలో మదాసి సారయ్య ఇటీవల అనారోగ్యంతో బాధపడుతు…

Read More

కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు,మహిళలు ..

వర్థన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారి సమక్షంలో చేరికలు.. పార్లమెంట్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయండి.. హసన్ పర్తి / నేటి ధాత్రి వర్థన్నపేట నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో వర్థన్నపేట నియోజవర్గంలో బిఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. 43 వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు చింత ప్రకాష్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులను మరియు గౌడ సంఘం నాయకులను సుమారుగా 100 మందిని వర్థన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో…

Read More

పనులవద్ద సౌకర్యాలు కరువు– కూలీలపట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు

—-రోజుకు ముప్పై నుండి నలబై రూపాయలు మాత్రమే —–శ్రమ దోపిడికి గురౌతున్న కూలీలు –చట్టాన్ని కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం —-డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్ హసన్‌ పర్తి / నేటి ధాత్రి ఉపాధి హామీ కూలీలైన హక్కుదారులకు పనులవద్ద కనీస సౌకర్యాలైన నీరు, నీడ, ప్రధమ చికిత్స బాక్సు, సకాలంలో అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నరని, మండుటెండల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు పనుల వద్ద టెంట్ (షేడ్స్) ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహారిస్తున్నారని…

Read More

నేరాల నియంత్రణకే “కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం”.

అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి. *వేములవాడ రూరల్ నేటిధాత్రి* నేరాల నియంత్రణనే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుంది అని అందులో భాగంగానే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., ఆదేశానుసారం మంగళవారం రోజున ఉదయం వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లారం గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని డిఎస్పీ అన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ…

Read More

ఎంపీగా సుధీర్ కుమార్ ను భారీ మెజారిటీ తో గెలిపించాలి

చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే పరకాల నేటిధాత్రి వరంగల్ పార్లమెంటు నుంచి బి.ఆర్.ఎస్.అభ్యర్థిగా పోటీ చేస్తున్న మారపెల్లి సుధీర్ కుమార్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.మంగళవారం హనుమకొండ లోని వారి నివాసంలో పరకాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వరంగల్ పార్లమెంటు బి.ఆర్.ఎస్.అభ్యర్థి మారపెల్లి సుధీర్ కుమార్ గారు హాజరుకావడం జరిగింది.సమావేశంలో చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని…

Read More

భూ కబ్జా కేసులో భూపాలపల్లి కౌన్సిలర్ కొత్త హరిబాబు అరెస్ట్

భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు ఎస్పీ కిరణ్ ఖరే భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లాలో భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే హెచ్చరించారు. కబ్జాలకు దిగితే ఎవరినైనా వదిలేది లేదని, భూ కబ్జాలకు గురైన బాధితులు తమ పరిధిలోని పోలిసు స్టేషన్ లో పిర్యాదు చేయాలని ఎస్పి పేర్కొన్నారు. సామాన్యులకు, పేద ప్రజలకు న్యాయం చేయడమే తమ అభిమతమని ఎస్పి వెల్లడించారు . భూ కబ్జాకు…

Read More