
ప్రజలకోసం శ్రమించే నిరంతర శ్రామికుడు రేవూరి.
ప్రజలకోసం శ్రమించే నిరంతర శ్రామికుడు రేవూరి. :-గరీభ్ నగర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. బి.ఆర్.యస్. అసత్య ప్రచారాలు నమ్మదు. రాజకీయ స్వలాభం కోసం అమాయకులను బలిచేయద్దు. అర్హులైన వారికి విడతల వారిగా ఇందిరమ్మ ఇండ్లు. పేద ప్రజలకు అనునిత్యం అందుబాటులో కాంగ్రెస్ పార్టీ. గొర్రెకుంట నేటిధాత్రి: వరంగల్ నగరంలోని, 16వ డివిజన్ పరిధిలో గరీబ్ నగర్ నందు, నిన్న కొందరు బిఆర్ఎస్ నేతలు, స్థానిక కార్పొరేటర్ చేసిన అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ స్థానిక మహిళా వికలాంగురాలు…