కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పక్షపాతి పార్టీ

– కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంతకంతో రైతులకు రుణమాఫీ – గత ప్రభుత్వంలో ఎటువంటి లైసెన్సులు లేకుండా అనుమతులు – సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల(నేటి ధాత్రి): కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి పార్టీ అని రైతులకు ఎటువంటి ఇబ్బందులు జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు…

Read More

విజయవంతంగా ముగిసిన దివ్యాంగుల ఫిజియోథెరపీ

కామారెడ్డి జిల్లా /పిట్లం నేటిధాత్రి : కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని భవిత సెంటర్లో శుక్రవారం ఫిజియో థెరపిస్ట్ డాక్టర్ సారిక ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఫిజియో థెరపీ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు 8 మంది విద్యార్థులకు గాను పరీక్షలు నిర్వహించారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగులకు ఫిజియోథెరపీ చేయడం వల్ల చాలా లాభాలున్నాయని, ఇది శారీరక శక్తి మరియు చలనం మెరుగుపరచడం ద్వారా వారి రోజువారీ కార్యకలాపాలలో చురుకుగా…

Read More

ప్రత్యేక పూజలు నిర్వహించిన

మంథని :- నేటి ధాత్రి మంథని పట్టణం పోచమ్మ వాడ లోని శ్రీ శివనాగేంద్ర దేవాలయ ప్రాంగణంలో ఉత్తర బోయలింగం జీర్ణోధారణ మరియు పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు

Read More

కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్

­తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :  పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని, కార్పొరేట్ శక్తులకుఅనుకూలమైన బడ్జెట్ అని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. గురువారంచండూరు మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో( సిఐటియు, రైతు,కల్లుగీత కార్మిక సంఘం,చేతి వృత్తిదారుల సంఘం )కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం…

Read More

సరైన అనుమతులు లేకపోవడంతో కరీంనగర్ డెయిరీ ప్లాంట్ మూసివేత

– పాడి రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు – కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సిరిసిల్ల/వేములవాడ(నేటి ధాత్రి): వేములవాడ మండలం అగ్రహారంలోని కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ డెయిరీ ప్లాంట్ కు సరైన అనుమతులు లేకపోవడంతో, ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా తాత్కాలికంగా మూసివేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు.   పరిశ్రమల శాఖ నుండి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వారి అనుమతులు, రెవెన్యూ శాఖ నుండి ల్యాండ్ కన్వర్జేషన్ అనుమతులు, పొల్యూషన్…

Read More

ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడు స్థానాలను కైవసం చేసుకుంటామ్ 

– రాజన్న సిరిసిల్ల బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి సిరిసిల్ల(నేటి ధాత్రి): సిరిసిల్లలో బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ బిజెపిలో కష్టపడ్డ వాళ్లకి ఫలితం దక్కుతుందని దీనికి ఉదాహరణకు నేనేనని తెలపడం జరిగింది. నా పదవికి సహకరించినటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది.  రాజన్న సిరిసిల్ల జిల్లాలో…

Read More

రోత పుట్టించే రాతలు రాస్తే భవిష్యత్తులో చూస్తూ ఊరుకోము 

– ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పడం తప్ప  – జిల్లా కలెక్టర్ చట్టాన్ని సంరక్షిస్తే వారిపై నిందలు వేయడం సరికాదు  – భూభాగోతాలు, డబల్ బెడ్ రూమ్ లలో అవినీతి, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం – ప్రభుత్వ విప్ ఆది, కేకే  సిరిసిల్ల(నేటి ధాత్రి): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డితో కలిసి…

Read More

వాటీస్‌ దిస్‌ నాన్సెన్స్‌ నరేష్‌! 

`పాలక మండలి పరువు తీసిన నరేష్‌ ను సాగనంపండి. `బోర్డు సభ్యుడి బలుపు మాటలు! `బోర్డు సభ్యుడు ఆధిపత్యం కోసమా! `బోర్డు సభ్యులు భక్తులకు సేవకులు! `భక్తులకు సేవ చేయడం కోసమా! `రెండేళ్ల పదవికే అంత అహంకారమా! `దేవదేవుని ముందు అందరూ సమానమే! `తక్షణమే నరేష్‌ కుమార్‌ ను తప్పించాలని భక్తుల డిమాండ్‌. `టిటిడి ఉద్యోగిపై సభ్యుడి పెత్తనమేమిటి? `విజిలెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ అలసత్వమేమిటి! `తన కర్తవ్యం నిర్వహిస్తున్న ఉద్యోగికి ఆ అవమానమేమిటి? హైదరాబాద్‌,నేటిధాత్రి:  వాటీస్‌ దిస్‌ నరేష్‌…

Read More

‘నీతి’ కోసం పోరులో ‘అవినీతి’లో మునిగిన ఆప్‌

తాను తప్పు పట్టిన పార్టీలతోనే జట్టుకట్టిన వైనం 14 కాగ్‌ నివేదికలను తొక్కిపట్టిన కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఈశాన్య ఢల్లీి స్కూళ్ల మౌలిక సదుపాయాలపై ఢల్లీి హైకోర్టు చీవాట్లు ‘స్వచ్ఛ’ యమున హామీ నెరవేర్చలేదు కాలుష్య నియంత్రణలో వైఫల్యం అధికారంకోసం అడ్డదారులు అమలు చేయలేని అలవికాని హామీలు అవినీతి ఆరోపణలతో ముఖ్యమంత్రిగా జైలుకెళ్లిన రికార్డు ఎన్నికల్లో ‘ఊడ్చేసిన’ ఢల్లీి ఓటర్లు! హైదరాబాద్‌,నేటిధాత్రి: ఢల్లీి పీఠాన్ని 2/3వవంతు మెజారిటీతో కైవసం చేసుకోవడంతో గత 27 ఏళ్లుగా నిరంతరాయంగా చేస్తున్న పోరాటం…

Read More

ప్రజా వ్యతిరేక బడ్జెట్ కదా…?

కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్: తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని, కార్పొరేట్ శక్తులకుఅనుకూలమైన బడ్జెట్ అని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. గురువారంచండూరు మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో( సిఐటియు, రైతు,కల్లుగీత కార్మిక సంఘం,చేతి వృత్తిదారుల సంఘం )కేంద్ర…

Read More

మొక్కజొన్న పంటలను పరిశీలన

బర్లగూడెం మాజీ సర్పంచి ఆదివాసీ నవనిర్మానసేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి.. బాండ్ మొక్కజొన్న పంటలను క్షేత్ర స్థాయి పరిశీలన.. °అన్నదాలకు అండగా ఉండాలని ప్రజలకు పిలుపు.. °ఆర్గనైజర్ల వందల కోట్ల అక్రమాల పైన విచారణ చేపట్టాలని డిమాండ్.. నూగూర్ వెంకటాపురం ఫిబ్రవరి 20 ( నేటి ధాత్రి ):- అన్నదాతలకు అండగా నిలవడం సమాజ సామాజిక బాధ్యత అని మాజీ సర్పంచి కొర్స నర్సింహా మూర్తి పేర్కొన్నారు. బుధవారం ఆయన వాజేడు మండలం లోని…

Read More

షాట్ పుట్ లో సంపత్ కు పతకం.

బెల్లంపల్లి నేటిధాత్రి : బెల్లంపల్లి లో ఈ నెల 18 వ తేదీ నుండి 19 వ తేదివరకు వరకు ఉస్మానియా యూనివర్సిటీ క్రీడా మైదానంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి యూత్ అథ్లెటిక్స్ క్రీడా పోటీలలో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నాగంపేట గ్రామానికి చెందిన ఈర్ల సంపత్ రాష్ట్రస్థాయిలో సత్తా చాటి పురుషుల విభాగంలో పతకం సాధించాడని కోచ్ సల్పాల సంతోష్ యాదవ్ తెలిపారు. షాట్ పుట్ లో సంపత్ కంచు పతకం సాధించాడని అయన…

Read More
mlc candidate harikrishna

ఉద్యోగానికి రాజీనామా ఒక డ్రామా!

-హరికృష్ణ త్యాగం ఒక మిధ్య!! -రాజీనామా చేసినా ఉద్యోగం మళ్ళీ వస్తుంది? -అలా ఉద్యోగాలు పొందిన వాళ్లు కోకొల్లలు! -ప్రజలను మభ్యపెట్టి సానుభూతి కోసం ఆరాటం -ఎన్నికలలో గెలవాలన్న ఆలోచనతో ప్రచారం -కోచింగ్‌ సెంటర్ల మేలు కోసం సరికొత్త నాటకం -కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులంతా ఏకమై సాగిస్తున్న రాజకీయం -ఎమ్మెల్సీ ఎన్నికలు ఖర్చుతో కూడుకున్నవి -ఒక సామాన్యమైన ఉద్యోగికి అంత సొమ్మెక్కడిది! -జీతంలో ముప్పై శాతం సామాజిక కార్యక్రమాలు గొప్పల కోసమే -ప్రభుత్వాల మీద కోచింగ్‌ సెంటర్ల…

Read More

కలెక్టర్ పై అసత్య ప్రచారాలు చేసే వారి పై కేసులు నమోదు

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ పై ఎటువంటి కేసులు లేవు అసత్య ప్రచారాల నేపథ్యంలో పత్రికా ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్ సిరిసిల్ల(నేటిధాత్రి): సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వ్యక్తిత్వాన్నికి మచ్చ తెచ్చెలా అసత్య ప్రచారాలు చేసే వారి పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తన పై వివిధ కేసులు ఉన్నట్లుగా…

Read More
Chatrapati Shivaji Maharaj statue

ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ

నేటి యువత ఛత్రపతి శివాజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ మంత్రి లోక సభ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు.కమలాపూర్ మండలం నేరెళ్ల గ్రామంలో ఆరె సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని, విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజ్ 395 వ జయంతి ఉత్సవాలు ఆరె సంక్షేమ సంఘం నేరెళ్ల గ్రామ కమిటీ ఆధ్వర్యం బాసిరి కిరణ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.మహారాష్ట్రలో సాధారణ కుటుంబంలో…

Read More
fastag new rules

New FASTag rules

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఫిబ్రవరి 17 నుండి అమలులోకి వచ్చిన కొత్త ఫాస్ట్‌ట్యాగ్ నియమాలను ప్రకటించింది. NPCI ప్రకారం, టోల్ ప్లాజాలో ట్యాగ్‌ని స్కాన్ చేసిన క్షణం నుండి నిర్దిష్ట సమయ వ్యవధిలో ఫాస్ట్‌ట్యాగ్ చెల్లింపులు ధృవీకరించబడతాయి. కొత్త నియమాలు మోసాన్ని తగ్గించడం మరియు టోల్ చెల్లింపు సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

Read More

ప్రజలను రెచ్చగొట్టేలా విమర్శలు చేయడం సబబు కాదు

ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బిఆర్ఎస్ నాయకులకు లేదు చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గోనె ఎల్లప్ప సిరిసిల్ల(నేటి ధాత్రి): కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డిని తిట్టడం తప్ప బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏమీ పని లేదని చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గోనె ఎల్లప్ప సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ లో తెలపడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం…

Read More
National Lok Adalat

జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి.

జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ వి.బి.నిర్మలా గీతాంబ వరంగల్, నేటిధాత్రి (లీగల్), ఫిబ్రవరి, 19:- జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్- మార్చి, 08వ తేదీన శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించతలపెట్టామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వరంగల్ వి.బి.నిర్మలా గీతాంబ తెలియజేశారు. ఈ సందర్భంగా న్యాయ సేవా సదనం బిల్డింగ్ లో రెండు వేర్వేరు…

Read More

విపక్షాల వైఖరి మారాలి

బలమైన ప్రతిపక్షానికి సహేతుక సిద్ధాంతం అవసరం కలగూరగంప రాజకీయాల వల్ల ఒరిగేదేమీ వుండదు   ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పును గుర్తించని విపక్షాలు అధికార దాహం తప్ప బలమైన నాయకుడేడీ?   ఉచితాలు మితిమీరి మునుగుతున్న రాష్ట్రాలు ఒక వర్గం ప్రయోజనం కోసం మరో వర్గం బలి!   ఇదీ విపక్షాల ‘సెక్యులర్‌’ సిద్ధాంతం! హైదరాబాద్‌,నేటిధాత్రి:  స్వాతంత్య్రం వచ్చిననాటినుంచి పరిశీలిస్తే మనదేశంలో అధికారంలో ఉన్న పార్టీ ఆధిపత్యమే అ ప్రతిహతంగా కొనసాగింది తప్ప, విపక్షాల వాణి ఎప్పుడూ…

Read More

సామాజిక న్యాయానికి కేరాఫ్‌ కాంగ్రెస్‌

`అంతర్గత ప్రజాస్వామ్యం.. సామాజిక న్యాయం! `కాంగ్రెస్‌ కే చెల్లిన ఆదర్శ రాజకీయం `అన్ని వర్గాలకు సముచిత స్థానం కాంగ్రెస్‌లోనే సాధ్యం `ఉమ్మడి రాష్ట్రంలోనూ అనుసరించిన విధానం.. సమ ప్రాధాన్యం `ఇప్పుడూ కాంగ్రెస్‌లో అందరికీ అందుతున్న పదవుల పంపకం `మహిళా సాధికారతలోనే కాంగ్రెస్‌ పార్టీదే పై చేయి `మహిళా విభాగానికి సైతం కాంగ్రెస్‌లో అధిక ప్రాధాన్యత `పిసిసికి సమానంగా విభాగాలున్న ఏకైక పార్టీ కాంగ్రెస్‌ `అత్యధికంగా మహిళా ముఖ్యమంత్రులను చేసిన పార్టీ కాంగ్రెస్‌ `ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రానికి తొలి…

Read More
error: Content is protected !!