ఈ చేత్తో లంచాలు..ఆ చేత్తో అవార్డులు!

`ఆరోపణలు వున్న ఉద్యోగులకే ఎక్కువ పురస్కారాలు? `ఉద్యోగులలో జరుగుతున్న చర్చ. `ఒకటికి నాలుగు సార్లు అవార్డులు తీసుకుంటున్నది వాళ్లే? `గతంలో ఏసిబికి చిక్కిన అధికారులలో అవార్డులు పొందిన వారే ఎక్కువ? `అన్ని శాఖలలో అదే తీరు! `అవార్డులు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారా? `అవార్డులు ప్రకటించకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ప్రకటిస్తున్నారా? `పురస్కారాలు కూడా అంగట్లో సరుకులయ్యాయని విమర్శలు వినిపించడం లేదా? `అవార్డులు ప్రభుత్వం సిఫారసుల ప్రకారం ప్రకటిస్తున్నారా? `పై అధికారుల మెప్పు పొందిన వారికే ఇస్తున్నారా? `ప్రజల్లో…

Read More

విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ప్యాకేజీ రాజకీయం

  రూ.35వేల కోట్లు అప్పులుంటే ఇచ్చిన ప్యాకేజీ ఏమూలకు? ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వైఖరి సుస్పష్టం ఇప్పుడిచ్చిన రూ.11440 కోట్ల ప్యాకేజీ ప్రచారానికి తప్ప ఎందుకూ పనికిరాదు ప్యాకేజీ నిర్ణయంలో చిత్తశుద్ధి లేదు గనులు కేటాయించి, సెయిల్‌లో కలిపేస్తే అది సరైన చర్య ఈవిషయంపై ఎవరూ నోరుమెదపరు యూనియన్‌ నాయకుల ఘోష అరణ్యరోదనే హైదరాబాద్‌,నేటిధాత్రి:  ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.11,440 కోట్ల రివైజ్డ్‌ ప్యాకేజీని కేంద్రం ప్రకటించడంతో, ఇది తాము సాధించిన ఘనతగా చెప్పుకోవడానికి తెలుగుదేశం…

Read More
AP future cm Lokesh

‘‘తొందరపడకు సుందరవదన’’!

`అన్నీ వున్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది. `ఏమీ లేని విస్తరి ఎగిరెగిరిపడుతుంది. `నాగబాబుకు ఆవేశమెక్కువ..ఆలోచన తక్కువ! `లోకేష్‌ సీఎం అంటే ఎందుకు ఉలికిపడుతున్నావు? `మీడియా పై నాగబాబు జులుం సాగదు. `నాగబాబుకు నచ్చినట్లు ఏ మీడియా వార్తలు రాయదు. `కూటమిలో జనసేన ఒక నూలు పోగు మాత్రమే. `తెలుగు దేశంతో ఉంటేనే జనసేనకు బలం. `తెగదెంపులు చేసుకుంటే తెగిన గాలిపటం. `ఆకాశంలో ఎగిరే గాలిపటానికి దారమే ఆధారమని మర్చిపోవద్దు. `తెలుగు దేశం వల్లనే జనసేనకు సీట్లొచ్చాయన్నది అసలే…

Read More
davos revanth reddy

దావోస్‌ ‘‘విజయంతో’’ పెరిగిన రేవంత్‌ ప్రతిష్ట

`రాష్ట్ర కాంగ్రెస్‌లో తిరుగులేని నాయకుడిగా నిరూపణ `హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి `రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం `ఒకే ఒక్కడుగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నడుపుతున్న రేవంత్‌ `రేవంత్‌ లేకపోతే పార్టీకి మనుగడే కష్టం `తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రతిష్టను పెంచిన రేవంత్‌ అధిష్టానానికి అప్తుడు హైదరాబాద్‌,నేటిధాత్రి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూడురోజుల దావోస్‌ పర్యటనను ముగించుకొని హైదరాబాద్‌ చేరుకోగానే కాంగ్రెస్‌ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ముఖ్యంగా దావోస్‌ పర్యటనలో ఆయన రికార్డు స్థాయిలో రూ.1,78,950కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకొని…

Read More

తెలంగాణకు రూ. 1,78,950 కోట్ల పెట్టుబడులు

దావోస్‌ వేదికగా రేవంత్‌ ప్రభుత్వం సాధించిన మరో విజయం ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులకోసం చంద్రబాబు చర్చలు వివిధ సంస్థల ప్రతినిధులు, సి.ఇ.ఒ.లతో ఎడతెరిపిలేని చర్చలు కృత్రిమమేధకు చంద్రబాబు ప్రాధాన్యం ఒకే వేదికపై గురుశిష్యులు ఈసారి దావోస్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశానికి తెలుగు రాష్ట్రాల పరంగా ఒక ప్రత్యేకత వుంది. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సమావేశానికి హాజరుకావడం తమ రాష్ట్రాలు పెట్టుబడులకోసం ప్రయత్నించడం ఒక ఎత్త యితే ఇద్దరూ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో…

Read More

‘‘పుష్ప’’ ‘‘సంక్రాంతి’’ లెక్కల్లో పెద్ద ‘‘బొక్క’’..!

నిండా ముంచిన అతి పబ్లిసిటీ -దిల్‌రాజు, మైత్రీమూవీ మేకర్స్‌ సంస్థలపై ఐ.టి.దాడులు   -కొంపముంచిన పుష్పా2 డైలీ అప్‌డేట్లు -‘తగ్గేదే లే’ అంటున్న ఐ.టి. అధికార్లు   -మరోసారి వార్తల్లోకి చిత్రపరిశ్రమ -దాడులతో నిజాలు బయటకు వస్తాయా? మరో వివాదమవుతుందా?   -అధారాలు లేకుండా ఐ.టి.దాడులుండవు -నోరు మెదపని ఐ.టి. అధికార్లు హైదరాబాద్‌,నేటిధాత్రి:  టాలీవుడ్‌లో ఆదాయపు పన్ను దాడులు జరుగుతుండటం ఒకింత అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖుల ఇళ్లపై మంగళవారం ప్రారంభమైన దాడులు…

Read More

యుద్ధమా! అస్త్ర సన్యాసమా?

-ఎమ్మెల్సీ ఎన్నికలపై గులాబీ దళంలో ఉత్కంఠ. -అయోమయంలో గులాబీ నేతలు. -పోటీ సిద్దపడుతున్న వారిపై పెరుగుతున్న ఒత్తిడి. -పోటీ చేస్తామని చెప్పలేక, చేయమనలేక సందిగ్ధత. -కరీంనగర్‌ నుంచి మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌ ఆసక్తి. -అధినేత ఆదేశాల కోసం ఎదురుచూపులు. -బిజేపి ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన. -క్షేత్ర స్థాయిలో జోరుగా ప్రచారం. -కాంగ్రెస్‌ పార్టీ కోసం క్యూ కడుతున్న అభ్యర్థులు. -ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వంద స్థానాలు గెలుస్తామంటారు. -ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇప్పటి వరకు నోరు మెదపడం లేదు….

Read More

‘‘ప్రైవేటు ఆసుపత్రులకు’’ ‘‘పాలకుల ఊడిగం’’ ఎపిసోడ్‌ – 1

ఆరోగ్య శ్రీ వైద్యం… కాసుపత్రులకు వరం! `రూపాయి వైద్యానికి పది రూపాయల బిల్లులు. `ప్రభుత్వం విడుదల చేసే నిధులకు చిల్లులు. `చేయని వైద్యానికి దొంగ లెక్కలు. `ప్రభుత్వం నిధులకు పెద్ద బొక్కలు. `ప్రైవేటు ఆసుపత్రులకు పాలకుల ఊడిగం `ఏటా వందల కోట్లు దిగమింగుతున్న ఆసుపత్రులు. `ఆరోగ్య శ్రీ నిధులతో ఆసుపత్రుల అరాచకాలు! `చేయని వైద్యానికి కోట్లు దిగమింగిన దొంగలు. `ఇష్టానుసారం బిల్లులు వేసి కోట్లు కొల్లగొట్టిన ఆసుపత్రులు. `గతంలో నోరు తెరవని ఆసుపత్రులు. `ప్రజా ప్రభుత్వం మెతక…

Read More

ఉగాదికే లోకేష్‌ సిఎం

https://epaper.netidhatri.com/view/488/netidhathri-e-paper-20th-jan-2025%09 -కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు -ఏక కాలంలో రెండు అనూహ్య పరిణామాలు -భవిష్యత్తు టిడిపికి లోకేష్‌తోనే నవశకం -కూటమి అధికారంలోకి రావడానికి లోకేష్‌ పాదయాత్ర దోహదం -పార్టీకి పూర్వ వైభవం తేవడంలో లోకేష్‌ పాత్ర ఎంతో కీలకం -మంత్రిగా లోకేష్‌కు గతంలోనే సుదీర్ఘ అనుభవం -పాలనా పరంగా డైనమిక్‌ మినిస్టర్‌ -తెలుగు దేశం మరో వందేళ్ళు బతకాలంటే లోకేష్‌ సిఎం కావాలి -ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పటికీ లోకేష్‌ సిఎం కాలేరు -ములాయం…

Read More

సనాతన ధర్మానికి ప్రతీక మహాకుంభమేళా.!

https://epaper.netidhatri.com/view/487/netidhathri-e-paper-19th-jan-2025 -ఐదు రకాల కుంభమేళాలు. -గురు, సూర్యచంద్రుల సూర్యచంద్రుల స్థానాలను బట్టి. -మహా కుంభమేళాలో పుణ్య తిధులు. -40 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా. -అప్రతిష్ట పాలు చేసేందుకు కుయుక్తులు. -పాకిస్తాన్‌ ఏడుపు. హైదరాబాద్‌,నేటిధాత్రి: ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనం కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోంది. పురాతన కాలంనుంచి అవిచ్ఛినంగా కొనసాగుతూ వస్తున్న భారతీయ సనాతనధర్మ సం స్కృతికి ప్రతీక. అత్యంత చైతన్యశీలమైన మేళా మనదేశంలో జరిగే ఆధ్యాత్మిక సమ్మేళనాలు లేదా కార్యక్రమాలన్నింటికీ తలమానికం. శ్రీమద్భాగవతం, మహాభారతం,…

Read More

రో హస్‌లా…ఓయో రూములా?

https://epaper.netidhatri.com/view/487/netidhathri-e-paper-19th-jan-2025/2 `చిత్రపురిలో వెలుగులోకి వస్తున్న భయంకర నిజాలు. `రో హౌస్‌ లలో నివాసముండేది కేవలం పదుల కుటుంబాలు. `వాటిని గెస్ట్‌ హౌస్‌ లుగా మార్చుకున్న వారే అందరూ. `అక్రమ కార్యకలాపాలకు రో హౌస్‌లు అడ్డాలు. `గుట్టు చప్పుడు కాకుండా నీతి మాలిన పనులు. `సాయంత్రం వేళల్లో అనైతిక కార్యకలాపాలు. `ఎవరికీ అనుమానం రాకుండా రో హౌస్‌ లు ఎంచుకున్నారు. `రో హౌస్‌లు విలాసాలకు అడ్డాలుగా మార్చుకున్నారు. `పైకి మాత్రం అందరూ పెద్ద మనుషులు. `సినిమా వాళ్లంటే ఎవరికీ…

Read More

నేటిధాత్రి ఎఫెక్ట్‌!

`వైరా సబ్‌ రిజిస్ట్రార్‌ సస్పెన్షన్‌. `రెండు సార్లు రాంచంద్రయ్యను సస్పెండ్‌ చేయించిన ఘనత నేటిధాత్రి దే. `మొదటి సారి నిబంధనలకు విరుద్ధంగా పని చేసి కొలువు పోగొట్టుకున్నాడు. `ఇప్పుడు అర్థరాత్రి దాక అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి సస్పెండ్‌ అయ్యాడు. `మొదటి సారి నాలుగు నెలలకే మళ్ళీ కొలువు తెచ్చుకున్నాడు. `ఇప్పుడూ ఆ ప్రయత్నంలోనే వుంటాడు. `మళ్ళీ మళ్ళీ కొలువు ఇవ్వడం ఎందుకు? `అక్రమాలు చేసి పట్టుబడినా ఉద్యోగం ఎందుకిస్తున్నట్లు? `లంచాలకు మరిగిన వారి కొలువులు శాశ్వతంగా తొలగించరా?…

Read More

కార్పోరేట్‌ ఆసుపత్రులలో కాళరాత్రులు! ఎపిసోడ్‌-1

‘‘అర్థరాత్రి’’ దాటితే ‘‘క్యూ కట్టే శవాలు’’! `ఏ ఆసుపత్రి ముందు చూసినా బంధువుల ఆర్థనాదాలు… `పట్టించుకునే వారు లేక బాధితుల అరణ్య రోదనలుl `అవి ఆసుపత్రులు కాదు…ప్రాణాలను తోడేస్తున్న రాబందుల నిలయాలు   `బతికుండగానే పీక్కు తిని ప్రాణాలు తీస్తున్న నరరూప రాక్షసులు `వైద్యులు కాదు తెల్ల కోటు ముసుగులో దెయ్యాలు `వైద్యం పేరుతో పేదల రక్తం మరిగిన పిశాచులు `వచ్చీ రాని వైద్యులతో వైద్యం చేయిస్తున్నారు `శంకర్‌ దాదాలతో వైద్యం కానిచ్చేస్తున్నారు `ప్రైవేటు ఆసుపత్రులకు పట్టిన…

Read More

పార్టీల తలరాతను మారుస్తున్న మహిళలు

  `పదవిలో కూర్చోబెట్టేది మహిళలే `పురుషులకంటే పెరుగుతున్న మహిళా ఓటర్లు `విస్తరిస్తున్న మహిళల ప్రభావ నియోజకవర్గాలు `మహిళా సంక్షేమం అమలు చేయకపోతే పార్టీలకు కష్టాలు తప్పవు `మహిళల ఓటింగ్‌లో వృద్ధి `మహిళా చైతన్యానికి నిదర్శనం `మహిళలను విస్మరిస్తే మట్టికరవక తప్పదు హైదరాబాద్‌,నేటిధాత్రి: ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీని గెలిపించాలన్నా లేక గద్దె దించాలన్నా మహిళా ఓటర్ల పాత్ర అ త్యంత కీలకమని ఇటీవలి ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాదు,…

Read More

సందిగ్ధంలో టీడీపీ రాజకీయ ప్రస్థానం

టీటీడీ సంఘటనలో మసకబారిన ప్రభుత్వ ప్రతిష్ట వరుస సంఘటనలతో భక్తుల్లో పెరుగుతున్న భయం కంట్లో నలుసులా మారిన పవన్‌ కళ్యాణ్‌ టీడీపీలో క్రమంగా తెరమరుగుకు సీనియర్‌ నేతలు లోకేష్‌ నేతృత్వంలో కొత్త తరం నాయకులు లోకేష్‌ నాయకత్వాన్ని ‘మిత్రులు’ ఆమోదించడం కష్టమే హైదరాబాద్‌,నేటిధాత్రి: ఈసారి వైకుంఠ ఏకాదశికి తిరుమల శ్రీవారు భక్తులకు పరీక్షలు పెడుతున్నారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. తిరుమలలో వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీచేసే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం, లడ్డూ కేంద్రంలోని 47వ…

Read More

‘‘కూడిక’’,’’తీసివేత’’లు లేవు!

`విస్తరణ మరో ఆరు నెలల దాక అవకాశం లేదు. `విస్తరణ పై ఎలాంటి కదలికలైనా ‘‘జూన్‌’’ తర్వాతే. `ఉద్వాసన ఆలోచన అసలే లేదు. `‘‘ఎమ్మెల్సీ’’ ఎన్నికలన్నీ పూర్తయ్యేదాకా ఎలాంటి కదలికలు వుండవు. `‘‘ఎమ్మెల్సీ’’ లలో ఇద్దరికీ క్యాబినెట్లో చోటు. `అధిష్టానం కూడా ‘‘సీఎం రేవంత్‌’’ నిర్ణయాలకే పూర్తి మద్దతు. `ఈ ఏడాదిలో అనేక ఎన్నికలు. `ప్రత్యర్థి రాజకీయాలకే సమయం కేటాయింపు. `అన్ని ఎన్నికలలో మెజారిటీ స్థానాలపైనే గురి. `పార్టీలో లుకలుకలు ఏమీ లేవు. `లేని తేనె తుట్టెను…

Read More

హైడ్రా కార్యకలాపాలు ముమ్మరం

అక్రమ ఆక్రమణలపై చర్యలు ఫుల్‌ ట్యాంకు, బఫర్‌ జోన్లలో నిర్మాణాల కూల్చివేతలు   కొన్ని ప్రాంతాల్లో కోర్డు వివాదాలతో అడ్డంకులు ఔటర్‌ రింగ్‌రోడ్డు పరిధిలో ఆక్రమణలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు మూడు రకాల వ్యూహాలతో ముందుకెళుతున్న హైడ్రా హైడ్రా చర్యలతో చాలా ప్రాంతాల్లో డ్రైనేజీ, వరదకాల్వల పునరుద్ధరణ   పబ్లిక్‌ పార్కులు, రోడ్లపై నిర్మాణాల తొలగింపు హైదరాబాద్‌,నేటిధాత్రి: హైడ్రా తన కార్యకలాపాలను మళ్లీ ముమ్మరం చేసింది. సంగారెడ్డి జిల్లా నెక్నంపూర్‌ చెరువులో అక్రమంగా నిర్మించిన విల్లాలను నేలమట్టం చేయడం…

Read More

బిజేపిలో ‘‘బడా బాబులకే’’ సీట్లు!

పలుకుబడితో ‘‘ఎమ్మెల్సీ టిక్కెట్లు!?’’ `గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీకి అర్థం మారుస్తున్నారు. `తన కంపెనీలలో పని చేసే ఉద్యోగులకే వేజ్‌ బోర్డు అమలు చేయని వాళ్లు నిరుద్యోగులకు న్యాయం చేస్తారా? `అంజిరెడ్డికి వున్న కంపెనీలలో ఉద్యోగుల ‘‘కార్మిక చట్టాలన్నీ’’ అమలౌతున్నాయా? `తన ఉద్యోగులకే అందుబాటులో వుండలేని ‘‘అంజిరెడ్డి’’ సగటు నిరుద్యోగికి అప్పాయింట్‌మెంట్‌ ఇస్తాడా? `అసలు నిరుద్యోగులను తన గుమ్మంలోకి రానిస్తాడా? `పిల్లికి బిచ్చం పెట్టని వాళ్లు పెద్దల సభకు? `పది మంది కార్యకర్తల పేరు తెలియని వాళ్లకు పెద్ద పీటలు!…

Read More

కాంగ్రెస్‌ భవితవ్యాన్ని తేల్చనున్న మండలి, స్థానిక ఎన్నికలు

2025 తెలంగాణకు ఎన్నికల నామ సంవత్సరం శాసనమండలి, స్థానిక సంస్థలకు ఈ ఏడాదే ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు చావో రేవో బీజేపీ ఎన్ని గెలిచినా లాభమే ఈ ఏడాది ఎన్నికలు రేవంత్‌కు అగ్నిపరీక్ష హైదరాబాద్‌,నేటిధాత్రి: మార్చిలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, ఈ ఏడాదిలోపు జరుగబోయే స్థానిక సంస్థలు మరి యు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రేవంత్‌ ప్రభుత్వానికి గట్టి పరీక్షా కాలంగా చెప్పాలి. కాంగ్రెస్‌లో ఇప్పటివరకు ఎదురులేకుండా దూసుకెళుతున్న రేవంత్‌, విపక్ష బీఆర్‌ఎస్‌ మూలాలను దెబ్బతీసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు….

Read More

రాజకీయాలతో దెబ్బతింటున్న టి.టి.డి. ప్రతిష్ట

  భగవంతునికి`భక్తునికి మధ్య రాజకీయులే అడ్డుగోడలు భక్తికి స్థానం లేదు…అంతా ఆధిపత్యమే టిటిడీకి వైరస్‌గా మారిన కుల రాజకీయాలు భక్తులకు నిలువుదోపిడి`స్వామికి శఠగోపం ‘అయ్య’పేరు చెప్పి అంతా దండుకోవడమే టి.టి.డి.ని హిందూ సంస్థలు నిర్వహిస్తేనే సముచితం ప్రభుత్వ పెత్తనంతో భక్తి మటుమాయం హైదరాబాద్‌,నేటిధాత్రి: హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలాతిరుపతి, భక్తి సౌరభాలతో పరిమళించాల్సింది పోయి, రాజకీయ దుర్గంధంతో ముక్కుపుటాలను ఎగరేస్తోంది. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో వైకుంఠ ఏకాదశి పర్వదిన టోకెన్ల జారీలో టీటీడీ అధికార్ల నిర్వాకం…

Read More
error: Content is protected !!