
ఉద్రిక్తతల నడుమ కోలుకుంటున్న కాశ్మీరం
ఆర్థికంగా దెబ్బకొట్టిన ఒకే ఒక సంఘటన మూకుమ్మడిగా బుకింగ్లు రద్దుచేసుకున్న పర్యాటకులు రద్దు చేసుకున్నవారిలో ముంబై, పూణె, బెంగళూరు, పశ్చిమ బెంగాల్ పర్యాటకులు స్థానికుల్లో ఉగ్రవాదులపట్ల ఆగ్రహావేశాలు జీవనోపాధిని దెబ్బకొట్టారన్న బాధ ఇప్పుడిప్పుడే మళ్లీ వస్తున్న పర్యాటకులు పరిస్థితి చక్కబడితే మళ్లీ పర్యాటకుల సందడి హైదరాబాద్,నేటిధాత్రి: కశ్మీర్లోని పహల్గామ్లో 26మంది అమాయక పర్యాటకును ఉగ్రమూకలు పొట్టనపెట్టుకున్న సంఘటన జరిగి పదిరోజులు కావస్తోంది. ఇప్పటికీ పహల్గామ్ ప్రాంతం ఈ షాక్నుంచి తేరుకోలేదు. అయితే ఇప్పుడిప్పుడే పర్యాటకులు వస్తుండటంతో స్థానికుల్లో…