
మహాబోధి ఆలయం అప్పగించాలంటూ బౌద్ధ సన్యాసుల ఆందోళన
ఆలయ వివాదంతో వార్తలకెక్కిన బుద్ధ గయ మధ్య యుగాల్లో ముస్లిం చొరబాటుదార్ల చేతిలో పెద్దసంఖ్యలో మరణించిన బౌద్ధులు దాడులో బతికిన బౌద్ధులు ఆలయాన్ని విడిచి పారిపోయారు 1590 నుంచి శైవ సన్యాసుల ఆధీనంతో ఆలయం నిత్యం శైవ ఆరాధన, క్రతువుల నిర్వహణ ఎప్పుడో పరిష్కారమైన సమస్యను కెలుగుతున్న రాజకీయ పార్టీలు త్వరలో బిహార్లో అసెంబ్లీ ఎన్నికలే కారణం హైదరాబాద్,నేటిధాత్రి: బిహార్లోని బుద్ధ గయ అంటే తెలియనివారుండరు. ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధులకు ఇది పవిత్ర పుణ్యక్షేత్రం. అయితే ఇక్కడ…