నివేశన స్థలాల సర్వేకోసం ‘స్వామిత్వ’ పథకం

`డ్రోన్‌ సర్వేతో ఇళ్లకు సరిహద్దుల నిర్ణయం `అమలు చేస్తున్న కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ, సర్వేఆఫ్‌ ఇండియా  `డ్రోన్ల సహాయంతో సర్వే ఫలితాలు కచ్చితం `కచ్చితమైన మార్కింగ్‌తో యాజమాన్య హక్కు పత్రాలు `ఎన్నో సమస్యలకు పరిష్కారం   హైదరాబాద్‌,నేటిధాత్రి:  దేశవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివాస స్థలాల సరిహద్దు సమస్యలకు అద్భుతమైనపరిష్కారం చూపుతున్న పథకం ‘స్వామిత్వ’ (సర్వే ఆఫ్‌ విలేజ్‌ ఆబాదీ మ్యాపింగ్‌ విత్‌ ఇంప్రూవైజ్డ్‌ టెక్నాలజీ ఇన్‌ విలేజెస్‌). దీన్ని ప్రధాని నరేంద్రమోదీ 2020, ఏప్రిల్‌ 24న…

Read More

సామాజిక యుద్ధం ‘‘కవిత’’

`సామాజిక తెలంగాణ ‘‘కవిత’’ తోనే సాధ్యం. `’’కవిత’’ రాజకీయ పార్టీ పెడితే ‘‘బహుజన ప్రభంజనం’’. `తెలంగాణ సామాజిక భవిత ‘‘కవిత’’. `’’కవితే’’ సామాజిక ‘‘సైన్యం’’. `’’కవిత’’ బహుజన ‘‘సామాజిక స్వరం’’. `తెలంగాణలో సామాజిక న్యాయం కోసం సవరించిన గళం. `’’కవిత’’ ఒక సామాజిక బాధ్యత. `’’కవిత’’ సామాజిక తెలంగాణ విజ్ఞత.. `సామాజిక బాధ్యతను నిర్వర్తించిన వారిలో అగ్రకులాల సామాజిక వేత్తలే ఎక్కువ. `సతీ సహ గమనం రద్దుకు కారణం రాజా రామ్మోహన్‌ రాయ్‌. `వితంతు వివాహాలు జరిపించినది…

Read More

పార్టీ పదవులు కొలిక్కి..మంత్రి పదవులు వెనక్కి!!

`మంత్రి పదవుల కోసం మరింత సమయం! `పార్టీ పదవులు మాత్రం సిద్దం! `దాదాపు కార్యవర్గ పదవుల జాబితా సిద్ధం! `పార్టీ పదవులు కూడా మరో మూడురోజుల తర్వాత విడుదలయ్యే అవకాశం. `రోహిన్‌ రెడ్డి కి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌. `సీనియర్లకు పార్టీ పదవులలో సముచిత స్థానం. `నాయకులలో అసంతృప్తి లేకుండా పదవుల పంపకం. `పార్టీ క్రియాశీల బాధ్యతలతో నాయకులు సంతృప్తి చెందుతారని అధిష్టానం నమ్మకం. `అన్ని జిల్లాల నాయకుల సూచనల మేరకు పార్టీ నిర్మాణం. `స్థానిక సంస్థల ఎన్నికలలో…

Read More

’’నేటిధాత్రి’’ కథనానికి స్పందించిన మంత్రి ‘‘కొండ సురేఖ.’’

`మంచినీటిని కాలుష్యం చేస్తున్న మిల్లులపై చర్యలు: మంత్రి ‘‘కొండా సురేఖ.’’ `’’కాసుల మత్తులో అధికారుల కపట నిద్ర’’ కథనానికి మంత్రి ‘‘కొండా సురేఖ’’ స్పందన. `‘‘నేటిధాత్రి’’ దిన పత్రికలో వచ్చిన ‘‘కాసుల మత్తులో అధికారుల కపట నిద్ర’’ అనే వార్తకు రాష్ట్ర అటవీ, పొల్యూషన్‌ శాఖ మంత్రి ‘‘కొండా సురేఖ’’ స్పందించారు.  `ఈ మేరకు ‘‘నేటిధాత్రి’’ తో మంత్రి మాట్లాడుతూ మంచినీటిలో బాయిల్డ్‌ మిల్లుల కెమికల్‌ నీటికి కలపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేటిధాత్రి’’ దిన పత్రికలో…

Read More

దేశంలో నమోదవుతున్న కోవిడ్‌`19 కేసులు

భయపడాల్సిన అవసరం లేదు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చిన్నచిన్న ఉత్పరివర్తనాలు సహజం భయం వద్దు: డాక్టర్లు దేశవాసుల్లో రోగనిరోధకశక్తి బాగా పెరిగింది: డాక్టర్లు రాకపోకలపై ఆంక్షలు లేవు: కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి ముంబయి ప్రశాంతం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు కోవిడ్‌ భయం లేదు ద.కొరియా, జపాన్‌ దేశాల్లో పెరిగిన కోవిడ్‌ ఔషధ కంపెనీల షేర్ల ధరలు సింగపూర్‌లో వేగంగా విస్తరిస్తున్నా మరణాలు లేవు హైదరాబాద్‌,నేటిధాత్రి:  దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటకలతో పాటు గుజరాత్‌, ఢల్లీి, మహారాష్ట్రల్లో…

Read More

హైడ్రాపై నేటిధాత్రి అందించిన కథనం బాగుంది: హైడ్రా కమీషనర్ రంగనాధ్.

హైడ్రాపై ప్రజల్లో వస్తున్న చైతన్యంపై నేటిధాత్రి కథనానికి కమీషనర్ ప్రశంస. ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి కథనాలు ఎంతో అవసరం. హైడ్రా వల్ల జరగనున్న మంచి పరిణామాలపై మరింత లోతైన విశ్లేషణలు అందించాలని కోరిన రంగనాధ్. రంగనాధ్ ను కలిసిన నేటిధాత్రి డిజిటల్ మీడియా సిఈఓ కట్టా శివ సుబ్రహ్మణ్యం. శివ సుబ్రహ్మణ్యంతో అనేక విషయాలు చర్చించిన రంగనాధ్. హైడ్రాపై మీడియా పరంగా నేటిధాత్రి ఇచ్చిన సపోర్ట్‌కు అభినందనలు చెప్పిన రంగనాధ్. హైడ్రాపై ప్రజల్లో మరింత చైతన్యం కలిగించే…

Read More

సింధు, సట్లెజ్‌ ప్రవాహాలను చైనా అడ్డుకుంటుందా?

గతంలో నీటిని ఆయుధంగా వాడుకున్న చరిత్ర చైనాది నీటి వాడకంపై అంతర్జాతీయ ఒప్పందాలపై సంతకాలు చేయని చైనా నీటి వాడకంపై దానికి పూర్తిస్వేచ్ఛ దౌత్యం తప్ప మరో పరిష్కారం లేదు కొన్ని పరిమితుల్లో ఈ నదుల నీటిని ఆపగలదు అయితే భౌగోళిక స్వరూపం చైనాకు పెద్దగా అనుకూలించదు డెస్క్‌,నేటిధాత్రి:  పహల్గామ్‌ దాడుల తర్వాత మనదేశం పాకిస్తాన్‌తో కొనసాగుతున్న సింధూనదీ జలాల ఒప్పందాన్ని నిలిపేసింది. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవడం, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసేవరకు ఈ ఒప్పందంపై మాట్లాడే…

Read More

కాల్పుల హోరు నుంచి ప్రగతి కాంతులవైపు

అభివృద్ధి వైపు అడుగులేస్తున్న ఛత్తీస్‌గఢ్‌ హైదరాబాద్‌,నేటిధాత్రి: వామపక్ష తీవ్రవాద పీడిత రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌ కూడా ఒకటి. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పుల సంఘటనలతో ఎప్పటికప్పుడు పతాకశీర్షికల్లో నిలిచే రాష్ట్రంగా పేరుపడిరది. అందువల్ల చత్తీస్‌గఢ్‌ అంటేనే నక్సల్స్‌ మరియు ఎన్‌కౌంటర్‌ వార్తలు తప్ప మరే యితర సమాచారం మనలకు పెద్దగా లభ్యమయ్యేది కాదు. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నదనేది కాదు ప్రశ్న, అభివృద్ధి పథంలో ఏవిధంగా ముందుకెళుతున్నదనేది ప్రధానం! వామపక్ష తీవ్ర వాదం…

Read More

వరణుడి సంకేతం..రాబోయే కాలం సుభిక్షం!

-రేవంత్‌ పాలనకు మేఘ సందేశం! -కాంగ్రెస్‌ పాలన అంటేనే వానా కాలం కలిసి రావడం. -ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం వున్నంత కాలం కరువే. -తర్వాత పదేళ్లు కాంగ్రెస్‌ పాలనంతా జలమే జలం. -తెలంగాణ వచ్చిన తర్వాత జూన్‌ లో విస్తారమైన వానలెప్పుడూ లేవు. -అవసరానికి రాని వానలు తిరోగమన రుతుపవనాలు కురిసేవి. -నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసేవి. -మళ్ళీ కాంగ్రెస్‌ వచ్చింది కరువు తెలంగాణలో మాయమైంది. -గతంలో ఎప్పుడూ లేని విధంగా మేలోనే వాన పలకరింపు….

Read More

దేశంలో సంపూర్ణ అక్షర్యాత సాధించిన తొలి రాష్ట్రంగా మిజోరం!

`అక్షరాస్యతలో అట్టడుగున ఉన్న తెలుగు రాష్ట్రాలు `మితిమీరిన ప్రైవేటీకరణతో విద్యావ్యస్థకు పెనుముప్పు `ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య కరువు `జవాబుదారీతనం కరువు కావడమే కారణం `డ్రాపౌట్ల భయంతో డిటైనింగ్‌ను తొలగించడతో పడిపోతున్న ప్రమాణాలు `ర్యాంకులకోసం అడ్డదారులు తొక్కే పరిస్థితి `వైఫల్యాలనుంచి ఎవరికివారు తప్పించుకునే మార్గాల అన్వేషణ డెస్క్‌ ,నేటిధాత్రి:  మనదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు మొత్తం అక్షరాస్యతా శాతం కేవలం 14% మాత్రమే. తర్వాతి సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చిన వివిధ ప్రభుత్వాలు సంపూర్ణ అక్షరాస్యతా సాధనకో సం చేపట్టిన…

Read More

మబ్బులు తొలగిపోతున్నాయి…ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

సీఎం రేవంత్‌ రెడ్డి పట్టుదలకు హైడ్రా తార్కాణం. కమిషనర్‌ రంగనాథ్‌ దూకుడు పెంచారు. `హైడ్రాతో పర్యావరణ పరిరక్షణపై ఆశలు రేకెత్తుతున్నాయి. `హైడ్రా పని తీరుపై సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. `హైడ్రాపై ప్రజల్లో మారుతున్న అభిప్రాయాలు. `ఆరంభంలో అవాంతరాలు సహజం. `ఎదురయ్యే తలనొప్పులు అధిగమించడమే విజయ మార్గం. `ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెరకపోవడమే రేవంత్‌ వ్యక్తిత్వం. `పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్న పాలకుడు రేవంత్‌. `ఎన్ని అవాంతరాలెదురైనా ఎదుర్కొంటున్నారు. `ఎన్ని విమర్శలు ఎదురైనా దిగమింగుకుంటున్నారు. `మంచిపని ఎప్పుడూ తప్పుకాదు….

Read More

సత్య వాది..నిత్య వాది రేవంత్‌ రెడ్డి.

-18 నెలలు ధరల పెరుగుదల లేకుండా పాలిస్తున్న ఏకైక సీఎం రేవంత్‌ రెడ్డి -ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా నిజమే చెబుతారు. -యదార్ధ వాది లోక విరోధి..కానీ రేవంత్‌ ప్రజా సారధి. -ప్రజల మేలు కోసం… తెలంగాణ వెలుగు కోసం రేవంత్‌ రెడ్డి. -సంక్షేమ ప్రధాత, ప్రగతి విధాత రేవంత్‌ రెడ్డి. -అబద్దాలు లేవు, ఆడంబరాలు లేవు. -ప్రజా పాలనలో ప్రజా సంక్షేమం వెల్లివిరుస్తోంది. -నిజాలు చెప్పడం మాత్రమే తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. -ప్రజలను మభ్యపెట్టి రాజకీయం…

Read More

అస్సాం స్థానిక ఎన్నికల్లో ఎన్డీయే అప్రతిహత విజయం

పెరిగిన ఎన్డీఏ ఓట్ల శాతం గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లిన బీజేపీ ప్రత్యక్ష పోటీలో కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడిరచిన బీజేపీ నేతలు ముఖ్యమంత్రి హిమంత్‌ బిశ్వ శర్మపై ప్రజల్లో సడలని విశ్వాసం సంస్థాగత లోపాలతో కునారిల్లుతున్న కాంగ్రెస్‌ డెస్క్‌ ,నేటిధాత్రి:  అస్సాంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్‌డీఏకూటమి అప్రతిహత విజయాన్ని నమోదు చేసింది. దీంతో రాష్ట్రంలో తన రాజకీయ ఆధిపత్యాని కి తిరుగులేదని నిరూపించింది. రాష్ట్రంలోని మొత్తం 376 జిల్లాపరిషత్‌ స్థానాల్లో 301…

Read More

ఆపరేషన్‌ సింధూర్‌: లాభనష్టాలు

పాక్‌ను తాత్కాలికంగా దెబ్బకొట్టగలిగాం ఉగ్రవాదం సమసిపోదు ఈసారి పాక్‌, చైనాలు మరింత జాగ్రత్తపడక మానవు భవిష్యత్తులో ఆధునిక ఆయుధాలు, సాంకేతికత యుద్ధ ఫలితాలను నిర్ణయించలేవు ఆపరేషన్‌ సింధూర్‌తో బలూచ్‌ ఉద్యమానికి ఊతం పాక్‌ను లంగదీయడానికి సింధూజలాలే బ్రహ్మాస్త్రం క్యాన్సర్‌లా తొలిచేస్తున్న అంతర్గత శత్రువులు హైదరాబాద్‌,నేటిధాత్రి:  ఏప్రిల్‌ 22న పహల్గామ్‌ దాడికి ప్రతీకారంగా మనదేశం పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలనుధ్వసం చేయడమే కాకుండా సుమారు వందమంది ఉగ్రవాదులను హతమార్చింది. ఇదే సమ యంలో పాకిస్తాన్‌కు చెందిన 11 వైమానిక స్థావరాలను…

Read More

‘‘జీవన్‌ రెడ్డి’’..ఇదేం’’బుద్ధి’’!?

-ఆది నుంచి ఇదే వైఖరి..’’జీవన్‌ రెడ్డి’’ రాజకీయ కుసంస్కారి! -‘‘జీవన్‌ రెడ్డి’’ రాజకీయం కాంగ్రెస్‌ లో పుట్టింది కాదు. -దిక్కు లేక కాంగ్రెస్లో చేరింది నిజం కాదా ‘‘జీవన్‌ రెడ్డి’’! -జనం మేలు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? -మంత్రిగా వున్నంత కాలం జనంలో వున్నావా! -పదవి లేకుండా రాజకీయం చేయలేవా! -కాంగ్రెస్‌ పార్టీ కోసం కష్టపడలేవా! -కనీసం ‘‘మంత్రి’’ని గౌరవించే సంస్కారం లేదా! -ఎల్లకాలం పదవుల కోసం పాకులాటేనా! -అసహనం ఎల్లప్పుడూ అలవాటేనా! -‘‘జీవన్‌ రెడ్డి’’ కాంగ్రెస్‌ ‘‘జీవనాడి…

Read More

చిన్న మిల్లర్లు చితికిపోతున్నారు! ఉద్యోగులు వేధించుకు తింటున్నారు!!

-మిల్లర్లను వేదించొద్దన మంత్రి, కమీషనర్‌ ఆదేశాలు జారీ చేసినా పెడచెవిన పెడుతున్నారు. -ఉద్యోగుల తీరుతో మిల్లర్లు ఆగమౌతున్నారు. -పై స్థాయి అధికారుల కళ్లు గప్పి అక్రమాలకు తెగబడుతున్నారు.   -ప్రభుత్వాన్ని ఉద్యోగులే అబాసుపాలు చేస్తున్నారు. -మిల్లర్లకు ప్రభుత్వం మీద అపోహలకు కారకులౌతున్నారు. -ప్రభుత్వాన్ని మిల్లర్లు నిందించేలా ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. -సన్న బియ్యం పథకాన్ని తూట్లు పొడిచేలా కుట్రలకు ఉద్యోగులే తెర తీస్తున్నారు. -చిన్న మిల్లర్లకు వడ్లు కేటాయించకుండా నాటకాలాడుతున్నారు. -మిల్లర్ల మీద లేనిపోనివి సృష్టించి, ప్రభుత్వ లక్ష్యాలకు…

Read More

ఆపరేషన్‌ సింధూర్‌తో పెరిగిన భారత ప్రతిష్ట

భారత్‌, చైనా, తుర్కియేలకు ప్రయోగశాలగా మారిన పాక్‌ భౌతికంగా దెబ్బతిన్న పాక్‌, పరోక్షంగా ఓడిన చైనా, తుర్కియే పహల్గామ్‌ మృతులకు కనీసం సంతాపం తెలపని ఎర్డొగాన్‌ అమెరికా, చైనాలను సవాలు చేసే స్థాయికి ఎదుగుతున్న భారత్‌ డెస్క్‌,నేటిధాత్రి:  పహల్గామ్‌ దాడి, అనంతరం భారత్‌ సిందూర్‌ పేరుతో చేపట్టిన సైనికచర్యతో పాకిస్తాన్‌ను తిరిగి లేవలేని స్థితికి అణచివేసిన వైనం, ఈ క్రమంలో త్రివిధ దళాల సమన్వయంతో వ్యవహరించ డం, మరోవైపు తన పటిష్టమైన దౌత్యంతో ప్రపంచ దేశాలను తనకు…

Read More

మందమతులు..మతిలేని కుసంస్కారులు!

`మన మహిళలను గౌరవించలేని దౌర్భాగ్యులు! `అందరికీ ఇంగ్లీషు రావాలని రూల్‌ వుందా? `మంత్రి కొండా సురేఖ కు ఇంగ్లీషు రాకపోతే తప్పా! `తెలంగాణలో తెలుగు తెలిస్తే చాలు! `తెలుగులో మాట్లాడడం వస్తే చాలు. `గతంలో బొడిగె శోభ విషయంలో కేసిఆర్‌ బుద్ధి హీనులను చెడుగుడు ఆడుకోలేదా?  `మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డిని గౌరవం కేసిఆర్‌ కాపాడలేదా! `మంత్రి కొండా సురేఖ పై ట్రోల్‌ ను కాంగ్రెస్‌ నాయకులు ఖండిరచరా! `ఆమెకు అండగా నిలవరా? `మీడియాలో సోకాల్డ్‌ సీనియర్లలో…

Read More

పొంగులేటి నాయకత్వంలో శాఖల్లో విప్లవాత్మక మార్పులు

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ప్రజలకు మరిన్ని సదుపాయాల కల్పన రిజిస్ట్రేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకునే అవకాశం రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రజలకు మరిన్ని సౌకర్యాల కల్పనకు కృషి డాక్యుమెంట్లు కూడా దరఖాస్తు దారులే నింపే సదుపాయం కేవలం పది, పదిహేను నిముషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్‌ పూర్తి ధరణి పోర్టలో అక్రమాల నేపథ్యంలో భూభారతి అమల్లోకి పొంగులేటి నాయకతమంటే సంస్కరణలకు కొత్తబాట వేసినట్టే హైదరాబాద్‌,నేటిధాత్రి: రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్‌ మరియు ఐÊ బి శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…

Read More

తప్పుడు ప్రచారంతో తప్పుదోవ పట్టించిన చైనా, తుర్కియే

ఈ దేశాల ఎక్స్‌ ఖాతాలను బ్లాక్‌ చేసిన భారత్‌ ప్రపంచ మీడియా, మేధోమదన సంస్థల్లోకి చొచ్చుకెళ్లిన చైనా అందువల్లనే ఈ తప్పుడు కథనాల ప్రవాహం ఎంత తప్పుడు ప్రచారం చేసినా అది తాత్కాలికమే నిజం కచ్చితంగా బయటపడుతుంది భారత్‌ ముందు చైనా ఆయుధాలు ఎందుకూ కొరగావన్న సత్యం వెల్లడైంది ప్రపంచ దేశాల చూపు ఇప్పుడు భారత్‌ వైపు భారత్‌ నెత్తిన పాలుపోసిన పాకిస్తాన్‌ మన రక్షణ ఎగుమతులు మరింతగా పెరిగే అవకాశం ఆసియా, ఆఫ్రికా దేశాలు చైనాను…

Read More
error: Content is protected !!