యు.పి. రాజకీయాలపై కులగణన ప్రభావం

కోల్పోయిన ఓబీసీల్లో పట్టుకు బీజేపీ వ్యూహం ‘హిందూత్వ’ నుంచి ‘కుల రాజకీయాల’వైపు మారక తప్పని పరిస్థితి దీర్ఘకాలంలో ప్రాంతీయ పార్టీలకే అనుకూలమయ్యే అవకాశం కులరహిత సమాజం లక్ష్యం నెరవేరదు కులవ్యవస్థ మరింత బలోపేతమవుతుంది దేశంలో 50వేల కులాల్లో కేటగిరీలుగా విభజన ఎలా సాధ్యం? బీజేపీకి అచ్చొచ్చిన ‘కలిసుంటే లాభం’ నినాదం హైదరాబాద్‌,నేటిధాత్రి:  జనగణనతో పాటు కులగణన కూడా చేపడతామని కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కులగణన చేపట్టిన ఘనత, కేంద్రంలో బీజేపీ…

Read More

చైనా వ్యూహాత్మక చట్రంలో పాకిస్తాన్‌

ప్రతివ్యూహంతో చైనాకు చెక్‌ పెడుతున్న భారత్‌ ఫలితం భారత్‌ నిర్దేశిందిగానే వుంటుంది ప్రపంచ దేశాలకు భారత్‌ అత్యంత అవసరం భారత్‌ను వదులుకోవడానికి ఏదేశం సిద్ధంగా లేదు తన స్థానాన్ని ఆక్రమిస్తున్న భారత్‌పై చైనా అక్కసు యుద్ధం కోరుకుంటున్న పాకిస్తాన్‌ భారత్‌ వ్యూహంతో పాక్‌ ఉక్కిరిబిక్కిరి చైనా కూడా ఎక్కువకాలం మద్దతివ్వలేని స్థితి చివరకు భారత్‌కు అనుకూలంగానే రానున్న ఫలితం పరిశ్రమల్లో ప్రధాన వస్తువుల ఉత్పత్తి జరిగే సమయంలో కొన్ని ఉప ఉత్పత్తులు కూడా ఉత్పన్నవడం సహజం. అదేవిధంగా…

Read More

నలిగిపోతున్నారు..నానా కష్టాలు పడుతున్నారు!

నలిగిపోతున్నారు..నానా కష్టాలు పడుతున్నారు! `మధ్య తరగతి జనం కన్నీళ్లు దిగమింగుకుంటున్నారు `కడుపారా ఏడ్వలేరు..పది మంది ముందు పలుచన కాలేదు `కడుపు కాలుతున్న, కడుపు నిండా తిన్నామని చెప్పుకుంటారు `పస్తులున్నా ఆకలి కేకలు వేయలేరు `బతకలేక చితికిపోతున్నారు `బతికిండగానే నరకం చూస్తున్నారు `కిరాయికి వుండలేరు…సొంతిళ్లు కట్టుకోలేరు `పల్లెల్లో పని లేదు, పట్నంలో కూలి సరిపోదు `వచ్చిన ఆదాయం ఏ మూలకు సరిపోదు `ఎంత ఖర్చు చేసినా కాళ్లు వారసాపుకునేంత ఇల్లు దొరకదు `బతకలేం బాబోయ్‌ అంటున్న మధ్యతరగతి `అటు…

Read More

‘‘అంతం కాదిది’’…’’ఆరంభం!’’

  -ఆపరేషన్‌ సిందూర్‌ సక్సెస్‌! -ఆపరేషన్‌ సింధూర్‌…ఉగ్ర స్థావరాలు మటాష్‌! -పహల్గావ్‌ దాడికి ఆపరేషన్‌ సింధూర్‌తో ప్రతీకారం. -భారతీయుల్లో వెల్లి విరుస్తున్న ఆనందం. -దేశమంతా మన సైనికులకు సలామ్‌.   -జై హింద్‌ ట్విట్లతో దేశంమంతా మారుమ్రోగిపోతోంది. -పాకిస్తాన్‌ లో వున్న 4 ఉగ్ర స్థావరాలు, పివోకేలో 5 బంకర్లు ధ్వంసం. -మసూద్‌ కుటుంబం, బంధువులు మృతి. -100 మందికి పైగా ఉగ్రవాదులు హతం. -26 ఉగ్రస్థావరాలు గుర్తింపు. -పాకిస్తాన్‌ మాయమయ్యే సమయం ఆసన్నమైంది. -ఇప్పుడే మొదలైంది…ఇక…

Read More

సమన్వయ సామర్థ్యాన్ని ప్రపంచానికి వెల్లడిరచిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’

రుజువైన భారత్‌ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వ్యూహాత్మక సమన్వయ సామర్థ్యం పాక్‌లోని లోపలి ప్రాంతాల్లోకి చొచ్చుకుపోగల సామర్థ్యం బహిర్గతం తాత్కాలిక లక్ష్యాలు సాధించినా, దెబ్బతినని ఉగ్రవాదుల మూలాలు పాక్‌ ప్రకటనతో యుద్ధంగా మారే ప్రమాదం   పాకిస్తాన్‌కు మరింత గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే అడుక్కు తింటున్నా అహంకారం తక్కువేం లేదు అంతర్జాతీయంగా ఏకాకి అయినా బుద్ధి మారని పాక్‌ హైదరాబాద్‌,నేటిధాత్రి:  పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7వ తేదీన నిర్వహించిన ‘ఆపరేషన్‌ సింధూర్‌’ అత్యాధునిక యుద్ధకళలో మనదేశ…

Read More

పంజాబ్‌ , హర్యానాల మధ్య నీటి రగడ

ఉద్రిక్తతల నడుమ సరిహద్దు రాష్ట్రాల్లో నీటి జగడం సమంజసం కాదు సింధూనది జలాల ఒప్పందం రద్దు నేపథ్యంలో మళ్లీ రగిలిన నీటివివాదం ఆప్‌ ప్రభుత్వం వైఖరితో కేంద్రానికి ఇరకాటం దేశ సమస్యను పట్టించుకోని పంజాబ్‌ పాక్‌కు ప్రయోజనం కలిగించే రీతిలో పంజాబ్‌ వైఖరి ఆప్‌ ప్రభుత్వానికే కాంగ్రెస్‌ మద్దతు ఎవరి కారణాలు వారికున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో నీటి వివాదం నిర్హేతుకం హైదరాబాద్‌,నేటిధాత్రి:  హర్యానాకు 4500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని భాక్రా బీయాస్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ (బీబీఎంబీ)ని…

Read More

‘‘భూమి పుత్రుడి’’ పట్టుదల ‘‘భూ భారతి’’!..రైతుల కలలు నిజం చేసిన ‘‘పొంగులేటి’’.

`ధరణి దారిద్య్రం పారదోలారు. `భూ భారతి ఒక నూతన విప్లవం. `రైతుల కళ్లలో నిండుతున్న సంతోషం. `రైతులకు భోరోసా నింపుతున్న గొప్ప నూతన ఆవిష్కారం. `ఆరేళ్ల రైతు గోసకు చరమగీతం. `భూ భారతి తెచ్చి రైతులకు సంజీవని చేశారు. `ధరణిలో ఎదురైన 15 సమస్యలకు భూ భారతిలో పరిష్కారం చూపారు. `ఆరేళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న అవస్థలను తొలగిస్తున్నారు. `ఆన్‌ లైన్‌ మోసాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. `ప్రతి తహసీల్దారు కార్యాలయంలో నలుగురు ప్రత్యేక సిబ్బందితో జాప్యం లేకుండా చూస్తున్నారు….

Read More

నీతిలేని పవన్‌!? మాటలకు తెలంగాణ ఉద్యమకారుల హెచ్చరిక

`పవన్‌ పూటకో వేషం తెలంగాణలో చెల్లదు!? `పవన్‌ను వెనుకేసుకొచ్చే వారి ఆటలు కూడా సాగవు `తెలంగాణ అంటే నవ్వులాట రాజకీయాలు కాదు `ఉద్వేగరితమైన తెలంగాణ రాజకీయాలను కలుషితం చేస్తేమంటే చూస్తూ ఊరుకోం `ఇసంత రమ్మంటే ఇళ్లంత నాదే అనే రకం! `జనసేన పుట్టింది తెలంగాణలో అంటే తరిమి, తరిమి కొడతాం! `నీ ఊసరవెళ్లి రాజకీయాలు సాగవు! `ఉద్యమ కారుల ప్రాణాలు త్యాగం చేసిన నేల `కొట్లాడి సాధించుకున్న తెలంగాణపై గద్దలు వాలితే ఈకలు పీకేస్తాం `కన్నెత్తి చూస్తే…

Read More

Fine rice is boon for poor people

  · Govt. Support will be continued to millers · Civil Supplies Commissioner Devendrasingh Chauhan gave interview to ‘Neti Dhathri’ Editor Katta Raghavendra Rao  · Fine rice distribution caused people to feel happy · ‘Fine rice’ distribution is a revolutionary decision · People are appreciating the State Government in this regard. · ‘It is fortunate…

Read More

కూకీ మిలిటెంట్లతో మణిపూర్‌లో అశాంతి

సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న మిలిటెంట్లు వీరు మనదేశ పౌరులు కాదు మయన్మార్‌ నుంచి వచ్చి కూకీ ప్రజలపై ఆధిపత్యం మత్తుమందుల అక్రమరవాణా, బలవంతపు వసూళ్లు, హత్యలు వీరి నిత్యకృత్యం మైతేయీల మతసంప్రదాయాలను అడ్డుకుంటున్న కూకీలు సుప్రీంకోర్టు జడ్జినే బార్‌ అసోసియేషన్‌లోకి అనుమతించని వైనం మణిపూర్‌లో శాంతి ఎండమావేనా? హైదరాబాద్‌,నేటిధాత్రి: మణిపూర్‌లో మైతేయి, కూకీల మధ్య హింసాకాండ జరిగి మే 3తో సరిగ్గా రెండేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా ప్రభుత్వం గట్టి…

Read More

ఉద్రిక్తతల నడుమ కోలుకుంటున్న కాశ్మీరం

ఆర్థికంగా దెబ్బకొట్టిన ఒకే ఒక సంఘటన మూకుమ్మడిగా బుకింగ్‌లు రద్దుచేసుకున్న పర్యాటకులు రద్దు చేసుకున్నవారిలో ముంబై, పూణె, బెంగళూరు, పశ్చిమ బెంగాల్‌ పర్యాటకులు స్థానికుల్లో ఉగ్రవాదులపట్ల ఆగ్రహావేశాలు జీవనోపాధిని దెబ్బకొట్టారన్న బాధ ఇప్పుడిప్పుడే మళ్లీ వస్తున్న పర్యాటకులు పరిస్థితి చక్కబడితే మళ్లీ పర్యాటకుల సందడి  హైదరాబాద్‌,నేటిధాత్రి:  కశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26మంది అమాయక పర్యాటకును ఉగ్రమూకలు పొట్టనపెట్టుకున్న సంఘటన జరిగి పదిరోజులు కావస్తోంది. ఇప్పటికీ పహల్గామ్‌ ప్రాంతం ఈ షాక్‌నుంచి తేరుకోలేదు. అయితే ఇప్పుడిప్పుడే పర్యాటకులు వస్తుండటంతో స్థానికుల్లో…

Read More

సన్న బియ్యం.. పేదలకు వరం.మిల్లర్లకు ఎప్పుడూ వుంటుంది సహకారం.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సన్న బియ్యం సరఫరా, మిల్లర్ల సమస్యలపై ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు అడిగిన ప్రశ్నలకు పౌరసరఫరాల శాఖ కమీషనర్‌ ‘‘దేవేంద్ర సింగ్‌ చౌహాన్‌’’ ఇచ్చిన సమాధానాలు… `సన్న బియ్యం సరఫరా తెలంగాణ ప్రజల కళ్లలో నిండిన ఆనందం. `సన్న బియ్యం అందించడం విప్లవాత్మక నిర్ణయం. `రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల నుంచి ప్రశంసలు. `నేను కమీషనర్‌గా వున్న సమయంలో ప్రారంభం గొప్ప అనుభూతి. `నా ఉద్యోగ నిర్వహణలో ఇదొక ఛాలెంజ్‌. `సన్న బియ్యం సరఫరా…

Read More

ఈ ‘‘ప్రశ్న’’కు బదులేది ‘‘రోహిణి’’?

`సిఐడి విచారణ తప్పుల తడక అన రోహిణి యాజమాన్యం చెప్పినట్లేనా? `సిఐడి విచారణ నివేదిక వివరాలు తెలియకుండానే చికిత్స పొందని వారిని యాజమాన్యం గుర్తించిందా? `రోహిణి స్టాంపులు, తప్పుడు తయారు చేసిన వివరాలు ‘‘రోహిణి’’ ఎందుకు బైటపెట్టలేదు? `వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? `‘‘సిఐడి’’ విచారణలో ఆ వివరాలు ఎందుకు వెల్లడిరచ లేదు? `వెల్లడిరచినా ‘‘సిఐడి’’ రోహిణి పేరు జాబితాలో చేర్చిందా? `హన్మకొండలో ఎన్నో ఆసుపత్రులుండగా ‘‘రోహిణి’’ పేరుతో మాత్రమే అక్రమాలు చేశారా? `‘‘రోహిణి’’ ఆసుపత్రికి…

Read More

జనగణనతో పాటు కులగణన

కేంద్ర రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయం `విపక్షాలను డిఫెన్స్‌లో పడేసిన బీజేపీ `కులగణనపై విపక్ష దాడులకు చెక్‌ పెట్టేందుకే ఈ నిర్ణయం `ఈ నిర్ణయంతో బిహార్‌లో ఎన్డీఏ కూటమికి గెలుపు అవకాశాలు మరింత మెరుగు `బిహార్‌, కర్ణాటక, తెలంగాణల్లో కులగణన నిర్వహించిన ప్రభుత్వాలు `రాజకీయ, సామాజిక ఒత్తిళ్ల ప్రభావం కులగణనపై వుండే అవకాశం `జనాభాలెక్కలతో పాటే నిర్వహిస్తే కచ్చితమైన ఫలితాలు రాగలవు `కులవ్యవస్థ మరింత బలపడే అవకాశం హైదరాబాద్‌,నేటిధాత్రి:  ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని రాజకీయ వ్యవహారాల…

Read More
Rohini super speciality hospital hanamkonda

పాపాల రోహిణి..సీజ్‌ కాలేదెందుకని!?

`కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు? `సీఎం. రేవంత్‌ రెడ్డి ఆదేశాలు దిక్కరిస్తున్నదెవరు? `‘‘సిఐడి’’ విచారణలో తేలిన నిజం. `రోహిణిని ముట్టుకునే ధైర్యం లేదా!మూసేసే శక్తి లేదా!? `అలాంటప్పుడు జాబితాలో ఎందుకు చేర్చారు! `చిన్నా చితకా ఆసుపత్రులు మూసేసి, రోహిణి ని ఎందుకు వదిలేశారు! `ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతరు చేస్తున్నారా? `మామూళ్ల మత్తులో వదిలేస్తున్నారా? `ధైర్యం చాలడం లేదని చెబుతున్నారా? `అవినీతికి పాల్పడిన ఆసుపత్రులు మూసి, రోహిణి వైపు ఎందుకు చూడడం లేదు? `వైద్య ఆరోగ్య శాఖ పెద్దల…

Read More

బెంగాల్‌ హిందూ ఓటర్లను ఆకర్షించలేకపోతున్న బీజేపీ

సంస్థాగత బలం లేకపోవడం పెద్ద లోటు బలమైన కార్యకర్తల బేస్‌ అవసరం ఓటర్లను పోలింగ్‌ బూత్‌ల వద్దకు తీసుకువచ్చే క్షేత్రస్థాయి కార్యకర్తలు లేరు గ్రామీణ, పట్టణ ప్రాంత పేదలకోసం మమత అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పట్ల బెంగాలీల్లో వ్యతిరేక భావం భాజపాను ఉత్తరాది పార్టీగా పరిగణిస్తున్న బెంగాలీలు ప్రభుత్వ మద్దతుతో రెచ్చిపోతున్న రాడికల్‌ ముస్లింలు భద్రత కొరవడి బిక్కుబిక్కు మంటున్న హిందువులు వక్ఫ్‌ బిల్లు అల్లర్లలో హిందువుల ఆస్తుల విధ్వంసం ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో రెండోతరగతి…

Read More

అధికారులుగా చేయలేని సేవ..నాయకులుగా చేస్తారా?

-రాజకీయాలంటే మాటలు కాదు..అధికారుల పెత్తనం అసలే కాదు! -అప్పుడు జనానికి దూరం…ఇప్పుడు దగ్గరయ్యేందుకు ఆరాటం? -అధికారులు రాజకీయాలు…రాణించలేక అవస్థలు! -రాజకీయాలలోకి అధికారులు..సక్సెస్‌ కాలేక తలనొప్పులు! -ఏదో ఒక పార్టీలో చేరి పదవులు పొందిన వారున్నారు. -ప్రత్యేకంగా పెత్తనం చేయాలనుకొన్న వారు ఊగిసలాడుతున్నారు. -మీడియా ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. -అతి విశ్వాసంతో రాజకీయాలను ఏలుదామనుకున్నారు. -రాణించలేక చతికిలపడిపోతున్నారు. -ఒంటరి పోరాటంలో అలసిపోయి పార్టీల పంచన చేరుతున్నారు. -అక్కడ గుర్తింపు కోసం ఆరాపడుతున్నారు. -నిన్నటిదాకా పోరాటం చేసిన వారి పంచన…

Read More

‘‘కేసిఆర్‌ గర్జన’’..’’కాంగ్రెస్‌ లో తర్జనభర్జన!’’

-ప్రజలంతా కొత్త ‘‘కేసీఆర్‌’’ ను చూశారు -చాలా కాలం తర్వాత ‘‘కేసీఆర్‌’’ ను చూసిన ఆనందంలో కేరింతలు కొట్టారు -‘‘కేసీఆర్‌’’ ప్రసంగంలో ఉగ్రరూపం కన్నా, సమగ్ర రూపానికి విలువిచ్చారు -శాంతంగా మాట్లాడుతూనే అద్భుతమైన సెటైర్లు వేశారు -తెలంగాణకు కాంగ్రెస్‌ విలన్‌ అన్నారు -కాంగ్రెస్‌ వైఫల్యాలను జనం చేత చెప్పించారు -మొదటి సారి ప్రజలను ‘‘అన్నలు’’ అని పలుసార్లు సంబోధించారు -తనదైన శైలికి భిన్నంగా కొత్త ‘‘కేసీఆర్‌’’ ను చూపించారు -ఒక్కో పథకం ప్రస్తావిస్తూ చురకలు అంటించారు –కాంగ్రెస్‌…

Read More

రజతోత్సవం.. గులాబీ జయ కేతనం!

`తెలంగాణ జన జాతర…బీఆర్‌ఎస్‌ 25 ఏళ్ల వేడుక `ఉద్యమ ప్రస్థానంలో ఉరకలెత్తిన తెలంగాణ పార్టీ `ముక్కోటి తెలంగాణ చేత జై తెలంగాణ అని జై కొట్టించిన పార్టీ `ప్రజలంతా గుండెల్లో పెట్టుకున్న జెండా గులాబీ జెండా `తెలంగాణ అంతా గులాబీ మయం రజతోత్సవ సభకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పరచి, సభ జరగకుండా అడ్డంకులు సృష్టించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన కుట్రలను తిప్పి కొట్టి, బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభ గురించి తరతరాలు చెప్పుకునేలా నిర్వహిస్తామంటున్న ‘‘బీఆర్‌ఎస్‌’’ రాష్ట్ర…

Read More

ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం

ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం కరీంనగర్, నేటిధాత్రి: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ సీపీఐ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కమాన్ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఉగ్రవాదుల దుర్మార్గపు చర్యల వల్ల అమాయక ప్రజలు, పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఉగ్రవాదులను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందినదని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఆరోపించారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్…

Read More
error: Content is protected !!