జిల్లా యువకులు క్రీడల్లో ముందుండాలి

యువత ఫోన్ లకు పరిమితం కాకూడదు గ్రౌండ్ లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. అకాల గుండెపోటు మరణాలకు వ్యాయామం లేకపోవడం కారణం అవుతుంది. భూపాలపల్లి నేటిధాత్రి యువత దురవాట్లకు పోకుండా వ్యాయామం, క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. బుధవారం రోజున భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫుడ్ బాల్ టోర్నమెంట్ క్రీడల పోటీలను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.మారుతున్నకాలంలో సగటు మనిషి వ్యాయంపై శ్రద్ధ చూపాలని…

Read More

గాంధీ కి నివాళులర్పించిన ఎంపీ.మన్నే శ్రీనివాస్ రెడ్డి.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా అహింసా మార్గంలో గొప్ప పోరాటాలు చేసి దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహాత్మాగాంధీకి మన్నె శ్రీనివాస్ రెడ్డి తన సహచర ఎంపీలతో కలిసి ఘన నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు,సహచర ఎంపీలు దీవకొండ దామోదర్ రావు,బండి పార్థసారథి రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్,మాలోతు కవిత,పసునూరి దయాకర్,, బోర్లకుంట వెంకటేష్ నేతకానిలతో కలిసి పుష్పాంజలి ఘటించారు.

Read More

కొమరం భీమ్ ఆశయాలను కొనసాగించాలి

లంబాడీల ఐక్యవేదిక కొనరావుపేట, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలంలోని నిమ్మపల్లి గ్రామంలో అంతర్జాతీయ ఆదివాసి గిరిజన దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది . కొమరం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నాయకులు. అనంతరం లంబాడీల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు నరేష్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిర్శ ముండా, రాంజీ గోండు, టాను నాయక్ , కొమరం భీమ్ నినాదంతో (జల్, జంగిల్, మరియూ జమీన్ ) పొడు భూముల సమస్యను…

Read More

అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన అభిమన్యు రెడ్డి.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి రాజాపూర్ మండలంలోని తిర్మలపూర్ గ్రామనికి చెందిన చింతకింది రామచంద్రయ్య వయస్సు (45) అకస్మాత్తుగా మరణించారు. వారి మృతికి సంతాపం తెలిపిన బి, ఆర్, ఎస్, పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అభిమన్యు యువసేన మండల అధ్యక్షులు రామకృష్ణ గౌడ్ యూత్ వింగ్ మండల అధ్యక్షులు బంగారి వెంకటేష్,సీనియర్…

Read More

రామయంపేట ను రెవెన్యూ డివిజన్ కేంద్రముగా ఏర్పాటు చేయాలని చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికీ 136వ రోజుకు చేరుకున్నాయి

రామాయంపేట (మెదక్)నేటి ధాత్రి. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ లేని కారణంగానే రామాయంపేట అభివృద్ధికి దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రామయంపేట ప్రజలు మేము ఓట్లు వేసి గెలిపించుకున్న నాయకులు ఇప్పటికైనా బాధ్యతాయుతంగా ప్రవర్తించి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారని తెలియజేశారు. రెవెన్యూ డివిజన్ కేంద్రం కనుక ఏర్పడితే మౌలిక వసతులైన బస్ డిపో, డిగ్రీ కాలేజీ , విద్యాలయాలకు నూతన భవనములు వస్తాయి. అలాగే మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాలు అనగా…

Read More

గొత్తికోయలకు అండగా రాష్ట్ర రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి

ములుగు జిల్లా నేటిధాత్రి ములుగు జిల్లాలో వరదల్లో సర్వస్వం కోల్పోయిన గొత్తికోయలకు నిత్యావసరాలు అందించారు రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి భారీ వర్షాలకు గోవిందరావుపేట మండలం చల్వాయి సమీపంలోని జారుడుబండ గొత్తికోయగూడెం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది గుడిసెలు నేలమట్టమయ్యాయి ప్రజలకు నిలువ నీడ లేకుండాపోయింది కట్టుబట్టలతో వారు బయటపడ్డారు ఈ విషయం తెలుసుకున్న సతీష్ రెడ్డి స్వయంగా జారుడుబండకు వెళ్లారు స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుసుకున్నారు వారికి ఏమేం అవసర మున్నాయో అడిగి తెలుసుకున్నారు అక్కడున్న…

Read More

విశ్వవిఖ్యాత నట గాయక సార్వభౌమ పోరిక శ్యామల్ నాయక్ గారికి జన నీరాజనాలు

సకల కళల శ్యామసుందరుడు డాక్టర్ పోరిక శ్యామల్ నాయక్ అనేక సంఘాల సన్మానాలు జూనియర్ ఘంటసాలగా రాగమయి క్రియేషన్స్ వారిచే జూనియర్ ఘంటసాల అవార్డు 2015లో రవీంద్ర భారతి హైదరాబాదులో పారిజాత అపహరణం పౌరాణిక డ్రామాకు కళాబంధు అవార్డు రోజా క్రియేషన్స్ వరంగల్ వారిచే నటగాయక చక్రవర్తి అవార్డు 2017లో ఆంధ్ర రాష్ట్రంలోని విజయవాడలో ఎన్టీఆర్ అవార్డు వంద రోజులు ఓటు చైతన్య యాత్ర జిల్లా వ్యాప్తంగా చేసినందుకు ఆసియా ఇంటర్నేషనల్ అవార్డు పాటే ప్రాణంగా జీవిస్తున్నందుకు…

Read More

వరదల పట్ల భవిష్యత్ లో తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది.

ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భావేశ్ మిశ్రా భవిష్యత్ లో ప్రకృతి పరమైన నీటి విపత్తులను ఎదుర్కొనేల రూ.600000/-లతో విపత్తు నివారణ పరికరాలను ఘణపురం మండలంలోని గణప చేరువుపై ట్రయల్ చేసిన ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి,జిల్లా కలెక్టర్ భావేశ్ మిశ్రా ఎస్పీ కరుణాకర్ ఓ ఎస్ డి అశోక్ కుమార్ కలిసి పర్యటన చేశారు అకాల భారీ వర్షాలతో జిల్లాలో చాలా వరకు వరద నష్టం వాటిల్లిన…

Read More

మహిళలు అన్ని రంగాలలో ముందుండాలి

వేములవాడ రాజన్న సన్నిధిలో మరో ఆణిముత్యం వేములవాడ నేటి దాత్రి వేములవాడ పట్టణానికి చెందిన కోప్పుల పావని లింగమూర్తి దంపతుల కూతురు కుమారి స్వాతి ఎస్సై పోస్టుకు ఎంపికైన సందర్భంగా ఇట్టి అమ్మాయికి మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మంగళవారం రోజున అన్నదాన సమయంలో ట్రస్టు సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించి మెమెంటో అందజేశారు. సన్మాన గ్రహీత కుమారి కొప్పుల స్వాతి మాట్లాడుతూ నేను ఎస్.ఐ పోస్టుకు సెలక్ట్ కావడానికి నాకు…

Read More

ఎస్పీ కరుణాకర్ ని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకి నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ పుల్ల కరుణాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య మాదిగ శాలువాతో సత్కరించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని బహుకరించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ మాట్లాడుతూ.. జిల్లాలో నెలకొన్న ఎస్సీ ఎస్టీ బీసీ, మైనార్టీ ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేణుకుంట్ల కొమురయ్య మాదిగ,…

Read More

16వ డివిజన్ ధర్మారంలో గొర్రెల పంపిణీ

పంపిణీ కార్యక్రమంలో పాల్గోన్న స్థానిక కార్పొరేటర్ వరంగల్, నేటిధాత్రి గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ పరిధిలోని ధర్మారం లో యాదవకాలనీలో మంగళవారం గొర్రెల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్ హాజరయ్యారు. అనంతరం గొర్రెల యూనిట్ లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వర్షకాలం దృష్టిలో పెట్టుకొని యాదవ సోదరులు జీవాలకు సోకే ఇన్ఫెక్షన్, అంటు రోగాలు సోకకుండా జాగ్రత్తపడాలి అని…

Read More

గృహ లక్ష్మీ పథకం అప్లకేషన్ గడువు పొడిగించాలి.

బీఎస్పీ పార్టీ మండల కమిటీడిమాండ్. మహా ముత్తారం నేటి ధాత్రి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా  మహాముత్తారం మండల కేంద్రము లో బహుజన సమాజ్ పార్టీ మండల కమిటీ ఆద్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది.గృహ లక్ష్మీ పథకంలో ఉన్నా సమస్యల గురించి తెలపడం జరిగింది. ఈ మారుమూల మండలము లోనీ చాలా మంది కి సొంత భూములు లేవు. అదే విధంగా గృహ లక్ష్మీ లబ్ది దారులకు ఇచ్చిన గడువు తేదీ తక్కువగా ఉన్నందున చాలా మంది…

Read More

సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే గండ్ర.

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7మంది లబ్దిదారులకు రూ.219000/- ల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్దిదారులకు పంపిణీ చేసిన భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వెంకటరాణి సిద్దు కౌన్సిలర్లు రజిత నూనె రాజు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

Read More

భారత జాగృతి వికలాంగుల విభాగం జిల్లా కమిటీ ఎన్నిక

జిల్లా అధ్యక్షుడిగా కొయ్యాడ కుమారస్వామి నియామకం. భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా భారత జాగృతి జిల్లా వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడిగా భూపాలపల్లి మండలం గుర్రంపెట గ్రామానికి చెందిన కొయ్యాడ కుమారస్వామి నీ భారత జాగృతి జిల్లా వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది జిల్లా అధ్యక్షులు మాడ హరీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ ఈ నియామకానికి సహకరించిన భారత జాగృతి వ్యవస్థపాక అధ్యక్షులు & ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క…

Read More

గృహలక్ష్మి పథకానికి గడువు పొడిగించాలి.

నిక్ష్పాతకం లేకుండా అర్హులందరికీ గృహలక్ష్మి వర్తింపచేయాలి. భాజాపా సీనియర్ నాయకుడు తడక అశోక్ గౌడ్. నల్లబెల్లి, నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బృహత్తర కార్యక్రమం గృహ లక్ష్మీ పథకానికి గడువు పెంచాలని బిజెపి సీనియర్ నాయకుడు తడక అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో తాసిల్దార్ రాజేష్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెడితే బాగుండేది…

Read More

కాంగ్రెస్ సీనియర్ నాయకులను కలిసిన ఇందిరా

స్టేషన్ ఘనపూర్: జనగాం నేటి ధాత్రి స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు జైహింద్ రాజు ను అలాగే ప్రభాకర్ రెడ్డి లను టిపిసిసి ప్రధాన కార్యదర్శి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఇన్చార్జి సింగపురం ఇందిర మర్యాదపూర్వకంగా కలిశారు. వారితోపాటు కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు లింగాల సుభాష్ రెడ్డి, జనగాం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ రెడ్డి, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు లింగాజి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

Read More

బీసీ కుల వృత్తులకు ఆర్థిక సహాయం చేసిన మంత్రి కేటీఆర్.

రాజన్న సిరిసిల్ల టౌన్ : నేటిధాత్రి సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలో సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గంలో బీసీ ఎంబిసీ కుల వృత్తులకు 1 లక్ష రూపాయల గ్రాంట్ రూపంలో 600 మంది లబ్ధిదారులకు చెప్పులు పంపించేసిన ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాల కొండ అరుణ రాఘవరెడ్డి,వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్. కే డి…

Read More

హసన్ పర్తి మండల కేంద్రంలో అనుమతి లేకుండా నడిపిస్తున్న ఇండియన్ హై స్కూల్ (డేస్ ) స్కూల్ ని వెంటనే సీజ్ చేయాలి.

నేటిధాత్రి హసన్ పర్తి: ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో Meo కి వినతిపత్త్రం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియన్ హై స్కూల్ (డేస్) పాఠశాలకు నర్సరీ నుండి 5 వరకు ప్రభుత్వ అనుమతి, లేకుండా మరియు బిల్డింగ్ ఫైర్ సేఫ్టీ లేకుండా.. బిల్డింగ్ కూడ పర్మిషన్, విద్యార్థుల రవాణాకు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం స్కూల్ బస్సువాడాల్సింది ఉండగా తన ఇష్టానుసారం ప్రైవేటు వాహనాలను నడుపుతూ క్వాలిఫై టీచర్స్ లేకుండా వ్యాపారమే ధ్యేయంగా ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో…

Read More

త్రివర్ణ పతాకాన్ని ప్రతి ఇంటిపై ఎగర వేయాలి.

పోస్ట్ ఆఫీస్ సేవలు వినియోగించుకోవాలి తాసిల్దార్ రాజేష్. నల్లబెల్లి, నేటి ధాత్రి: ఆగస్టు 15 పర్వదినాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరణ దిశగా పోస్టల్ వ్యవస్థ ద్వారా అనుసంధానం చేస్తూ ఒక్కొక్క త్రివర్ణ పతాకానికి 25రూపాయల చెల్లించి త్రివర్ణ పథకాన్ని విక్రయించాలని తాసిల్దార్ రాజేష్ పేర్కొన్నారు మంగళవారం పోస్ట్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ మండలంలోని…

Read More

వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన మోలుగూరి

రెండు గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు నడికూడ,నేటి ధాత్రి: భారీ వర్షాలకు నడికూడ మండలంలోని నార్లాపూర్ వెంకటేశ్వర్లపల్లి గ్రామాల మధ్యలో బ్రిడ్జి,మెయిన్ రోడ్ వరదల కారణంగా కొట్టుకుపోయింది. ఈ విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆ మరుసటి రోజు వచ్చి పరిశీలించి,వర్షాలు తగ్గిన తర్వాత వెంటనే మరమ్మత్తులు చేపడ తామని తెలిపారు. వర్షాలు తగ్గి పదిహేను రోజులు గడుస్తున్న ఇప్పటివరకు ఎలాంటి మరమ్మత్తులు చేపట్టలేదని మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకులు మోలుగూరి బిక్షపతి…

Read More
error: Content is protected !!