కూడికలో పోచంపల్లి! తీసివేతలో ముత్తిరెడ్డి!?

ముత్తిరెడ్డికి మూడో సారి టిక్కెట్టు లేనట్లే? రసకందాయం లో జనగాం రాజకీయం! నాయకులు సంతృప్తిగా లేరు? కార్యకర్తలు సంతోషంగా లేరు? ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు? కొత్త నాయకత్వంతో టిఆర్‌ఎస్‌ కు తిరుగులేదంటున్నారు? ఈసారి ముత్తిరెడ్డి ముఖం చూసే ముచ్చటే లేదంటున్నారు? ముత్తిరెడ్డి కబ్జాలతో జనం లబోదిబోమంటున్నారు? పోచంపల్లిని జనగామ బరిలో దించాలంటున్నారు? రాజకీయాల్లో కూడికలు, తీసివేతలు పక్కాగా వుంటాయి. రాజకీయాల్లో మనుషులు తలకిందులైనా, సరే లెక్కలు ఖచ్చితంగా వుండాలంటారు. కూడాల్సిన చోట కూర్చకుండా, తీసేయాల్సిన చోట తొలగించకుండా…

Read More

ఫస్ట్‌ వికెట్‌…దానం టికెట్‌ కట్‌!?

ఎవరినీ పట్టించుకున్నది లేదు? సమన్వయం చేసుకొని కలుపుకుపోయింది లేదు? కార్పోరేటర్లకు విలువిచ్చింది లేదు? ఉద్యమ కారులకు మేలు చేసింది లేదు? వ్యాపారం, రాజకీయాలు తప్ప ప్రజల గురించి ఆలోచించింది లేదు? నాయకులను కాపాడుకున్నది లేదు? పార్టీలోని వారికే పొగపెడుతుంటే పార్టీ పెద్దలు పట్డించుకున్నది లేదు ? గురువులకు పంగనామాలు కొత్త కాదు? కారును ముంచుతున్నా చూస్తూ ఊరుకోవడం పార్టీకి ఏ మాత్రం మంచిది కాదు? ఒక్కొక్కరుగా అందరూ దూరమైతే దానం నిలకడ తెలియంది కాదు?  పార్టీలో గుసగుసల…

Read More

కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం

నేటిధాత్రి న్యూఢిల్లీ, జూన్, 24: ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన ఇరువురు సభ్యులు బండి పార్థసారథి రెడ్డి, దీవకొండ దామోదర్ రావులు శుక్రవారం పార్లమెంట్ భవన్ లో ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, కె. ఆర్. సురేష్ రెడ్డి, వెంకటేష్ నేత లతో కలిసి కొత్త ఎంపీలు రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎంపీలందరితో వెంకయ్య నాయుడు కొద్ది సేపు…

Read More

పిర్యాదుల గుట్ట పేరుకుపోతోంది?

`స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో అవినీతి అంతకంతకూ పెరిగిపోతోంది? ` ఒక్కొక్కరు ఎన్ని సార్లు పిర్యాదులు చేసినా గతంలో పట్టలేదు? `కొత్త కమీషనర్‌ ఫైళ్లు దులుపుతున్నారని సమాచారం?   `పిర్యాదుల కదలికపై సర్వత్రా ఎదురుచూపులు? `అత్యధికంగా ములుగు రిజిస్ట్రేషన్‌ కార్యాలయం మీదే పిర్యాదులు? `ప్రభుత్వ స్థలం అక్రమ రిజిస్ట్రేషన్‌ వెలుగులోకి తెచ్చిన సామాజిక కార్యకర్త భద్రయ్యను చంపబోయారు? `ఇలాంటి దుశ్చర్యలకు అడ్డా రిజిస్ట్రేషన్‌ కార్యాలయమే అన్న ఆరోపణలు కోకల్లలు? `ఇంతకీ కమీషనర్‌ కార్యాలయంలో తిష్ట వేసుకుని అవినీతి…

Read More

రిజిస్ట్రేషన్‌ శాఖలో భారీ ప్రక్షాళన.

    ఏళ్ల తరబడి తిష్ట వేసుకున్నవారికి తప్పదని తేలిన స్థాన చలనం? దశాబ్దాల కాలానికి పైగా లేని ట్రాన్స్‌ఫర్లు? ముందే చెప్పిన నేటిధాత్రి! నేటిధాత్రి వరుస కథనాలుతో కదలిక! ప్రభుత్వం ఆలోచన ముందే పసిగట్టిన ఉద్యోగులు? యూనియన్‌ కార్యకలాపాలకు కొత్త కమిటీ ఏర్పాటు? రాయభారాలకు తెర తీత? కదల్చకుండా వుండాలంటే ఎంత కావాలి! ఉద్యోగుల ఓపెన్‌ ఆఫర్లు?మంత్రుల స్థాయిలో బేరసారాలు? కోట్లలో జరుగుతున్నట్లు సమాచారం?  రంగారెడ్డి, మేడ్చల్‌ హట్‌ కేకులు? నగర శివారు ప్రాంతాలను వదిలేందుకు…

Read More

ఔషధ ప్రదాత ఫార్మ విజేత

సామాన్య రైతు కుటుంబం… అత్యున్నత శిఖరాల విజయం… భోధన వృత్తి కోరుకుంటే, ఔషద తయారీ ప్రస్థానం… తక్కువ ఖర్చుతో, మేలైన మందులు అందించడమే లక్ష్యం… రూ.600 జీతంతో మొదలైన జీవితం… రూ. 45 లక్షలతో సొంత వ్యాపారం… 138 దేశాలకు విస్తరించిన సామ్రాజ్యం… 300 రకాల మందుల తయారీలో కొత్త అధ్యాయం… బర్డ్‌ ఫ్లూ కు చెక్‌…. స్వైన్‌ ఫ్లూ స్టాప్‌…. ఎయిడ్స్‌ రోగులకు వరం…. తాజాగా కరోనా విరుగుడు ఔషదం… విజయాలకు లెక్కే లేదు…విజయ పరంపర…

Read More

ప్రభుత్వ లాంఛనాలతో రాకేష్ అంత్యక్రియలు.

అంతిమయాత్ర బాధ్యతలు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ ను పర్యవేక్షించాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు హైదరాబాద్ నేటిధాత్రి శుక్రవారం రైల్వే పోలీసుల కాల్పుల్లో మరణించిన , వరంగల్ జిల్లా కు చెందిన రాకేష్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. అగ్నిపథ్ నియామకాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలో రాకేష్ మరణించడం దురదృష్టకరమని  ముఖ్యమంత్రి కేసిఆర్ విచారం వ్యక్తం చేశారు. కేంద్రం యువకుల జీవితాలతో ఆడుకోవడం దురదృష్డకరమన్నారు. *రాకేష్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేసిఆర్…

Read More

కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీఎం కెసిఆర్ సీరియస్

రాకేష్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా అగ్నిపథ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్మీ ఉద్యోగాల నియామక ప్రక్రియను నిరసిస్తూ.. నేడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో .. రైల్వే పోలీస్ కాల్పుల్లో, వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర దిగ్ర్భాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలకు బలైపోయిన బిసి బిడ్డ రాకేష్ కుటుంబానికి సీఎం కేసీఆర్ తన ప్రగాఢ…

Read More

నవ తరం నిర్మాత- తెలంగాణ విధాత కేసిఆర్ : రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర.

కేసిఆర్ ను మించిన నాయకుడు లేడు. అంతటి రాజనీతిజ్ఞుడు దేశంలో మరొకరు లేరు… దేశ సౌభాగ్యం కోసం ఆలోంచిచే ఏకైక నాయకుడు… జాతీయ పార్టీ నిర్మాణం ఒక్క కేసిఆర్ తోనే సాధ్యం. తెలంగాణ ప్రగతి దేశానికి అందించాలనుకుంటున్నాడు. రాజకీయాలు తప్ప, ప్రగతి దారులు చూపిన పార్టీలకు కాలం చెల్లింది… కేసిఆర్ నాయకత్వంలో కొత్త తరం ఆవిషృతమౌతుంది… అది సమీప భవిష్యత్తులోనే సుసాధ్యమౌతుంది… కేసిఆర్ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడుతుంది… లక్ష్య సిద్ది ఎవరినైనా…

Read More

పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన చైర్మన్  నర్సంపేట, నేటిధాత్రి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాలలో చేస్తున్న పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ చైర్మన్ గుంటీ రజిని కిషన్ హెచ్చరించారు.నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 13 వ రోజుకు చేరుకోగా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో మున్సిపల్ చైర్మన్ గుంటీ రజిని కిషన్ పనులను పరిశీలన చేశారు.  పాటు పట్టణంలోని 24 వ వార్డులలో…

Read More

మినరల్ వాటర్ ప్లాంట్ తెరిపించాలని ఆందోళన

చెన్నారావుపేట-నేటిధాత్రి: మండల కేంద్రంలో స్థానిక జిపి తరుపున ఉన్న ఒకే ఒక వాటర్ ప్లాంట్ కొసవాడలో ఉంది.గ్రామ ప్రజలే కాకుండా ఈర్యా తండా,రాజీవ్ నగర్ కాలనీ గ్రామ ప్రజలు ఈ ప్లాంట్ నుండే మినరల్ వాటర్ తీసుకెళ్తు ఉంటారు.5 రూపాయలకే గ్రామ ప్రజలకు 20 లీటర్ల సామర్థ్యం గల వాటర్ క్యాన్ కి మినరల్ వాటర్ అందించాలనే ఉద్దేశ్యంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఈ ప్లాంట్ ఏర్పాటు చేసింది.కానీ గత నెలరోజుల నుండి ఈ ప్లాంట్ పని…

Read More

రైతు సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో తాసిల్దార్ ముందు ధర్నా

నేటిధాత్రి చేర్యాల… తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో చేర్యాల మండలం లో తాసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం ఆర్ ఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా చేర్యాల మండల రైతు సంఘం మండల కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అదేవిధంగా గా రైతుబంధు ఇంతవరకు రైతుల ఖాతాల్లో జమకాలేదు అదేవిధంగా నకిలీ విత్తనాలు మార్కెట్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాయని నకిలీ విత్తనాలు…

Read More

ఎల్కేజీ ఫీజు మూడు లక్షలా?

ఎల్కేజీ ఫీజు మూడు లక్షలా? నేటిధాత్రి చేర్యాల… 135 కోట్ల జనాభా గల భారతదేశంలో విద్య వైద్యం ప్రాథమిక హక్కు?  రోజులు మారుతూ ఆటవిక రాజ్యం నుంచి ఆధునిక రాజ్యం లోనికి అడుగు పెడుతున్నా, ఆధునిక యంత్రాలు కొత్త కొత్త టెక్నాలజీ మన జీవితంలో నిత్యవసర వస్తువులు అయినప్పటికీ విద్య వైద్యం న్యాయం అనేవి 130 కోట్ల జనాభా లో 80 శాతం మంది ఆర్థిక దరిద్రపు రేఖకు దిగువగా ఉన్న సామాన్య మానవుడికి విద్య వైద్యం…

Read More

పదే పదే చెప్పినా వినకపోతిరి…పక్కన పెట్టేదాకా తెచ్చుకుంటిరి?

నలభై మందికి పైగా టిక్కెట్టు కట్‌? గత ఏడాది నుంచే హెచ్చరిస్తున్న నేటిధాత్రి…!   పార్టీమీద సానుభూతి వున్నా, ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత? పధకాల మీద నమ్మకం…ఎమ్మెల్యేలపై ప్రతికూల ప్రభావం? ప్రతి ఇంటికీ ఏదో ఒక పధకం… ఎమ్మెల్యేల తీరుపై నిర్వేదం…? చెప్పంగ విననోడిని చెడంగ చూడాలని పెద్దలు ఊరికే అనలేదు. అసలు తెలంగాణ అన్న పదంలోనే ఒక వైబ్రేషన్‌ వుంది. అందులో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులంటే ప్రజల్లో ఒకరకంగా చెప్పాలంటే ఆరాధన భావం వుండేది….

Read More

నవతరం రాజకీయ యుగం…ఇది కేసిఆర్‌ శకం…

కొత్త జాతీయ పార్టీ కేసిఆర్‌తోనే సాధ్యం… ఏ పార్టీ వేలు పట్టకొని ఎదగలేదు…. ఎవరి కోసమో రాజకీయం చేయలేదు… జనం కోసం రాజకీయం చేసిన నాయకుడు కేసిఆర్‌…. తెలంగాణ ఎజెండా రాజకీయ దిశ మార్చుకున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌… జనం ఆకాంక్ష కోసమే రాజకీయమైన ఉద్యమ కారుడు…. తెలంగాణ సాధనలో త్యాగధనుడు…. అరవై ఏళ్ల తెలంగాణ కార్యసాధకుడు… తెలంగాణ విముక్తి ప్రధాతయ్యాడు…. ఇప్పుడు దేశానికి అవసరమౌతున్నాడు… దేశ ప్రగతి కోసం ముందుకు సాగుతున్నాడు… జాతీయ పార్టీ ఏర్పాటు…

Read More

పల్లె ప్రగతి పనులను పరిశీలించిన

అడిషనల్ కలెక్టర్ దీపక్ కుమార్ ముత్తారం :-నేటి ధాత్రి పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లోని దరియపూర్ గ్రామం లో పల్లెపగతి ఐదో విడత కార్యక్రమం అడిషనల్ కలెక్టర్ దీపక్ కుమార్ కొత్తగా నిర్మిస్తున్న క్రీడ ప్రాంగణం వైకుంఠ ధామం పల్లె ప్రకృతి వనం నర్సరీ ని తనిఖీ చేశారు విధుల్లో తిరుగుతూ పారిశుధ్యం పనులను మరియు డ్రింకింగ్ వాటర్ బాగా చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ శ్రీనివాస్ ఎంపీఓ వేణుమాధవ్ సర్పంచ్…

Read More

గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల పై లాఠీచార్జి జరగలేదు

పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత భీమదేవరపల్లి నేటిదాత్రి గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల పై లాఠీచార్జి జరిగిందని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత వెంటనే స్పందించి, ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వే చేయడానికి వచ్చిన అధికారులను అడ్డుకోవడం వల్ల పోలీసులకు నిర్వాసితులకు మధ్య తోపులాట మాత్రమే జరిగింది, ఎలాంటి లాఠీచార్జ్ జరగలేదని పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఒక ప్రకటనలో తెలిపారు. భూ నిర్వాసితులు సమన్వయం పాటించాలని సూచించారు. పై అధికారులతో మాట్లాడి…

Read More

ప్రజా ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్లజిల్లా ప్రతినిధి నేటిదాత్రి 13, జూన్  ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు నుండి స్వీకరించిన ఫిర్యాదులు, సమస్యలపై అధికారులు స్పందించి, సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సోమవారం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, సత్వర…

Read More

పెంచిన విద్యార్థి బస్ పాస్ లను వెంటనే తగ్గించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నా

భూపాలపల్లి నేటిధాత్రి తెలంగాణ రాష్ట్రంలో పెంచిన విద్యార్థి బస్ పాస్ లను,బస్సు ఛార్జీలను తగ్గించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా బస్ డిపో ముందు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రేణికుంట్ల.ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షులు నేరెళ్ళ.జోసఫ్ లు మాట్లాడుతూ తెలంగాణలో విద్యార్థి బస్సు చార్జీలను 135 శాతం పెంచడం , 195 రూపాలు బస్ పాస్ ను 450 రూపాయలు చేయడం సిగ్గుచేటని,భూపాలపల్లి…

Read More

పెండింగ్ కేసులు తగ్గించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి

పోలీస్ శాఖ అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టీకల్స్ సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలి జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే ఐ.పి.ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ   ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…   పెండింగ్ కేసులను త్వరగతిన పరిష్కరించి పెండింగ్ కేసులను తగ్గించే విధంగా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.అవసరమైతే సంబంధింత న్యాయమూర్తులను స్వయంగా కలసి కేసుల పరిష్కరానికి…

Read More
error: Content is protected !!