మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి: మండలంలోని బజ్జు తండా గ్రామానికి చెందిన తేజ వత్ వెంకటేష్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతుని స్వగృహానికి చేరుకొని ఆయన పార్థివదేహంపై పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి, నాయకులు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, పాలెపు రాజేశ్వరరావు, విడియాల…

Read More

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న గండ్ర రమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18వ,19వ ఎల్బీనగర్ రెడ్డి కాలని)వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేసిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి స్థానిక కౌన్సిలర్ శిరీష దేవేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఘన స్వాగతం పలికిన వార్డు ప్రజలు ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రజలు అవకాశం కల్పిస్తే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీరిచ్చిన అవకాశం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్న, అభివృద్ధి చేసిన నెను మొదటి…

Read More

బిఅర్ఎస్ లొకి వలసల జోరు.

#మండలంలో ప్రతిపక్ష పార్టీల ఖాళీ. #ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని చూసుకుంటా. #ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. నల్లబెల్లి, నేటి ధాత్రి: బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మరొకసారి ప్రభుత్వ ఏర్పాటు జరిగినట్లయితే మరింత అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతుగా పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్క కార్యకర్తను తమ కుటుంబ సభ్యులుగా కడుపులో పెట్టుకొని చూసుకుంటానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు గురువారం మండలంలోని మేడపల్లి, బుచ్చిరెడ్డిపల్లి గ్రామాలకు…

Read More

తెలంగాణ ఉద్యమ నేత గాజుల మల్లయ్య గౌడ్ చూపు ఎటువైపో..?

-వలసవాదుల అవమానాలు భరించలేకే పార్టీ మారనున్నారా..? మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 2 తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించినప్పటి నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 సంవత్సరంలో టిఆర్ఎస్ పార్టీలో చేరి, 2001 సంవత్సరం నుండి 2016 సంవత్సరం వరకు టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా, అనంతరం మండల పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ..పార్టీ ప్రతిష్టతకు విశేష కృషి చేసిన గాజుల మల్లయ్య గౌడ్ చూపు ఎటువైపోనని మండలంలో చర్చించుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా…

Read More

ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా

*-అభ్యంతరకరమైన పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు *-వేములవాడ పట్టణ సిఐ కరుణాకర్ హెచ్చరిక వేములవాడ, నేటిధాత్రి’ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శాసనసభ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వివాదాస్పదమైన పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వేములవాడ పట్టణ సిఐ పి కరుణాకర్ హెచ్చరించారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల గడువు దగ్గర పడుతున్న తరుణంలో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఎదుటివారిని రెచ్చగొట్టే విధంగా అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారని,…

Read More

దివ్యాంగులకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం

మరిపెడ నేటి దాత్రి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని భార్గవ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన డోర్నకల్ నియోజకవర్గ దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి మాట్లాడుతు దివ్యాంగుల ఆత్మబంధువు కేసీఆర్ అన్నారు, ఒక్క పెన్షన్లు పెంచడమే కాకుండా మన గురించి ఆలోచించి అనేక సంక్షేమ పథకాలు,సహాయ ఉపకరణాలు ఉచితంగా అందిస్తున్నా ఏకైక సీఎం మన కేసీఆర్ అన్నారు,పెన్షన్లు వివిధ దఫాలుగా పెంచినటువంటి…

Read More

నేను మీ బిడ్డను ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా….

కెసిఆర్ మేనిఫెస్టోతో ‘చేతు’ లెత్తేసిన ప్రతిపక్షాలు శివాలయం సాక్షిగా చెబుతున్న మాట నిలబెట్టుకుంటా… రైతుకు రుణమాఫీ చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్.. 7 సార్లు అతనికి అవకాశం ఇచ్చారు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి… మీ బిడ్డగా అడుగుతున్న ఒక్క అవకాశం ఇవ్వండి హుజరాబాద్ ని మరో సిద్దిపేటల తీర్చిదిద్దుతానని ఎమ్మెల్సీ, నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వీణవంక మండలంలోని బేతిగల్,…

Read More

ఎంపీ వద్దిరాజు ఖమ్మంలో సభ ఏర్పాట్ల పరిశీలన

ఖమ్మం జిల్లా నేటి ధాత్రి ఎంపీ రవిచంద్ర,నాగేశ్వరరావు మంత్రి అజయ్ కుమార్, ఎమ్మెల్సీ మధు, ఎమ్మెల్యే వెంకటవీరయ్యలతో కలిసి ఖమ్మంలో ఈనెల ఐదున జరిగే బీఆర్ఎస్ సభ నిర్వాహణ,ఏర్పాట్లను పరిశీలించారు ఈనెల ఐదవ తేదీన ఆదివారం ఖమ్మంలోని ఎస్ఎన్ఆర్ &బీజేఎన్ఆర్ కాలేజీ మైదానంలో బీఆర్ఎస్ “ప్రజా ఆశీర్వాద సభ”జరుగనుంది.ఈ దృష్ట్యా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా…

Read More

నేటినుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

# నామినేషన్లకు ఏర్పాట్లు పూర్తి.. # నర్సంపేట ఆర్డీవో,ఎన్నికల రిటర్నింగ్ అధికారి కృష్ణవేణి నర్సంపేట,నేటిధాత్రి : భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శాసన సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ నేటి నుండి నర్సంపేట నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ప్రారంభం కానున్నదని 103 అసెంబ్లీ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి,ఆర్డీవో కృష్ణ వేణి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేసి నామినేషన్ ప్రక్రియలో తీసుకోవలసిన జాగ్రత్తలు…

Read More

ఎన్నికలు సజావుగా నిర్వహణకు నిబంధన మేరకే అధికారులు పనిచేయాలి

జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి గురువారం సమీకృత కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా ఎన్నికల నిర్వహణ పై సంబంధిత ఎన్నికల నోడల్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా మాట్లాడుతూ ఎన్నికల విధులను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా నిర్వహించాలని, ప్రస్తుత సమయంలో ఎవరికి సెలవులు మంజూరు చేయడం కుదరదని, ఎట్టి పరిస్థితులలో రిలాక్సేషన్ లభించిందని అన్నారు. 1950 కాల్…

Read More

ఎంపీ వద్దిరాజు ఖమ్మంలో ప్రెస్ మీట్

ఖమ్మం జిల్లా నేటి ధాత్రి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ సభలు బ్రహ్మాండంగా విజయవంతమయ్యాయి:ఎంపీ రవిచంద్ర ఈ సభలు దిగ్విజయం కావడానికి తోడ్పాటునందించిన, తరలివచ్చిన ప్రజలకు ధన్యవాదాలు:ఎంపీ రవిచంద్ర ఈనెల 5వ తేదీన జరిగే కొత్తగూడెం,ఖమ్మంలలో సభలకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాల్సిందిగా ఉమ్మడి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి:ఎంపీ రవిచంద్ర పదికి పది సీట్లు బీఆర్ఎస్ అఖండ ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయం:ఎంపీ రవిచంద్ర ఎంపీ రవిచంద్ర ఖమ్మం తెలంగాణ భవన్ లో మంత్రి…

Read More

బిఆర్ఎస్ విస్తృత ప్రచారం

మందమర్రి, నేటిధాత్రి:- జరుగునున్న సార్వత్రిక ఎన్నికల్లో చెన్నూరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే బాల్క సుమన్ కారు గుర్తుకు ఓటేసి, అధికం మెజార్టీతో గెలిపించాలని బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పట్టణంలోని 5వ వార్డు తదితర వార్డులలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికి తిరుగుతూ, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వందల, వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారని,…

Read More

మనిషికి సత్ప్రవర్తనను నేర్పించే ఆయుధమే భగవద్గీత…….

భద్రాచలం నేటి దాత్రి శ్రీ నృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో పిల్లలకు ఆది నుండే ధర్మ మార్గంలో నడిచేలా విద్యతోపాటుగా ఆధ్యాత్మిక చింతనను అలవాటు చేయాలనే ఉద్దేశ్యంతో భద్రాచలం మరియు బూర్గంపాడు మండలాలలో గల వివిధ పాఠశాలల్లో భగవద్గీత పుస్తకాలను అందించి ప్రతిరోజు ఒక గంట పాటు ఆ గీతను బోధించే విధంగా ఏర్పాటు చేస్తున్నది శ్రీ నృసింహ సేవా వాహిని. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి మాట్లాడుతూ, నేడు సమాజంలో…

Read More

టిఆర్ఎస్ మహిళ మండల అధికార ప్రతినిధిగా రజిని

కాటారం నేటి ధాత్రి బి ఆర్ ఎస్ పార్టీ కాటారం మండలం మహిళా అధికార ప్రతినిధిగా బొల్ల రజినీ నీ నియమించినట్లు మహిళ అధ్యక్షురాలు రత్న సౌజన్య రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ కి, మండల అధ్యక్షులు తోట జనార్ధన్, మహిళ అధ్యక్షురాలు రత్న సౌజన్య రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంథని నియోజకవర్గంలో పుట్ట మధు గెలుపు కోసం కృషి చేస్తానని…

Read More

విశ్వరూప మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

మంథని చిరంజీవి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కాటారం నేటి ధాత్రి కాటారం మండల కేంద్రంలోని మాదిగల విశ్వరూప మహాసభను విజయవంతం చేయడానికి మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు పాంప్లెంట్ రిలీజ్ చేయడం జరిగింది వర్గీకరణ ధ్యేయంగా రాబోవు పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11వ రోజున హైదరాబాదులో నీ పేరేడ్ గ్రౌండ్లో జరగబోయే విశ్వరూప మహాసభను విజయవంతం చేయడానికి మండల కేంద్రంలో ని గ్రామాలు అత్యధిక సంఖ్యలో ఎమ్మార్పీఎస్ శ్రేణులు…

Read More

మల్కాజ్గిరి దత్తత తీసుకుంటా, అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా: మంత్రి హరీష్ రావు

మల్కాజిగిరి 02 నవంబర్ బిఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి అసెంబ్లీ నియోజక వర్గ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మీ సాయి గార్డెన్ మల్కాజిగిరిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు మల్కాజిగిరి సర్కిల్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ జితేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక ,వైద్య అరోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరైనారు.మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజక వర్గం లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులతో ప్రజా…

Read More

ఎన్నికల బందోబస్తుకు పకడ్బందీ ఏర్పాట్లు

సీఐ మహేందర్ రెడ్డి మందమర్రి, నేటధాత్రి:- అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో ఎన్నికల బందోబస్తు, శాంతి భద్రతల రక్షణ గురించి గురువారం మందమర్రి పోలీస్ స్టేషన్ లో సీఐ మహేందర్ రెడ్డి పోలీసు పట్టణ సర్కిల్ కార్యాలయ అధికార సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలు ప్రశాంతంగా ముగించాలనే అంశంపై ఇప్పటి నుండే సిద్ధంగా ఉండాలని, ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఎస్సై చంద్రకుమార్,…

Read More

గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు.

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపెళ్లి జిల్లాలోని చిట్యాల మండలంలోని పాసిగడ్డ తండా గ్రామానికి చెందిన లావుడియా రాజు, లావుడియా తిరుపతి లు మొరంచపల్లి వాగు పక్కన గుడుంబా బట్టిలు పెట్టుతున్నట్లు సమాచారం తెలుసుకొని స్థానిక ఎస్సై జంగిలి రమేష్, సిసిఎస్ ఎస్ఐలు శ్రావణ్, భాస్కరావులు గురువారం దాడులు చేసి పట్టుకున్నారు. అందులో భాగంగా ఇద్దరి దగ్గర 25 లీటర్ల గుడుంబా ను స్వాధీనం చేసుకొని, 900 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం…

Read More

సీఐపై హత్యాయత్నం కలకలం..

వివాహేతర సంబంధమే కారణమా..? మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్)లో సీఐ గా పని చేస్తున్న ఇఫ్తార్ అహ్మద్‌పై హత్యాయత్నం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం. కానిస్టేబుల్ కత్తితో సీఐపై దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన సీఐని స్థానికులు జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారు. కాగా సంఘటన…

Read More

24 గంటల కరెంటు రైతులకు కావాలంటే మళ్లీ బి.ఆర్.యస్. ప్రభుత్వం రావాలి

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో పరకాల మండలం పోచారం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్న పరకాల బి.ఆర్.యస్.పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి.ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు 24 గంటల కరెంట్ కావాలంటే మళ్ళీ బి.ఆర్.యస్.ప్రభుత్వం రావాలని,కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని అన్నారు.ప్రతిపక్షాలు పరేషాన్ చేయడానికి తప్ప పనిచేయడానికి ముందుకు రావు అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More
error: Content is protected !!