శాంతియుత అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు;

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.. వేములవాడ రురల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిటికల్, నార్మల్ పోలింగ్ స్టేషన్స్ ల వద్ద తనిఖీ. వేములవాడ రురల్ నేటి ధాత్రి సోమవారం రోజున వేములవాడ రురల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టెముల, ఫజుల్ నగర్, నుకలమర్రి, ఏదురుగాట్ల,మర్రిపెళ్లి,లింగంపెళ్లి, గ్రామాల్లోని నార్మల్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి శాంతియుత వాతావరణంలో ఎన్నికల జరిగేలా అన్ని రకాల భద్రత చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., అధికారులకు…

Read More

క్రిటికల్ ,నార్మల్ పోలింగ్ స్టేషన్స్ లను సందర్శించిన జిల్లాఎస్పీ అఖిల్ మహజన్

వేములవాడ రూరల్ నేటి ధాత్రి మరికొద్ది రోజుల్లో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్య వేములవాడ రురల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిటికల్, నార్మల్ పోలింగ్ స్టేషన్స్ లను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు ఎస్పీ అఖిల్ మహాజన్.. ఆయన వెంట వేములవాడ డిఎస్పి నాగేంద్ర చారి, రూరల్ సీఐ కృష్ణ ప్రసాద్, రూరల్ ఎస్సై మారుతి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

Read More

లక్ష్మణ్ అన్నను భారీ మెజారిటీతో గెలిపిస్తే వేములవాడను దత్తత తీసుకుంటా

*ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కేవలం లక్ష్మీ నరసింహా రావు కోసం కాదు కేసీఆర్ కోసం *కేసీఆర్ అంటేనే భరోసా, భవిష్యత్ *ఈ ఎన్నికలు ఇద్దరి వ్యక్తుల మధ్య జరుగుతున్నవి కాదు, రెండు పార్టీల మధ్య జరుగుతున్నవి *ఢిల్లీ దొరలకు, 4.5 కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి *తెలంగాణ భవిష్యత్ ఢిల్లీలో కాదు తెలంగాణ గల్లీలో ఉండాలి *కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారు, అప్రమత్తంగా ఉండండి *సెంటిమెంట్లు, అయింట్మెంట్లకు లొంగకండి…

Read More

బి ఆర్ ఎస్ ప్రచారం

నేటి దాత్రి సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలోని కుకునూర్పల్లి మండలం తిప్పారం రామచందరపురం కుకునూర్పల్లి గ్రామాలలో బి ఆర్ ఎస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకి వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లడం జరిగింది… గ్రామ ప్రజలు పెద్ద ఎత్తునా పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో వంటెర్ ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్సీ యాదవ రెడ్డి దేవి రవిందర్ కొల్ల సద్గుణ కారుణకర్ శరణ్ గ్రంధాలయం చైర్మన్ లక్కీరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీసీ జిల్లా అధ్యక్షులు…

Read More

బీసీ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ నీ గెలిపిద్దాం

కాజీపేట, నేటిధాత్రి: తెలంగాణ బీసీ బహుజన సంక్షేమ సంఘం సమావేశం కాజీపేట రహెమత్ నగర్ లో ఉమ్మడి జిల్లా ఇంచార్జి బర్కం రామ్మోహన్ అధ్యక్షతన జరిగినది. ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రతాపగిరి విజయ్ కుమార్ గారు విచ్చేసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలలో బీసీ లు అభివృద్ది చెందుటలో భాగంగా ముఖ్యంగా చట్ట సభలలో బీసీ లకు సీట్లు కేటాయించడంలో భారత రాష్ట్ర సమితి నుంచి వరంగల్ పశ్చిమ నియోజకర్గం టికెట్ పొంది…

Read More

కూరగాయల మార్కెట్ సందర్శించిన విద్యార్థులు

నర్సంపేట,నేటిధాత్రి : బాలాజీ విద్యాసంస్థలలో భాగమైన బిట్స్ స్కూల్, అక్షర స్కూల్ ప్రి ప్రైమరి విద్యార్థులు సోమవారం ఫీల్డ్ ట్రిప్లో భాగంగా నర్సంపేట పట్టణంలోని అంగడి సెంటర్ లో గల కూరగాయల మార్కెట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్లో విక్రయిస్తున్న పలు రకాల కూరగాయలను చూస్తు వాటి వల్ల కలిగే ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జ్యోతి గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవన విధాన భోజనంలో తప్పని సరిగా కూరగాయలు ఉపయోగించుకోవాలన్నారు….

Read More

కష్టాలు వచ్చినప్పుడు పార్టీ అండగా ఉంటుంది.

బిఆర్ఎస్ పార్టీ నాయకుల పరమార్శ. మల్హర్ రావు-నేటిధాత్రి మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన మున్నూరు కాపు సంగం యువజన నాయకుడు మెతుకు సమ్మయ్య తాడిచేర్ల గ్రామం అనారోగ్యంతో బాధపడుతున్న క్రమంలో పార్టీ నాయకులు పరామర్శించిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో మలహర్ రావు బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు పిఎసిఎస్ చైర్మన్ మల్క సూర్య ప్రకాష్ రావు, మండల మహిళా అధ్యక్షురాలు పంతకాని చంద్రకళ, మండల నాయకులు కోట రవి, రావుల మొగిలి, మండల పార్టీ అధికార…

Read More

బి ఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి ని గెలిపించాలని రోడ్లు ఊడుస్తున్న వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి నియోజకవర్గం టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని గెలిపించాలని వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ చేతిలో పొరక పట్టుకొని రోడ్లను ఉడ్చి ఆకట్టుకున్నారు

Read More

కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.

# మూడోరోజు వరకు 7 మంది అభ్యర్థుల నామినేషన్స్ # ప్రకటన విడుదల చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారిని,ఆర్డిఓ కృష్ణవేణి నర్సంపేట,నేటిధాత్రి : త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. నామినేషన్ల పర్వం మొదలై మూడు రోజులు కాగా సోమవారం నాటికి ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. మూడో రోజు సోమవారం చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన మొగిలి ప్రతాప్ రెడ్డి, అదే మండలం తోపన్ గడ్డ తండాకు చెందిన…

Read More

గులాబీ పార్టీలోకి భారిగా వలసలు వెల్లువ

నడి కూడ,నేటి ధాత్రి: ప్రతిపక్ష పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో గులాబీ పార్టీలోకి పెద్ద ఎత్తున కాంగ్రెస్, బిజెపి నాయకులు చేరుతున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.సోమవారం నడికూడ మండలం నర్సక్కపల్లి గ్రామం నుండి కాంగ్రెస్,బిజెపి పార్టీలకు చెందిన యువ నాయకులు ఆ పార్టీలకు రాజీనామా చేస్తూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బి.ఆర్.ఎస్.లో చేరారు.వారికి ఎమ్మెల్యే కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.కాంగ్రెస్ మోసపూరిత రాజకీయాలు,బిజెపి మత రాజకీయాలు నచ్చకనే ఆ…

Read More

అభివృద్ధి చేసిన వారికి మా ఓటు అంటూ.. బిఆర్ఎస్ లో చేరిన యువకులు.

ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో,డాక్టర్ రాణా అధ్వర్యంలో 40 మంది యువకులు చేరిక నర్సంపేట,నేటిధాత్రి : మాకు మొదటిసారిగా వచ్చిన ఓటును మా గ్రామాన్ని గుర్తించి అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే పెద్దన్నకే మా ఓటు వేస్తాం అంటూ మండలంలోని రాజేశ్వర్ రావుపల్లె గ్రామ 40 మంది యువకులు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ యూత్ కన్వీనర్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ దళంలో చేరారు.రాజేశ్వర్ రావుపల్లె గ్రామం నుండి…

Read More

వేములవాడ లో సభ్య సమాజం తలదించుకుని.. సిగ్గుపడవలసిన సంఘటన చోటుచేసుకుంది

సంఘటన స్థలన్ని పరిశీలించిన పట్టణ సీఐ కరుణాకర్! వేములవాడ నేటి ధాత్రి వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీలో ఉన్న చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన పసికందును.. పందులు సగం వరకు శరీరాన్ని పీక్కుతున్న అమానవీయ ఘటన పట్టణంలో కలకలం సృష్టిస్తుంది. అయితే చెట్ల పొదల నుంచి దుర్వాసన వెదజల్లడంతో అక్కడే ఆడుకుంటున్న చిన్నారులు మృతదేహాన్ని గమనించి స్థానికులకు సమాచారం అందించడంతో గమనించారు. అయితే అప్పుడే పుట్టిన నవజాతి పసికందును సగం శరీరం వరకు పందులు పీక్కు…

Read More

టాటా కంపెనీ పత్తి విత్తనాలతో అధిక లాభాలు

వరంగల్ టాటా కంపెనీ టిబిఎం శ్రీధర్ #నెక్కొండ, నేటి ధాత్రి: మండలంలోని చంద్రుగొండ గ్రామానికి చెందిన కందిమల్ల రాజు తన వ్యవసాయ క్షేత్రంలో టాటా కంపెనీ ఈషా పత్తి విత్తనాలతో పత్తి సాగు చేయగా అధిక దిగుబడులు సాధించగా టాటా ఈషా కంపెనీ వరంగల్ టిబిఎం శ్రీధర్ పత్తి రైతు కందిమల్ల రాజును మరియు విత్తన వ్యాపారి ఇమ్మటి శ్రీనివాసును శాలువాలతో సన్మానించారు. అనంతరం టాటా కంపెనీ ఈషా వరంగల్ టీబీఎం శ్రీధర్ మాట్లాడుతూ టాటా కంపెనీ…

Read More

పోలింగ్ కేంద్రాల పేర్లను నిశితంగా పరిశీలించాలి

జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా ఓటర్ స్లిప్పులు ప్రతి ఒక్కరికి అందేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు భూపాలపల్లి నేటిధాత్రి సోమవారం సమీకృత కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో లో జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా పోలింగ్ కేంద్రాల పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పోలింగ్ కేంద్రాల పేర్లు, చిరునామాలను నిశితంగా పరిశీలించాలని, ఎక్కడైనా పొరపాట్లు…

Read More

చెన్నూర్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి గా నామినేషన్ వేసిన చాకినారపు కిరణ్ కుమార్

చెన్నూర్ స్తానికుడిగా పోటీ చేస్తున్న అవకాశం ఇవ్వండి నియోజకవర్గ ప్రజల ప్రాథమిక సమస్యల పరిష్కారమే నా లక్ష్యం. విద్య,వైద్యం లో చెన్నూర్ లో ఎక్కడ అభివృద్ధి జరిగింది.? చెన్నూర్ నియోజకవర్గం నుంచి చెన్నూర్ పట్టణ స్థానికుడు యువకుడు విద్యావంతుడు చకినారపు కిరణ్ కుమార్ ఈ రోజు నామినేషన్ వేశారు.ఈ సందర్భంగా మీడియా సమావేశం లో మాట్లాడారు.సామాన్య యువకుడైన నేను ఎం ఎల్ ఏ గా నిలబడే అవకాశం వచ్చింది అంటే అది అంబేడ్కర్ ఇచ్చిన ఓటు హక్కు…

Read More

ఎంపీ వద్దిరాజుకు స్వాగతం పలికిన కల్వకుంట్ల కవిత

నిజామాబాద్ నేటి ధాత్రి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రకు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ కేసీఆర్ కాలనీలోని తన నివాసం వద్ద స్వాగతం పలికారు.కవిత ఆహ్వానం మేరకు ఎంపీ రవిచంద్ర సోమవారం నిజామాబాద్ పట్టణానికి విచ్చేశారు.ఈ సందర్భంగా రవిచంద్రకు కవిత స్వాగతం చెబుతూ శాలువాతో సత్కరించారు.

Read More

బిఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు!!!

రాజారాం పల్లి యంపిటిసి పార్టీ లోకి ఆహ్వానించిన మంత్రి కేటిఆర్!!! కొప్పుల ఈశ్వర్ నీ బారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు!! ఎండ పల్లి(జగిత్యాల) నేటి ధాత్రి, ఉమ్మడి వెల్గటూర్ మండలం రాజారాంపల్లి యంపిటిసి భారతీయ జనతా పార్టీ (బిజెపి) జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల మల్లేశం , వార్డు సభ్యులు, మాజీ ఉప సర్పంచ్ దుర్గం లింగయ్య మరియు ధర్మపురి నియోజకవర్గ స్థాయి నాయకులు 100 మంది యువత మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్…

Read More

పురుగుమందులు పిచికారి సమయంలో జాగ్రత్తలు పాటించాలి

మెడికల్ ఆఫీసర్ సాయికృష్ణ శాయంపేట నేటి ధాత్రి: ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం శాయంపేట హెచ్ఎం ప్రాజెక్ట్ అసోసియేట్ పియ మేనేజర్ అక్కల రమేష్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలకు ఏర్పాటు చేసిన సమావేశానికి మెడికల్ ఆఫీసర్ సాయి కృష్ణ పాల్గొని మాట్లాడుతూ మహిళలు వ్యవసాయ పనుల్లో మహిళల పాత్ర ముఖ్యమైనది. గ్రామాలలో మహిళలు అనేక అనారోగ్య సమస్యలు బాధపడుతున్నారని దీనికి ముఖ్య కారణం రైతులు వివిధ…

Read More

ఈనెల 11 మాదిగల విశ్వరూప మహాసభ

భూపాలపల్లి నేటిధాత్రి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగల విశ్వరూప మహాసభ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరగబోతుందని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సందే కార్తిక్ మాదిగ పిలుపునిచ్చారు సోమవారం జిల్లా కేంద్రంలో సంఘమిత్ర డిగ్రీ కాలేజీలో విద్యార్థులతో మాట్లాడుతూ కరపత్రాలను ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు దోర్నాల రాజేందర్ మాదిగ ఆధ్వర్యంలో విడుదల చేసిన అనంతరం సందే కార్తిక్ మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ గత 29 సంవత్సరాలుగా ఎస్సీల ఎబిసిడి వర్గీకరణ…

Read More

బెక్కంలో ఉచిత కంటి వైద్య శిబిరం

వనపర్తి నేటిదాత్రి : చిన్నంబావి మండలం బెక్కం గ్రామంలో వనపర్తి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించామని పట్టణ కన్వీనర్ రమేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు శిబిరంలో 200 మంది పాల్గొన్నార ని అందులో 115 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశామని 52 మందికి హైదరాబాదులో పుష్పగిరి కంటి వైద్యశాలకు రే ఫర్ చేశామని ఆయన తెలిపారు కంటి పరీక్షలు డాక్టర్ శ్రీధర్ చేశారని…

Read More
error: Content is protected !!