నామినేషన్ వేస్తున్న సందర్భంగా జోరుగా గులాబి బైక్ ర్యాలీ

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా గణపురం మండలంలో నుండి గణపురం సర్పంచ్ దేవేందర్ గౌడ్ ఎంపీటీసీ మోటాపోతుల శివశంకర్ గౌడ్ వీరి ఆధ్వర్యంలో గులాబీ జెండాను ఊపి బైక్ ర్యాలీతో భూపాల్ పల్లి కి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నామినేషన్ వేస్తున్న సందర్భంగా తరలి వెళ్తున్న గణపురం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు గణపురం మండల బి ఆర్ఎస్ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు బోయిన్ సాంబయ్య ముదిరాజ్ గణపురం…

Read More

కొదురుపాక చెక్ పోస్ట్ ఆకస్మి తనిఖీ చేసిన

*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ బోయినిపల్లి, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో సాధారణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున గురువారం రోజున జిల్లా ఎస్పీ బోయినిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొదురుపాక చెక్ పోస్ట్ తనిఖీ చేసి వాహన తనిఖీలు చేసి వాహనాలను నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించడంతో పాటు, ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు….

Read More

వైయస్సార్ టిపి మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో వైఎస్ఆర్ టిపి మండల అధ్యక్షులు పూర్మాని కర్ణాకర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతకుముందు ఉన్న అధ్యక్షులు చొక్కాల రాము పార్టీని వీడి వేరే పార్టీలో చేరినంత మాత్రాన జిల్లా మొత్తం ఖాళీ అయిందని అసత్య ప్రచారం మానుకోవాలని అలాగే పార్టీ అధ్యక్షులు షర్మిల ఆదేశానుసారం మండలం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్…

Read More

ఘనంగాజాతీయ న్యాయ సేవల దినోత్సవం వేడుకలు.

మహా ముత్తారం నేటి ధాత్రి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండల కేంద్రంలోని నేషనల్ సర్వీస్ డే సందర్భంగా. రైతులకు పార లీగల్ వాలంటీర్స్ లింగమల్ల రమాదేవి. పి అంజయ్య, పీక కిరణ్. మాట్లాడుతూ సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవ అందించడానికి చట్టాలు న్యాయ సంబంధిత విషయాలపై అవగాహన కల్పించేందుకు మరియు వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలతోను నిర్వహించడానికి 11 అక్టోబర్ 1987లో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆక్టివ్ తీసుకురావడం జరిగింది….

Read More

ఆలయ అభివృధ్ధికి లక్ష రూపాయల విరాళం అందించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోనుగోటి శ్రీనివాస రావు(బాపు)

ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి, ఎండపల్లి మండల కేంద్రంలోని మడేలేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం రజక సంఘం అధ్యక్షుడు నస్పూరి మల్లేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోనుగొటి శ్రీనివాస రావు (బాపు) ను కలసి విన్నవించగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని సంఘ సభ్యుల కు బాపు అందజేశారు.ఈ సందర్భంగా సంఘ సభ్యులు పిఎస్అర్ (బాపు)కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో,ఎండపల్లి రజక సంఘం అధ్యక్షుడు నస్పురీ మల్లేష్ ఉప అధ్యక్షుడు కాల్వ శoకరయ్య మరియు…

Read More

మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించిన నాయకులు కార్యకర్తలు.

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి కేటీ రామారావునీ భారీ మెజార్టీతో గెలిపించాలని కరపత్రాలతో ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు అన్ని ప లాలు అందేలా చేశారని రైతుబంధు గాని రైతు బీమా గాని దళిత బందు గాని బీసీ బందు గాని కల్యాణ లక్ష్మి ఇలా…

Read More

ఎన్నికలవేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అవగాహన సదస్సు *. పరకాల ఏసిపి కిషోర్ కుమార్ శాయంపేట నేటి ధాత్రి :   శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో ఈ నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి పత్తిపాక గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పరకాల ఏసిపి కిషోర్ కుమార్, శాయంపేట సీఐ మల్లేష్, ఎస్సై దేవేందర్ ముఖ్య అతిథిగా పరకాల…

Read More

నేడు కొప్పుల ఈశ్వర్ నామినేషన్ కు భారీగా తరలి వచ్చిన ప్రజానీకం!

కొప్పుల ఈశ్వర్ నామినేషన్ కార్యక్రమానికి స్వచ్ఛందంగా పాద యాత్ర చేసిన నాయకులు,అభిమానులు!! ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి,. ధర్మపురి నియోజక వర్గ అభ్యర్థిగా, బీఅర్ఎస్ అభ్యర్థిగా నేడు కొప్పుల ఈశ్వర్ నామినేషన్ దాఖలు చేశారు, ఈ కార్యక్రమానికి నియోజక వర్గంలో ని , కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా,భారీగా తరలి వచ్చారు,,ఇంకొంత మంది నాయకులు కార్యకర్తలు అభిమానులు, స్వచ్ఛందంగా కొప్పుల ఈశ్వర్ నామినేషన్ దాఖలు సందర్భంగా, అభిమానులు స్వచ్ఛందంగా పాదయాత్ర చేసి వెళ్ళడం ,చూస్తే వారికి కొప్పుల ఈశ్వర్ పైన…

Read More

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి తాడురు గ్రామాల్లో ప్రచారం.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి.. తంగళ్ళపల్లి మండలం తాడూరు గ్రామంలో బిఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధి ఆధ్వర్యంలో గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు ఇట్టి ప్రచార కార్యక్రమానికి సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రియతమా మంత్రి కె టి రామారావు సిరిసిల్ల నియోజకవర్గం నుండి గెలుపొందిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మన మండలంలోని ప్రతి గ్రామ గ్రామాన ప్రత్యేక నిధులు తీసుకొచ్చి…

Read More

ఎంపీ వద్దిరాజు ఆస్పత్రికి ప్రారంభోత్సవం

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఇల్లందులో గురువారం ఆస్పత్రికి ప్రారంభోత్సవం చేశారు.పట్టణంలోని మెయిన్ రోడ్డులో నెలకొల్పిన శ్రీనివాస పిల్లల ఆస్పత్రిని ఎంపీ రవిచంద్ర స్థానిక ఎమ్మెల్యే బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్, మహబూబాబాద్ జెడ్పీ ఛైర్ పర్సన్ అంగోతు బింధు, మునిసిపల్ వైస్ ఛైర్మన్ జానీపాషాలతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

Read More

ఆంజనేయస్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించిన చల్లా దంపతులు

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ బి.ఆర్.యస్.పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వేస్తున్న సందర్భంగా పరకాల మండలం మల్లక్కపేట గ్రామంలోని శ్రీ భక్తాoజనేయస్వామి వారిని దర్శించుకొని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జ్యోతి దంపతులు పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో మళ్ళక్కపేట సర్పంచ్, ఎంపిటిసి,ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు,యువకులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Read More

మహాశివుని ఆశీర్వాదం అందుకున్న చల్లా దంపతులు

పరకాల నియోజకవర్గ బి.ఆర్.యస్. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వేస్తున్న సందర్భంగా పరకాల పట్టణం నందు శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆ స్వామి వారి అనుగ్రహాన్ని పొందిన చల్లా ధర్మారెడ్డి దంపతులు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి వెంట ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ,ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

Read More

ముస్త్యాల గ్రామంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్..

రూ.10 కోట్లు చేర్యాల టౌన్ కు, జనగామ టౌన్ రూ. 25 కోట్లు, మిగిలినవి మిగతా గ్రామాలకు కేటాయింపు జరిగినవి. అయితే అవి సరిపోవు కాబట్టి చేర్యాలకు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు సార్ ను ఒప్పించి అధిక నిధులు తెప్పిస్తా… -చాలా మందికి రాలేదని నా దృష్టికి కొంత మంది తీసుకువచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు జిల్లాలో 25 లక్షలు ఇండ్లు ఇచ్చిన అవికనిపించకుండా పోయినయి. -గృహలక్ష్మి కింద80 ఇళ్లు వచ్చిన యి అని నాకు చెప్పారు అయితే…

Read More

కారేపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన మదన్ లాల్.

కారేపల్లి నేటి ధాత్రి కారేపల్లి మండల పరిధిలోని గుంపెల్లగూడెం గ్రామపంచాయతీ లో శన్నంగలగడ్డ ,గుంపెల్లగూడెం, చిన్న కట్టుగూడెం, పేరేపల్లి గ్రామపంచాయతీలో జమాలపల్లి ,రావోజి తండా ,గ్రామపంచాయతీలో మల్లన్న గూడెం, రావోజితండా, మున్యతండ, అప్పయి గూడెం గ్రామపంచాయతీలో తులసి తండా ,బిక్య తండా ,అపాయి గూడెం, సూర్య తండా గ్రామపంచాయతీలో చండ్రలగూడెం ,గుట్ట కింద గుంపు, గ్రామపంచాయతీ భాగ్యనగర్ తండ ,గ్రామపంచాయతీ పోలంపల్లి గ్రామపంచాయతీలలో వైరా బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ విస్తృతంగా పర్యటించారు….

Read More

నేడు మంత్రి నిరంజన్ రెడ్డి నామినేషన్

వనపర్తి నేటిదాత్రి వనపర్తి అసెంబ్లీ బిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి నిరంజన్ రెడ్డి నేడు ఎద్దుల బండి పై వచ్చి కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ వేస్తారని మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొంటారని ఆయన తెలిపారు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు

Read More

లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నామినేషన్ సందర్భంగా నామినేషన్ పత్రాలను పూజ చేయించడం జరిగింది.

కొడిమ్యాల (నేటి ధాత్రి ): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో నల్లగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బిఆర్ఎస్ పార్టీ చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సుంకే రవిశంకర్ సతీమణి దీవెన, కుమారుడు, కూతుర్లతో నల్లగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఎమ్మెల్యే పదవికి నామినేషన్ వేస్తున్న పత్రాలను స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకొని అధిక సంఖ్యలో విచ్చేసిన బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలతో చొప్పదండి లో గల ఎలక్షన్ రిటర్నింగ్…

Read More

అభివృద్ధి చేస్తున్న సర్కారుకు మరో అవకాశం ఇద్దాం

కారు గుర్తుకు ఓటు వేద్దాం. రమణన్న గెలిపిద్దాం. *మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి. శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం కొత్తగట్టు సింగారంలో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రజలను ఓటు అభ్యర్థించారు.మండల పార్టీ అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం నిరంతరం కొనసాగించాలంటే కెసిఆర్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవలసిన…

Read More

బి ఆర్ ఎస్ ఇంటింటా ప్రచారం

నేటి దాత్రి న్యూస్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలోని కుకునూర్పల్లి మండల ముద్దాపూర్ గ్రామంలో గ్రంధాలయం చైర్మన్ &మండల ఇంచార్జి లక్కీరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం నిర్వహించడం జరిగింది… ప్రచారంలో భాగంగా ముద్దాపూర్ గ్రామ ప్రజలు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో లక్కీరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య,పిష్క అమరేందర్ మరియు జిల్లా నాయకులు ప్రదీప్ యాదవ్, పత్తిరి రాము,…

Read More

బి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన బిజెపి కార్యకర్తలు

నేటి దాత్రి న్యూస్ సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి లకుడారం మరుయు కొలొనివంపు కాకులగడ్డ గ్రామనికి చెందిన బిజెపి కార్యకర్తలు రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ మరియు ఉమ్మడి కొండపాక మండల వైస్ ఎంపీపీ దేవి రవీందర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో 40 మంది కార్యకర్తలు చేరడం జరిగింది..

Read More

డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధే నా ధ్యేయం

# ఆశీర్వదిస్తే ఐదేళ్లు సేవకుడిగా పనిచేస్తా # ఎమ్మార్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన రెడ్యా నాయక్ # రెడ్యా నాయక్ కు అపూర్వ స్వాగతం పలికిన అభిమానులు # భారీగా తరలివచ్చిన అభిమానులు,ప్రజలు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు # నామినేషన్ సందర్భంగా జనసంద్రమైన మరిపెడ బంగ్లా. మరిపెడ నేటిధాత్రి. డోర్నకల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి పనిచేస్తానని, నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే ఐదేళ్లు సేవకుడిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని అన్నారు,డోర్నకల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా…

Read More
error: Content is protected !!