ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడంలో పోలిసుల పాత్ర కీలకం

ఎస్పి పుల్లా కరుణాకర్ భూపాలపల్లి నేటిధాత్రి బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో రాబోవు రాష్ట్ర శాసనసభ ఎన్నికల నియమావళి, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది తీసుకోవలసిన చర్యలపై ఎస్పి పుల్లా కరుణాకర్ ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిoచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.రాబోయే శాసనసభ ఎలక్షన్స్ సందర్భంగా పోలీసులు ఎన్నికల సంఘం నియంత్రణలో , పర్యవేక్షణలో క్రమశిక్షణకు లోబడి పని చేయాలని సూచించారు.ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనల ప్రకారం…

Read More

ఏఐటీయూసీ పోరాట ఫలితమే ఏరియర్స్

సింగరేణిలో రాజకీయ జోక్యంతో నష్టం సింగరేణి ఎన్నికలను ఆపే కుట్ర చేస్తున్న టీబీజీకేఎస్ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ భూపాలపల్లి నేటిధాత్రి సింగరేణి కార్మికులకు ఒకేసారి ఏరియర్స్ చెల్లించాలని కోరుతూ ఆగస్టు 14న సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ పోరాటాల వల్లనే ఏరియర్స్ సాధించుకున్నామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి…

Read More

సెప్టెంబర్ 15న వైద్య కళాశాల ప్రారంభం

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి నేటిధాత్రి బుధవారం జిల్లాలో నిర్మింస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 100 ఎం.బీ.బీ.ఎస్. సీట్లతో వైద్య కళాశాల…

Read More

మెరిసిన గిరిజన విద్య కుసుమం

జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నవీన్ రావు మరిపెడ నేటి ధాత్రి ప్రభుత్వ గురుకుల కళాశాలలో చదువుకొని నీట్ ర్యాంక్ సాధించి కన్వీనర్ కోటా లో ఎంబిబిఎస్ సీటు సాధించడం గొప్ప విషయం జరుపుల తండా, బిచ్ రాజ్ పల్లి గ్రామానికి చెందిన జరుపుల నెహ్రూ అరుణ ల కుమార్తె జరుపుల గాయత్రి 2023 నీట్ పరీక్ష లో ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్ సీటు సాధించింది,గిరిజన తండాలో పుట్టి ప్రభుత్వ గురుకుల కళాశాలలో చదువుకొని ఎంబీబీఎస్ సీటు…

Read More

తేదీ:13-09-2023, మంథని నియోజకవర్గం, మంథని ముత్తారం మండలం.

ఆదిమల్లికార్జున స్వామి పట్నాల కార్యక్రమంలో పాల్గొని ఆలయ అభివృద్ధికీ 15,000/- రూపాయలు విరాళాలు అందజేసిన బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు, కాటారం పి ఏ సి ఎస్ చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి ముత్తారం :- నేటిదాత్రి ముత్తారం మండలం పారుపల్లి, కేశన్ పల్లి గ్రామాల ప్రజల ఇలవేల్పు శ్రీ ఆదిమల్లికార్జున స్వామి పట్నాలు, బోనాల పండుగ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు పి ఏ సి ఎస్ చైర్మన్ చల్ల నారాయణ…

Read More

చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశంపై అధికార పార్టీ నాయకుల వివక్ష వీడాలి

  – కాంగ్రెస్ జడ్పీ ఫ్లోర్ లీడర్ గిరి కొండల్ రెడ్డి 3వ రోజుకు చేరుకున్న రెవెన్యూ డివిజన్ దీక్షలకు సంఘీభావం చేర్యాల నేటిధాత్రి.. చేర్యాల రెవెన్యూ అధికార పార్టీ నేతలు వివక్ష వీడాలని కాంగ్రెస్ జడ్పీ ఫ్లోర్ లీడర్ గిరి కొండల్ రెడ్డి అన్నారు. బుధవారం చేర్యాల మండల కేంద్రంలో రెవెన్యూ డివిజన్ సాధనకై చేర్యాల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షలు మూడవ రోజుకు చేరుకుంది ఈ దీక్షలో జాలపల్లి,ధూల్మిట్ట…

Read More

దొడ్డి కొమురయ్య విగ్రహం ఏర్పాటు హర్షనీయం

వీరన్నపేట సర్పంచ్ కొండపాక బిక్షపతి వీరన్నపేటలో దొడ్డి కొమురయ్య విగ్రహానికి భూమి పూజ చేర్యాల నేటిధాత్రి… చేర్యాల గ్రామంలో దొడ్డి కొమురయ్య విగ్రహం ఏర్పాటు చేయడం హర్షనీయమని వీరన్నపేట గ్రామ సర్పంచ్ కొండపాక బిక్షపతి అన్నారు. బుధవారం చేర్యాల మండల పరిధిలోని వీరన్నపేట గ్రామంలో దొడ్డి కొమురయ్య విగ్రహ నిర్మాణానికి సర్పంచ్ కొండపాక బిక్షపతి చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూమికోసం భుక్తి…

Read More

ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే దాసరి

ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి: పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన దుర్గం రమ్య ఇటీవల అనారోగ్యంతో హాస్పటల్ వెళ్లడంతో కిడ్నీ సమస్యని తేలగా నిరుపేద కుటుంబానికి చెందిన రమ్య కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి తమ బాధను వివరించగా స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కి తెలియపరిచి హాస్పటల్ ఖర్చు నిమిత్తం ఎల్ ఓ సి 2,50,000 రూపాయలు లాక్ చెక్కు ను కుటుంబ సభ్యులకు అందజేసారు.వెంటనే స్పందించి లాక్…

Read More

చంద్రబాబు అరెస్ట్ పై నల్ల బ్యాడ్జిలతో నిరసన

  చేర్యాల నేటిధాత్రి… టిడిపి జాతీయ అధ్యక్షుడు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టులను నిరసిస్తూ.. బుధవారం చేర్యాల మండల కేంద్రంలోని స్థానిక గాంధీ విగ్రహం ఎదుట టిడిపి శ్రేణులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టిడిపి మండల అధ్యక్షులు కుర్రారం బాల్ నర్సయ్య మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని, చంద్రబాబును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అన్యాయంగా ఇరికించి అరెస్టు చేశారన్నారు. కక్ష సాధింపుతోనే వైసిపి ప్రభుత్వం…

Read More

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్

స్టేషన్ ఘనపూర్ జనగాం నేటి ధాత్రి ఘనపూర్ మండలంలో చాగల్ గ్రామంలో మారకాల. ప్రమీల నిన్న సాయంత్రం మరణించగ వారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు స్టేషన్ ఘనపూర్ మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు జనగాం జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పోగుల సారంగపాణి, పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు చేపూరి ప్రభాకర్….

Read More

నిరాశ చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

స్టేషన్ ఘనపూర్ జనగాం నేటి ధాత్రి నిరాశ చెందిన కాంగ్రెస్ శ్రేణులు టి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొరకు ఎదురుచూసిన పార్టీ శ్రేణులకు నిరాశే మిగిలింది జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ చేపూరి చిరంజీవి ఆధ్వర్యంలో టి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాక కొరకు స్వాగతం పలకడం కోసం కార్యకర్తలు ఎదురు చూశారు కానీ రేవంత్ రెడ్డి ఆగకుండా పోవడంతో…

Read More

రజక సంఘo ఆధ్వర్యంలో ఘనంగా మడేళేశ్వరయ్య బోనాల ఉత్సవాలు

నడికూడ,నేటి ధాత్రి: మండల కేంద్రంలో రజక సంఘo ఆధ్వర్యంలో శ్రీ మడేళేశ్వరయ్య బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో డప్పు చప్పుల నడుమ బోనాలు ఎత్తుకొని శ్రీ మడేళేశ్వరయ్య కి, మారెమ్మ మరియు పోచమ్మ తల్లికి దూప దీప నైవేద్యాల తో బోనాలు సమర్పించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల కో కన్వీనర్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నడికూడ మండల…

Read More

కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులు పంపిణీ.

డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ మరిపెడ నేటి ధాత్రి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం కేంద్రంలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి , షాది ముబారక్ పథకం, ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుంద అన్నారు, పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు, అభివృద్ధి సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది పెద్ద మనసు అని…

Read More

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన.

  > ఎమ్మెల్యే డాక్టర్ చర్లకొల్ల లక్ష్మారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల మున్సిపాల్ పరిది 10 వ వార్డ్ లో శ్రీ పోచమ్మ దేవాలయం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవాలయం దగ్గర నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్,చర్లకొల్ల లక్ష్మారెడ్డి, శంకుస్థాపన చేశారు, ఈ కార్యక్రమంలో జడ్చర్ల మున్సిపాల్ ఛైర్పర్సన్ శ్రీమతి దోరేపల్లి లక్ష్మీ రవీందర్, కమిషనర్ మహమూద్ షేక్ , వార్డు కౌన్సిలర్ కుమ్మరి…

Read More

ఏడు అగ్రకుల పార్టీలపై ధర్మసమాజ్ పార్టీ ధర్నా

గణపురం నేటి ధాత్రి జయశంకర్ జిల్లా గణపురం మండలం లోకేంద్రం లో ధర్మ సమాజ్ పార్టీ అధినేత డా.విశారదన్ మహారాజ్ అదేశాలమేరకు గణపురం మండలం కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం లో ..7% లేని అగ్రకులాలు .7 రాజకీయ పార్టీలకు నాయకత్వం వహించడం ఏంటిఈ నాయకత్వం స్థానంలో 93% ఉన్న బీసీ ఎస్టీ ఎస్సీ చేతిలో పెట్టాలని డిమాండ్ ఈరోజు గణపురం సెంటర్ వద్ద ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏడు శాతం లేని అగ్రకులాలు 7 పార్టీలకు…

Read More

వినాయక నిమజ్జనంలో డీజే లకు నో పర్మిషన్…. ఎస్సై ఎన్ శ్రీధర్

  ఓదెల,(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:- వినాయక వేడుకలను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని పొత్కపల్లి ఎస్ ఐ ఎన్. శ్రీధర్ అన్నారు. రామగుండం సీపీ రెమా రాజేశ్వరి ఆదేశాల మేరకు ఈ నెల 18న ప్రారంభం కానున్న గణేశ్‌ ఉత్సవాలకు సంబంధించిన భద్రత ఏర్పాట్లపై పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులను మరియు గణేష్ మండపం నిర్వాహకులతో పోత్కపల్లి ఎస్సై ఎన్ శ్రీధర్ పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ పండుగ…

Read More

దరఖాస్తు చేసుకున్న బీసీ లందరికీ బీసీబందును అందించాలి

కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి శాయంపేట నేటి ధాత్రి:   హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గ్రామీణ ప్రాంతాలలో బీసీ కులాల చేతివృత్తుల వారిని ప్రోత్సహించి వారిని అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి బీసీ బందు పథకాన్ని తీసుకువచ్చామనీ గొప్పలు చెప్పుకుంటున్న బిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామానికి ఒకరు లేక ఇద్దరికీ చెక్కులు పంపిణీ చేయడం సిగ్గుచేటనీ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు కాంగ్రెస్ మండల పార్టీ కార్యాలయంలో ఆయన పత్రిక సమావేశంలో…

Read More

హిమ్మత్ నగర్ గ్రామంలో కుల బహిష్కరణకు గురైన శాలివాహన (కుమ్మరి)కుటుంబం

గ్రామాలలో కుల పెద్దలదే ఆధిపత్యం బాధ్యులపై చర్య చేసుకోవాలని బాధిత కుటుంబం వీణవంక,( కరీంనగర్ జిల్లా) సెప్టెంబర్ 13: నేటిదాత్రి: కుల బహిష్కరణ గురైన శాలివాహన ( కుమ్మరి) కుటుంబం తమ కుల పెద్దలే కారణం అంటున్న బాధిత కుటుంబం కరీంనగర్ జిల్లా వీణవంక మండల పరిధిలోని హిమ్మత్ నగర్ గ్రామంలో ఈనెల 10వ తేదీన శాలివాహన (కుమ్మరి) కులస్తులు అయిన ఇజ్జిగిరి రాజయ్య కుటుంబ సభ్యులను హిమ్మత్ నగర్ గ్రామం కొండపాక గ్రామంలో కుండలు విక్రయించవద్దని…

Read More

మాజీ సీఎం చంద్రబాబుపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి తెలుగుదేశం నిరసన

వనపర్తి నేటిధాత్రి : రాష్ట్ర తెలంగాణ తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఏపీ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలో గాంధీ చౌక్ లో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబుపై ఎఫ్ ఐ ఆర్ లో పేరు లేకున్నా అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేశారని కేసులను వెంటనే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి…

Read More
error: Content is protected !!