వినాయక విగ్రహ ఏర్పాట్లలో తగు నియమాలు పాటించాలి

కేసముద్రం ఎస్సై కోగిల తిరుపతి కేసముద్రం (మహబూబాబాద్), నేటిధాత్రి: కేసముద్రం మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు,వినాయక ఉత్సవ కమిటీ సభ్యులకు ఎవరైతే ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహాలు పెట్టాలని అనుకున్న వారు తప్పనిసరిగా వారు విగ్రహం పెట్టే స్థలం యొక్క యజమాని తో పర్మిషన్ పొందాలని కేసముద్రం ఎస్సై కోగిల తిరుపతి ఉత్సవ కమిటీ నిర్వాహకులకు తెలిపారు.అలాగే విద్యుత్ శాఖా,పోలీస్ శాఖా వారి అనుమతి కూడా పొందవలసి ఉంటుందనీ అన్నారు.కావున వినాయక ఉత్సవ కమిటీ…

Read More

సంగారెడ్డిలో పరీక్షా కేంద్రంలో గర్భిణి మృతి

శుక్రవారం పటాన్‌చెరు మండలంలోని ఇస్నాపూర్‌లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో పరీక్షా కేంద్రానికి చేరుకున్న ఎనిమిది నెలల గర్భిణి అయిన 26 ఏళ్ల మహిళ కొద్ది నిమిషాలకే మృతి చెందింది. రాధిక అనే మహిళ శుక్రవారం ఉదయం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు హాజరయ్యేందుకు పరీక్షా కేంద్రానికి వెళ్లింది. ఆమె అధిక రక్తపోటుతో పరీక్ష హాలులో అపస్మారక స్థితిలో పడిపోయింది. ఆమెకు అసాధారణంగా చెమటలు పడుతున్నాయి, ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని పోలీసులు తెలిపారు.

Read More

గౌడ హలో గీతన్న చలో చలో హైదరాబాద్ గోడపత్రికల ఆవిష్కరణ

గీత కార్మికులకు సేఫ్టీ మోకులు బైకులు ఇవ్వాలని డిమాండ్ గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బత్తిని శివశంకర్ అధ్యక్షతన సమావేశం జరగగా ఈకార్యక్రమానికి కల్లు గీత కార్మిక సంఘం కార్యదర్శి బూడిద గోపి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కల్లుగీత వృత్తికి ప్రభుత్వ ఆదరణ లేకపోవటం వల్ల రోజు రోజుకు తగ్గిపోతున్నదని కొత్త తరం ఈవృత్తిలోకి రావడం లేదని తరతరాలుగా…

Read More

కరువు నేలన మహాఘట్టం ఆవిష్కరణ

https://epaper.netidhatri.com/ పాలమూరు కరువు తీర్చనున్న జలరాశులు తెలంగాణ తల్లికి కడుపారా సాగునీరు! రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి ‘‘గుంట కండ్ల జగదీష్‌ రెడ్డి’’ నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేందర్‌ రావు’’ తో ‘‘రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల ప్రారంభం’’ సందర్భంగా చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే `పారే నీరు ఒడిసి పట్టిన అపర భగీరధుడు కేసిఆర్‌. `ఎడారి లాంటి తెలంగాణలో సాగు సంపదలు. `తెలంగాణ గొంతు తడిపిన జలధాత. `సాగు నీటి కష్టం తీర్చిన రైతు బాంధవుడు….

Read More

అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని వారి సమస్యలను పరిష్కరించాలనిసిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. గురువారం అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె నాలుగవ రోజు చేరుకుంది… . ఈ సందర్భంగా, వారు మాట్లాడుతూ, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, వారి సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,అంగన్వాడి సిబ్బందితో ప్రభుత్వం వెట్టి చాకిరి…

Read More

బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సన్మాహక సమావేశం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి: తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ తంగళ్ళపల్లి టౌన్ ఆధ్వర్యంలో రేపు జరగనున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా వర్చువల్ గా ప్రారంభోత్సవం కానున్న మెడికల్ కాలేజ్ మరియు మీటింగ్ జరగనున్నందున మండలంలోని బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజా ప్రతినిధులు మహిళా నాయకులు కార్యకర్తలు యువ. నాయకులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా…

Read More

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

  తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో స్థానిక సర్పంచ్ బై రీ వేణి శ్రీవాణి రమేష్ చేతుల మీదుగా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారులకు చౌటపల్లి రాజేష్ కి.27.000. అలాగే కారంపురి అశోక్ కి24.000. పరికపల్లి పద్మకి 22.500. రూపాయల చెక్కులు అందజేయడం జరిగిందనిమన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆపదలో ఉన్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉందని…

Read More

జిల్లా ప్రజలకు వైద్య సేవలు

జిల్లా ప్రజలకు వైద్య సేవలు విద్యార్థుల చెంతకే ప్రభుత్వ వైద్య విద్యా ఎమ్మెల్యే గండ్ర భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ మారుమూల గ్రామం అయిన భూపాలపల్లి దినదినాభివృద్ది చెందుతూ జిల్లాగా ఏర్పడి నేడు భూపాలపల్లి జిల్లా వైద్య సేవలకు నిలయంగా నిలుస్తుంది భూపాలపల్లి జిల్లా లో 100 పడకల ఏరియా హాస్పిటల్ తో పాటు, మెడికల్ కాలేజ్,…

Read More

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అక్రమ అరెస్టు అప్రజాస్వామ్యకo

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె. వి.రంగా కిరణ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: హైదరాబాదులో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చేస్తున్న దీక్ష భగ్నం చేసి అక్రమ అరెస్టు ను నిరసిస్తూ కొత్తగూడెం పట్టణంలో బస్టాండ్ అమరవీరుల స్థూపం వద్ద భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది ఈ నిరసనలో భాగంగా కె.వి.రంగా కిరణ్ మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నిరుద్యోగ భృతి…

Read More

పెండెం ఆనంద్ కు ఎమ్మెల్యే పెద్ది ఘన నివాళులు

నర్సంపేట,నేటిధాత్రి : స్వతంత్ర సమరయోధుడు పెండెం కటయ్య కుమారుడు, నర్సంపేట ఎస్ టి వి ఫౌండర్,జర్నలిస్టు పెండెం శివానంద్ తండ్రి పెండెం ఆనంద్ అనారోగ్యంతో గురువారం హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో మృతి చెందాడు.కాగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిమ్స్ ఆసుపత్రిలో ఆనంద్ మృతదేహం వద్ద పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు.కుమారుడు జర్నలిస్టు శివానంద్ తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పెండెం కట్టయ్య కుటుంబం రాజకీయాలలో, ప్రజాసేవలో ప్రజలకు…

Read More

చేర్యాల్ ఎంపీడీవో భవనాన్ని స్వాధీనపరుచుకున్న సిద్దిపేట జిల్లా కోర్టు అధికారులు””

చేర్యాల నేటిధాత్రి.. చేర్యాల పట్టణానికి ఇటీవల మంజూరైన మున్సిఫ్ కోర్ట్ ఏర్పాటు కోసం ప్రతిపాదించిన స్థానిక ఎంపీడీవో కార్యాలయాన్ని బుధవారం రోజున సిద్దిపేట జిల్లా కోర్టు ప్రధాన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం సూర్యనారాయణ మూర్తి గారి ఆధ్వర్యంలో స్వాధీనపరుచుకున్నారు. ఈ కార్యక్రమంలో చేర్యాల ఎంపిపి ఉల్లంపల్లి కరుణాకర్, సిద్దిపేట జిల్లా కోర్టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రవీందర్ , సూపరిడెంట్ శ్రీధర్ చేర్యాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భూమిగారి మనోహర్, జనరల్ సెక్రెటరీ తాటికొండ ప్రణీత్, సాంస్కృతిక మరియు…

Read More

ఎన్నికల నియమావళిని పాటించాలి – చోప్పదండి సిఐ రవీందర్

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు పోలీస్ స్టేషన్లో రాబోవు గణేష్ ఉత్సవాలు మరియు అసెంబ్లీ ఎన్నికల గురించి చొప్పదండి సీఐ రవిందర్, రామడుగు ఎస్ఐ తోట తిరుపతిలు పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈసమావేశానికి అన్నీ రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు హాజరయ్యారు. ఈసమావేశంను ఉద్దేశించి చొప్పదండి సిఐ రవీందర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రామడుగులో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు…

Read More

రైతాంగ సాయుధ పోరాట స్పూర్తితో ఉద్యమించాలి

నర్సంపేట,నేటిధాత్రి : వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్పూర్తితో ప్రతీ ఒక్కరూ ఉద్యమించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు జీ నాగయ్య పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ఈ నెల 10 నుండి 17 వరకు నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఐఎంఏ హాల్ లో సిపిఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ అధ్యక్షతన సభ నిర్వహించారు.ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ…

Read More

జాగృతి పోలీస్ కళా బృందం అధ్వర్యంలో వివిధ అంశాల మీద ప్రజలకి అవగాహన కార్యక్రమం

హన్మకొండ, నేటిధాత్రి: ఈ రోజు జాగృతి పోలీస్ కళా బృందం, వరంగల్ నగర పొలీస్ కమీషనర్ శ్రీ ఏవి రంగనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్, రాయపుర కాలనీలో చదువు,రోడ్డు ప్రమాదాలు, షీటీమ్స్,,డయల్100,, సిసి కెమేరాలు,మరియు గుట్క,గంజాయి డ్రగ్స్ వల్ల యువకులు వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని, మూఢ నమ్మకాలపై మేజిక్ షో,ముసలి తల్లి తండ్రులను మంచిగ చూసుకోవాలని,తదితర అంశాలపై పాటల ద్వార, మరియు సైబర్ క్రైమ్స్ నాటిక ద్వార ప్రదర్శిస్తు1930…

Read More

వ్యవసాయ విప్లవం రావాలి

ఆరోగ్యమే మహా భాగ్యం. ఎంత కష్ట పడినా, సంపాదించినా, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో ప్రతి ఒత్తిడితో కూడుకున్న జీవితానికి నాణ్యమైన, మేలైన ప్రకృతి వర ప్రసాదమంటి ఆహారం అందరికీ అవసరం. పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ విప్లవం తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో జన్యుపరమైన మార్పులతో నూతన వంగడాల సృష్టి నిరంతరం జరుగుతూనే వుంది. దానికి తోడు పంట అధిక దిగుబడి కోసం వాడుతున్న రసాయన ఎరువులు…

Read More

తెలంగాణలోని నిరుద్యోగ యువత కోసం 24 గంటల నిరాహార దీక్షను కిషన్ రెడ్డి ముగించారు

హైదరాబాద్‌: నిరుద్యోగ యువత పట్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి చేపట్టిన 24 గంటల నిరాహార దీక్ష గురువారం ముగిసింది. నిరాహార దీక్ష ముగింపు సందర్భంగా కిషన్‌రెడ్డికి తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఉన్న కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ నిమ్మరసం అందించారు. రెడ్డి బుధవారం ఇక్కడ ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. అయినప్పటికీ, అనుమతించిన సమయానికి మించి నిరసనను “కొనసాగించినందుకు”…

Read More

ఆర్టీసీ బిల్లుపై ఆమోదముద్రవేసిన గవర్నర్.

హైదరాబాద్,నేటిధాత్రి : సుదీర్ఘ నెల రోజుల తర్వాత రాష్ట్ర గవర్నర్ ఆర్టీసీపై గురువారం ఆమోద ముద్ర వేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నెల రోజుల క్రితం ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తూ తీర్మానం చేసి ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు అందించింది. కాగా ఆ బిల్లును ఆమోదించాల్సిన గవర్నర్ తమిళసై పెండింగ్లో పెట్టారు. నెలరోజుల వ్యవధి తర్వాత తెలంగాణ ఆర్టీసీ బిల్లును గవర్నర్ తమిళసై కొద్ది సమయం క్రితం ఆమోదించారు.

Read More

మెక్సికో కాంగ్రెస్‌లో మిస్టీరియస్ నాన్-హ్యూమన్ ”ఏలియన్ శవాలు” ప్రదర్శించబడ్డాయి

కాంగ్రెస్ విచారణ సందర్భంగా, పెరూలోని కుస్కో నుండి వెలికితీసిన రెండు ‘గ్రహాంతర శవాలు’ మెక్సికో నగరంలో ఆవిష్కరించబడ్డాయి. మునుపెన్నడూ వినని సంఘటనలో, మెక్సికో కాంగ్రెస్ మంగళవారం రాజధాని నగరంలో అసాధారణమైన సంఘటనను నిర్వహించింది, ఇది గ్రహాంతర జీవుల ఉనికి గురించి చర్చలకు దారితీసింది. ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడిన గుర్తించబడని క్రమరహిత దృగ్విషయాలపై కాంగ్రెస్ విచారణ సందర్భంగా, పెరూలోని కుస్కో నుండి వెలికితీసిన రెండు ఆరోపించిన ‘గ్రహాంతర శవాలు’ మెక్సికో నగరంలో ఆవిష్కరించబడ్డాయి, ఇండిపెండెంట్ నివేదించింది. గ్రహాంతర…

Read More

బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ కేసముద్రం (మహబూబాబాద్), నేటిధాత్రి: కల్వల గ్రామానికి చెందిన‌ గొల్ల కురుమ యాదవులు,కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మహబూబాబాద్ శాసనసభ్యులు ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందనీ ఆ పార్టీ గ్రామ అధ్యక్షుడు లింగాల పిచ్చయ్య తెలిపారు.ఈ సందర్భంగా వారికి ఎమ్మేల్యే బి ఆర్ ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి మోడం రవీందర్,మండల కార్యవర్గ సభ్యుడు ఏదునూరి…

Read More

పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్….

 తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ వార్షిక తనిఖీల్లో భాగంగా తనిఖీ చేసి పలు సూచనలు చేస్తూ పరిసరాలను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ తరహాలో కేసులు నమోదవుతున్నాయని గత మూడు సంవత్సరాల నుండి నమోదవుతున్న కేసుల గురించి కం పారీ టీయూ స్టేట్మెంట్ను పరిశీలించి పెండింగ్ ఉన్న కేసులను సిడి పైళ్లను రికార్డులను పరిశీలించి పైవివిధ కేసులు చేసిన వాహనాలను త్వరగా డిస్పోజలు చేయాలని ఇంప్లిమెంటేషన్…

Read More
error: Content is protected !!