జిల్లా ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులో

వైద్య విద్య చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఘట్టం ఆవిష్కారం వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్ళవలసిన అవసరం ఉండదు 850 నుంచి 3699 కి పెరిగిన ప్రభుత్వ ఎంబిబిఎస్ సీట్లు మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి నేటిధాత్రి శుక్రవారం హైదరాబాద్ నుండి నూతనంగా నిర్మించిన 9 ప్రభుత్వ వైద్య కళాశాలలలో విద్యా బోధనా తరగతులను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, సీఎస్…

Read More

విజయ భేరి సభపై సమీక్ష సమావేశం.

  టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్.   మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఈ నెల 17 ఆదివారం నాడు హైదరాబాద్ లోని మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కు గూడ లో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విజయ భేరి సభకు కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ వస్తున్న సందర్భంగా మల్కాజ్ గిరి పార్లమెంటు ఇంచార్జీ టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో…

Read More

అధికారులు వినియోగదరులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిస్కార దిశగా పని చేయాలి

రిటైర్డ్ జడ్జి ఎన్ వి వేణుగోపాల చారి ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండల కేంద్రంలోని వెంకటలక్ష్మి గార్డెన్స్ లో శుక్రవారం రోజు ఏర్పాటు చేసిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్పీడీసీఎల్ చైర్ పర్సన్ రిటైర్డ్ జడ్జ్ ఎన్ వి వేణుగోపాల చారి హాజరు కాగా ముత్తారం కమాన్పూర్ రామగిరి మండలాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని సమస్యలను పరిష్కరించాలని వేణుగోపాలచారికి తెలుపగా స్పందించిన ఆయన మాట్లాడుతూ సంబంధిత…

Read More

బిఎస్పి లో చేరిన కొండాపూర్ గ్రామస్తులు.

బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నుండి బీఎస్పీ లోకి,భారీ చేరికలు. మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం లోని కొండాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నుండి బీఎస్పీలోకి భారీగా యువత చేరడం జరిగింది. అగ్రకుల పార్టీలకు రాజీనామా చేసి జడ్చర్ల నియోజకవర్గంలో మరియు తెలంగాణ గడ్డమీద బహుజన జండా ఎగరేస్తామని కొండాపూర్ గ్రామస్తులు దీమా వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా మాదాసు మహేష్, గోరింక కేశవులు, కోస్గి జంగయ్య, మాదాసు రంగన్న,…

Read More

నింగికెగసిన ఉద్యమ కెరటం

గుండెపోటుతో ఉద్యమకారుడు మృతి రుద్రంగిలో అలుముకున్న విషాద చాయలు రుద్రంగి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు వెంగల కొమురయ్య గౌడ్ శుక్రవారం ఉదయం గుండె పోటు రావడంతో మృతి చెందారు. కొమురయ్య గౌడ్ మృతితో రుద్రంగి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిశలు శ్రమించి, స్వరాష్ట్ర ఉద్యమాన్ని వినూత్న రీతులలో ఆచరించడం ద్వారా ప్రజాబాహుల్యాన్ని ఆకర్షించి,ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న…

Read More

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితోనే ఉమ్మడి మానాల అభివృద్ధి

*బీఆర్ఎస్ పార్టీ మానాల ఇంచార్జు పెరుమండ్లు రాజ్ గౌడ్  వేముల ప్రశాంత్ రెడ్డి కి మద్దతుగా మానాలలో బీఆర్ఎస్ నాయకుల ప్రచారం రుద్రంగి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామం రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రత్యేక కృషితోనే మానాల గ్రామంతో పాటు గిరిజన తండాల అభివృద్ధి జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ మానాల ఇంచార్టు పెరుమండ్లు రాజ్ గౌడ్ అన్నారు. శుక్రవారం రుద్రంగి మండలం మానాల గ్రామంలో మంత్రి వేముల…

Read More

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన రమంచా సుధాకర్, అతని వర్గీయులు, ఆనంతపల్లి గ్రామానికి చెందిన బూరుగు ప్రవీణ్, ఆరెపల్లి మధు, వారి వర్గీయులు బోయినిపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, జడ్పీటీసీ కత్తెరపాక ఉమకొండయ్య ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కత్తెరపాక కొండయ్య మాట్లాడుతూ, కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి చూసిన…

Read More

అంగన్వాడీల న్యాయమైనడిమాండ్స్ ను వెంటనే నెరవేర్చాలి.

టి. ఏ .జి .ఎస్. జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్. మహా ముత్తారం నేటి ధాత్రి. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లనువెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు వారి యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని నిరవధిక సమ్మె చేస్తున్నారు, అందులో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో మహాముత్తార మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ ముందు అంగన్వాడీలు 5 రోజులుగా చేస్తున్న సమ్మెకు తెలంగాణ ఆదివాసి గిరిజన…

Read More

కృతజ్ఞత సభకు బయలుదేరిన భారస నేతలు

రుద్రంగి, నేటిదాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం లో భాగంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు రుద్రంగి మండల భారస నేతలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ అభివృద్ధి సంక్షేమాన్ని సమాన స్థాయిలో ప్రజలకు అందిస్తూనే వైద్య విద్యలోనూ రాష్ట్రాన్ని ముందు ఉంచారని కొనియాడారు. జిల్లా కేంద్రంలో కేటీఆర్ చేతుల మీదుగా వైద్య కళాశాల ప్రారంభింపబడడం ఎంతో సంతోషకరమన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో…

Read More

ఎడ్లను పూజిద్దాం. వ్యవసాయాన్ని రక్షిద్దాం

  *డాక్టర్ కొండా దేవయ్య పటేల్ వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెలంగాణాలో వ్యవసాయదారులు పంటను పండించడానికి సహాయపడే ఎడ్లను పూజించి గౌరవించే గొప్ప సాంప్రదాయ పండుగ ఎడ్ల పొలాల అమావాస్య. శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి వాహనం అయిన నందీశ్వరుడు మన మున్నూరు కాపుల కోడెడ్ల పండగ. వ్యవసాయం ప్రధాన వృత్తిగా జీవించే మున్నూరుకాపుల ప్రధాన పండుగ ఎడ్ల పొలాల అమావాస్య. ఎడ్లను పూజిద్దాం వ్యవసాయాన్ని రక్షిద్దాం అనే నినాదం తో…

Read More

బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా న్యాయవాది మున్నూరు రవీందర్

వనపర్తి నేటిధాత్రి : వనపర్తి బిజెపి సీనియర్ నాయకులు న్యాయవాది మున్నూరు రవీందర్ ను రాష్ట్ర బిజెపి కౌన్సిల్ సభ్యునిగా అధిష్టానం నియమించింది ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ నా చిన్నతనం నుండి రాష్ట్రీయ స్వయం సేవక్ సభ్యులుగా పని చేసి భారతీయ జన సంగు సభ్యులుగా అనంతరం బిజెపి పార్టీ ఆవిర్భవించిన తర్వాత వనపర్తి పట్టణ బిజెపి అధ్యక్షునిగా రెండుసార్లు పనిచేశానని తెలిపారు1994 అసెంబ్లీ ఎన్నికలలో వనపర్తి నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి7845…

Read More

డిటీడీఓ , కమలాకర్ రెడ్డి ని మరియు ప్రిన్సిపాల్ మంగమ్మ ను శాశ్వత విధుల నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలి

ప్రిన్సిపాల్ భర్త హాస్టల్ ను చూసుకోవడానికి ఏ అధికారం ఉంది ?? > జిల్లా కలెక్టర్ తక్షణమే ఈ యొక్క హాస్టల్ ను సందర్శించి సమస్యలను పరిష్కరించాలి. > మీసాల రామన్న మాదిగ. > తెలంగాణ దండోరా, తెలంగాణ జానపద కళాకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు. నాగర్ కర్నూల్ జిల్లా ;;నేటి ధాత్రి   నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్నూరు గ్రామంలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ప్రాథమిక పాఠశాలలో, గత మూడు రోజుల…

Read More

14వ వార్డులో గృహలక్ష్మీ లబ్ధి దారుల భూమిపూజ

14వ వార్డులో గృహలక్ష్మీ లబ్ధి దారుల భూమిపూజ   పరకాల నేటిధాత్రి(టౌన్) శుక్రవారం రోజున హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్థానిక14వ వార్డులో గృహలక్ష్మీ కి ఎంపికైన లబ్దిదారులు బుద్ది విజయ,మార్క భాగ్యలక్ష్మి, సాజిద భేగంలకు నిర్మాణ పనులను ప్రారంభించిన కౌన్సిలర్ మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్.ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ ఎం.మాధవి,మైనార్టీ సెల్ అధ్యక్షులు బియబాని తదితరులు పాల్గొన్నారు.

Read More

ఎస్.ఎఫ్.ఐ రెండవ మహాసభలను జయప్రదం చేయండి

జిల్లా మహ సభల కరపత్రాల ఆవిష్కరణ పరకాల నేటిధాత్రి(టౌన్) శుక్రవారం రోజున పట్టణ కేంద్రంలోని అమరధామంలో జిల్లా మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విద్యా రంగం విచ్చలవిడిగా నాశనమైందన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు చెప్పడమే తప్ప అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు.కెసిఆర్ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ విద్యా పేద విద్యార్థులకు అందని ద్రాక్ష లాగా మారిపోతుంది అన్నారు.ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5…

Read More

అంగన్వాడీ సెంటర్ల పై దాడులు ఆపండికక్ష సాధింపు సరికాదు వేతనాలు పెంచండి

పల్లా దేవేందర్ రెడ్డి AITUC రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:: అంగన్వాడీ కేంద్రాలు పై దాడులు చేస్తూ తాళాలు పగలకొడుతున్న అధికారులు తక్షణమే ఈ దాడులు ఆపాలని. AITUC రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం అంగన్వాడీ ల ఐదవ రోజు సమ్మె లో బాగంగ చండూరు MRO కార్యలయం .ముందు జరిగిన కార్యక్రమమం లో దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఐదు రోజులుగా రాష్ర్టంలో AITUC _CITU ఆధ్వర్యంలో…

Read More

హలో గీతన్న… చలో హైదరాబాద్…

22న హైదరాబాదులో మహాధర్నా చీకటిమామిడి లో పోస్టర్ ఆవిష్కరణ నల్లగొండ జిల్లా, నేటి దాత్రి: కల్లు గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 22న హైదరాబాద్ లో మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న తెలిపారు శుక్రవారం మునుగోడు మండల పరిధిలోని చీకటిమామిడి గ్రామంలో మహాధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 22న చలో గీతన్న… చలో హైదరాబాద్ నినాదంతో కల్లుగీత…

Read More

డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

ఘనంగా నెహ్రూ నాయక్ జన్మదిన వేడుకలు నెహ్రూ నాయక్ పుట్టిన రోజు ని కురవి భదక్రాలి సమెత వీరభద్ర స్వామి నీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన TPCC రాష్ట్ర ఆదివాసి గిరిజన వైస్ చైర్మన్&డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోత్ నెహ్రూ నాయక్ మరిపెడ నేటి ధాత్రి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని భార్గవ ఫంక్షన్ హాల్లో డోర్నకల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నెహ్రూ నాయక్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు…

Read More

శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి

శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి గణపతి మండపాల్లో డీజే లకు అనుమతులు లేవు అవాంఛనీయ ఘటనలు జరగకుండా కమిటీ సభ్యులు జాగ్రత్త వహించాలి ఏసిపి పంతాటి సదయ్య మందమర్రి, నేటిధాత్రి:- గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సంస్కృతి సాంప్రదాయాలు సామరస్యాన్ని కాపాడుకుంటూ సంతోషాల నడుము జరుపుకోవాలని ఏసిపి పంతాటి సదయ్య అన్నారు. మందమర్రి పట్టణంలోని మంజునాథ ఫంక్షన్ హాల్లో శుక్రవారం మందమర్రి పట్టణ సిఐ మహేందర్ రెడ్డి…

Read More

గణేష్ నవరాత్రి ఉత్సవాలకు పోలీస్ వారి అనుమతి తప్పనిసరి.

ఎస్ఐ దూలం పవన్ కుమార్. మరిపెడ నేటి ధాత్రి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించే వారు అనుమతులు తీసుకొని పోలీసులకు సహకరించాలని మరిపెడ ఎస్ఐ దూలం పవన్ కుమార్ నిర్వాహకులను కోరారు,గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు ఆర్గనైజర్ పేరుతో పాటు, ఫోన్ నెంబర్, గణేష్ విగ్రహాల ఎత్తు, నిమజ్జనం చేసే తేదీ మరియు స్థలంను ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొని పోలీసులకు తెలియజేయాలని…

Read More

పోషకాహార మాసోత్సవాల అవగాహన సదస్సు

శాయంపేట నేటిధాత్రి శాయంపేట మండలం నేరేడు పల్లె గ్రామంలో పోషకాహార మాసోఉత్సవాల భాగంగా 1&2 అంగన్వాడి కేంద్రాలలో పోషకాహార వారోత్సవాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా గర్భిణీలు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు, ఏఎన్ఎంరజిత, జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్ బయాలజీ ఉపాధ్యాయురాలు సుచరిత పోషకాహార అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఐరన్ ,నువ్వులు, సజ్జలు ,రాగులు, కొర్రలు, చిరుధాన్యాలు,తృణధాన్యాలు మాంసకృత్తులుఉండే ఆహారాలను తీసుకోవాలి ఈ కార్యక్రమంలో గర్భిణీలు, పిల్లల తల్లిదండ్రులు, గర్భిణీలు, బాలింతలు, అంగన్వాడి టీచర్లు, రమాదేవి సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.

Read More
error: Content is protected !!