కూకట్ పల్లి నియోజక వర్గ జనసేన కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు.

కూకట్పల్లి ఏప్రిల్ 18 నేటి దాత్రి ఇన్చార్జి హిందువుల ఆరా ధ్యదైవమైన శ్రీరా ముడు అవతరించిన రోజు,సీతారా ముల కల్యాణ మహోత్సవం జరిగిన రోజే శ్రీరామనవమి అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్య పాలన చేసిన శ్రీరాముడు ఆదర్శ పరిపాలకుడని ప్రేమ కుమార్ అన్నా రు. అన్యోన్య దాంపత్యానికి సీతారా ములు ఆదర్శనీయులని ప్రేమ కు మార్ తెలిపారు.శ్రీరామ నవమి సంధర్భంగా….. ఈరోజు శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థా నము, శ్రీ విశ్వనాథ స్వామి…

Read More

ముదిరాజ్ బిడ్డ నీలం మధును గెలిపించుకుందాం

-మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్… – కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తరఫున మొదటి సెట్ నామినేషన్ దాఖలు… కొల్చారం, ( మెదక్ )నేటి ధాత్రి :- మొదట మెదక్ పట్టణంలోని దత్తాత్రేయుని దేవాలయంలో పూజల అనంతరం మెదక్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేసిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, నర్సాపూర్ ఇంచార్జ్ రాజిరెడ్డి,మెదక్ డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్,మెదక్ మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు…

Read More

ఎంఎల్ఏ తెల్లం వెంకట్రావుకు శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర ఆహ్వానం

భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం పట్టణంలోని అల్లూరి సీతారామరాజు కాలనీలో కొలువై ఉన్న శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయంలో గత 14 సంవత్సరాలుగా వనదేవతల ఆశీస్సులు, కృపాకటాక్షాలతో భక్తులచే సాంప్రదాయంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర మహోత్సవము ఆహ్వానమును భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకట్రావుకు ఆలయ ధర్మకర్తలు మరియు జాతర నిర్వాహకులు కుంజా ధర్మారావు, కుంజా సంతోష్ కుమార్, కుర్సం విశ్వశాంతి అందచేశారు. ఈ గిరిజనుల ఇలవేల్పుల జాతర ది. 22-04-2024…

Read More

సహనం కోల్పోతున్న మాజీ సీఎం కేసీఆర్

రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు -చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ కాంగ్రెస్ పార్టీ ఏడాది పాటు ఉంటదో ఉండదేమోనని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు లాంటిదని చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పీకల్లోతు కుంభకోణాల్లో ఇరుక్కున్న కేసీఆర్ అసహనంతో రేవంత్ రెడ్డిపై పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నాడన్నారు. బిజెపి,…

Read More

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి.ఆర్థిక సాయం..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలో చారుకొండ రాములమ్మ(65) అనారోగ్యంతో మరణించారు. మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎ ఎం సి డైరెక్టర్ వనపర్తి దేవేందర్, బాలయ్య, లింగం, గోపాల్, నర్సింహులు, శేఖర్, నర్సింహులు గ్రామస్తులు, యువసేన…

Read More

నర్సాపూర్ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

– మెదక్ జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి…. – సమావేశానికి హాజరైన కొల్చారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులూరి మల్లేశం గౌడ్, దేవన్న గారి శేఖర్… కొల్చారం, (మెదక్ )నేటిధాత్రి :- గురువారం నాడు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గారు ఈనెల 20వ తేదీన నామినేషన్ దాఖలు…

Read More

ఈ నామినేషన్ ర్యాలీయే సాక్ష్యం: శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

కూకట్పల్లి ఏప్రిల్ 18 నేటి ధాత్రి ఇన్చార్జి గురువారం శామీర్ పేట్ కలెక్టరేట్ లో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్య ర్థి శ్రీ ఈటెల రాజేందర్ నునామినే షన్ సందర్భంగా కూకట్ పల్లి నియో జకవర్గం నుండి ర్యాలీగా బీజేపీ రా ష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు.ఈ ర్యాలీ కూకట్ పల్లి నియోజకవర్గం నుండి శామీర్ పేట్ కలెక్టరేట్ వరకు కొనసాగింది.ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ… శ్రీ ఈటెల రాజేందర్ అన్న భారీ…

Read More

మావోయిస్ట్స్ లకు ఎవరు సహకరించవద్దు

గుత్తికొయా గుంపును సందర్శించిన జిల్లా ఎస్పి ములుగు జిల్లా నేటిధాత్రి ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఐలాపూర్ గుత్తికోయ గుంపును నిన్న ఉదయం జిల్లా ఎస్పి సందర్శించారు గుత్తికొయా ప్రజలతో జిల్లా ఎస్పి మాట్లాడుతూ ఆదివాసీ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు ములుగు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తుందని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరి అందిపుచ్చుకోవాలని అందుకోసం ములుగు జిల్లా పోలీస్ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంట్టుందని తెలియచేసారు గుత్తి కోయ గ్రామ…

Read More

బాలిక జన్మోత్సవ వేడుక

నడికూడ,నేటి ధాత్రి : మండలంలోని వరికోల్ గ్రామంలో భేటి బచావో, బేటీ పఢావో కార్యక్రమంలో భాగంగా గురువారం ఐసిడిఎస్ సూపర్వైజర్స్ రోజారాణి,శ్రీదేవి ఆధ్వర్యంలో బాలిక జన్మోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామంలోని చెక్క అనిల్ – అఖిల దంపతుల కుమార్తెకు ప్రత్యేకంగా అలంకరించిన ఉయ్యాలలో బారసాల కార్యక్రమం నిర్వహించారు.ఇందులో భాగంగా తల్లిదండ్రులకు బిడ్డకు కొత్తబట్టలు బహుకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెన్నెల మహిళ సాధికారత అధికారి ఎం. మానస అంగన్వాడి టీచర్లు పోశాల రజిత, పూలరాణి, గండ్ర…

Read More

కాంగ్రెస్ గెలుపు ప్రగతికి మలుపు : మాజీ ఎమ్మెల్యే

మల్కాజిగిరి : నేటి ధాత్రి ప్రతినిధి ,మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గములో కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రగతికి మలుపు అని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో ఆనంద్ బాగ్ లో పార్టీ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి, ముఖ్యఅతిథిగా…

Read More

యూత్ కాంగ్రేస్ నియోజకవర్గ స్థాయి సమావేశం

పరకాల నేటిధాత్రి పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 22వ తేదీన జరగబోయే నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సన్నాహక సమావేశం గురించి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రేవూరి ప్రకాశ్ రెడ్డి పరకాల శాసన సభ్యులు బూత్ కమిటీల నిర్మాణం మరియు మండల కమిటీల నిర్మాణం బలోపేతం చేయడానికి చర్చించడం జరిగింది.22వ తేదీన మహదేవ్ కన్వెన్షన్ హాల్ పరకాలలో జరిగే నియోజకవర్గ స్థాయి యూత్…

Read More

వి జి ట్రస్ట్ నుండి ఇద్దరు విద్యార్థు లకు 40 వేలరూపాయలు స్కూల్ యాజమాన్యానికి పంపిన దొడ్ల

కూకట్పల్లి ఏప్రిల్ 18 నేటి ధాత్రి ఇన్చార్జి వేల రూపాయలను అందజేసిన 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంక టేష్ గౌడ్ నేత దొడ్ల రామకృష్ణగౌడ్ చేతులమీదుగా ఎల్లమ్మబండ మోం టెసరీ స్కూల్ లో రెండోవ తరగతి 6వ తరగతి చదువు తున్న పీజేఆర్ నగర్ కు చెందిన సీనియర్ నాయకు డు కొత్తపల్లి యాదగిరి ఇద్దరు పిల్లల కు స్కూల్ ఫీజు నిమిత్తం డి వి జి ట్రస్ట్ ద్వారా 40,000/- రూపాయల చెక్కును కాంగ్రెస్…

Read More

నవాబ్ పేట్ మండల బిఆర్ఎస్ పార్టీకి షాక్..

కాంగ్రెస్ పార్టీలో చేరిన యన్మన్ గండ్ల మాజీ సర్పంచ్ భాస్కర్, మాజీ పి ఎ సి ఎస్ డైరెక్టర్ మైసయ్య.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి పాలమూరు పార్లమెంట్ అభ్యర్థి వంశి చంధ్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని మాజీ సర్పంచ్ భాస్కర్ పిఎసిఎస్ డైరెక్టర్ మైసయ్య అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు పురస్కరించుకొని గురువారం రోజు నవాబు పేట్ మండలంలోని యన్మన్ గండ్ల గ్రామ బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ భాస్కర్,మాజీ పి…

Read More

రాజక్క కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వఉద్యోగం ఇప్పించాలి

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో ఎబిఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశములో పాల్గొన్న ఎబిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ పత్తిపాక గ్రామానికి చెందిన కావటి రాజక్క హన్మకొండ లో చేపలు అమ్మి వస్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై రోజులు గడుస్తున్న ఇప్పటికి ఆర్టీసీ ఎండి సజ్జనార్ స్పందించక పోవడం బాధకారం అన్నారు.బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగి రెండు కాళ్ళు కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రాజక్కను ప్రభుత్వం వెంటనే ఆడుకోవాలనిఅన్నారు.ప్రభుత్వం…

Read More

వేసవి కరాటే శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి.

కింగ్ షోటోకాన్ 26వ వేసవి శిక్షణ శిబిరాల బ్రోచర్లను ఆవిష్కరించిన.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి వేసవి కరాటే శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కింగ్ షోటోకాన్ కరాటేడూ ఇండియా ఆధ్వర్యంలో వచ్చేనెల 2 నుంచి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న 26వ వేసవి ఉచిత కరాటే శిక్షణ శిబిరాల బ్రోచర్లను గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్…

Read More

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కారుకే జై కొట్టాలి

ఎన్నికల్లో ఏకపక్ష తీర్పు ఇవ్వండి శాయంపేట నేటి ధాత్రి; వరంగల్ పార్లమెంట్ బి ఆర్ ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పరకాల మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ మారపెల్లి నందం అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు గోస పడుతున్నారని అన్నారు. నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతున్న పంటలు చూసి దుఃఖిస్తున్న రైతన్నలు బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిందని గుర్తు చేశారు. ఎంపీగా సుధీర్ కుమార్ గెలిస్తే…

Read More

నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన పాలమూరు బీజేపీ ఎంపీ.అభ్యర్థి డీకే అరుణ..

మహబూబ్నగర్ జిల్లా ::నేటి ధాత్రి భారతీయ జనతా పార్టీ పాలమూరు పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ పార్టీ శ్రేణులు అభిమానులతో కలిసి ఊరేగింపుగా వెళ్లి భారీ జన సందోహం తో పాలమూరు జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలతో పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు కలెక్టర్ కు సమర్పించారు. కళాకారులు ఆటపాటలతో అప్పుల మోతల మధ్య బిజెపి నినాదాలతో…

Read More

నేటి యువతికి ఆదర్శం సాయికిరణ్ – ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందాల సాయికిరణ్ ఇంటికి వెళ్లి శాలువాతో సన్మానించి అభినందించిన చోప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నందాల సాయికిరణ్ జాతీయస్థాయిలో ఇరవై ఏడవ ర్యాంకు సాధించడం హర్షనీయమని, సాయికిరణ్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని యువత కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, ప్రతిభకు పేదరికం అడ్డు కాదని, కష్టపడి చదివితే ఎంతటి ఉన్నత స్థాయికైనా ఎదగవచ్చని సాయికిరణ్ నిరూపించాడన్నారు. ఈకార్యక్రమంలో…

Read More

కాంగ్రెస్ గూటికి చేరిన బీఆర్ఎస్ నాయకులు

జైపూర్, నేటిధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్కరు గుడ్ బాయ్ చెప్తున్నారు, ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే ప్రస్తుతం తాజాగా పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు,నర్వ గ్రామానికి చెందిన యువ నాయకులు పవన్ కుమార్ తో పాటు దుగుట జితేందర్,జాడి శ్రీనివాస్,దుగుట రాజకుమార్, జాడి రాజశేఖర్,బండారి శేంకర్,గోదారి గణేష్,సల్లూరి వెంకటేష్,గోదారి దుర్గయ్య లు…

Read More

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, పలకలు పంపిణీ

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల అనుబంధ గ్రామమైన గుడ్డెలుగులపల్లిలో వర్క్ సైట్ పాఠశాలలోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, పలకలు, విద్యార్థులకు అవసరమైన సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో సెక్టోరీలు అధికారి అశోక్ రెడ్డి, మండల విద్యాధికారి అంబటి వేణుకుమార్, సిఅర్పి అశోక్ రెడ్డి, వర్క్ సైట్ స్కూల్ ఇంచార్జి మరియు ఇటుక బట్టీల యజమాని చెన్నకేశవులు, తదితరులు పాల్గొన్నారు.

Read More
error: Content is protected !!