శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎంపీ నామ గెలుపు లక్ష్యంగా ఇంటింటి ప్రచారం

కచ్చితముగా కారు గుర్తుకే ఓటు వేస్తాం అంటున్న ఓటర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి చుంచుపల్లి మండలం గౌతమ్ పూర్. గ్రామపంచాయతీలో భువనగిరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఖమ్మం ఎంపీ టిఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపే లక్ష్యంగా ఇంటింటికి తిరుగుతూ వాల్ పోస్టర్స్ అంటిస్తూ నామా నాగేశ్వరరావు కారు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్న శ్రీకాంత్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రచార సమయంలో ప్రజల నుంచి బిఆర్ఎస్ పార్టీకి…

Read More

హైకోర్టు పి పి పల్లె నాగేశ్వర్ రావుని సన్మానించిన మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు

మంచిర్యాల నేటిదాత్రి మంచిర్యాల జిల్లా కేంద్రానికి మొట్టమొదటి సారిగా విచ్చేసిన హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్(పి పి) పల్లె నాగేశ్వర్ రావుని మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగుండాలని తెలియజేశారు.జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు మీ యొక్క సలహాలు సూచనలకు ఇవ్వాలని కోరగా దానికి అనుకూలంగా స్పందించారు….

Read More

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచారంలో జోరు పెంచిన కాంగ్రెస్ నాయకులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిరిసిల్ల నియోజకవర్గ యూత్ ఇన్చార్జ్ చుక్క శేఖర్ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 186వ బూత్ లో ఇంటింటా ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్.కి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అలాగే ఎంతో ఉన్నత విద్యావంతుడైన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించి అభివృద్ధిలో ముందు ఉంచాలని ఈ…

Read More

కాంగ్రెస్ గెలుపుకై ఇందిరమ్మ కాలనీలో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

తంగళ్ళపల్లి నేటి రాత్రి తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమాలకు దోపిడీలకు వెన్ను దుండిగ ఉంటూ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిందని అటువంటి పార్టీలు 100 మీటర్ల వెయ్యిలో బొందపెట్టాలని అన్నారు అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తన సొంత మేనిఫెస్టోను…

Read More

బిజెపి, బీఆర్ఎస్ ప్రజలకు చేసింది ఏమీ లేదు…

కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులూరి మల్లేశం గౌడ్…. కొల్చారం, ( మెదక్) నేటి ధాత్రి:- పదేళ్ల పాలనలో కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రజల సంక్షేమం కోసం చేసిందేమీ లేదని అన్నారు. ఈ సందర్భంగా కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులూరి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలు అభివృద్ధి చెందాలంటే ఆది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో దేశంలో అనేక గొప్ప ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాలను…

Read More

పెరిక సంఘం గ్రామ అధ్యక్షుని ఎన్నిక.

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలోని పెరిక సంఘం అధ్యక్షునిగా చింతకుంట గంగాధర్ గారిని సంఘ సభ్యులు ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులుగా; చింతకుంట బాపయ్య, ప్రధాన కార్యదర్శిగా: చింతకుంట సాగర్ కోశాధికారిగా: చింతకుంట రమేష్ కార్యదర్శులుగా: చింతకుంట శ్రీనివాస్, చింతకుంట రాజేశం కార్యవర్గ సభ్యులుగా: చింతకుంట జనార్ధన్, చింతకుంట సత్తయ్య, చింతకుంట భూమయ్య ,చింతకుంట మల్లయ్య, చింతకుంట నాగరాజు, గారిని నియమించుకోవడం జరిగింది. సభ్యులందరూ సంగతోడ్పాటుకు కృషి చేస్తామని తెలపడం జరిగింది.

Read More

కావ్య గెలుపుకై ఇంటింటి ప్రచారం

*రఘునాథపల్లి ( జనగామ ) నేటి ధాత్రి:-* వరంగల్ లోకసభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం మండల కేంద్రంతో పాటు మండలం లోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ నాయకులతో పాటు కార్యకర్తలు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా మహిళా కార్యదర్శి పోరెడ్డి లక్ష్మి ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు దక్కుతాయని అన్నారు. కడియం కావ్య గెలుపు కోసం ప్రతీ…

Read More

కాంగ్రెస్ పార్టీ వర్కర్స్ కమిటీ మంచిరాల ఇంచార్జ్ గా రేగుంట ప్రవీణ్ కుమార్ నియామకం

మంచిర్యాల నేటిదాత్రి కాంగ్రెస్ పార్టీ వర్కర్స్ కమిటీ మంచిర్యాల జిల్లా ఇన్చార్జిగా జైపూర్ మండలానికి చెందిన రేగుంట ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు సోమవారం కాంగ్రెస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ షబ్బీర్ అలీ నియామక పత్రాన్ని అందజేశారు. తనపై నమ్మకంతో కాంగ్రెస్ వర్కర్స్ కమిటీ జిల్లా ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించిన జిల్లా రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Read More

జైపూర్ మండలంలో విస్తృతంగా బిజెపి ఇంటింటి ఎన్నికల ప్రచారం

మళ్ళీ మోడీ ప్రభుత్వం రావాలి అంటున్నా యువత జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని దుబ్బ పల్లి, వెంకట్రావుపల్లి, నర్వ గ్రామాలలో ఆదివారం రోజున బిజెపి నాయకులు సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఇంటింటి ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా దేశ ప్రజలందరికీ ఎంతో లబ్ధి చేకూరిందని, భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిచిందని, బిజెపి పార్టీ పేద ప్రజల పార్టీ…

Read More

బ్రహ్మోత్సవాల కరపత్రం ఆవిష్కరణ

శివ మార్కండేయ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆలయ కమిటీ చైర్మన్ బాసాని సూర్యప్రకాష్ శాయంపేట నేటి ధాత్రి: శాయంపేటమండల కేంద్రంలోని శ్రీ శివ మార్కండేయ, శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ ఏకాదశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల కరపత్రాన్ని సోమవారం గుడి ఆవరణంలో ఆలయ కమిటీ చైర్మన్ సూర్య ప్రకాష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ నెల 10 నుండి 13 వరకు నిర్వహిస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృప పొందాలని కోరడమైనది.ఈసందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ…

Read More

*రసూల్ పల్లి లో ఘనంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన

జైపూర్, నేటి ధాత్రి : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామపంచాయతీలోని రసూల్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ దేవాలయంలో పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఆయన అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం…

Read More

ఎస్టిపిపిలో అణిచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుంది

హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ జైపూర్, నేటి ధాత్రి మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాంగణంలో ఆదివారం రోజున హెచ్ఎంఎస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఎస్టిపిపిలోని ప్రైవేట్ కంపెనీ పవర్ మేక్ యాజమాన్యం కార్మికుల సౌకర్యాల కల్పనలో విఫలమైందని,47డిగ్రీల ఎండలో సైతం కార్మికులు పనిచేస్తున్న యాజమాన్యం పట్టించుకోవట్లేదని, పని స్థలాలలో రక్షణ చర్యలు తీసుకోవడం లేదని,అలిసిపోయి వచ్చే…

Read More

ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నేటిధాత్రి పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకులు కలిసికట్టుగా కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని శాయంపేట గణపురం మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. వారందరికీ ఎమ్మెల్యే…

Read More

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుధీర్ కుమార్ ని గెలిపించాలని,

మాజీ ఎమ్మెల్యే గండ్ర భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మండలం, పంబాపూర్, దూదేకులపల్లి గ్రామంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా వరంగల్ పార్లమెంట్ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి డా.సుధీర్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఈ సందర్భంగా పంబాపూర్, దూదేకులపల్లి,గొల్లబుద్ధారం,గొల్లబుద్ధారం తండా గ్రామంలో ముఖ్యకార్యకర్తల తో సమావేశం ఏర్పాటు చేసి డా.సుధీర్ కుమార్ ని గెలిపించాలని కోరారు. అనంతరం జాతీయ ఉపాధి హామీ పనుల వద్దకు…

Read More

కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించాలని

భూపాలపల్లి నేటిధాత్రి వరంగల్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించాలని కోరుతూ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 4, 22, 23 వార్డుల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి మూకుమ్మడిగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవన్, సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు మాట్లాడుతూ తెలంగాణలో…

Read More

జిల్లా ఏర్పాటును కేటిఆర్ వ్యతిరేకించారు

* ఉద్యమంలో లేని వారు,నేడు రాజకీయాలు చేస్తున్నారు. * రాజకీయ పబ్బం గడుపుకోవడానికి దిగజారోద్దని హితవు. – కేటీఆర్, కెసిఆర్ మాటలు నమ్మొద్దు సిరిసిల్ల, మే – 6(నేటి ధాత్రి): “రాజన్న సిరిసిల్లా జిల్లా” ఉద్యమకారుల ఫలితమని, జిల్లాను మార్చే యోచన ప్రభుత్వానికి లేదని తంగళ్ళపల్లి మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ (టోని) అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను మార్చుతున్నారంటూ ఓ బి.ఆర్.ఎస్ నాయకుని వ్యాఖ్యలను ఖండిస్తూ, సోమవారం ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని…

Read More

బీఆర్ఎస్ అభ్యర్ధి పద్మారావు గౌడ్ కే క్రైస్తవ సంఘాల మద్దతు

మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం ముఖ్యఅతిథిగా పాల్గొన్న సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్ధి పద్మారావు గౌడ్ నేటిధాత్రి, హైదరాబాద్: క్రైస్తవ మైనారిటీల సంక్షేమానికి గత బీఆర్ఎస్ సర్కార్, వ్యక్తిగతంగా నిరంతరం శ్రమించామని సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ లోని ఎస్.పీ.జీ. చర్చ్ పారిష్ హాల్ లో సోమవారం సభాద్యక్షులుగా వ్యవహరించిన తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో జరిగిన సికింద్రాబాద్ క్రైస్తవుల ఆత్మీయ…

Read More

Congress will win Khammam seat

https://epaper.netidhatri.com/ There are no hopes for BRS To hear this news in telugu click on the below link  https://netidhatri.com/congress-clean-sweep-in-khammam-no-oppositions-ministers-ponguleti-srinivas-reddy-a-great-support-for-raghuram-reddy-bumper-majority/ Ponguleti again will create history • Ramasahayam Raghuram Reddy will emerge as a winner • There is no resistance for Congress in Khammam • BRS losing its hopes • Assembly election results are going to repeat…

Read More

బీఆర్‌ఎస్‌ ప్రచార హోరు

-*”కాసాని”వెంట కదం తొక్కుతున్న గులాబీ శ్రేణులు* – *ప్రచారంలో మార్క్ చూపుతున్న సబితమ్మ* – *జ్ఞానేశ్వర్ గెలుపు దిశగా అడుగులు* *నేటి ధాత్రి, చేవెళ్ల :* లోక్‌సభ ఎన్నికల ప్రచార గడువు సమీపిస్తుండడంతో ఆయా పార్టీల ప్రచారం జోరందుకున్నది. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. చేవెళ్లలో మరోసారి గెలుపొంది హ్యాట్రిక్‌ విజయం సాధించేలా బీఆర్‌ఎస్‌ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌,…

Read More

మల్కాజిగిరి లో గులాబీ జెండా ఎగరడం ఖాయం

 *ఘనంగా ఉప్పల్ నియోజకవర్గం లో శ్రీ KTR రోడ్ షో….*   *నేటిధాత్రి, హైదరాబాద్:*  పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా…మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గంలో..ఉప్పల్ చౌరస్తా లో శ్రీ KTR గారి రోడ్ షో లో పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు మరియు శాసన సభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారు, ఎన్నికల ఇంఛార్జి ఎండీ. జహంగీర్ గారు స్థానిక కార్పొరేటర్లు, తదితర ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది. నాయకులు కార్యకర్తలు అభిమానులు…

Read More
error: Content is protected !!