తాడిపర్తి గ్రామ సభలో రాష్ట్ర ప్లాని oగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి నేటిధాత్రి రాష్ట్ర ప్రభుత్వసంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకే అందించాలనేదే ప్రభుత్వం ఉద్దేశమనిప్రజలు,గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి తాడిపర్తి గ్రామ సభలో ప్రజలను కోరారు గోపాల్ పేట్ మండలంలోని తాడిపర్తి గ్రామంలో జరిగిన గ్రామ సభకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, జల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరయ్యారు. గ్రామ సభను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ…

Read More

ప్రజా పాలన గ్రామసభలో పాల్గొన్న కలెక్టర్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి నేటి ధాత్రి : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడ గ్రామంలో బుధవారం ప్రజా పాలన గ్రామసభ నిర్వహించారు. ఇందులో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. గత ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారు ఈ గ్రామ సభల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హులైన వారి పేర్లు రానివారు…

Read More

రహదారిని కమ్మేసిన పొగ మంచు

వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనుట శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో ఒక్కసారిగా బుధవారం తెల్లవారుజామున రహదారిని పొగ మంచు కమ్మేసింది. దట్టంగా కమ్ముకున్న మంచులో ఇల్లు కనిపించలేదు. దగ్గర దగ్గరగా ఉన్న మనిషికి మనిషి కనిపించని పరిస్థితి నెలకొంది.దీంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. పట్టపగలే హెడ్ లైట్ వేసుకుని నెమ్మదిగా నడుపుకుంటూ వెళ్తున్నారు. పరకాల- హనుమకొండ హైవే మీద భారీ వాహనాలు రోడ్డు పక్కకు నిలుపుకున్నారు 10 గంటల తర్వాత ప్రయాణం కొనసాగించారు….

Read More

గ్రామసభ వద్ద గ్రామస్తుల నిరసనలు

* రోడ్డు వెయ్యాలని డిమాండ్ * చరవాణి ద్వారా కాంట్రాక్టర్ కు ఫోన్ నిజాంపేట: నేటి ధాత్రి గత రెండు సంవత్సరాల నుండి రోడ్డుపై కంకర పోసి వదిలేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గ్రామంలో గ్రామసభ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులను సందయించి గ్రామసభ నిర్వహించిన సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో జరిగింది. ఈ మేరకు ప్రజా పరిపాలన గ్రామసభలలో భాగంగా గ్రామంలో ఏర్పాటు…

Read More

సామాజిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన కామారెడ్డి జిల్లా డిసీహెచ్ఎస్ అధికారిని

కామారెడ్డి జిల్లా /పిట్లం నేటి ధాత్రి: కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రానికి చెందిన సామాజిక ఆరోగ్య కేంద్రానికి మంగళవారం నాడు కామారెడ్డి జిల్లా డిసిహెచ్ఎస్ అధికారిని విజయలక్ష్మి తనిఖీ నిర్వహించారు. అలాగే మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి సి హెచ్ సి 30 పడకల ఆసుపత్రి నిర్మాణపు పనులు ఎంతవరకు వచ్చాయి ఇంకా ఎంత మిగిలి ఉన్నాయి అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా ఈరోజు జుక్కల్ నియోజకవర్గం…

Read More

అర్హులందరికీ సంక్షేమ పథకాలు ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల/కొత్తపల్లిగోరి/గణపురం మండలాలలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈనెల 26వ తేదీ నుండి అమలు చేయబోతున్న నాలుగు సంక్షేమ పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రజా ప్రభుత్వంలో అర్హులైన అసలైన లబ్ధిదారులకే అందేలా చూస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండలంలోని జూకల్, చల్లగరిగ, కొత్తపల్లిగోరి మండలంలోని సుల్తాన్ పూర్, గణపురం మండలంలోని కర్కపల్లి…

Read More

వరంగల్లో “నూతన ప్రెస్ క్లబ్” ఏర్పాటుకు తొలి అడుగు

సీనియర్ల సలహాల మేరకు, వరంగల్ ప్రెస్ క్లబ్ అడహాక్ కమిటి ఏర్పాటు. వరంగల్లో ప్రత్యేక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాల్సిందే.. తూర్పు వర్కింగ్ జర్నలిస్టుల డిమాండ్ వరంగల్, నేటిధాత్రి వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని, మ్యూజికల్ గార్డెన్లో మంగళవారం వరంగల్ ప్రెస్ క్లబ్ కమిటీ ఏర్పాటు కోసం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వరంగల్ తూర్పులో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అందరూ హాజరయ్యారు. అనంతరం సభ్యుల అభిప్రాయాలను తీసుకొని ఏకగ్రీవ తీర్మానాలను ఆమోదించారు. అనంతరం 21మందితో కూడిన అడహక్…

Read More

గుడుంబా అమ్ముతున్న ముగ్గురి అరెస్ట్

శాయంపేట నేటిధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామంలో గుడుంబా నిర్మూలనకై స్పెషల్ డ్రైవ్ లో భాగంగా పరకాల ఎక్సయిస్ స్టేషన్ పరిధిలోని ఆత్మకూరు మండలం నీరుకుల్ల, పెంచికల్ పేట, కటాక్షపూర్, శాయంపేట మండలం నేరేడుపల్లిలలో దాడులు నిర్వహించి గుడుంబా అమ్ముతున్న నీరుకుల్లకు చెందిన ఓదెల పద్మ,వంగేటి రాజలింగం నేరేడుపల్లికి చెందిన కడెం రాజయ్య ప్రాజెక్టులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి (16) లీటర్ల గుడుంబా,180 ml పరిమాణం (15) మద్యం బాటిళ్ళు, (12)…

Read More

నిందితులను కఠినంగా శిక్షించాలి

ఎస్సై శ్రీనివాస్ రెడ్డి కి వినతిపత్రం నిజాంపేట: నేటి ధాత్రి నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామంలో సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని టెలికామ్ బోర్డు మెంబర్ ఆకుల రమేష్ స్థానిక ఎస్సై శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చదువులో తల్లి సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో బైరం నరసింహులు, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పుట్టి…

Read More

మెట్పల్లిలోని నాయిని బ్రహ్మ సేవా సహకార సంఘం ఎన్నికలు నూతన అధ్యక్షులు

మెట్ పల్లి జనవరి 21 నేటి ధాత్రి మెట్ పల్లి పట్టణంలోని నాయి బ్రాహ్మణ సేవా సహకార సంఘం భవనంలో నాయి బ్రాహ్మణ సేవా సహకార సంఘం నూతన అధ్యక్ష కార్యవర్గం ప్రమాణ స్వీకారం మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. నూతన అధ్యక్షులుగా ముత్యాల రమేష్ , ఉపాధ్యక్షులుగా నడికుడ పెద్ద సాయన్న , కోశాధికారిగా చిట్యాల సత్యనారాయణ, సహాయ కార్యదర్శిగా సమ్మెట గంగాధర్, సహాయ కోశాధికారి పసునూరి సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులుగా చింతకుంట రాజా గంగారం,…

Read More

కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నియామకం

కొత్తగూడ,నేటిధాత్రి,. కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడకుల అశోక్అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మరియు కార్యకర్తల సమావేశనీకి ముఖ్య అతిధిగా విచ్చేసిన అభివృద్ధి ప్రధాత ధనసరి సీతక్క పంచాయతీరాజ్&గ్రామీణభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు గారు మరియు కొత్తగూడ కాంగ్రెస్ మండల కమిటీ సభ్యుల ఏకగ్రీవ తీర్మానం మేరకు కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా ఎన్నికైన సిరిగిరి సురేష్ ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ నా…

Read More

ప్రజా ప్రభుత్వంలో అర్హులం దరికీ సంక్షేమ పథకాలు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం మాందారిపేట గ్రామంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈనెల 26 నుండి అమలు చేయబోతున్న నాలుగు సంక్షేమ పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రజా ప్రభుత్వంలో అర్హులైన నిజమైన లబ్ధిదారు లందరికీ అందేలా చూస్తామని ఎమ్మెల్యే అన్నారు. తహారా పూర్(మాందారిపేట) గ్రామంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా…

Read More

‘‘ప్రైవేటు ఆసుపత్రులకు’’ ‘‘పాలకుల ఊడిగం’’ ఎపిసోడ్‌ – 1

ఆరోగ్య శ్రీ వైద్యం… కాసుపత్రులకు వరం! `రూపాయి వైద్యానికి పది రూపాయల బిల్లులు. `ప్రభుత్వం విడుదల చేసే నిధులకు చిల్లులు. `చేయని వైద్యానికి దొంగ లెక్కలు. `ప్రభుత్వం నిధులకు పెద్ద బొక్కలు. `ప్రైవేటు ఆసుపత్రులకు పాలకుల ఊడిగం `ఏటా వందల కోట్లు దిగమింగుతున్న ఆసుపత్రులు. `ఆరోగ్య శ్రీ నిధులతో ఆసుపత్రుల అరాచకాలు! `చేయని వైద్యానికి కోట్లు దిగమింగిన దొంగలు. `ఇష్టానుసారం బిల్లులు వేసి కోట్లు కొల్లగొట్టిన ఆసుపత్రులు. `గతంలో నోరు తెరవని ఆసుపత్రులు. `ప్రజా ప్రభుత్వం మెతక…

Read More

చంద్రబాబు కృషితోనే స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక భరోసా

చిత్తూరు/పలమనేరు,నేటి ధాత్రి: ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితోనే విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక భరోసా లభించిందని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమను ఆనాడు నష్టాల నుంచి నేడు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఉత్తరాంధ్రకే గాక యావత్ ఆంధ్రరాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మాగారమన్నారు.వేలాది మంది తెలుగువారు విరోచిత…

Read More

11వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు

నిజాంపేట, నేటి ధాత్రి నస్కల్ కు రోడ్డు వేయాలని 11 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడం బాధాకరమని నస్కల్ గ్రామస్తులు మండిపడ్డారు. ప్రభుత్వము స్పందించని ఎడల ధర్నాలు రాస్తారోకోలు, వంటావార్పు , తెలంగాణ కోసం ఏ విధంగా కొట్లాడినామో ఆ విధంగానే కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇంకా వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్టు లింగం, బక్కన్న గారి నరేష్ గౌడ్, పాతూరి…

Read More

తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ను కలిసిన దుబ్బాక రమేష్

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన రజక సంఘం జిల్లా అధ్యక్షులు బండ కాడి శ్రీ సీతారామ గుడి అధ్యక్షులు దుబ్బాక రమేష్ హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి జిల్లెల్ల గ్రామంలోని సీతారామ గుడి నిర్మాణం గురించి తెలంగాణ దేవదాయ శాఖ కమిషనర్ కు వివరించి గుడికి సంబంధించిన అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా దుబ్బాక రమేష్ దేవాదాయశాఖ కమిషనర్ ని కలిసి వివరించి…

Read More

రాష్ట్ర ప్రభుత్వ పథకాలుఅందరికీ లబ్ధి చేకూరుతుంది

ప్రజాపాలన గ్రామసభల్లో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి 500 రూపాయలకు సిలిoడర్ రాని పేదలకు ఇవ్వాలి వనపర్తి నేటిధాత్రి; రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలు ప్రజలకు అందుతాయని ఎవరు ఆందోళన ఆవేదన గురి కావద్దని నిరంతరాయంగా జరిగే ప్రక్రియ ప్రజలందరికీ లబ్ధి చేకూరుతుందని వనపర్తి ఎమ్మెల్యేతూడి మేఘారెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామసభలు మంగళవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఘణపురం మండలం ఉప్పర్ పల్లి, పెద్దమందడి మండల చీకరుచెట్టు తండా,ముందరి…

Read More

పారదర్శకంగా లబ్ధిదారుల గుర్తింపు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం గండి లచ్చపేట గ్రామంలో గ్రామ సభకు హాజరై పలు విషయాలను పరిశీలించారు ఇందులో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అర్హుల గుర్తింపు కోసం చేపట్టిన సభలో కూర్చుని ఈనెల 21 తేదీ నుంచి 24వ తేదీ వరకు శ్రీకారం చుట్టిందని ఇందులో భాగంగా ఇందిర ఇండ్లుఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా రేషన్ కార్డుల జారీ కోసం జిల్లాలోని ఆయా గ్రామాల సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ పరిధిలోని…

Read More

సరస్వతి విగ్రహం ధ్వంసం

• రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు, గ్రామస్తులు • పోలీసులు సందయింపు హామీ తో ధర్నా విరమణ నిజాంపేట: నేటి ధాత్రి పాఠశాలలో గుర్తుతెలియని దుండగులు సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించిన సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నార్లాపూర్ గ్రామంలో జరిగింది. ఈ మేరకు గ్రామంలో గల జడ్పీ హైస్కూల్ లో సరస్వతీ విగ్రహాన్ని ద్వ0సం చేసిన గుర్తు తెలియని దుండగులు రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపిన గ్రామస్థులు విగ్రహాన్ని ద్వ0సం…

Read More

అర్హత గల వారికి ప్రభుత్వ పథకాలు

• గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలి • మండల ప్రత్యేక అధికారి వినయ్ కుమార్ నిజాంపేట: నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హత కలిగిన లబ్ధిదారుల వివరాలను సేకరించి గ్రామ సభలో ప్రజలకు తెలపడం జరిగిందని మండల ప్రత్యేక అధికారి వినయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో భాగంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభను ఏర్పాటు చేసి…

Read More
error: Content is protected !!