కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

నిరుపేదల ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలి. మాకు పట్టా ఉంది ఖాళీ చేయాలని వేదిస్తున్న అక్రమార్కులు. వేధింపులు భరించలేక మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న బాధితుడు. సిపిఐ ఎంల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ భూపాలపల్లి నేటిధాత్రి చిట్యాల మండలం కైలాపూర్ గ్రామ శివారు సర్వే నెంబర్ 290లో గత 30 సంవత్సరాలనుండి నివాసం ఉంటున్న నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి…

Read More

కౌన్సిలర్స్ కు పదవి విరమణ సన్మాన సభ

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు జనార్ధన్ ఆధ్వర్యంలో భూపాలపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు ఐదు సంవత్సరాలు పదవి పూర్తి చేసుకున్న సందర్భంగా కౌన్సిలర్ కి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరైనారు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది మాజీ కౌన్సిలర్లు మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపల్ పట్టణ ప్రజలు కౌన్సిలర్…

Read More

76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో

నేటి ధాత్రి కథలాపూర్ కథలాపూర్ మండల కేంద్రంలో జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నృత్య ప్రదర్శన బాలికలు ఝాన్సీ లక్ష్మీబాయి జ్యోతిరావు పూలే వేషధారణలో పోలీస్ వేషధారణలో బాలురు అలరించారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు

Read More

నిధులు మంజూరు చేసినందుకు కేంద్ర హోంసహాయ మంత్రికి కృతజ్ఞతలు- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

కరీంనగర్, నేటిధాత్రి: మండలానికి ఈజిఎస్ నిధుల ద్వారా అన్నీ గ్రామాలకు కోటి రూపాయల నిధులు మంజూరు అయ్యాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో బిజెపి నాయకులు మాట్లాడుతూ మండలానికి ఈజిఎస్ నిధుల ద్వారా అన్నీ గ్రామాలకు కోటి రూపాయలు నిధులు మంజూరు చేపించిన కేంద్ర హోంసహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు…

Read More

పల్లెల్లో తల్లడిల్లుతున్న ప్రకృతి వనాలు

మందుబాబులకు అడ్డాలుగా మారుతున్న వనాలు పరకాల నేటిధాత్రి తెలంగాణను హరిత తెలంగాణగా మార్చాలనే లక్ష్యంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామానికీ ఓ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది.మొక్కలు నాటి వాటి నిర్వహణను గ్రామ పంచాయతీలకు అప్పగించింది.సర్పంచు ల కాలం ముగిసిన తరువాత ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక అధికారులు ఉన్నప్పటికీ అక్కడ ఫలితం మాత్రం శూన్యంగానే కనిపిస్తుదని చెప్పవచ్చు,కొన్ని గ్రామాల్లో గ్రామపంచాయతీ సిబ్బంది వాటి రక్షణ విషయం పక్కన పెట్టి మాకేం…

Read More

ప్రెస్ క్లబ్ 2 ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది, ముందుగా ప్రెస్ క్లబ్ కార్యదర్శి కట్కూరి శ్రీనివాస్ జాతీయ జెండా ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశంలో గణతంత్రం ఏర్పాటు అయ్యే రోజు, జనవరి 26. 1950లో భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో మన దేశం పూర్తిగా గణతంత్ర దేశంగా మారింది అని. ఈరోజు స్వాతంత్ర్యాన్ని, సమానత్వాన్ని, జాతీయ ఐక్యతను స్మరించుకునే మహత్తర…

Read More

మాదిగ హక్కుల దండోరా ఎం.హెచ్.డి బెల్లంపల్లి పట్టణ కమిటీ నిర్మాణం.

బెల్లంపల్లి నేటిధాత్రి : ఈ రోజు బెల్లంపల్లి పట్టణంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ లో మాదిగ హక్కుల దండోరా ఎం.హెచ్.డి పట్టణ సమావేశ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు ఎనగందుల శివాజీ అధ్యక్షతన జరిగినది ఈ యొక్క సమావేశంలో పట్టణ కమిటీ బలోపేతం చేయడంలో భాగంగా మాదిగ హక్కుల దండోరా ఎం హచ్ డి బెల్లంపల్లి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సంగే సారయ్య మాదిగ.పట్టణ ప్రధాన కార్యదర్శిగా.కాంపల్లీ సతీష్ మాదిగ.పట్టణ కార్యదర్శి గా సుంకు ఐలయ్య మాదిగ.మంద…

Read More

నేటిధాత్రి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ.

నేటిధాత్రి బెల్లంపల్లి : బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి ఏ సి పి రవికుమార్ చేతుల మీదుగా నేటిధాత్రి దినపత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన 2025 సంవత్సరం నూతన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరణ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పత్రికలు అధికారులకు ప్రజా ప్రతినిధులకు ప్రజలకు వారిదిలాంటిదని నేటిధాత్రి పత్రికకు నూతన సంవత్సరంలో మంచి విజయాలు చేకూరాలని ప్రజలందరికీ నికార్సైన వార్తలు ప్రచురించాలని ఆ దిశగా పత్రికా యాజమాన్యం ముందుకు సాగాలని అన్నారు ఈ సందర్భంగా నేటి ధాత్రి…

Read More

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘన తంత్ర దినోత్సవం.

బెల్లంపల్లి నేటిధాత్రి : బెల్లంపల్లి నియోజకవర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జెండాను ఆవిష్కరించిన ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ హాజరైన బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో ఆదివారం భారత గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం జాతీయతను ప్రతిబింబించింది. ముందుగా రంగు కాగితాలతో అందంగా అలంకరించిన కళాశాల పరిసరాల మధ్య మువ్వన్నెల భారత జాతీయ జెండాను ప్రిన్సిపాల్…

Read More

మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు 25వ డివిజన్ కార్పొరేటర్ సన్మానం

“నేటిధాత్రి” రామగుండం. 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్ పద్మావతి కాలనీలో కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు* జెండా ఆవిష్కరించారు. కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కార్పొరేటర్ నగునూరి సుమలత- రాజు ను డివిజన్ ప్రజలు శాలువాతో సన్మానించడం జరిగింది. అనంతరం వినూత్నంగా ఐదు సంవత్సరాలు తన వెన్నంటి ఉండి డివిజన్ కు ఎనలేని సేవలు అందించిన వారిని గుర్తించి శానిటేషన్, రోడ్లు ఊడ్చిన వారికి డ్రెయిన్ క్లీనర్, మంచినీటి సరఫరా చేసిన…

Read More

విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ప్యాకేజీ రాజకీయం

  రూ.35వేల కోట్లు అప్పులుంటే ఇచ్చిన ప్యాకేజీ ఏమూలకు? ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వైఖరి సుస్పష్టం ఇప్పుడిచ్చిన రూ.11440 కోట్ల ప్యాకేజీ ప్రచారానికి తప్ప ఎందుకూ పనికిరాదు ప్యాకేజీ నిర్ణయంలో చిత్తశుద్ధి లేదు గనులు కేటాయించి, సెయిల్‌లో కలిపేస్తే అది సరైన చర్య ఈవిషయంపై ఎవరూ నోరుమెదపరు యూనియన్‌ నాయకుల ఘోష అరణ్యరోదనే హైదరాబాద్‌,నేటిధాత్రి:  ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.11,440 కోట్ల రివైజ్డ్‌ ప్యాకేజీని కేంద్రం ప్రకటించడంతో, ఇది తాము సాధించిన ఘనతగా చెప్పుకోవడానికి తెలుగుదేశం…

Read More
AP future cm Lokesh

‘‘తొందరపడకు సుందరవదన’’!

`అన్నీ వున్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది. `ఏమీ లేని విస్తరి ఎగిరెగిరిపడుతుంది. `నాగబాబుకు ఆవేశమెక్కువ..ఆలోచన తక్కువ! `లోకేష్‌ సీఎం అంటే ఎందుకు ఉలికిపడుతున్నావు? `మీడియా పై నాగబాబు జులుం సాగదు. `నాగబాబుకు నచ్చినట్లు ఏ మీడియా వార్తలు రాయదు. `కూటమిలో జనసేన ఒక నూలు పోగు మాత్రమే. `తెలుగు దేశంతో ఉంటేనే జనసేనకు బలం. `తెగదెంపులు చేసుకుంటే తెగిన గాలిపటం. `ఆకాశంలో ఎగిరే గాలిపటానికి దారమే ఆధారమని మర్చిపోవద్దు. `తెలుగు దేశం వల్లనే జనసేనకు సీట్లొచ్చాయన్నది అసలే…

Read More
davos revanth reddy

దావోస్‌ ‘‘విజయంతో’’ పెరిగిన రేవంత్‌ ప్రతిష్ట

`రాష్ట్ర కాంగ్రెస్‌లో తిరుగులేని నాయకుడిగా నిరూపణ `హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి `రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం `ఒకే ఒక్కడుగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నడుపుతున్న రేవంత్‌ `రేవంత్‌ లేకపోతే పార్టీకి మనుగడే కష్టం `తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రతిష్టను పెంచిన రేవంత్‌ అధిష్టానానికి అప్తుడు హైదరాబాద్‌,నేటిధాత్రి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూడురోజుల దావోస్‌ పర్యటనను ముగించుకొని హైదరాబాద్‌ చేరుకోగానే కాంగ్రెస్‌ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ముఖ్యంగా దావోస్‌ పర్యటనలో ఆయన రికార్డు స్థాయిలో రూ.1,78,950కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకొని…

Read More

వర్క్ షాప్ ఆన్ మైండ్ బాడీ మెడిసిన్ ప్రాక్టీస్

నేషనల్ గర్ల్ చైల్డ్ డే-2025 హనుమకొండ లోని ప్రముఖ వాగ్దేవి విద్యాసంస్థల వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసి కళాశాల నందు మైండ్ బాడీ మెడిసిన్ ప్రాక్టీస్ అనే కార్యశాల లో భాగంగా 24-01-2025 నాడు డాక్టర్ భరత్ రాజ్ జైన్ -చెన్నై, డాక్టర్ శుభ వర్షిని – మంగళూరు మరియు డాక్టర్ ఎం.పేరరసు కన్నన్- చెన్నై నుండి విచ్చేసి విద్యార్థులకు కార్యశాలను నిర్వహించినారు. ఈ కార్యశాలకు వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ బి ఫార్మసీ మరియు ఫార్మాడీ…

Read More

రాసాభాసగా కొండపర్తి గ్రామసభ

కాంగ్రెస్ నాయకులు అతితో సభలో గంధరగోళం  కాంగ్రెస్ కార్యకర్తలనే సంక్షేమ పధకాలకు ఎంపిక చేస్తున్నారు  లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని స్థానికుల నిరసన  నేటిధాత్రి ఐనవోలు /హన్మకొండ :- అయినవోలు మండలం కొండపర్తి గ్రామంలో నిర్వహించిన గ్రామసభ గందరగోళానికి దారితీసింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో మా ఇష్టరీతిన ఎంపిక చేస్తాము అని స్పెషల్ ఆఫీసర్ కి గ్రామ కాంగ్రెస్ నాయకులు ఏకపక్ష సూచనలు చేయడం రసాబాసకి దారితీసింది. ఐనవోలు బిజెపి మండల పార్టీ అధ్యక్షులు మాదాసు…

Read More

జనవరి 26 నుండి రైతు భరోసా మొదలు.

# మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ కుమార్. # చంద్రయ్యపల్లిలో గ్రామసభలో పాల్గొన్న ప్రజలు,అధికారులు. నర్సంపేట,నేటిధాత్రి: అర్హత గల రైతులకు ఈ నెల 26 నుండి రైతు భరోసా పథకం అమలు అవుతుందని నర్సంపేట మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ కుమార్ అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,కొత్త ఆహార భద్రత కార్డులు (రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఇండ్లు 4 పథకాలు అమలులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక కోసం గురువారం…

Read More

తెలంగాణకు రూ. 1,78,950 కోట్ల పెట్టుబడులు

దావోస్‌ వేదికగా రేవంత్‌ ప్రభుత్వం సాధించిన మరో విజయం ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులకోసం చంద్రబాబు చర్చలు వివిధ సంస్థల ప్రతినిధులు, సి.ఇ.ఒ.లతో ఎడతెరిపిలేని చర్చలు కృత్రిమమేధకు చంద్రబాబు ప్రాధాన్యం ఒకే వేదికపై గురుశిష్యులు ఈసారి దావోస్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశానికి తెలుగు రాష్ట్రాల పరంగా ఒక ప్రత్యేకత వుంది. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సమావేశానికి హాజరుకావడం తమ రాష్ట్రాలు పెట్టుబడులకోసం ప్రయత్నించడం ఒక ఎత్త యితే ఇద్దరూ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో…

Read More

హైదరాబాదులో జరిగే మహాసభను విజయవంతం చేయాలి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి ఎస్ఎస్సి ఫంక్షన్లో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ రేపు అనగా 24వ తేదీ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహా ప్రదర్శన సన్మాహక సదస్సు విజయవంతం చేయాలని తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు సవనపల్లి బాలయ్య ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌరవ మందకృష్ణ మాదిగ రాక ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని…

Read More

భద్రాద్రి కొత్తగూడెంలో విమానయాన బృందం పర్యటన శుభపరిణామం

విమానాశ్రయం ఏర్పాటుకు గరీబీపేట ప్రాంతం అనుకూలం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రేత్యేక ద్రుష్టి సారించాలి విమానాశ్రయం అధ్యయన బృందంతో భేటీఐన ఎమ్మెల్యే కూనంనేని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు పౌర విమానయాన ప్రతినిధులు కొత్తగూడెంలో పర్యటించడం శుభ పరిణామని, బృందం పర్యటనతో విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైనట్లేనని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. గరీబ్ పేట ప్రాంతాల్లో అధ్యయన బృందంతో…

Read More

అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలకు

సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించడం కొరకే ఈ గ్రామ, వార్డు సభల ఏర్పాటు.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి నియోజకవర్గం గణపురం/భూపాలపల్లి మున్సిపాలిటీ/రేగొండ/కొత్తపల్లిగోరి/మొగుళ్ళపల్లి/టేకుమట్ల/చిట్యాల మండలాల అర్హులైన చిట్ట చివరి లబ్ధిదారు వరకు అభివృద్ది, సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం రోజుకు పద్దెనిమిది గంటల పాటు శ్రమిస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాలల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు పర్యటించారు. ముందుగా…

Read More
error: Content is protected !!