Sri Venkateswara Swamy

వెంకటేశ్వర స్వామి దేవాలయం లో బ్రహ్మోత్సవాలు.!

వెంకటేశ్వర స్వామి దేవాలయం లో బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రతీర్థం హోమాలు వనపర్తి నెటిదాత్రి: వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం నాడు హోమాలు అభిషేకాలు చక్రతీర్థం బుధవారం రాత్రి రథోత్సవం ఘనంగా నిర్వహించామని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథం శర్మ ఒక ప్రకటనలో తెలిపారు బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఆయన తెలిపారు ఆలయ పూజారి ప్రవీణ్ న్యాయ వాది రఘవీర్ రెడ్డి బీ ఆర్ ఎస్ నేతలు తిరుమల్ బీచుపల్లి యాదవ్…

Read More
DHPS

డిహెచ్పిఎస్ నూతన గ్రామ కమిటీ నియామకం.

ఎల్లాపూర్ లో డిహెచ్పిఎస్ నూతన గ్రామ కమిటీ నియామకం జగిత్యాల,నేటిధాత్రి: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిధిలోని ఎల్లాపూర్ గ్రామంలో గురువారం దళిత హక్కుల పోరాట సమితి నూతన గ్రామ కమిటీని దళిత హక్కుల పోరాట సమితి జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరుగురాళ్ల భూమేశ్వర్ ఆధ్వర్యంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షులుగా మోదుంపల్లి రాజు, ప్రధాన కార్యదర్శిగా మచ్చ అంజయ్య, ఉపాధ్యక్షులుగా మోదుంపల్లి లక్ష్మణ్, ఎండపల్లి భాస్కర్, సంయుక్త కార్యదర్శిగా మహంకాళి కిరణ్,…

Read More
BRS, BJP's secret pact in MLC elections

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బిజెపి చీకటి ఒప్పందం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బిజెపి చీకటి ఒప్పందం కోట్లాది రూపాయల ధన ప్రవాహంతోనే బిజెపి గెలుపు కాంగ్రెస్ అభ్యర్థికి అండగా నిలిచిన నిరుద్యోగులు, పట్టభద్రులు, ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్, నేటిధాత్రి: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బిజెపి చీకటి ఒప్పందం చేసుకున్నాయని, కేసులకు భయపడే కెసిఆర్ బిజెపికి మద్దతు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్…

Read More
plastic covers

ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని జరిమానా విధిస్తున్న.!

ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని జరిమానా విధిస్తున్న మున్సిపల్ సిబ్బంది వనపర్తి నెటిదాత్రి: వనపర్తి పట్టణంలో తక్కువ మైక్రోన్ ఉన్న ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని కమాన్ చౌరస్తాలో మున్సిపల్ సిబ్బంది జరిమానా విధించారు . ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నామని మున్సిపల్ సిబ్బంది చెప్పారు .ప్లా స్టిక్ కవర్లలో ఇడ్లీ సాంబార్ చాయి హోటల్ నిర్వాహకులు పార్శాల్ చేసి ఇవ్వడం వల్ల ప్రజలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని వీటి నియంత్రణకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జరిమానాల…

Read More
child marriage

బాల్య వివాహంను అడ్డుకున్నా పోలీసులు.

బాల్య వివాహంను అడ్డుకున్నా పోలీసులు. చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం లో గురువారం రోజున తేదీ 6 3 2025 రోజున ఉదయం 10 గంటలకు చిట్యాల సిఐ ఆదేశాల మేరకు మండలంలోని లక్ష్మీపురం తండా గ్రామంలో బాల్య వివాహం జరుగుతుందని సమాచారంతో చిట్యాల సెకండ్ ఎస్ఐ ఈశ్వరయ్య , రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు మరియు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సిబ్బంది పెళ్లిని ఆపడం జరిగింది, మైనర్ అమ్మాయిని మరియు వారి…

Read More
MLC, MLA

ఎమ్మెల్యే దొంతిని కలిసిన ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి.

ఎమ్మెల్యే దొంతిని కలిసిన ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి నర్సంపేట, నేటిధాత్రి: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన పిఆర్టియు అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి హనుమకొండలోని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.ఈ కార్యక్రమంలో పిఆర్టియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More
MLC

ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి కి ఘన సన్మానం.

ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి కి ఘన సన్మానం నడికూడ,నేటిధాత్రి: వరంగల్,ఖమ్మం,నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నకైన పీ ఆర్ టీ యు టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డిని నడికూడ మండల శాఖ తరఫున హనుమకొండ లోని జిల్లా కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీ గా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా హనుమకొండ జిల్లా పిఆర్టియు భవనానికి రావడం జరిగింది.పీఆర్ టీ యు నడికూడ మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్, ప్రధానకార్యదర్శి కటుకోజ్వల సతీష్ ఎమ్మెల్సీ శ్రీపాల్…

Read More
Cheddi Gang

జహీరాబాద్ లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్.

జహీరాబాద్ లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ లో చెడ్డి గ్యాంగ్ దొంగల ముఠా హల్ చల్ చేసింది. పట్టణంలోని సాయిరాం నగర్ కాలనీలో దొంగల ముఠా కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక చెడ్డి గ్యాంగ్ దొంగలు గుంపుగా కదులుతూ చోరీకి యత్నించారు. దొంగల అలజడితో కుక్కలు మొరగడం, స్థానికులు మేల్కొనడంతో పరారయ్యారు. దొంగల ముఠా కదలికల వీడియో బుధవారం వైరల్ కావడంతో పోలీసులు కాలనీ సందర్శించి…

Read More
Inter

ఇంటర్ పరీక్ష కేంద్రాలు తనిఖీ.!

ఇంటర్ పరీక్ష కేంద్రాలు తనిఖీ సిరిసిల్ల(నేటి ధాత్రి): ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో గురువారం సిరిసిల్ల పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలోని అన్ని గదులను సందర్శించి, పరీక్షలు జరుగుతున్న సరళిని పరిశీలించారు. ఎంత మంది హాజరు.. గైర్హాజరు అయ్యారు…

Read More
Jaggery

బెల్లం వలన అసిడిటి పోతుంది.!

బెల్లం వలన అసిడిటి పోతుంది. జహీరాబాద్. నేటి ధాత్రి: అసిడిటీ:ప్రతిరోజూ భోజనం తరవాత చిన్న బెల్లం ముక్క నోటిలో వేసుకొని చప్పరిస్తే తిన్న ఆహారం జీర్ణం ఔతుంది, అసిడిటీ పోతుంది. అల్లం టీ వలన లాభం అల్లం ఔషధ గుణాలు ప్రయోజనాలు కలిగి ఉంటుంది. వేసవిలో కడుపు అసౌకర్యం నుంచి, అజీర్ణం నుంచి అల్లం కాపాడుతుంది.అల్లం ప్రేగుల అసౌకర్యం లో బాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది మరియు ప్రాబియాటిక్ గా పని చేస్తుంది. గర్భాశ్రయ క్యాన్సర్ నుంచి విముక్తి:…

Read More
justice

మాదిగలకు మరియు అన్ని కులాలకు న్యాయం చేయాలి.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన షమిమ్  అక్తర్ గారి రిపోర్టులో ఉన్న లోపాలను సరి చేసి మాదిగలకు మరియు అన్ని కులాలకు న్యాయం చేయాలి … -అబ్రహం మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు జహీరాబాద్. నేటి ధాత్రి: మహాజన నేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు ఇచ్చిన కార్యాచరణలో భాగంగా జహీరాబాద్ పట్టణ కేంద్రంగా ఐబీ నుండి అంబేద్కర్ కూడలి వరకు  ఉల్లాస్ మాదిగ ఆధ్వర్యంలో డప్పుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అనంతరం అబ్రహం మాదిగ మహాజన సోషలిస్ట్…

Read More
Mahasabhas

నేడు చివరి రోజు మహాసభలకు అనేకులు రానున్నారు.

అద్భుతముగా జరుగుతున్న దేవుని రాజ్య సువార్త మహాసభలు నేడు చివరి రోజు మహాసభలకు అనేకులు రానున్నారు జహీరాబాద్. నేటి ధాత్రి: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో కొనసాగుతున్న దేవుని రాజ్య సువార్త మహాసభలు ఎంతో అద్భుతంగా దేవునికి మహిమ కరంగా జరుగుతున్న ఇట్టి మహాసభలో నియోజకవర్గంతో పాటు వివిధ మండలాలలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దేవుని ఆశీర్వాదములు పొందుతున్నారు. నేడు సాయంత్రం చివరి రోజు కావున ఇట్టి మహాసభలో అనేకులు పాల్గొని దేవుని ఆశీర్వాదములు పొందుకోవాలి…

Read More
social

లక్ష రూపాయల చెక్కు అందించిన.!

లక్ష రూపాయల చెక్కు అందించిన సామాజిక కార్యకర్త ఇమ్రాన్ మోహియోద్దీన్ జహీరాబాద్. నేటి ధాత్రి: మజ్లిస్ మాజీ స్పీకర్ మరియు హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు దివంగత శ్రీ సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ జ్ఞాపకార్థం, ప్రముఖ సామాజిక కార్యకర్త ఇమ్రాన్ మొహియుద్దీన్, సామాజిక కార్యకర్త మొహమ్మద్ సమీర్ అబ్దుల్ లతీఫ్ కలిసి కోహిర్ మండల్ మద్రి గ్రామానికి చెందిన 6 రోజుల కుమార్తెకు చికిత్స పొందుతూ మరణించిన మృతురాలి భర్త మంగళై నవీన్ కుమార్ కు లక్ష రూపాయల…

Read More
DHPS

వేములవాడలో జరిగే డిహెచ్ పిఎస్ రాష్ట్ర సమావేశం.

వేములవాడలో జరిగే డిహెచ్ పిఎస్ రాష్ట్ర సమావేశాలను జయప్రదం చేయాలి మండల కేంద్రంలో కరపత్రాల ఆవిష్కరణ గణపురం నేటి ధాత్రి గణపురం మార్చి 11, 12 ,13, తేదీల్లో వేములవాడలో నిర్వహించే దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర సమావేశాలను విజయవంతం చేయాలని డిహెచ్ పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాసపల్లి భద్రయ్య విజ్ఞప్తి చేశారు. బుధవారం గణపురం మండల కేంద్రంలో వేములవాడ మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భద్రయ్య మాట్లాడుతూ హక్కుల సాధన కోసం…

Read More
Ammavari

రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ.

*ప్రణీత్ ఫౌండేషన్ ఫౌండర్, ఎడిఫై స్కూల్ డైరెక్టర్ కు స్వాగతం పలికిన.. *రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ.. తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 05: తిరుపతి పట్నాలు వీధిలో స్థానికంగా గల శ్రీ రేణుక పరమేశ్వరి అమ్మవారి వార్షిక మహోత్సవం -2025 మార్చి 14 నుండి మార్చి 16 వరకు జరగనున్నాయి .ఈ నేపద్యంలో ప్రణీత్ ఫౌండేషన్ ఫౌండర్,ఎడిఫై స్కూల్ డైరెక్టర్ ప్రణీత్ ను వార్షిక మహోత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొనవలసిందిగా బుధవారం ఆలయ కమిటీ సభ్యులు దిలీప్…

Read More
Bhagirathi water is getting polluted..

కలుషితమవుతున్న భగీరథ నీరు..

కలుషితమవుతున్న భగీరథ నీరు పలుచోట్ల వృధాగా పోతున్న పట్టించుకోని అధికారులు వేములవాడ రూరల్ :నేటిధాత్రి వేములవాడ రూరల్ మండలం పలు గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా గ్రామ పంచాయతీలకు కలుషిత నీరు సరఫరా అవుతుంది కొన్ని నెలల నుంచి మిషన్ భగీరథ నీరు రంగు మారిన నీరు సరఫరా అవుతున్న ఎవరు పట్టించుకుంటలేరు మిషన్ భగీరథ తాగునీటి సరఫరా కోసం ప్రత్యేక అధికారులు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది క్లోరినేషన్ చేసిన శుద్ధ…

Read More
Commissioner

పట్టణంలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలి.

పట్టణంలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలి బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో కమిషనర్ కు వినతిపత్రం త్వరగతిన పరిష్కార చర్యలు తీసుకోవాలి-పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ పరకాల నేటిధాత్రి మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ వాహనాలు (ఆటోలు , ట్రాక్టర్)రావడం లేదని వార్డులలో పారిశుద్య పనులు సక్రమంగా జరగండం లేదని,చెత్త చెదారంతో మురుగు నీటితో కాలువలు నిండి పట్టణ ప్రజలు దోమల బారిన పడటం వలన అనేక సమస్యలు ఎదురుకుంటున్నారని మున్సిపాలిటీలో సిబ్బంది ఉండి కూడా అధికారుల నిర్లక్ష్యం వలన…

Read More
RB officials

100 ఫీట్ల రోడ్డుకు మార్కింగ్ చేసిన ఆర్ బి అధికారులు.

100 ఫీట్ల రోడ్డుకు మార్కింగ్ చేసిన ఆర్ అండ్ బి అధికారులు త్వరలో ప్రారంభం కానున్న పనులు గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం రోడ్డు వెడల్పు పనులకు ఆర్ అండ్ బి అధికారులు శ్రీకారం చుట్టారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా 50 ఫీట్ల వెడల్పుతో మార్కింగ్ చేశారు. ఆర్ అండ్ బి ఏఈ నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో కొలతలు పూర్తి చేశారు. సుమారు 18 కోట్లతో…

Read More
deceased

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం.

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం నిజాంపేట , నేటి ధాత్రి మండల కేంద్రానికి చెందిన మాసుల బాలయ్య 65 మృతి చెందగా వారి ఇట్టి విషయాన్ని బి ఆర్ ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంటారెడ్డి తిరుపతిరెడ్డి కి తెలియజేయగా వెంటనే స్పందించి వారి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని పార్టీ కార్యకర్తల చేత అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు చలిమేటి నాగరాజు, మండల యూత్ అధ్యక్షులు మావురం రాజు, తాడెం…

Read More
Commissioner

కమిషనర్ దృష్టికి ప్రజా సమస్యలు.

కమిషనర్ దృష్టికి ప్రజా సమస్యలు తిరుపతి(నేటి ధాత్రి)మార్చి 05: తిరుపతి లోని అక్కరంపల్లి ప్రజా సమస్య లపై తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఎన్. మౌర్య స్పందించారు. బుధవారం ఉదయం అక్కరంపల్లిని స్వయంగా సందర్శించిన కమిషనర్ కు ప్రజలు గోకులం అపార్ట్ మెంట్ పక్కన మురికి నీటి నిల్వను, మట్టి రోడ్ల దుస్థితిని, విపరీతమైన దోమల బాధను, దుర్వాసనను, మురికి నీటి కాల్వల దుస్థితిని వివరించారు.ఈ సందర్భంగా కమిషనర్ వెంటనే స్పందించి మురికి నీటి నిల్వ లేకుండా చర్యలు…

Read More
error: Content is protected !!