Intermediate Exams Begin Peacefully in Nyalkal
ప్రశాంతంగా ఇంటర్ వార్షిక పరీక్షలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్ కల్,ఇంటర్ వార్షిక పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా కొనసాగాయి. న్యాల్ కల్, హద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగాయి. పరీక్షల పర్యవేక్షణాధికారులు వెంకన్న, యాదగిరిల పర్యవేక్షణ, ఎస్సై సుజిత్, పోలీస్ బృందం గట్టి భద్రతల మధ్య పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. తొలిరోజు 586 విద్యార్థునులకు గాను 565 గురు విద్యార్థునులు హాజరవ్వగా 21 గురు విద్యార్థునులు పరీక్షలకు గైర్హాజరయ్యారని
