బూత్ కమిటీ సభ్యులకు దిశా నిర్దేశనం చేయడం జరిగింది: ప్రభుత్వ సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి

కూకట్పల్లి, ఏప్రిల్ 15 నేటి ధాత్రి ఇన్చార్జి

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీల ఆత్మీయ సమా వేశం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ
ఇంఛార్జి శ్రీ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యం లో మియాపూర్ లోని నరేన్ గార్డెన్ లో జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రభు
త్వ సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి శ్రీ గడ్డం రంజిత్ రెడ్డి,నియోజకవర్గ పరిశీలకులు శ్రీ పటేల్ రమేష్ రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జేరిపె టి జైపాల్ తో కలిసి పాల్గొన్న కూక ట్పల్లి నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ సీని యర్ నాయకులు శ్రీ గొట్టుముక్కల వెంకటేశ్వర రావు( జి.వి.ఆర్) అన్న. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బూత్ కమిటీలు అనుసరించాల్సిన విదివిదానాలా పైన బూత్ కమిటీ
సభ్యులకు దిశా నిర్దేశనం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో 123 డివిజన్ సీనియర్ నాయకులు కూన
సత్యంగౌడ్,కాంగ్రెస్ సీనియర్ నాయ కురాలు శిరీష సత్తూర్,క్రిష్ణకుమా రి,శారద,సాదా జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!