సిఐఎస్ఎఫ్ జవాన్ మృతదేహానికి నివాళులర్పించిన బిజెపి మండల అధ్యక్షుడు.
చిట్యాల, నేటి ధాత్రి :
జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీకి చెందిన సిఐఎస్ఎఫ్ బీడీఎల్ జవాన్ ఆరెపల్లి రమేష్ అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బిజెపి చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ అతని వెంట
రాయని శ్రీనివాస్ గుండ మణికుమార్ తదితరులు ఉన్నారు.
