గణపురం మండలంలో గడప గడప కు ప్రచారం చేస్తున్న బిజెపి నాయకులు

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో వరంగల్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అని మెయిన్ రోడ్ మీద డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించిన బీజేపీ నాయకులు
ఈ కార్యక్రమంలో బీజేపీ గణపురం మండల అధ్యక్షులు జిట్టబోయిన సాంబయ్య బీజేవైఎం కళాశాల రాష్ట్ర కన్వీనర్ మంద.మహేష్,బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మధసు మొగిలి, బీజేపీ సీనియర్ నాయకుడు బొద్దుల మొగిలి, గణపురం బూత్ కమిటీ అధ్యక్షులు దండుగుల శేషు,గుర్రం.శివ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!