ఆనేగుంటలో పశువుల పాక నిర్మాణానికి భూమిపూజ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T152702.949.wav?_=1

 

ఆనేగుంటలో పశువుల పాక నిర్మాణానికి భూమిపూజ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ఆనేగుంట గ్రామంలో 2025 పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పశువుల పాక నిర్మాణ పనులకు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో జానకి రెడ్డి, మండల ప్రత్యేక అధికారి బిక్షపతితో పాటు మండల అభివృద్ధి అధికారి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ వివరాలను ఎంపీడీఓ మహేందర్ రెడ్డి వెల్లడించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version