
భద్రాచలం నేటి ధాత్రి
మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 33వ వర్ధంతి సందర్భంగా రాజీవ గాంధీ ఫొటో కు పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఆలాగే రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ వ్యవస్థలో మార్పులు సైన్స్ అండ్ టెక్నాలజీ కు కంప్యూటర్ మన దేశంలో ప్రో త్స హించి అభివృద్ది చేయడం జరిగింది అనిభద్రాచలం నియోజక వర్గం సేవాదళ్ అధ్యక్షులు పిలక వెంకట రమణ రెడ్డి మాజీ మండల అద్యక్షులు లంకా శ్రీనివాసరావు మహిళా సంఘం నాయకురాలు మద్ది కుమారి సత్యవతి మోహనరావు సోమినీ బుజ్జి అలివేలు శిరీష్ సబిత ఆదిలక్ష్మి పుష్ప మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు