భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు భద్రాచలంలో ఆదర్శనగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ పనులను పర్యవేక్షించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మరియు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు
ఈ కార్యక్రమంలో మండల నాయకులు రత్నం రమాకాంత్, రత్నం రజనీకాంత్, ఎండి నవాబ్, నర్రా రాము, అరికెల తిరుపతిరావు, భీమవరపు వెంకటరెడ్డి, సరెళ్ళ నరేష్, దొడ్డిపట్ల కోటేష్, యూత్ నాయకులు గాడి విజయ్, ఆకుల వెంకట్, పుల్లగిరి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు