NREGS గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన భద్రాచలం ఎమ్మెల్యే డా” తెల్లం వెంకట్రావు.

భద్రాచలం నేటి ధాత్రి

దుమ్ముగూడెం ఈ రోజు కొత్త దంతెనం గ్రామపంచాయతీ లో NREGS 10 లక్షల రూపాయల నిధులు తో R&B రోడ్డు నుండి తాలిపేరు కెనాల్ వరకు 900 మీటర్ల గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులకు మరియు CDP నిధులు తో 5లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన భద్రాచలం ఎమ్మెల్యే డా”తెల్లం వెంకట్రావు ఈ కార్యక్రమం లో ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, Brs పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణ మూర్తి, ప్రధాన కార్యదర్శి కణితి రాముడు, ఉపాధ్యక్షులు తునికి కామేశ్వరరావు, అపకా వీర్రాజు, సొసైటీ డైరెక్టర్ కాలువ పూర్ణయ్య, సోషల్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు దామెర్ల శ్రీనివాసరావు, తోట రమేష్, ఎస్సి సెల్ అధ్యక్షులు మోతుకూరి శ్రీకాంత్, విద్యార్థి సంఘం అధ్యక్షులు కొత్త మల్లేశ్వరరావు, బీసీ సెల్ కార్యదర్శి బొల్లి శేఖర్, ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు పొడియం సుబ్బారావు, నాయకులు పిట్టా పూర్ణయ్య, కొండపల్లి నరేంద్ర, పాయం వెంకటేష్,నిట్ట బాలరాజు, వెంకట నారాయణ, రాము వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!