
సిద్దిపేట నూతన కలెక్టర్ గా ప్రశాంత్ జీవన్ పాటిల్
సిద్దిపేట నేటి ధాత్రి ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించే లక్ష్యంగా విధులు నిర్వహిస్థానని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వంచే నూతనంగా జిల్లా కలెక్టర్ గా నిర్మించబడిన ప్రశాంత్ జీవన్ పాటిల్ సోమవారం ఉదయం 10:30 కలెక్టర్ కార్యాలయానికి చేరుకోగా జిల్లా అదనపు కలెక్టర్ లు ముజామిల్ ఖాన్, శ్రీనివాస రెడ్డిలు పుష్ప గుచ్చం అందించి వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య పూర్ణకుంభంతో స్వాగతం…