NETIDHATHRI

న్యూ లయోలా హై స్కూల్ లో మహాత్మా జ్యోతి రావు ఫూలే 132 వ వర్ధంతి నిర్వహించారు

న్యూ లయోలా హై స్కూల్ లో మహాత్మా జ్యోతి రావు ఫూలే 132 వ వర్ధంతి నిర్వహించారు , కరెస్పాండంట్ తాడిశెట్టి క్రాంతి కుమార్ గారు మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయినులు కలసి ఫూలే గారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళు అర్పించడం జరిగింది. ఈ కార్యకరంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాలిగొన్నారు .

Read More

నూతన సచివాలయాలనికి ముహూర్తం ఫిక్స్

జనవరి 18న సచివాలయం ప్రారంభం ఇక అక్కడి నుంచే కార్యకలాపాలు నేటిధాత్రి హైదరాబాద్ : నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 18న నయా సెక్రటేరియట్ నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ లోగా భవన నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ పూర్తిచేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులు, షాపూర్జీ పల్లోంజీ నిర్మాణ సంస్థను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ముందుగా ఆరో అంతస్తులోని ముఖ్యమంత్రి బ్లాకును…

Read More

మహత్మా జ్యోతి రావు పూలే 132 వ వర్ధంతి

“పోగొట్టుకున్న హక్కులు పోరాడకుండా రావు” అని బానిసలకంటే హీనంగా బతుకుతున్న బహుజనుల బతుకులకు భరోసా ఇచ్చి, అన్యాయాన్ని ఎదిరించేలా,అక్రమాలకు ఎదురుతిరిగేలా, ఆత్మగౌరవంతో జీవించేలా, మనుషులుగా బతికేలా బతుకనేర్పిన, ఆధునిక బహుజన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు. నాడు చాతుర్వర్ణవ్యవస్థలో బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్య కులాలకు అక్షరాన్ని,ఆయుధాన్ని,ఆహారాన్ని అందించి, శూద్ర కులాలకు ఆత్మగౌరవం కూడా లేని బానిసలుగా మార్చారు. ఇక అతిశూద్ర (అదే అంటరాని)కులాల వారిని అయితే కనీసం మనుషులుగా కూడా చూసే పరిస్థితి లేదు. శూద్ర,అతి…

Read More

అంబేద్కర్ పుణ్యం మన భారత రాజ్యాంగ దినోత్సవం 

మహబూబ్ నగర్ జిల్లా:: నేటి ధాత్రి రాజాపూర్ మండల్ అంబేద్కర్ సంఘము ఆధ్వర్యంలో మండలంలోని అంబేత్కర్ గారి చౌరస్థలో 73 వ భారత రాజ్యంగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతు 1949 నవంబర్‌ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన రోజు సందర్బంగా భారత రాజ్యంగా దినోత్సవం మనమందరం జరుపుకుంటునం ఒకరికి ఒకరు భారత రాజ్యాంగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.    ఈ కార్యక్రమంలో    ఎక్స ఎంపీపీ హన్మగళ్ల నర్సింలు , ఎం…

Read More

ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి 

రాజాపూర్ తహసిల్దార్ రాంబాయి మహబూబ్ నగర్ జిల్లా:: నేటి ధాత్రి నేడు 81 దరఖాస్తులు ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని మండలవాసులు సద్వినియోగం చేసుకోవాలని రాజాపూర్ తహసిల్దార్ రాంభాయి పిలుపునిచ్చారు.  శనివారం ఈ మేరకు రాజాపూర్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 81 మంది కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకున్నట్లు ఆమె తెలిపారు.  ఈ సందర్భంగా తహసిల్దార్ రాంబాయి మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు ఆదేశాల మేరకు ఈనెల 26,…

Read More

జే చొక్కా రావు దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతి సమీక్ష సమావేశాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

నేటిధాత్రి పాలకుర్తి పాలకుర్తి : వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజక వర్గంలోని రాయపర్తి, పాలకుర్తి, పెద్ద వంగర, కొడకండ్ల మండలాల్లో గల కొలన్ పల్లి, కేశవాపూర్, బురహన్ పల్లి, కొండూరు, కొండాపూర్, వావిలాల, మల్లంపల్లి , గుంట్ల కుంట, పోచంపల్లి , రేగుల గ్రామాలను సస్య శ్యామలం చేసేందుకు జె చొక్కా రావు దేవాదుల ప్రాజెక్టు మూడో పేజ్ పనులను పూర్తి చేసేందుకు రైతులు సహకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా…

Read More

అతిరక్త హీనతతో బాధపడుతున్న విద్యార్థులను జిల్లా ఆసుపత్రి లేదా ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేయాలి

ఆరోగ్య శ్రీ కింద రిజిస్ట్రేషన్ లు పెంచాలి బర్త్ ప్లానింగ్ పై ఫోకస్ పెట్టీ అన్నీ కాన్పులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరగాలి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల జిల్లా:నేటిధాత్రి  సిరిసిల్ల లో తీవ్రరక్త హీనతతో బాధపడుతున్న విద్యార్థులను రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం (RBSK) బృంద సభ్యులు స్క్రీనింగ్ ద్వారా గుర్తించిన వెంటనే జిల్లా ఆసుపత్రి లేదా ఏరియా ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం రిఫర్ చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు….

Read More

మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ

సిరిసిల్ల : నేటి ధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం సదరు సత్యవాడ ప్రవీణ్ కుమార్ అను అతను సత్యవాడ రమాదేవి పేరు తో కాళీ స్థలం (ప్రభుత్వ స్థలం) అని తెలుస్తు ఉంది అందులో ఇళ్లు నిర్మాణం చేసి పురపాలక సంఘ కమిషనర్ వెల్దండి సమ్మయ్య పేరుతో అసిస్మెంట్ కాఫీ తయారు చేసి అందులో ప్తిన్ నెంబర్ ఒకరిది అ నెంబర్ మ్యాన రామచంద్రం పేరున ఉన్నది…

Read More

మన ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వములో తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య రాష్ట్రంగా తయారు అవుతుంది…

అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందుతున్నాయి.. జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా:నేటిధాత్రి సిరిసిల్ల పట్టణంలోఆరోగ్య శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు మరియు హోం మినిస్టర్ మహమూద్ అలీ హైదరాబాద్ నుంచి టిఫా స్కాన్ మిషన్ ల ప్రారంభోత్సవంలో భాగంగా జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వర్చువల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ / జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ న్యాలకొండ…

Read More

రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రమేష్ బాబు.

వేములవాడ:నేటిధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రేపు జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రమేష్ బాబు.. కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు చెన్నమనేని రాజేశ్వరరావు శతజయంతి సందర్భంగా రేపు నిర్వహించే రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను ప్రజా ప్రతినిధులు కౌన్సిలర్లతో ఎమ్మెల్యే పరిశీలించారు… కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్రమంత్రి శ్రీనివాస్ గౌడ్, బోయినిపల్లి వినోద్ కుమార్ హాజరవుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. క్రీడలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాలీబాల్ టోర్నమెంట్ను ప్రతి ఒక్కరు సహకరించి…

Read More

మున్సిపాలిటీ ప్రకటిస్తే ఉపాధి కోల్పోతాం ఉపాధి కూలీలు నిరసన

నేటి ధాత్రి ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామం ను మున్సిపాలిటీ విలీనం చేయవద్దని బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో పోతుగల్ గ్రామం నుండి ఉపాధి కూలీలు బిజెపి నాయకులు ర్యాలీ గా బయలుదేరి ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు మున్సిపల్ వద్దు గ్రామపంచాయతీ ముద్దంటు నినాదాలు చేశారు సందర్భంగా బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కోల కృష్ణ మాట్లాడుతూ పోతుగల్ గ్రామము మున్సిపాలిటీ చేస్తే గ్రామంలో అని ఉపాధి కూలీ ఎత్తిస్తారని గ్రామపంచాయతీ…

Read More

ఆటో ప్యాసింజర్ మండల అధ్యక్షులుగా కదిరె శంకర్ గౌడ్ ఎన్నిక

నేటి ధాత్రి ముస్తాబాద్ మండల కేంద్రంలో స్నేహ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల ఆటో యజమాన్యం సభ్యులు మండల ఆటో ప్యాసింజర్ యూనియన్ నూతన మండల కమిటీ ఎన్నిక మండల అధ్యక్షులుగా కదిరే శంకర్ గౌడ్ ఎన్నికయ్యారు ఉపాధ్యక్షులుగా శివరాజం ప్రధాన కార్యదర్శిగా సంతోష్ రెడ్డి కోశాధికారిగా హనుమంతరావు సంయుక్త కార్యదర్శి మోహన్ కార్యవర్గ సభ్యులు సురేష్ రెడ్డి చికోడ్ మల్లేశం బదనకల్ బిక్షపతి గూడూర్ సలహాదారులు రాములు శ్రీహరి

Read More

ఎర్ర మట్టి అక్రమ రవాణా

సిరిసిల్ల : నేటి ధాత్రి సిరిసిల్ల పట్టణంలో పెద్దూర్ నూతన బైపాస్ పక్కన అపరేల్ పార్కు సమీపంలో ఎర్ర మట్టిని అక్రమంగా తెల్లవారుజామున తరలిస్తున్నారు.. అధికారులతో కుమ్మక్కైన అధికార పార్టీ కి చెందిన 8th వార్డ్ అధ్యక్షుడు ఈ అక్రమ దందా ను యధావిధిగా కొనసాగిస్తున్నారు..

Read More

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా.. 

ఇదేనా రైతులకు ఇచ్చే గౌరవం.  గాలి మోటర్ లో వచ్చి.. రైతులను గాలికి వదిలేసిన ప్రభుత్వం.  రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పతనం తప్పదు వైఎస్ షర్మిల.  నల్లబెల్లి, నేటి ధాత్రి: రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని అలాంటి రైతు కన్నీళ్లు పెట్టుకుంటే దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అరిష్టమని వైయస్సార్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా నల్లబెల్లి మండలంలోని బోలోని పల్లి గ్రామం నుండి పాదయాత్ర కొనసాగి మండల కేంద్రానికి చేరుకుంది…

Read More

గుజరాత్‌ మోడల్‌ గుల్ల! అభివృద్ధి నమూనా డొల్ల!!

` పైన పటారం లోన లొటారం? `ప్రధాని మోడీత సహా ప్రయాసలు  `గుజరాత్‌ ప్రచారంలో పార్టీ పెద్దల అవస్థలు… `పార్టీ శ్రేణుల ఆపసోపాలు `ఆప్‌ తో ఎదురౌతున్న సవాళ్లు. `ఆప్‌ తరుముతోంది. `బిజేపి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ` కాంగ్రెస్‌ కూడా కాలు దువ్వుతోంది. `నువ్వా, నేనా అంటోంది. ` రాహుల్‌ జోడో యాత్ర ప్రభావం కూడా కనిపించనుంది. ` ఇరవై ఏడేళ్లైనా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. `అభివృద్ధి కనిపిస్తున్నది ఇద్దరు వ్యాపారులలోనే… `ఎనుకట ఎప్పుడో…

Read More

ముందస్తుకు కేసిఆర్‌ ‘సై’

`రండి…చూసుకుందాం! `మీరో మేమో తేల్చుకుందాం!! ` బిజేపిది ఉరుకులాట ఉత్తశాటే…! `పిట్ట బెదిరింపులకు భయపడేవాళ్లు లేరు! `ఇసొంటి అదిరింపులెన్నో చూసి తెలంగాణ తెచ్చింది టిఆర్‌ఎస్‌ ! `బిజేపి ఉడుత ఊపులు తెలంగాణలో పనిచేయవు. ` తెలంగాణను ఆగం చేస్తామంటే చూస్తూ ఊరుకోం. `దొంగ దెబ్బలు కాదు…ఎదురొడ్డి సవాలుకు రండి. `ఎన్నికలలో పోటీ చేద్దాం సిద్ధంగా వుండండి. ` బిజేపి తాకత్‌ ఎంతో తేలిపోతుంది? `బిజేపి తహతహ గుల తీరిపోతుంది?  ` టిఆర్‌ఎస్‌ ది అభివృద్ధి నినాదం. `…

Read More

మూడు నామాల దోస్తీ!

మూడు నామాల దోస్తీ! `దండుగా టిఆర్‌ఎస్‌ తో కుస్తీ!! `మళ్ళీ ఆ ముగ్గురు కలుస్తున్నారు! `తెలుగు రాజకీయాలను గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. `అధికారం లోకి రావాలని కలలుగంటున్నారు. `ఐటి, ఈడీలను రంగంలోకి దించారు? `ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్నారు? ` టిఆర్‌ఎస్‌లో వున్న టిడిపి నేతలు బిజేపిలోకి చేరేలా ప్లాన్‌ చేశారు? ` ఈడీ, ఐటి సోదాలతో దారిలోకి తెచ్చుకునే రాజకీయం ఆడుతున్నారు. ` తెలంగాణలో మళ్ళీ బిజేపి, టిడిపి, జనసేన ఏకతాటి పైకి వచ్చారు. ` తెలంగాణలో…

Read More

ఓట్ల కోసం సీట్ల కోసం కాకుండా విలువలతో కూడిన పరిపాలన చేసి ప్రజాస్వామ్య విలువలు కాపాడిన ఏకైక బీజేపీ నేత అటల్ బిహారీ వాజపేయి గారి జయంతి నేడు.

(డిసెంబర్ 25) మాజీ ప్రధాని, భారతరత్న, పద్మవిభూషణ్, ఉత్తమ పార్లమెంటేరియన్, నవ భారత నిర్మాత, వ్యాఖ్యాత, సుకవి, రచయిత, పార్టీలకు అతీతంగా భారతీయుల మనసులు గెలిచిన నేత అటల్ బిహారీ వాజ్‌పేయి గారు ఆధునిక భారత నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మహనీయులలో ముఖ్యులు శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారు. ప్రధానిగా అత్యుత్తమ విధానాలతో దేశ గమనాన్ని మార్చిన నేత వాజపేయి  దేశంలోని అభివృద్ధి చెందిన రోడ్లలో సగం వాజపేయి పాలనలో అభివృద్ధి చేసినవే….

Read More

రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా!?

గుట్టలు మింగుతున్నారు? అధికారులు చోద్యం చూస్తున్నారు! యదేచ్చగా గుట్టలు నేలమట్టం చేస్తున్నారు. రాత్రికి రాత్రే ఆనవాలు లేకుండా మొరం తరలిస్తున్నారు. రోడ్డు విస్తరణ పేరిట అక్రమ తవ్వకాలు గాడితప్పిన మైనింగ్ అధికారులు ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతున్నారు. వేములవాడ:నేటిధాత్రి న్యూస్: రాజన్నసిరిసిల్లా వేములవాడ విలీన గ్రామం నాంపల్లి శివారు గుట్టలు అక్రమార్కులకు బంగారు నిధిగా మారాయి. ఆదివారం సెలవు దినం కావడంతో సిరిసిల్ల బైపాస్ రోడ్డు పేరిట ఎలాంటి అనుమతులు, వే బిల్లులు లేకుండానే సమయపాలన పాటించకుండా ఉదయం…

Read More

ఆధిపత్య రాజకీయాలు!

` పొటేళ్ల పోట్లాట ` తెలంగాణలో రెండు పార్టీలు. `ఎదురులేకుండా చూసుకునేందుకు టిఆర్‌ఎస్‌. `కలబడి నిలబడతామని బిజేపి. `ఎక్కడున్నదో తెలియని కాంగ్రెస్‌. `ఐటి, ఈడి దాడులతో టిఆర్‌ఎస్‌ లో గందరగోళం. `ఎమ్మెల్యేల కొనుగోలు వివాదంతో బిజేపిలో కలవరం. `ఆసక్తిగా గమనిస్తున్న విశ్లేషకులు. ` రాష్ట్రంలో బిజేపి రాకుండా టిఆర్‌ఎస్‌ కు ఎర్రసైన్యం తోడు. `బిజేపి ఒంటరిపోరు. `బెదిరించి లొంగదీసుకునే ఎత్తులో బిజేపి. `ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపర్చడం సాహేతుకం కాదు. `ఎన్నికలలో గెలిస్తే అది నిజమైన విజయం….

Read More
error: Content is protected !!