NETIDHATHRI

ఉత్తపుణ్యానికి ఎందుకియ్యాలిరా!? మహానగర పాలికలో మాయాజాలం!

`మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో ఉద్యోగాలిస్తామని ఆశ పెట్టి, తిట్టిందెవరు? `సాయం చేస్తున్నట్లే నటించి, నిండా ముంచిందెవరు? ` 51 మంది ఆశలపై నీళ్లు చల్లిందెవరు? `మంత్రి కేటిఆర్‌ ఆదేశాలను బేఖాతరు చేసిందెవరు? ` కౌన్సిల్‌ తీర్మానం పక్కన పెట్టి ఇచ్చిన 450 కొత్త కొలువుల మతలబు ఏమిటి? `పంపకాలను తీవ్రంగా తప్పు పట్టిన ఆ సీనియర్‌ నాయకుడు ఎవరు? `అలాంటి పనులు చేయొద్దని హెచ్చరించిందెవరు? `అయినా పెడచెవిన పెట్టిందెవరు? ` 51 మందిని పక్కన పెట్టి, కొత్త…

Read More

భూముల చెరకు తహసీల్దారే అండ!

`స్వయంగా ప్రభుత్వ భూములు దారాదత్తం! `ఆ జిల్లాలో వందల ఎకరాలు మాయం! `ఎవరు ఎక్కువ ముట్టజెప్పితే వాళ్లకే పట్టా! `ఒకప్పటి జిల్లా కలెక్టర్‌ అండ! `ఆ కలెక్టర్‌ అవినీతిలో తహసీల్దారు కు వాటా! `అప్పటి కలెక్టర్‌ అవినీతి మీద నేటిధాత్రి వరుస కథనాలు! `కలెక్టర్‌ కు స్థాన చలనంతో సర్థుకున్న తహసీల్దారు! `ఆ కలెక్టర్‌ ట్రాన్స్‌ఫర్‌ కాగానే ఈ తహసీల్దారు బదిలీ! `ఎమ్మార్వో కు ఆర్‌ ఐ, కంప్యూటర్‌ ఆపరేటర్ల సహకారం. `దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు…

Read More

యాదద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే చల్లా కుటుంబ సభ్యులు.

వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న పరకాల శాసనసభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ గారి ప్రత్యేకమైన చొరవతో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు.నూతనంగా నిర్మించిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒక ప్రత్యేక ఆకర్షణగా…

Read More

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వెంకటేశ్వర స్వామి సేవలో ఎంపీ రవిచంద్ర కుటుంబం

తిరుమల: నూతన సంవత్సరం ప్రారంభమైన రెండవ రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం రావడంతో *రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సమేతంగా కలియుగ ఇష్ట దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు* తిరుమల వేంకటేశ్వర స్వామిని సోమవారం తెల్లవారుజామున రవిచంద్ర తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే యావత్ దేశం సుభిక్షంగా వర్థిల్లాలని వారు భగవంతున్ని వేడుకున్నారు.తిరుమల  శ్రీవారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావుకు…

Read More

ఆంజనేయులు చెట్టి పదవి విరమణ సన్మానం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి  కొత్తగూడెం ఏరియా జి.ఎం. ఆఫీసు లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఈ రోజు తేదీ. 2022-12-31.న ఎస్టేట్ డిపార్ట్మెంట్ లో డి‌జి‌ఎం (ఎస్.ఎం.ఎం.సి) గా పని చేసి పదవి విరమణ పొందిన ఏ.వి. ఆంజనేయులు చెట్టికి మరియు ఎం‌వి‌టి‌సి లో డి‌జి‌ఎం (ఎస్.ఎం.ఎం.సి) గా పని చేసి పదవి విరమణ పొందిన.పి‌ఎస్‌ఎస్‌ఎన్ మూర్తి కి కొత్తగూడెం ఏరియా లోని అధికారులు మరియు సిబ్బంది పుష్పగుచ్చాన్నిచ్చి సన్మానించి శాలువా మరియు జ్ఞాపికతో…

Read More

ఆశ నిరాశల 2022. ఆశాజనకమౌనా 2023.

`కరోనా పీడ వదిలించిన 2022. `ఆఖరులో ఒక భయం కూడా చూపించింది. `దేశ రాజకీయాలలో 2022 ఒక సంచలనం. `టిఆర్‌ఎస్‌ ….బిఆర్‌ఎస్‌ గా ఆవిర్భావం. `2022 బిఆర్‌ఎస్‌ కు తొలి విజయం. `దేశ చరిత్రలో బిఆర్‌ఎస్‌ సరికొత్త అధ్యాయం. `కొంత పుంజుకున్న బిజేపి. `అదే లుకలుకల నడుమ కాంగ్రెస్‌. `మళ్ళీ తెలంగాణలో తెలుగు దేశం అడుగులు. `షర్మిల పార్టీ పెట్టి పాదయాత్ర. `వివాదాల నడుమ రాజకీయ పాత్ర. `కొత్త ఏడాదిలో తెలంగాణలో ఎన్నికల కోలాహలం. `అన్ని రాజకీయ…

Read More

బైరి నరేష్ అరెస్టు

కొడంగల్ తరలించే ఛాన్స్ అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు.. మండిపడుతున్న స్వాములు నేటి ధాత్రి కమలాపూర్: అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓయూ విద్యార్థి, నాస్తిక సంఘం అధ్యక్షుడు భైరి నరేష్‌ను వరంగల్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల కొడగల్‌లో జరిగిన ఓ సభలో బహిరంగంగా అయ్యప్పస్వామిపై భైరి నరేష్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. బహిరంగ సభలో అందరి ముందు అయ్యప్పస్వామిని కించపరుస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై అయ్యప్పస్వాములు తీవ్ర ఆగ్రహం…

Read More

మద్యం సేవించి వాహనలు నడిపితే కఠిన చర్యలు ఎస్సై పురుషోత్తం

మహబూబ్ నగర్ జిల్లా: నేటి ధాత్రి  నవాబుపేట మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి డిసెంబర్ 31 న అర్ధరాత్రి వరకు ఎవరైనా మద్యం సేవించి వాహనలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై పురుషోత్తం అన్నారు డిసెంబర్ 31,నూతన సంవత్సర వేడుకలను ప్రజలంతా నవాబుపేట మండల వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని  ట్రిపుల్ రైడింగ్,హారన్ మోతలు,మితి మీరిన వేగం,  మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదలకు గురికావద్దన్నారు  కోవిడ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో…

Read More

పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల ప్రజలకు పోలీస్ వారి హెచ్చరిక

పాలకుర్తి నేటిధాత్రి   డిసెంబర్ 31,నూతన సంవత్సర వేడుకలను ప్రజలంతా పాలకుర్తి, దేవరుప్పుల, కోడకండ్ల మండలాల వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోండి డిసెంబర్ 31 ఉదయం నుండి అర్ధరాత్రి ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని,ట్రిపుల్ రైడింగ్,హారన్ మోతలు,మితి మీరిన వేగం, కంటపడితే జైల్ పాలు కావడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ , నిర్వహిస్తున్నారు కోవిడ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మస్కులను ధరించాలి,సామాజిక దూరం పాటించండి…

Read More

డీలర్‌ ఆదేశిస్తాడు!…అధికారులు పాటిస్తారు!?

`మంచిర్యాల జిల్లాలో శీను సమాంతర వ్యవస్థ. `శీను బాధితులు వందల సంఖ్యలో వున్నారు? `నేటిధాత్రి తో వారి గోడు వెళ్లబోసుకుంటున్నారు! `సిఎస్‌ గారు ఒక్కసారి శీను బాగోతం వినండి. `ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము కక్కించండి.  `మైనింగ్‌ లో రికవరీ కాని ఏకైక వ్యక్తి శీను. `అధికారులను శాసించే శీను. `శీను కరుణ వుంటే సీట్లో వుంటారు? `శీను చెప్పినట్లు వినకపోతే ట్రాన్స్‌ ఫర్‌ అవుతారు? `ఓ ఐపిఎస్‌ ఆఫీసర్‌ ను పది రోజుల్లో ట్రాన్స్‌ఫర్‌ చేయించాడు? `ఉమ్మడి…

Read More

గీసుగొండ మండలంలో ఎమ్మెల్యే చల్లా సుడిగాలి పర్యటన…

రూ.2 కోట్లతో నూతన గ్రామపంచాయతీ,మహిళ భవనాల నిర్మాణ పనులకు శంఖుస్థాపన… గీసుగొండ మండలంలో శుక్రవారం రోజున పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు సుడిగాలి పర్యటన చేశారు.పర్యటనలో భాగంగా రూ.2 కోట్లతో బొడ్డుచింతలపల్లి, కొనాయిమాకుల,మనుగొండ, ఎలుకుర్తి,ఆనంతారం,సూర్యతండా,దస్రుతండా,హార్జ్యతండా, ఊకల్ గ్రామాలలో నూతన గ్రామపంచాయతీ భవనాలు,ఊకల్ గ్రామంలో మహిళ కమ్యూనిటీ భవనానికి శంఖుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఊకల్ గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… నియోజకవర్గంలో 49 కొత్త గ్రామపంచాయతీ భవనాలు మంజూరు కావడం జరిగింది….

Read More

అడుగడుగునా ఆశలు నిండి! మరునాటికే ఆశలు ఆవిరి!!

`ఒక అడుగు ముందుకు… `పది అడుగులు వెనక్కు… `ఏళ్లు గడుస్తున్నా మోక్షం కలగడం లేదు. `బతుకుదెరువు శాపమైన గృహ నిర్మాణ శాఖ బాధిత ఉద్యోగులు. `ఉద్యోగ సంఘాలు ఎంతో కృషి చేశాయి. `దేవీ ప్రసాద్‌ ఆదిలో ప్రోద్బలం. `తర్వాత సుబ్బారావు, కారం రవీంద్‌ రెడ్డిల సహాకారం. `ఇప్పుడు మామిళ్ల రాజేందర్‌ తోడ్పాటు… `ఒక దశలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ దాకా సమస్య తీసుకెళ్లారు. `సకల ఉద్యోగుల సదస్సు తీర్మానాలలో చేర్చారు. `మంత్రి వర్గం ఉప సంఘంలో చర్చించారు. `ఖమ్మం…

Read More

పేదల సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యం: ఎమ్మేల్యే చల్లా…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మేల్యే చల్లా… ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంగా మారిందని ఎమ్మెల్యే *చల్లా ధర్మారెడ్డి గారు* అన్నారు. పరకాల నియోజకవర్గంలోని పరకాల మున్సిపాలిటీ, పరకాల, నడికూడ, ఆత్మకూర్,దామెర, సంగెం, గీసుగోండ మండలాలతో పాటు, గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ 15,16 డివిజన్ల పరిధిలోని 47 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు 14,13,000 రూపాయల విలువ చేసే చెక్కులను హనుమకొండలోని తన నివాసంలో అందజేశారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ…పేదల సంక్షేమం…

Read More

స్మశాన వాటికను వదిలిపెట్టని కబ్జాదారులు

తాసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన వడ్డూరి కుమారస్వామి నెక్కొండ ,నేటి ధాత్రి: స్మశాన వాటికను సైతం కబ్జాదారులు వదిలిపెట్టడం లేదు అత్యంత అత్యాధునికంగా అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తున్న నెక్కొండ గ్రామపంచాయతీ అన్ని సౌకర్యాలతో ఉండడంతో నెక్కొండ గ్రామపంచాయతీ పరిధిలోని భూములకు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ తరుణంలోనే ప్రభుత్వ భూమి ఎక్కడ కనిపించినా మూడు కంటికి తెలియకుండా అధికారుల అండదండలతో కబ్జాలకు గురవుతున్నారు. ఈ తరుణంలోనే రాష్ట్ర ప్రభుత్వం దళితుల స్మశాన వాటిక కు…

Read More

భారత రాష్ట్రపతి గారి పర్యటన ములుగు జిల్లా రామప్ప పర్యటన లో పాల్గొని హెలిప్యాడ్ కి చేరుకొని హైదరాబాదుకు తిరిగి బయలుదేరిన శ్రీమతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి 

స్వాగతం పలికిన ములుగు జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య, ఐఏఎస్ మరియు ఐటిడిఏ పిఓ అంకిత్ ఐఏఎస్, ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు గౌరవ రాష్ట్రపతి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళి సై సౌందర్య రాజన్, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్, తదితరులు ఉన్నారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…

Read More

కుస్తీ కన్నా దోస్తీ మేలు!

`జాతీయ స్థాయిలో కొత్త పొద్దుపొడుపు? `కేసిఆర్‌ తో సఖ్యతే సరైంది!! `బిజేపి జాతీయ నాయకత్వంలో కొత్త ఆలోచన! `తెలంగాణ లో బిఆర్‌ఎస్‌ బలమైన పార్టీ. `రైతులు, సంక్షేమ ఫలాల లబ్ధి దారులు కేసిఆర్‌ వెంటే. `దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలలో బిఆర్‌ఎస్‌ వల్ల చలనం! `అనేక రాష్ట్రాల నాయకత్వాలు కేసిఆర్‌ కు మద్దతుతో బిజేపిలో సరికొత్త అంతర్మధం. `త్వరలో మోడీ తో కేసిఆర్‌ భేటీ? `జాతీయ స్థాయిలో ఎన్నికల వరకు పరిస్థితులు ఎలా వుంటాయో? `బాబుతో ఒరిగేదేమీ…

Read More

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.రాక 

స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్న పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామచంద్ర వారి స్వామివారిని దర్శించుకునేందుకు బుధవారం నాడు మరి కాసేపట్ లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.రానున్న నేపథ్యంలో స్వాగతం పలకడానికి దేవస్థానానికి చేరుకొని ఏర్పాట్లు పరవేక్షిస్తున్న .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్.పినపాక శాసనసభ్యులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బి ఆర్ ఎస్.పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఎంపీల.వద్దిరాజు రవిచంద్ర మాలోత్ కవిత…

Read More

ముగిసిన శకం చంద్రబాబుది. శూన్య రాజకీయం రేవంత్‌ ది.

`చంద్రబాబు పన్నిన రాజకీయాం పక్కా.. `రేవంత్‌ కాంగ్రెస్‌ ను ముంచడమే లెక్క. `రేవంత్‌ చేత, చంద్రబాబు ఆట! `ఎన్నో సార్లు చెప్పిన నేటిధాత్రి. ` రేవంత్‌ భవిష్యత్తు రాజకీయం ఇదీ పక్కా లెక్కలేసి చెప్పడం జరిగింది. `ఇప్పుడు అదే జరుగుతోంది. ` ఆటలో అరటి పండ్లు సీనియర్లు. ` కాంగ్రెస్‌ను ఖతం చేస్తేనే టిడిపికి ఊపిరి. ` చంద్రబాబు ప్రణాళిక…రేవంత్‌ చేత ` చంద్రబాబు వేలు విడిస్తే తప్ప రేవంత్‌ కు భవిష్యత్తు లేదు. `చంద్రబాబు ఆశలకు…

Read More

శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న ప్రముఖ పాటల రచయిత మిట్టపల్లి సురేందర్ 

పాలకుర్తి నేటి ధాత్రి పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్మి నరసింహస్వామి వారిని దర్శించుకొని అభిషేకం అర్చనలను చేయించిన ప్రముఖ పాటల రచయిత మిట్టపల్లి సురేందర్.శివకేశవుల విశేషాలను తెలుసుకొని పరమ ఆనందం పొందానని, ఇక స్వామివారి మీద భక్తి పాటలు రచనలు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యగారులు రామన్న లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

Read More

నిరుపేద ఆడపిల్లలకు వరం కళ్యాణలక్ష్మి : ఎమ్మెల్యే చల్లా

పేదింటి ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మి పథకం వరంగా మారిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు పేర్కొన్నారు. మంగళవారం వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ,సంగెం తో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15,16 డివిజన్ల పరిధిలోని 20 మంది లబ్ధిదారులకు 20,02,320 రూపాయల షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను హనుమకొండలోని తన నివాసంలో పంపిణీ చేశారు.  అనంతరం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ… ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నిరుపేద కుటుంబంలో…

Read More
error: Content is protected !!