NETIDHATHRI

దళిత బంధు లబ్ధిదారులు ఒక్కరోజు నిరాహార దీక్ష

సంఘీభావం తెలియజేసిన మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ మంగపేట నేటిధాత్రి మంగపేట మండలం ఎంపీడీవో ఆఫీస్ ఆవరణంలో దళిత బంధు లబ్ధిదారులు ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలియజేసిన మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల కుటుంబాలలో వెలుగు నింపాలని ఉద్దేశంతో దళిత బంధు కార్యక్రమాన్ని చేపట్టరాని రెండో విడత దళిత బంధునిధులు విడుదల చేసి కలెక్టర్ అకౌంట్లో…

Read More

సిద్దిపేట: మల్లన్న సాగర్ నుంచి కాంగ్రెస్ నేతలు ప్రోటోకాల్ ఉల్లంఘించి నీటిని విడుదల చేశారు

సూపరింటెండింగ్ ఇంజనీర్ కొండపోచమ్మ సాగర్ వేణు మరియు ఇతర ఇరిగేషన్ అధికారులు ఈ కార్యక్రమానికి మౌన వీక్షకులుగా ఉన్నారు. సిద్దిపేట: ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి మల్లన్న సాగర్‌ నుంచి కొడకండ్ల వద్ద కుడవెల్లి వాగుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శుక్రవారం నీటిని విడుదల చేశారు. గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాల్లో వరుసగా పోటీ చేసిన కాంగ్రెస్‌ నాయకులు తూంకుంట నర్సారెడ్డి, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి మల్లన్న సాగర్‌ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు నీటిని తరలించే కొండపోచమ్మ కాల్వ గేటును ఎత్తివేశారు. జిల్లా…

Read More

ఫిబ్రవరి 16, దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ సడక్ బంద్ ను విజయవంతం చేయండి

కార్మిక సంఘాల పిలుపు వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకం గా ఈనెల 16, నాడు దేశవ్యాప్త సమ్మె, సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మిక వర్గాలకు, రైతాంగం, శ్రామిక కూలీలకు, సామాన్య ప్రజానీకం, యువత మేధావులు, ఉద్యోగ సంఘాలు, పెద్ద ఎత్తున వేములవాడ డివిజన్ కేంద్రంగా చేసుకొని తిప్పాపురం బస్టాండ్ నుంచి, చెక్క పల్లి బస్టాండ్ వరకు పెద్ద…

Read More

చర్ల మండలం పట్టభద్రుల ఓటు నమోదు వేగవంతం చేయండి

చర్ల మండలం. తీన్మార్ మల్లన్న సోదరుడు వెంకటేశ్వర రావు భద్రాచలం నేటి ధాత్రి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్ట భద్రుల ఎం ఎల్ సి స్దానానికి త్వరలో ఎన్నికలు జరగనున్నందున ఓటు నమోదును వేగవంతం చేయాలని తీన్మార్ మల్లన్న సోదరుడు చింతపండు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం చర్లలో విస్సా నాగభూషణం అద్యక్షతన జరిగిన మల్లన్న అభిమానుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టు భద్రుల ఓటు నమోదుకు ఈ నెల ఆరవ తేదీ చివరి రోజు కావడంతో ఆలోగా…

Read More

భద్రాచలం సీతారాముల వారిని దర్శించుకున్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం టౌన్. భద్రాచలం నేటి ధాత్రి నేడు భద్రాచలం పర్యటనలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఉమ్మడి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ నేతలతో కలిసి భద్రాచలం సీతారాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని రాములవారి ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు వెంట స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు,ఎంపీ మాలోతు కవిత ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్…

Read More

పర్లపల్లి గ్రామ పాలకవర్గాన్ని సన్మానించిన జడ్పిటిసి జోరుకసదయ్య

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపల్లి గ్రామంలో సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ పదవి కాలం ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సర్పంచ్ జోరుక ప్రేమలత మరియు ఉప సర్పంచ్ కట్ట విజయేందర్ రెడ్డి, వార్డు సభ్యులను గ్రామపంచాయతీ సిబ్బందిని ఘనంగా సన్మానించిన జడ్పిటిసి జోరుక సదయ్య అనంతరం ఆయన మాట్లాడుతూ పదవి అనేది నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ ఉండే ఏ నాయకుడైన…

Read More

చలో హైదరాబాద్ కు తరలిన ఆరె కులస్తులు

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి : హైదరాబాదులో జరిగే ఆరెకులస్తుల ఓబిసి సాధనకై రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు చలో హైదరాబాద్ సభకు దుగ్గొండి మండల ఆరె కులస్తులు తరలి వెళ్ళారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు వోలిగే నర్సింగారావు, గుండెకారి రవికుమార్,దుగ్గొండి మండల ఆరెకుల సంక్షేమ సంఘం అధ్యక్షులు లాండే రమేష్,ఉపాధ్యక్షులు గడ్డి కృష్ణంరాజు హింగే రాజు మండల యూత్ ఉపాధ్యక్షులు కొల్లూరి రాజు, రఘు సాల చిరంజీవి, స్వామిరావుపల్లి సర్పంచ్ అంబరగొండ నరేందర్, మోర్తాల రవి,లోనే శ్రీనివాస్,రంపిస…

Read More

ఫిబ్రవరి నెల అంతా సైన్స్ డే గా ప్రకటిస్తూ

తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్, స్కూల్& కళాశాల భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం నందు శాస్త్రీయ వైఖరి పై చైతన్య కార్యక్రమం&మరియు మూఢనమ్మకాలపై అవగాహన కార్యక్రమం విద్యాదర్శిని కేంద్ర కమిటీ, శాస్త్రీయ దృక్పథం పై ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన # రమేష్ గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా రమేష్ గారు మాట్లాడుతూ పిల్లలు శాస్త్రీయ దృక్పథంతో, ఆలోచించాలని , దేనినైనా ప్రశ్నించడం నేర్చుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో, స్కూల్ &కళాశాల ప్రిన్సిపాల్ దేవదాస్ గారు…

Read More

మెపా ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు ప్రదీప్ ముదిరాజ్ భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని “శ్రీ చైతన్య న్యూ సైన్స్ డిగ్రీ కాలేజీలో మెపా ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా” ఫిబ్రవరి 4 తేదీన జరిగే జాబ్ మేళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెపా జయశంకర్ జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి జోడు ప్రదీప్ ముదిరాజ్ అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెపా రాష్ట్ర అధ్యక్షులు డా.కొత్తగట్టు శ్రీనివాస్ ముదిరాజ్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు…

Read More

కేసిఆర్‌ మౌనం మహా ప్రళయం.

https://epaper.netidhatri.com/ `కేసిఆర్‌ మౌనం రాజకీయ విస్పోటనం. `అందులోనుంచి వచ్చిందే తెలంగాణ ఉద్యమం. `ఉద్యమకాలంలోనూ అంతే… `సిఎంగా వున్నప్పుడు అంతే.. `కేసిఆర్‌ మాట్లాడినా వార్తే…మాట్లాడకపోయినా వార్తే. `రాజకీయ ప్రత్యర్థులంతా తలలు పట్టుకోవాల్సిందే. `నిశ్శబ్దం భయంకరమైనది…కేసిఆర్‌ మౌనం సంచలనమైనది. `ఆ మౌనం వ్యూహాత్మకం… `కేసిఆర్‌ మాట్లాడితే అది గొప్ప సందేశం. `రేపటి తెలంగాణ ప్రగతికి సంకేతం. హైదరబాద్‌,నేటిధాత్రి: భగవద్గీతలో శ్రీకృష్డుడు అంటాడు..ఈ విశ్వమంతా నా సృష్టే…నేనే విశ్వం…నేనే అనంతం…నేనే ప్రయళం..నేనే విలయం..నేనే విజయం..నేనే సర్వం.. ఎలా చూసుకున్నా కేసిఆర్‌ తెలంగాణ…

Read More

వీణవంక గ్రామ స్పెషల్ ఆఫీసర్గా ఎంపీడీవో బాధ్యత స్వీకరించారు

వీణవంక మండలంలో26 గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం.. వీణవంక, (కరీంనగర్ జిల్లా), నేటిదాత్రి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో జనవరి నెలలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ల పాలనకు తెరలేపింది. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు,జిల్లా పంచాయతీ రాజ్ అధికారి, జిల్లా అధికారుల సమన్వయంతో మండల పరిధిలోని విధులు నిర్వహించే గెజిటెడ్ అధికారులను గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు. వీణవంక మండలంలోని 26 గ్రామాలకు 13…

Read More

సిఐని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్

మల్కాజిగిరి,నేటిధాత్రి: మల్కాజిగిరి నియోజకవర్గం,నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ సిఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సుధీర్ కుమార్ ను, శుక్రవారం వినాయక్ నగర్ డివిజన్ బిజెపి కార్పొరేటర్ కాన్యం రాజ్యలక్ష్మి మర్యాదగాపూర్వకంగా కలిసి శాలువ తో సన్మానించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ ఓం ప్రకాష్ , ఉపాధ్యక్షుడు సాయి సురేష్,మహేష్ , నరేందర్, తదితరులు పాల్గొన్నారు.

Read More

సుంకె రవిశంకర్ కరీంనగర్ ఎంపి మీద అనుచిత వ్యాఖ్యలు సరికాదు

– మేకల ప్రభాకర్ యాదవ్ రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ ఖండించారు. ఈసందర్భంగా ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ సుంకె రవిశంకర్ మీకు బండి సంజయ్ కుమార్ ని విమర్శించే స్థాయి మీకు లేదన్నారు. బండి సంజయ్ కుమార్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్…

Read More

మానసిక ఒత్తిడి లకు గురికావద్దని సూచించిన ఆరోగ్య అధికారి

ముఖ్యంగా పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కొరకు జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మానసిక ఒత్తిడి వల్లనే ఆరోగ్య సమస్యలు వస్తాయనీ దాని ప్రభావం శరీరంపై చూపిస్తుందని దానిని అరికట్టాలంటే మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలని మెడికల్ ఆఫీసర్ సింధూర అన్నారు. జైపూర్ మండలంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మానసిక ఒత్తిడి వ్యాయామాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదివేటప్పుడు ఇంటి సమీపంలో కానీ…

Read More

మానసిక ఒత్తిడి లకు గురికా వద్దని సూచించిన ఆరోగ్య అధికారి

ముఖ్యంగా పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కొరకు జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మానసిక ఒత్తిడి వల్లనే ఆరోగ్య సమస్యలు వస్తాయనీ దాని ప్రభావం శరీరంపై చూపిస్తుందని దానిని అరికట్టాలంటే మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలని మెడికల్ ఆఫీసర్ సింధూర అన్నారు. జైపూర్ మండలంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మానసిక ఒత్తిడి వ్యాయామాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదివేటప్పుడు ఇంటి సమీపంలో కానీ…

Read More

పేదలదేవత తెలంగాణతల్లి సోనియా గాంధీ

18 సంవత్సరాలు చేరుకున్న ఎన్ఆర్ఈజీఎస్  కాంగ్రెస్ జిల్లా నాయకుడు సాయిలి. ప్రభాకర్ వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి : గ్రామాల్లో పేద ప్రజలు పనులు దొరకక గ్రామీణ ప్రాంతాల నుండి బస్తీలకు పనుల కోసం వలసలు పోతుంటే పేద కూలీలకు పని కల్పించాలని ఒక సంకల్పంతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన దేవత తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు సాయిలి ప్రభాకర్ తెలిపారు.ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం లో ఏర్పడిన జాతీయ…

Read More

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : జమ్మికుంట మండల పరిధిలోని జడ్పీహెచ్ఎస్ కోరపల్లి పాఠశాలలో’ స్నేహిత కార్యక్రమంలో భాగంగా బాలల సంరక్షణ గురించి శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మానవ హక్కుల ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య మాట్లాడుతూ, బాలబాలికల సంరక్షణ, ఆరోగ్యము, సైబర్ నేరాలు, లైంగిక వేధింపులు, తదితర అంశాల పై పిల్లలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎమ్. సమ్మయ్య, మెడికల్ ఆఫీసర్ హిమబిందు, ఏఎస్ఐ రాధాకృష్ణ,…

Read More

ప్రతిభ కనపరిచిన కానిస్టేబుల్ కి ప్రశంసా పత్రం అందజేత

ప్రభుత్వ వాహనం మైంటెనెస్ చేయడం లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన డ్రైవర్ సిబ్బందికి ప్రశంస పత్రాలు అందచేసిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఐపిఎస్. మరిపెడ నేటి దాత్రి. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ లకు కేటాయించిన ప్రభుత్వ వాహనాలు ప్రతి యేటా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ఏ.ఆర్ డిఎస్పీ విజయ ప్రతాప్, ఎస్.బి సీఐ బాలాజీ వరప్రసాద్, ఆర్ ఐ (ఎం టి ఓ)…

Read More

గత పాలకుల వల్లే పట్టణంలో పేరుకుపోయిన సమస్యలు

-ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చిరు వ్యాపారుల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే డ్రైనేజీ,పారిశుద్ధ పనుల మీద అసంతృప్తి పరకాలను అభివృద్ధి చేసి నగర స్థాయిలో నిలుపుతా పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని పలు వీధుల్లో కాలనీలలో పరకాల మున్సిపల్ కమిషనర్,ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పలుకాలనీలల్లో,విధుల్లో పర్యటించారు.గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే పట్టణం అభివృద్ధి కి నోచుకోలేదని అన్నారు.అనంతరం కూరగాయల మార్కెట్ మీదుగా కోర్టు నుండి పర్యటన…

Read More

పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

లక్నేపల్లి జెడ్పిహెచ్ ఎస్ పాఠశాలలో ఓరియంటేషన్ 2024 కార్యక్రమం పరిశీలన.  జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య నర్సంపేట,నేటిధాత్రి : త్వరలో జరుగబోయే పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేర్కొన్నారు.శుక్రవారం నర్సంపేట మండలంలోని లక్నేపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించి ఓరియంటేషన్ 2024 కార్యక్రమాన్ని,బోధిస్తున్న తీరును జిల్లా విద్యా శాఖ అధికారిని వాసంతితో కలిసి కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు.జనవరి 31 నుండి ఫిబ్రవరి రెండో…

Read More
error: Content is protected !!