NETIDHATHRI

హైదరాబాద్‌లో నలుగురు గుజరాత్ సైబర్ మోసగాళ్ల అరెస్ట్

హైదరాబాద్: ‘డేటా ఎంట్రీ జాబ్’ అంటూ ప్రజలను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న నలుగురిని సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి ఆరు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, ఐదు డెబిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో గుజరాత్‌కు చెందిన రాహుల్ అశోక్ భాయ్ బవిస్కర్ (25), సాగర్ పాటిల్ (24), కల్పేష్ థోరట్ (26), నీలేష్ పాటిల్ (24) ఉన్నారు. అశోక్ ‘ఫ్లోరా సొల్యూషన్’ అనే కంపెనీని ప్రారంభించాడని, హోమ్ బేస్డ్ డేటా…

Read More

మృతుని కుటుంబానికి పరామర్శ.

#మృతుని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన మండల పార్టీ అధ్యక్షుడు సారంగపాణి. నల్లబెల్లి, నేటి ధాత్రి: గత కొద్ది రోజుల క్రితం మండలంలోని గుండ్లపాడు గ్రామానికి చెందిన బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కర్దూరి కొమురయ్య అనారోగ్యంతో మృతిచెందగా శనివారం ఆయన దశదిన కర్మకు మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి హాజరై మృతుని చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఆయన వెంట…

Read More

గీత కార్మికులకు సేఫ్టీమోకు మోపేడ్ లు పంపిణీ చేయాలి

# మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్ నర్సంపేట,నేటిధాత్రి : గీత కార్మికులకు వృత్తిలో ప్రమాదాలు నివారించడానికి సేఫ్టీమోకు, మోపేడ్ బైక్ లు పంపిణీ చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ తెలిపారు.నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని సర్వాపురం గ్రామంలోని రేణుక ఎల్లమ్మ ఆలయ ఆవరణలో మోకుదెబ్బ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ…

Read More

వ్యవసాయరంగాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్న కేంద్ర బడ్జెట్‌

 రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపెల్లి బాబు నర్సంపేట,నేటిధాత్రి : 2024 – 25 కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి రూ.2,22,281 కోట్లు కేటాయించినట్లు ప్రకటించినప్పటికీ వాస్తవంగా కేటాయించింది రూ.1,17,528.79 కోట్లు మాత్రమేనని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపెల్లి బాబు అన్నారు.కేంద్ర బడ్జెటుకు నిరసనగా శుక్రవారం నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యవసాయరంగాభివృద్ధికి నిధులు, మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఆర్థిక మంత్రి…

Read More

పాలకవర్గ సభ్యులకు సన్మానం చేసిన వెంకటరమణారెడ్డి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి.. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గ్రామ సర్పంచి ఉప సర్పంచ్ పాలకవర్గ సభ్యులకు పాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గానికి సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండల కేంద్రానికి తంగళ్ళపల్లి సర్పంచ్ గా అనిత రవీందర్ ఉప సర్పంచ్ గా పెద్దూరి తిరుపతి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అలాగే పాలకవర్గ సభ్యులకు ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు ఇట్టి పాలక వర్గానికి సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు…

Read More

జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలి

నడి కూడ,నేటి ధాత్రి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య (“న్యూ సైన్స్ ) మహిళ డిగ్రీ, పీజీ కాలేజీలో మెపా ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా” ఫిబ్రవరి 4 తేదీన జరిగే జాబ్ మేళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మెపా ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ నర్సింహుల రాకేష్ ముదిరాజ్ అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెపా రాష్ట్ర అధ్యక్షులు డా.కొత్తగట్టు శ్రీనివాస్ ముదిరాజ్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని,ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం…

Read More

సమ్మక్క సారక్క జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ గా చందబోయిన రాజు…

నేటి ధాత్రి కమలా పూర్ (హన్మకొండ) కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం శ్రీ సమ్మక్క సారక్క జాతర 2024 ఉత్సవ కమిటీ నియామకం కోసం శనివారం రోజున గ్రామస్తులు సమావేశం ఏర్పాటు చేసుకొని చైర్మన్ గా చందబోయిన రాజు, ఉపాధ్యక్షుడిగా మోతె జగన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికైన అనంతరం హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ ను కలుసుకొని జాతర ఏర్పాట్ల కోసం వివరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల…

Read More

‘పనులు పూర్తయిన తర్వాత’ మేడిగడ్డ బ్యారేజీ వ్యయం ₹1,350 కోట్లు పెరిగింది.

నీటిపారుదల శాఖ ఎలాంటి నాణ్యతా పరిశీలన, పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టు ఏజెన్సీ చేసిన పనుల్లో నాణ్యత లేని కారణంగా గత అక్టోబరులో నిర్మాణాత్మకంగా నష్టపోయిన మేడిగడ్డ బ్యారేజీకి ఎలాంటి ఆధారం లేకుండా ‘పూర్తి’ అయినా ఖర్చు పెరిగింది. కానీ కాంట్రాక్టర్‌కు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశపూర్వక లక్ష్యంతో. కొనసాగుతున్న కసరత్తులో భాగంగా ఈ సమస్యపై విజిలెన్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో ఇది కొత్త మరియు ఆశ్చర్యకరమైన బహిర్గతం. అడ్మినిస్ట్రేటివ్ ఆమోదం కోసం ఇచ్చిన ప్రారంభ మొత్తం నుండి ఒకసారి…

Read More

టీ కొట్టు రాజేందర్ కుటుంబానికి ఆర్థిక సహాయం….

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ) మండల కేంద్రానికి చెందిన గాజుల రాజేందర్(టీ కొట్టు)అనారోగ్యంతో ఇటీవల మరణించారు.ఆర్థికంగా వెనుకబడిన రాజేందర్ కుటుంబానికి నిలువ నీడ లేకపోవడం,కుటుంబము పెద్ద దిక్కును కోల్పోవడం తో కమలాపూర్ ఆక్స్ ఫర్డ్ పాఠశాల 1998-1999 పదవ తరగతి విద్యార్థులు సుకినే చందర్,కుడికాల వెంకటేశ్వర్లు,పులికంటి రాజేందర్,రమేష్,మామిదాల సురేష్,కిన్నెర రమేష్ మృతుని కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.

Read More

శాసనమండలి ఎన్నికలలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర

ఆర్ టి యు టిఎస్ జిల్లా అధ్యక్షులు సుభాకర్ రెడ్డి భూపాలపల్లి నేటిధాత్రి నల్గొండ ,ఖమ్మం ,వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొని ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే బాధ్యత తీసుకోవాలని పి ఆర్ టి యు టిఎస్ జిల్లా అధ్యక్షులు రేగూరి సుభాకర్ రెడ్డి అన్నారు .ఫిబ్రవరి 6తో గడువు ముగియనున్న ఓటర్ నమోదు ప్రక్రియలో ఉపాధ్యాయులందరూ మరియు వారి కుటుంబ సభ్యులు ఓటరుగా నమోదు చేసుకొని రాబోయే శాసనమండలి ఎన్నికలలో…

Read More

నియోజక వర్గానికి సంబందించి ప్రతి సమస్య పరిష్కారిస్తాం ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్

జగిత్యాల నేటి ధాత్రి ధర్మపురి నియోజక వర్గం ధర్మారం మండల కేంద్రంలోని గౌతమబుద్ధ ఫంక్షన్ హాల్లో శనివారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆద్వర్యంలో మండల నాయకుల ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.తనకు ఓట్లు వేసి ఎమ్మెల్యే గెలిపించిన ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం మండల ప్రజానీకానికి,కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేసిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని,ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, ఈ ప్రాంతానికి…

Read More

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

మరణంలోనూ వీడని స్నేహం హసన్ పర్తి / నేటి ధాత్రీ హన్మకొండ కె యు సి పరిధిలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఇండియన్ ఆయిల్ బంక్ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గురువారం అనగా 01/02/2024 రాత్రి 11:30గంటలకు బొజ్జ విశ్వతేజ ఆర్/ఓ హనుమాన్ నగర్ డబ్బాలు మరియు తిప్పని సూర్యతేజ ఆర్/ఓ కోమటిపల్లి అను ఇద్దరు మిత్రులు వారి మరొక…

Read More

500 రూపాయలకే ఎల్పీజీ సిలిండర్లు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి

ఇందర్వెల్లి: మహిళలు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఇందర్వెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల సభ్యులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ త్వరలో రూ.500లకే ఎల్‌పీజీ సిలిండర్లు అందజేస్తామని తెలిపారు. జీవనోపాధి కల్పించేందుకు యూనిఫాంలు కుట్టించే పనిని గ్రూపులకు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. గ్రూపులకు రూ.60 కోట్లు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు రూ.25 లక్షల రుణాలను పంపిణీ చేశారు. ఈ…

Read More

మంత్రి పొన్నం చొరవతో రైతులకు సాగు నీరు…..

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ) హుజురాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ మండల పరిధిలో గల కానిపర్తి,శంభునిపల్లి,గూడూరు తదితర ఆరు గ్రామాల రైతులకు మంత్రి పొన్నం చొరవతో సాగు నీరు సౌకర్యం కలిగిందని కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలసాని రమేష్ గౌడ్ తెలిపారు.గత కొద్ది రోజులుగా ఆయా గ్రామాల రైతులు సాగు నీరు అందక ఇబ్బంది పడుతున్నారని,వారి సమస్యను కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఇన్చార్జి ఓడితెల ప్రణవ్ దృష్టికి తీసుకుెళ్లగా ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ కు రైతుల…

Read More

వర్తక సంఘం అధ్యక్ష పోటీకి నామినేషన్ దాఖలు చేసిన కిరాణం వ్యాపారి

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి పట్టణంలో వర్తక సంగం ఎన్నికల సందర్భంగా కిరాణం వ్యాపారి పిన్నం నరేందర్ రెండు సెట్ల నామినేష ను వర్తక సంఘం ఎన్నికల పరిశీలకులు సీనియర్ కమిటీ సభ్యులు కలకొండ సురేష్ బాబుకు సమర్పించారు ఈ కార్యక్రమంలో బచ్చు వెంకటేష్ హోలీ సెల్ వ్యాపారి కొత్తకోట భాస్కర్ కొండ కిషోర్ చిన్న సురేష్ కొట్ర విజయ్ పిన్నము శాంత కుమార్ కొట్ర విజయ్ కొట్ర బాలకృష్ణ గో నూరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు

Read More

మహ-బాద్ పార్లమెంట్ మళ్లీ మనమే గెలవాలి

సన్నాహక సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర భద్రాచలం, ఫిబ్రవరి, 3: ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తేవాలంటే బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ పార్టీని తిరిగి గెలిపించాలని కార్యకర్తలను కోరారు. శనివారం భద్రాచలంలోని కేకే ఫంక్షన్ హాల్ లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా…

Read More

హెయిర్ బస్ డ్రైవర్ల వేతనాలు పెంపు

# యాజమాన్య కార్మిక వర్గం మధ్య కుదిరిన ఒప్పందం నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట డిపోలో పనిచేస్తున్న టీఎస్ ఆర్టీసీ హెయిర్ బస్ నడుపుతున్న డ్రైవర్లు, క్లీనర్ల వేతన గడువు డిసెంబర్ 31 2023 తో ముగిసినందున నూతన వేతన అగ్రిమెంటు చేయాలని యాజమాన్యాలకు నోటీస్ ఇచ్చిన పిదప శనివారం ఆర్టీసీ హైర్ బస్ యాజమాన్య యూనియన్ నావిశెట్టి ప్రసాద్, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనే యువరాజు ఆధ్వర్యంలో యాజమాన్య, కార్మిక సంఘం ప్రతినిధులు మధ్య చర్చలు జరిగి…

Read More

భద్రాచలం సీతారాముల వారిని దర్శించుకున్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు..

“నేటిధాత్రి” హైదరాబాద్ నేడు భద్రాచలం పర్యటనలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఉమ్మడి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ నేతలతో కలిసి భద్రాచలం సీతారాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని రాములవారి ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు వెంట స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు & భద్రాచలం ఎన్నికల…

Read More

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమ్మె నోటీసు.

డీఈఓ కు వినతి పత్రం నోటీసు అందజేస్తున్న సిఐటియు గౌరవ అధ్యక్షులు ఆకుదారి రమేష్. భూపాలపల్లి నేటిధాత్రి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్, ( సి ఐ టి యు,ఐ ఎన్ టి యు సి, ఏఐటీయూసీ,హెచ్ ఎం ఎస్, ఐ ఎఫ్ టి యు,బి ఆర్ టి యు,టి ఎన్ టి యు సి) కార్మిక సంఘాలు…

Read More

దేశవ్యాప్త కార్మికుల సమ్మె-గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయండి.

మహా ముత్తారం నేటి ధాత్రి. పలిమెల మండల కేంద్రంలో సిఐటియు మండల అధ్యక్షుడు సూదుల శంకర్ ఆధ్వర్యంలో కేంద్ర బిజెపి కార్పొరేట్ మతతత్వ విధానాలను ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఇంటింటికి వెళ్లి లక్షలాది కుటుంబాలుని కలిసి శ్రామికుల్లో ప్రచారం చేయాలని 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె౼ గ్రామీణ భారత్ బందు నిర్వహించాలని జాయింట్ ప్లాట్ ఫారం ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఉద్యోగ సంఘాలు అఖిల భారత దేశంలో సంయుక్త కిషోర్ మోర్చా అఖిల భారత…

Read More
error: Content is protected !!