NETIDHATHRI

గురుకుల ఉద్యోగస్తుల నిరసన గళం

*నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు* *బెల్లంపల్లి నేటిదాత్రి* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వివిధ గురుకులాలలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురుకుల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు సోమవారం బెల్లంపల్లి బాలుర గురుకులంలో ఉద్యోగస్తులు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు భోజన విరామ సమయంలో కళాశాల గేటు వద్ద ఎండలో నుంచుని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముక్తకంఠంతో తమ సమస్యలను ప్రభుత్వం…

Read More

చెరువుల్లో అక్రమ తవ్వకాలపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు.

నర్సంపేట,నేటిధాత్రి : దుగ్గొండి మండలంలోని చాపలబండ గ్రామ సమీపంలో మందపల్లి క్రాస్ రోడ్డు వద్ద గల చెరువులో కొందరు అక్రమార్కులు కర్ణాలకుంట చెరువులోని మొరం మట్టిని అక్రమంగా తవ్వకాలు చేపడుతూ తరలిస్తున్న క్రమంలో సమాచారం మేరకు స్పందించిన దుగ్గొండి మండల నీటిపారుదల శాఖ,రెవెన్యూ శాఖ అధికారులు అక్రమ తవ్వకాల పట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఎస్సై పరమేష్ మాట్లాడుతూ కర్ణాలకుంట చెరువులోని మొరం మట్టిని కొందరు వ్యక్తులు జేసిబి , ట్రాక్టర్లతో రాత్రిపూట దొంగతనానికి పాల్పడుతున్నారని…

Read More

పద్మశాలీల ఆధ్వర్యంలో మార్కండేయ మహర్షి జన్మదిన వేడుకలు

రామకృష్ణాపూర్ ,ఫిబ్రవరి 12, నేటిధాత్రి: రామకృష్ణాపూర్ పట్టణంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో గల సరస్వతి మాత ఆవాలయం లో మార్కండేయ మహర్షి జన్మదినము పురస్కరించుకొని పద్మశాలి కుల బంధువులు మహాశివునికి పంచాభిషేకము చేయడం జరిగింది.వారు మాట్లాడుతూ పూర్వకాలంలో మ్రుగుంద మహాముని,మదరవతి దంపతులకు చాలా కాలం నుండి సంతానం కలగకపోవడంతో శివుని కటాక్షం కోసం కటోర తపస్సు చేయసాగాడు అతని భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకో అనగా అప్పుడు ఆ మహాముని…

Read More

పోలీసు వ్యవస్థ సమాజానికి మెరుగైన సేవలు అందించాలి.

జిల్లా ఎస్పీ హర్షవర్ధన్. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ ఐపీస్ , సమాజానికి సేవ చేయడంలో పోలీసు దళం యొక్క గౌరవం మరియు సమర్థతను పెంపొందించే ప్రయత్నంలో తీసుకున్న చురుకైన విధానం గురించి వినడం హృదయపూర్వకంగా ఉందిఅని,ఫిర్యాదులను నేరుగా పరిష్కరించడంలో మరియు సరైన విచారణ మరియు న్యాయాన్ని నిర్ధారించడంలో అతని నిబద్ధత చట్ట అమలులో జవాబుదారీతనం మరియు పారదర్శకత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. సోమవారం, ఎస్పీ…

Read More

కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం

కాటారం: నేటి ధాత్రి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి జాడి బాల రెడ్డి అన్నారు. కాటారం మండలం గంగర గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి గ్రామ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2014లో అధికారం చేపట్టి నుండి ప్రధాని నరేంద్ర మోడీ అనేక సంక్షేమ పథకాలు…

Read More

సీఎం మేడిగడ్డ పర్యటనకు ముందు విషాదం

బలగాలు కూంబింగ్ చేస్తుండగా కానిస్టేబుల్ మృతి.. వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగలి బలి కాటారం నేటి ధాత్రి మేడిగడ్డకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటిo చనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా కాటారం మండలం నస్తుర్పల్లి అటవీ ప్రాంతంలో వేటగాళ్లు వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు ప్రవీణ్ (32) అనే కానిస్టేబుల్ కు తగలడంతో కరెంట్ షాక్ కు గురయ్యాడు….

Read More

మార్కండేయ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు

చందుర్తి, నేటిధాత్రి: అల్పాయుష్కుడైన తనను 16 సంవత్సరాల వయసులోనే ఆ పరమేశ్వరుడు మరణం నుండి తప్పించాడని చాలా మంది నమ్ముతారు. అందుకే మార్కండేయ మహర్షి జయంతి పురస్కరించుకొని సోమవారం చందుర్తి మండలం మల్యాల గ్రామంలో పద్మశాలి కులస్తులు మార్కండేయ దేవాలయంలో మహా రుద్రాభిషేకం , అన్నదాన కార్యక్రమం మహా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పద్మశాలి కులస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా ఆలయంలో రుద్రాభిషేకం మరియు అన్నదాన కార్యక్రమం…

Read More

దళారీ వ్యవస్థను రూపుమాపడమే లక్ష్యంగా సింజెంట వారి సెంట్రిగో ప్రాజెక్ట్

రేగొండ,నేటిదాత్రి: సింజెంటా వారి సెంట్రిగో ప్రాజెక్ట్ ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమం మండలములోని గుడేపల్లి పల్లి గ్రామంలో సోమవారం జరిగింది.టెర్రిటరీ మేనేజర్ ఎత్నాని వెంకటేష్,క్వాలిటీ మేనేజర్ వివేక్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయగా జోనల్ మేనేజర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అవగాహనతో కూడిన నాణ్యమైన ఐపీఎమ్ మిర్చి సాగు చేసే రైతులుగా గుడేప్పల్లి గ్రామ రైతులకు దక్కిందని,అందుకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకైక సెంటర్ గా ప్రాజెక్ట్ ఈ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు….

Read More

హుజూర్ నగర్ బీఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ప్రెస్ మీట్.

ఛలో నల్గొండ సభను విజయ వంతం చేయాలి. హుజూర్ నగర్:నేటిధాత్రి. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాటం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ సాగర్ ఆయకట్టు ఎండతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు చలనం రావడం లేదు, ఖమ్మం పాలేరు నీటిని తరలించిన విధంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని చెరువులని నింపే విధంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చర్యలు చేపట్టాలి. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు…

Read More

నీటి ఎద్దడిని తీర్చండి

పదవ వార్డు ప్రజల విన్నపం హుజూర్ నగర్: నేటిధాత్రి. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో మెయిన్ రోడ్డు నందుగల పదో వార్డు నందు బోర్లన్ని ఎండిపోయి నీటి ఎద్దడి ఏర్పడిందని, నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని పదవ వార్డు ప్రజలు ఆవేదనను వ్యక్తం చేశారు. మెయిన్ రోడ్ పదో వార్డు నందు గ్రామపంచాయతీ పైపులైను ఉన్నను అది పనిచేయడం లేదని దానిని వీలైనంత త్వరగా మరమ్మత్తులు చేపించి నీటి ఎద్దడిని తీర్చాలని కార్యదర్శికి రాతపూర్వకంగా…

Read More

సైమన్ కుటుంబానికి ఆర్థిక సహాయం….

వినయ్ కుమార్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఔదార్యం మంగపేట నేటి ధాత్రి జిల్లా సరిహద్దు గ్రామం పినపాక మండలం టీ కొత్తగూడెం గ్రామానికి చెందిన చెట్టిపల్లి సైమన్ ఇటీవల అనారోగ్యం కారణంగా మృతి చెందగా వినయ్ కుమార్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ మరియు భార్గవ ఆటో మొబైల్ యజమాని నాసిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి వినయ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేడు నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి మూడవ వర్ధంతి సందర్భంగా రూ ఐదు వేల ఆర్ధిక…

Read More

మాజీ సీఎం కె సి ఆర్ దిష్టిబొమ్మ దగ్దం

హసన్ పర్తి/ నేటి ధాత్రీ హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం లోని బస్టాండ్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బి ఆర్ ఎస్ పార్టీ మాజీ సీఎం కె సి ఆర్ దిష్టిబొమ్మను తగులబెట్టారు ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ నీళ్లు దొంగ ఒప్పంధాలు చేసి తరలించింది కెసిఆర్ అని పింగిలి వెంకట్రాంరెడ్డి కిసాన్ సెల్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు అన్నారు కిసాన్ సెల్ ఆధ్వర్యంలో హసన్ పర్తి లో మాజీ సిఎం కెసిఆర్ దిష్టి బొమ్మ…

Read More

పేదలకు నిత్యవసరకులు పంపిణీ

మందమర్రి, నేటిధాత్రి:- పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని ఊరు మందమర్రి గ్రామంలో మా ఊరు సేవా సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యవసరకు పంపిణీ చేశారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎండి ఇబ్రహీం, అధ్యక్షులు పెద్ది రాజన్న ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి టిపిసిసి సభ్యుడు నూకల రమేష్ ముఖ్య అతిథిగా హాజరై, 20 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా నూకల రమేష్ మాట్లాడుతూ, ప్రతి నెల మా ఊరు సేవా సంఘం ఆధ్వర్యంలో పేదలకు…

Read More

ప్రణీత్ కన్స్ట్రక్షన్ పక్కనే ఉన్న అపార్టుమెంట్ నివాసితులకు ఎలాంటి ఇబ్బందులున్న వాటి పరిష్కారానికి కృషిచేస్తాం

:జగదీశ్వర్ గౌడ్ కూకట్పల్లి ఫిబ్రవరి 12 నేటి ధాత్రి ఇన్చార్జి శేరిలింగంపల్లి నియోజకవర్గ హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్నగ ర్ కాలనీలో పర్యటించిన శేరిలింగం పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీ శ్వర్ గౌడ్ హైదరనగర్ డివిజన్ పరి ధిలోని గౌతమినగర్ కాలనీలో స్థాని కంగా నెలకొన్న సమస్యలు స్థానిక కాలనీ వాసులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చా రు,స్థానికంగా ఆనుకోని 80 అడుగుల లోతు సెల్లా ర్‌ తీయడంవలన…

Read More

ఆడిపాడే వయస్సు నుంచి.. స్థాయి ఉన్నత విద్యా వరకు..

# ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. నర్సంపేట,నేటిధాత్రి : ఆడిపాడే వయస్సు నుంచి పాఠశాల స్థాయి ఉన్నత విద్యా వరకు అంతా ఒకటై కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ విద్యను కొనసాగించారు. చిన్ననాటి స్నేహితులు అంతా ఒకేచోట చదువుకున్నారు. పదో తరగతి పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడగా, మరికొంత మంది వ్యాపారం, ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో దుగ్గొండి మండలంలోని మల్లంపల్లిలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2009-10 బ్యాచ్ కు చెందిన పూర్వ…

Read More

అంతయ్య మా భూమిని ఆక్రమించుకున్నాడు:- శోభ

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి తంగళ్ళపల్లి ఎంపీటీసీ కోడి అంతయ్య మా భూమిని ఆక్రమించుకున్నాడని తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన బాధితురాలు గంగ శోభ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతికి సోమవారం ఆమె ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… 27 సంవత్సరాల క్రితం మా మామ 25 గుంటల భూమిని తాడూరు శివారులో 1156 సర్వే నంబర్ కొనుగోలు చేశాడని ఇప్పటికీ మేము…

Read More

ఆర్టిఐ అవగాహన సదస్సును విజయవంతం చేయండి.

ఆర్టీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్ మార్చి నెలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే ఆర్టీఐ అవగాహన సదస్సును విజయవంతం చేయాలని ఆర్టిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, జిల్లా అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, డీఈవోలు, ఎంపీడీవోలు, ఆర్ఐలు, తహసీల్దారులు, ఎంఈఓలు ఇంకా తదితర డిపార్ట్మెంట్ అధికారులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా చంటి ముదిరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల…

Read More

విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడాలి

ఏ బీ ఎస్ ఏఫ్ జిల్లా అధ్యక్షులు మంద ప్రమీల నరేష్ కాకతీయ యూనివర్సిటీలొ ఏ బీ ఎస్ ఏఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కెయూ అధ్యక్షులు మచ్చ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఏ బీ ఎస్ ఏఫ్ జిల్లా అధ్యక్షులు మంద ప్రమీల నరేష్ పాల్గొని సభ్యత్వన్ని విద్యార్థులకు ఇవ్వడం జరిగింది అనంతరం జిల్లా అధ్యక్షులు నరేష్ మాట్లాడుతూ విద్యార్థుల తమ వాటాలు హక్కులకోసం పోరాటాలు చేయడం కోసం సిద్ధంగా ఉండాలని అన్నారు…

Read More

ఘనంగా ముగిసిన కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్రెడ్డి జన్మదిన వేడుకలు

కూకట్పల్లి, ఫిబ్రవరి 12 నేటి ధాత్రి ఇన్చార్జి హృదయ పూర్వక జన్మదిన శుభా కాంక్షలు నిరంతర ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తూ,గెలుపైనా,ఓటమై నా ప్రజలతోనే నా జీవనం అంటూ జన సైనికులందరిలో స్ఫూర్తిని నిం పుతూ ముందుకు సాగుతున్న జన నేత కూకట్పల్లి నియోజకవర్గ జనసే న కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ వారికి హృదయ పూ ర్వక జన్మదినశుభాకాంక్షలు.ఈరోజు కెపిహెచ్బి 5వ ఫేస్ జనసేన పార్టీ ఆఫీస్ లో ఘనంగా ముమ్మారెడ్డి ప్రేమ కుమార్…

Read More

చేతివృత్తిదారుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో 20వేల కోట్లు కేటాయించాలి

రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చేతి వృత్తిదారుల వృత్తి రక్షణ వృత్తి సంక్షేమం కోసం 20000 కోట్ల రూపాయలు కేటాయించి వృత్తిదారులను ఆదుకోవాలని కోరుతూ సోమవారం నాడు చేతివృత్తిదారుల సంఘం నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం, జిల్లా కన్వీనర్ గంజి…

Read More
error: Content is protected !!