NETIDHATHRI

సమాచార హక్కు చట్టం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి

సమాచార హక్కు చట్టాన్ని ప్రజలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ వరంగల్ జిల్లా నాయకులు అల్లం బాలకిషోర్ రెడ్డి అన్నారు. సమాచార హక్కు చట్టం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆర్టీఐ ఆధ్వర్యంలో మార్చి నెలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సు పోస్టర్ ను బాలకిషోర్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు, సామాన్యుడికి ఏ ఆఫీసుకు వెళ్లిన…

Read More

త్రిపుర గవర్నర్ ను ఘనంగా సన్మానించిన హోమియో డాక్టర్స్

ఓరుగల్లు సిటిజన్ ఫోరం వరంగల్ ఆధ్వర్యంలో ఆత్మీయ పౌర సన్మానం హన్మకొండలోని డి కన్వెన్షన్ హాల్లో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన త్రిపుర రాష్ట్ర గవర్నర్ శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారిని ” ఓరుగల్లు హోమియోపతి మెడికల్ అసోసియేషన్” (ఐ ఐ హెచ్ పీ )”, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజీషియన్స్ ” హనుమకొండ – వరంగల్ కమిటీ శాలువాతో సత్కరించి జ్ఞాపికను ప్రధానం చేయడం జరిగింది. అనంతరం ఆరోగ్య…

Read More

ఆర్కేపి ఓసిపి ఉద్యోగుల ఔదార్యం

సుధాకర్ కుటుంబానికి ఆర్థిక సహాయం మందమర్రి, నేటిధాత్రి:- అనారోగ్యంతో బాధపడుతూ, ఉన్న ఇల్లు కూలిపోయి, నిలువ నీడ లేకుండా బాధపడుతున్న గుజ్జ సుధాకర్ కుటుంబానికి సింగరేణి ఏరియాలోని ఆర్కెపి ఓసిపి ఉద్యోగులు అండగా నిలిచి, ఔదార్యం చాటారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కె 4 గడ్డ ప్రాంతంలో నివసించే గుజ్జ సుధాకర్ గత ఆరు సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతుండగా, వారు నివసించే ఇల్లు సైతం ఇటీవల కూలిపోయింది. విషయం తెలుసుకున్న ఓసిపి అధికారులు, ఉద్యోగులు మానవతా దృక్పథంతో బుధవారం…

Read More

విద్యార్థులు ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరంలో నేరెళ్ళ డాక్టర్ గౌస్ పాషా మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అలాగే పిల్లలు పోషక ఆహార పదార్థాలు పాలు గుడ్లు పాలు ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలని ఆరోగ్యానికి సంబంధించి అన్ని పోషక ఆహారాలు. తీసుకోవాలని అలాగే విద్యార్థులరక్త నమూనాల సేకరించి వారికి పరీక్షలు చేశారని పిల్లలు ఇమో గ్లోబిన్ 12 నుంచి 16 వరకు ఉంచుకోవాలని దీనిపై పిల్లలు ఆరోగ్యంగా…

Read More

కల్పవృక్ష నారసింహస్వామికి ముడుపులు కట్టిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కుటుంబం

భద్రాచలం నేటి ధాత్రి పల్లెలన్నీ కల్పవృక్ష నారసింహుని దర్శనం కొరకు క్యూ కడుతున్న వైనం కోరికొలిస్తే కోరిక తీరినట్లేనని బారులు తీరుతున్న భక్తులు భద్రాద్రిలో కొలువై ఉన్న కల్పవృక్ష నారసింహస్వామి కోరిన కోర్కెలు తీరుస్తున్నాడని నమ్మి ముడుపు కడితే రక్షణ ఇచ్చి కాపాడుతూ ఆర్తజన రక్షకుడుగా నిలిచే దైవం కల్ప వృక్ష నారసింహుడని భక్తుల నమ్మకం. ఏనోట విన్నా కల్పవృక్ష నారసింహుని దివ్య లీలల గురించే స్వామివారి లీలలు అమోఘం అద్భుతం అంటూ పరవశించి పోతున్న భక్తులు.ఇక్కడ…

Read More

ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం

మందమర్రి, నేటిధాత్రి:- ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుండి ప్రారంభం కానుండడంతో పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం నుండి మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం అవుతుండగా గురువారం నుండి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. బుధవారం నుండి మార్చి 19వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా సీసీ కెమెరాలను…

Read More

గిరిజన కార్మికుల ఆకలి బాధను తీర్చండి

*18 నెలల వేతన బకాయిలు చెల్లించండి నిరవధిక సమ్మె ప్రారంభం* *CITU జిల్లా అధ్యక్షులు బ్రహ్మాచారి* భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం గిరిజన సంక్షేమ శాఖ కళాశాల అనుబంధ హాస్టల్స్ లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు రావలసిన 18 నెలల వేతన బకాయిలు చెల్లించాలని గిరిజన కార్మికుల ఆకలి బాధలు తీర్చండి అంటూ నిరవధికసమ్మె చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారుజోక్యంచేసుకునివేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా…

Read More

ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపడాన్ని ఏర్పాటు చేయాలి.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మునిగల రాజు ప్రభుత్వ కార్యాలయంలో గ్రామపంచాయతీలలో ముఖ్యమంత్రి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గారు అన్ని ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి గారి చిత్రపడాన్ని ఏర్పాటు చేసే విధంగా ఆదేశం ఇవ్వాలని ఈ సందర్భంగా మీడియా ముఖం ద్వారా కలెక్టర్…

Read More

రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

శేరిలింంపల్లి, నేటి ధాత్రి:- శేరిలింగంపల్లి లోని రావుస్ ఇంటర్నేషనల్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు బీ హెచ్ ఈ ఎల్, డా,, బి ఆర్ అంబేద్కర్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుల్మోహన్ పార్క్, ఓల్డ్ ఎంఐజి రెండు బ్రాంచీల విద్యార్థి విద్యార్థినీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావుస్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ ప్రభాకర్ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు తమ ఆటపాటలతో ఎంతగానో అలరించారు. తరువాత ఉపాధ్యాయులను విద్యార్థులను రావుస్…

Read More

మార్చి 3,4,5 తేదీల్లో సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ మహాసభలు

నర్సంపేట,నేటిధాత్రి : మార్చి 3,4,5 తేదీలలో జరుగు సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ యూనిటీ జాతీయ మహాసభల ను జయప్రదం చేయాలని సి.పి.ఐ. ఎం.ఎల్ మాస్ లైన్( ప్రజాపంథా) ఆధ్వర్యంలో గిర్ని బావి, దుగ్గొండి మండల కేంద్రంలో వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎం.ఎల్ మాస్ లైన్ నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి అడ్డూరి రాజు మాట్లాడుతూ మార్చి 3,4,5 తేదీలలో ఖమ్మంలో జరిగే సీపీఐ(యం.యల్) ప్రజాపంథా,పీసీసీ సీపీఐ (యం.యల్), సీపీఐ (యం.యల్) ఆర్.ఐలు నిర్దిష్ట…

Read More

విజయసంకల్ప యాత్రను విజయవంతం చేయాలి.

# అభివృద్ధి మన నినాదం ఆచరణ మన గమ్యం. నర్సంపేట,నేటిధాత్రి : భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో చేపట్టనున్న విజయసంకల్ప యాత్రను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు,బిజెపి కాంటెస్ట్ అభ్యర్థి డాక్టర్ కంభంపాటి ప్రతాప్ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం యాత్ర ప్రముఖ్ డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ కంభంపాటి ప్రతాప్ మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికలలో బిజెపి విజయం సాధించాలని మహబూబాబాద్ పార్లమెంట్…

Read More

సీసీ రోడ్డు లను పర్యవేక్షించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:-శేరిలింగంపల్లి డివిజన్ లోగల రాజీవ్ గృహకల్పలో పూర్తయినా సిసి.రోడ్డు నిర్మాణం పనులను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ రాజీవ్ గృహకల్ప వార్డు మెంబర్ శ్రీకళ, స్థానిక నాయకులతో, మహిళా నాయకురాళ్ళతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక కాలనీవాసులు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సిసి. రోడ్ల నిర్మాణానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. స్థానికవాసులు మిగిలిన సిసి రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టగలరని విజ్ఞప్తి చేశారు. స్థానికవాసులు కాలనీలోని సమస్యలను రాగం…

Read More

అవార్డు అందుకుo టు న్న సీనియర్ జర్నలిస్టు మల్యాల బాలస్వామి

వనపర్తి నేటిదాత్రి; తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వికాస్ ఫార్మసీ కళాశాల చైర్మన్ రాందాస్ ల చేతులమీదుగా “అతిధి జాతీయ తెలుగు మాసపత్రిక ఎక్సలెన్సీ అవార్డు- 2024” సీనియర్ జర్నలిస్టుగా అందుకోవడం జరిగింది. అతిధి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, విద్యా మాసపత్రిక ఎడిటర్ ఎం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలోపలువురు ఉన్నత అధికారులు,ప్రొఫెసర్లు,వివిధ విద్యాసంస్థల ప్రముఖులు,జర్నలిస్టులకు ఈ అవార్డులను సోమవారం…

Read More

గోపనపల్లి గ్రామం లో శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంపల్లి నేటి ధాత్రి:- గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ గోపనపల్లి గ్రామం లోని శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండేలా చూడాలని వేడుకున్నానని తెలిపారు. అమ్మవారి…

Read More

పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం

ఉత్తమ గ్రేడింగ్ తెచ్చుకునే -విద్యార్థులకు మెడల్ బహుకరణ ప్రకటన -గోరు ముద్ద కార్యక్రమానికి స్వామి వివేకానంద సేవా సమితి తన వంతు సహాయం. చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు గోరుముద్ద కార్యక్రమానికి మూడు వేల రూపాయలు…

Read More

మృతుని కుటుంబానికి మాజి ఎంపి రావుల ఆర్థిక సహాయం.

వనపర్తి నేటిదాత్రి; వనపర్తి పట్టణ నానికి చెందిన 22వ వార్డ లో ఉం టు న్న వడ్డే వెంకటస్వామి వలసకూలి ప్రమాదంలో మరణించాడు. పేద కుటుంబం అయినందువల్ల వారికి సహాయం చేయాలని నందిమల్ల.శారద మాజీ కౌన్సిలర్ మాజీఎంపీ రావుల చంద్రశేఖరరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు రావుల మృతుని భార్యకు 5000రూపాయల ఆర్థిక సహాయం చేశారు రావుల కు మృతుని కుటుంబ సభ్యులు కృతఙ్ఞతలు తెలిపారు.

Read More

నెక్కొండ పోస్ట్ మాస్టర్ గా ఆసం రత్నమాల

#నెక్కొండ, నేటి ధాత్రి:నెక్కొండ మండల కేంద్రంలోని పోస్ట్ మాస్టర్ గా ఆసం రత్నమాల బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న తౌశిక్ అహ్మద్ వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ కి బదిలీపై వెళ్లారు. పోస్ట్ ఆఫీస్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆధార్ , కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలను ఇక్కడ నమోదు చేసుకోవచ్చని రత్నమాల తెలిపారు. ప్రజాప్రతినిధులు, ప్రజలను చైతన్యం చేసి పోస్ట్ ఆఫీస్ సేవలు వినియోగించుకునేలా చేయాలని  అన్నారు.

Read More

ఐజేయు డైరీ ఆవిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ భావిష్ మిశ్రా

భూపాలపల్లి నేటిధాత్రి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్ కుమార్,ప్రధాన కార్యదర్శి సామంతుల శ్యాం ఆధ్వర్యంలో నూతన టియుడబ్ల్యూజే ( ఐజేయు) డైరీని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేస్ మిశ్రా, జిల్లా ఎస్పీ కిరణ్ కారే ఆవిష్కరించారు. అనంతరం ఇటీవల నూతనంగా భూపాలపల్లి జిల్లా డిపిఆర్ఓ గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ కు ఐజేయు సంఘము ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కౌన్సిల్ మెంబర్…

Read More

జై కాంగ్రెస్ జైజై కాంగ్రెస్

ఛలో చేవెళ్ల….కూన సత్యంగౌడ్ నేతృత్వంలో… కూకట్పల్లి, ఫిబ్రవరి 27 నేటి ధాత్రి ఇన్చార్జి ఈ నెల 27 వ తారీఖున చేవెళ్లఫర్హా కాలేజ్ మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఎ న్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీలలో భాగంగా మరో రెండు ఉచిత పథకాలు 200 యూ నిట్లు ఉచిత విద్యుత్,రూ.500 గ్యాస్ పథకాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి .ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం చే యనున్న తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం.విశిష్ట అతిథి ఉప…

Read More

ఎంపీ వద్దిరాజు వారణాసిలో

Date 27/02/2024 —————————————- రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వారణాసి(బనారస్,కాశీ)లో పెట్రోలియం సహజవాయువు పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశానికి హాజరయ్యారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో మంగళవారం ఛైర్మన్ రమేష్ విధురియ అధ్యక్షతన పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశమైంది.ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు, పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు.దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో పెట్రోల్,డీజీల్, వంటగ్యాస్ సరఫరాలకు సంబంధించిన తీరుతెన్నులు, నెలకొన్న సమస్యలు,వాటి సత్వర పరిష్కారానికి చేపట్టవలసిన చర్యలపై ఈ సమావేశం చర్చిస్తుంది.ఈ…

Read More
error: Content is protected !!