NETIDHATHRI

Murderous wives

హంతక భార్యలు–వివాహ వ్యవస్థకు ముప్పు తెస్తున్నారా.

హంతక భార్యలు – వివాహ వ్యవస్థకు ముప్పు తెస్తున్నారా ? జైపూర్,నేటి ధాత్రి:       ఇటీవలి కాలంలో కొన్ని నేర ఘటనలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.అలాంటి వాటిలో ఎక్కువగా విలన్లు.. మహిళలు,భార్యలే.తాజాగా దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలోనూ మార్మోగిపోతున్న పేరు సోనమ్ రఘువంశీ.తన భర్త రాజా రఘువంశీని హనీమూన్‌కు అని మేఘాలయ తీసుకెళ్లి అక్కడ అడవుల్లో సుపారీ గ్యాంగ్ తో చంపించేసి..తాను మాత్రం ప్రియుడితో గడిపేందుకు యూపీ వెళ్లిపోయింది.మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఆర్థికంగా…

Read More
Lunch plan

మధ్యాహ్న భోజన పథకం వండేటప్పుడువడ్డించేటప్పుడు.

– మధ్యాహ్న భోజన పథకం – వండేటప్పుడు,వడ్డించేటప్పుడు….. – పాటించాల్సిన పద్ధతులు నియమాల పై శిక్షణ కార్యక్రమం….. కొల్చారం, (మెదక్)నేటిధాత్రి :-           రాష్ట్ర మరియు జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు మంగళవారం కొల్చారం మండలంలోని మూడు కాంప్లెక్స్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు మరియు ప్రధానోపాధ్యాయులకు మధ్యాహ్న భోజనం వండేటప్పుడు మరియు వడ్డించేటప్పుడు పాటించే పద్ధతులు నియమాలపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా…

Read More
BC Hostel

బీసీ హాస్టల్ భవనం కోసం సంక్షేమ అధికారి వినతి పత్రం.

బీసీ హాస్టల్ భవనం కోసం సంక్షేమ అధికారి వినతి పత్రం నల్లబెల్లి,నేటిధాత్రి:         నల్లబెల్లి మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ భవనాన్ని మరమ్మతు చేసి నూతన భవనం ఏర్పాటు చేసేవరకు బీసీ హాస్టల్ విద్యార్థులను ఎస్సీ హాస్టల్లోకి మార్చాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ జిల్లా అధికారి పుష్పాలతకు వినతి పత్రం అందజేశారు.అనంతరం ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్, స్వేరోస్ మాజీ జిల్లా అధ్యక్షుడు శనిగరపు రాజేంద్రప్రసాద్, వి హెచ్…

Read More
Singareni Company.

కార్మికులంతా రక్షణ సూత్రాలను అనుసరించి పని చేయాలి..

కార్మికులంతా రక్షణ సూత్రాలను అనుసరించి పని చేయాలి.. రామకృష్ణాపూర్, నేటిధాత్రి:         సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులు, అధికారులు ప్రతి ఒక్కరూ రక్షణ సూత్రాలను అనుసరించి పని చేయాలని, ఇంటి నుండే రక్షణతో హెల్మెట్ ధరించి డ్యూటీకి రావాలని, డ్యూటీలో ఎల్లప్పుడూ రక్షణ పరికరాలు ధరించి పని చేయాలని మందమర్రి ఏరియా జిఎం దేవేందర్ అన్నారు. మంగళవారం రామకృష్ణాపూర్ సిహెచ్పీ లో డీజీఎం బీ బీ ఝా ఆధ్వర్యంలో స్పెషల్ సేఫ్టీ అవేర్నెస్…

Read More
Congress Party.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేత.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేత. కల్వకుర్తి/ నేటి ధాత్రి :       నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లో ఇందిరమ్మ ఇళ్లు మోడల్ హౌస్ ను ఎమ్మెల్యేలు కశిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి పట్టణంలోని CKR (చింతల కొండా రెడ్డి) ఫంక్షన్ హాల్ లో కల్వకుర్తి పట్టణం, కల్వకుర్తి మండలం, వెల్దండ మండలం, చారకొండ మండాల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి జిల్లా ఇంచార్జిలు…

Read More
Awareness Training Program

పాఠశాలల పరిశుభ్రత మరియు పారిశుద్ధ్య నిర్వహణపై.

– పాఠశాలల పరిశుభ్రత మరియు పారిశుద్ధ్య నిర్వహణపై… – మండల స్థాయిలో శిక్షణ… కొల్చారం, (మెదక్) నేటి ధాత్రి:-       మండలంలోని వివిధ పాఠశాలలో పనిచేసే పారిశుద్ధ కార్మికులకు ఒకరోజు శిక్షణ మండల వనరుల కేంద్రం కొల్చారంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సత్యనారాయణ రావు మాట్లాడుతూ పారిశుధ్యం పై వారికి పలు సూచనలు చేయడం జరిగింది ఇందులో రిసోర్స్ పర్సన్ వెంకటేశం, మండల వనరుల కేంద్రం సిబ్బంది మరియు సిఆర్పిలు…

Read More
BRS Part Former MLA Peddi.

నర్సంపేటలో జరుగుతున్న అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే పెద్ది నిధులే…

నర్సంపేటలో జరుగుతున్న అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే పెద్ది నిధులే.. మున్సిపాలిటీని అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ పార్టే.. ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి:         కాంగ్రెస్ ప్రభుత్వం పేరుతో నర్సంపేట పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల నిధులు గత ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెచ్చిన నిధులే ఆని బిఆర్ఎస్ రాష్ట్ర రైతు సమన్వయ మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి తెలిపారు. బిఆర్ఎస్…

Read More
MPO Sripathi Babu Rao

గ్రామ పంచాయతీలను సందర్శించిన.

గ్రామ పంచాయతీలను సందర్శించిన ఎంపీఓ శ్రీపతి బాబురావు జైపూర్,నేటి ధాత్రి:       జైపూర్ మండలం గంగిపెల్లి గ్రామ పంచాయతీని మంగళవారం ఎంపీవో శ్రీపతి బాబురావు ఆకస్మికంగా సందర్శించారు.గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి తడి చెత్త,పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని, గ్రామంలో ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలు లేకుండా చూసుకోవాలని,13 వ తేదీన గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా చేసి సర్టిఫికేట్ సమర్పించాలని పంచాయితీ కార్యదర్శికి తెలియజేశారు. రహదారులు మరియు మురుగు కాల్వలు పరిశుభ్రంగా ఉంచాలని, వాటర్…

Read More
BC Students' Union.

బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులుగా పూరెల్ల నితీష్…

జాతీయ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులుగా పూరెల్ల నితీష్… రామకృష్ణాపూర్, నేటిధాత్రి:       జాతీయ బీసీ విద్యార్థి సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన పూరెల్ల నితీష్ నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ గౌడ్ నియామక పత్రం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నితీష్ మాట్లాడారు. విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తానని, బీసీ విద్యార్థుల…

Read More
Indiramma committees

కరీంనగర్ నగరంలో గాడి తప్పిన ప్రభుత్వపాలన.

కరీంనగర్ నగరంలో గాడి తప్పిన ప్రభుత్వపాలన నేటికీ ఇందిరమ్మ కమిటీలు లేకపోవడం సిగ్గుచేటు సమస్య చెప్పుకుందాం అంటే అధికార పార్టీ నాయకుడే లేడు ఇంచార్జ్ మంత్రి ఉన్నా లేనట్టే-సిపిఐ కరీంనగర్, నేటిధాత్రి:             కరీంనగర్ నగర ప్రజలకు తమ సమస్యలు వెల్లవించుకుందామంటే దిక్కులేని దుస్థితి ఉందని అధికార పార్టీ ప్రజాప్రతినిధి కరీంనగర్లో లేకపోవడం వల్ల ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని దుస్థితి ప్రజలు ఎదుర్కొంటున్నారని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి…

Read More
Land Records.

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి.

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి తహసీల్దార్ వి శ్రీనివాసులు భూపాలపల్లి నేటిధాత్రి         భూపాలపల్లి రూరల్ మండలంలోని నాగారం ఆజంనగర్ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ముఖ్య అతిథిగా భూపాలపల్లి తహసీల్దార్ వి శ్రీనివాసులు హాజరైనారు అనంతరం దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలను పరిశ్క రించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భూ రికార్డుల్లో పేర్లు తప్పులు విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూ ములు, భూ స్వభావం తప్పులు,…

Read More
MRO Srinivas.

నస్కల్ లో రెవేన్యూ సదస్సు.

— నస్కల్ లో రెవేన్యూ సదస్సు • భూ సమస్యలకు అర్జీలు చేసుకోండి • ఎమ్మార్వో శ్రీనివాస్ నిజాంపేట: నేటి ధాత్రి       భూ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని నిజాంపేట తాహసిల్దార్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు మండలంలోని నస్కల్ గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సును ఎమ్మార్వో శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూ సమస్యలు ఉన్న ప్రతి రైతు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని…

Read More
RTC bus ticket

పెంచిన ఆర్టీసీ బస్ టికెట్లను ధరను వెంటనే తగ్గించాలి.

పెంచిన ఆర్టీసీ బస్ టికెట్లను ధరను వెంటనే తగ్గించాలి బిజెపి పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ పరకాల నేటిధాత్రి   బస్సు పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ సామాన్య ప్రజలతోపాటు,విద్యార్థుల బస్సు పాస్ 20 శాతం,పెంచిన తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రం ఆర్డినరీ పాస్ ధరను రూపాయలు 1150 నుండి రూ.1400కు,మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధరను 1300 నుండి 1600 కు,డీలక్స్ పాస్ ధరను 1450 నుండి 1800 పెంచిన టీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకం వల్ల జరిగే…

Read More
Principal Rajender Babu.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య నడికూడ,నేటిధాత్రి:       మండలంలోని చౌటుపర్తి గ్రామపంచాయతీ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బడిబాట గ్రామసభను మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోడెం రాజేందర్ బాబు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నడికూడ మండల విద్యాశాఖ అధికారి కె.హనుమంతరావు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తారు. అయితే దానికోసం మన ఊరిలో…

Read More
Collector

కలెక్టర్ కార్యాలయం గేటు ముందు ధర్నా కార్యక్రమం.

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం గేటు ముందు ధర్నా కార్యక్రమం మరియు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కి మెమోరాండం ఇవ్వడం జరిగినది మంచిర్యాల నేటి దాత్రి         మంచిర్యాల భారతీయ మజ్దూర్ సంఘ్ డిమాండ్లు 1.) ఈ పి ఎఫ్- 95 యొక్క కనీస పెన్షన్ 1000/- రూపాయల నుండి 5000/- రూపాయలకు వెంటనె పెంచాలి. మరియు చివరకు జీతంలో 50% + డి ఏ రిలీఫ్ పెన్షన్ ను చెల్లించాలి. 2.)…

Read More
Leaders of BRS.

స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ను సన్మానించిన.

స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ను సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు జహీరాబాద్ నేటి ధాత్రి:       జహీరాబాద్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా వినాయకుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతు పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. వినాయకుమార్ గారినీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూలమాలతో స్వాగతం పలికిన బిఆర్ఎస్ నాయకులు బండి మోహన్, జే రవికిరణ్,…

Read More
MLA quorum.

గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు ట్రెంచ్ ఏర్పాటు చేయాలి…

గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు ట్రెంచ్ ఏర్పాటు చేయాలి… ఎమ్మెల్యే కోరం కు వినతిపత్రం అందజేసిన అఖిలపక్షం… ట్రెంచ్ హద్దులు ఏర్పాటు కు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కోరం కనకయ్య… నేటి ధాత్రి – గార్ల :-       సీతంపేట పరిధిలోని గార్ల పెద్ద చెరువు ఆక్రమణకు గురౌతూ కబ్జా కు గురైన చెరువు శిఖం భూములను కబ్జా నుండి కాపాడి,శాశ్వతంగా ట్రెంచ్ ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు…

Read More
Orphaned Child Laborers.

అనాధ బాలకార్మికులం..!

శీర్షిక: హైదరాబాద్,నేటి ధాత్రి: అనాధ బాలకార్మికులం..! కామాంధులు తిని వదిలేసిన చిదిమేసిన ఎంగిలి విస్తరాకులం మేము మేము అనాధ బాలకార్మికులం..!   హైదరాబాద్,నేటి ధాత్రి:             బ్రతుకు కోసం మెతుకుకోసం పోరాటం చేస్తున్న ఆరవ పంచభూతమైన ఆకలికి వారసులం మేము మేము అనాధ బాలకార్మికులం..! రోజంతా మస్తు పని చేస్తాం…కడుపును పస్థులు ఉంచుతాం… వెట్టిచాకిరి చేస్తున్న భావిభారత పౌరులం మేము మేము అనాధ బాలకార్మికులం..! సమాజంలో తన్నులు తిట్లు అవార్డులు పొందిన…

Read More
SI G Shravan Kumar.

బీటీ 111 పత్తి విత్తనాలు నిషేధం.

బీటీ 111 పత్తి విత్తనాలు నిషేధం. అమ్మిన సాగుచేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు. ఎస్సై జి శ్రవణ్ కుమార్. చిట్యాల, నేటి ధాత్రి ;       జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం రోజున వ్యవసాయ శాఖ ఏడిఈ మరియు ఎస్ఐ జి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ మరియు పెస్టిసైడ్స్ షాపులను తనిఖీ చేయడం తనిఖీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీటీ త్రిబుల్ వన్…

Read More
HEO Poleboyna Krishnaiah,

మండలంలో దోమల మందు పిచికారి.

మండలంలో దోమల మందు పిచికారి కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి..         భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం ముందస్తు జాగ్రత్తగా దోమల మందు డాక్టర్ రవితేజ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాల చిరు మల్ల మరియు కేజీబీవి స్కూల్లో ప్రారంభించి ముందస్తు మలేరియా పాజిటివ్ కేసులు ఉన్న 13 గ్రామాల్లో స్ప్రే చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ పోలేబోయిన కృష్ణయ్య, కీటక జనిత వ్యాధుల నియంత్రణ సూపర్వైజర్ అరుణ్…

Read More
error: Content is protected !!