NETIDHATHRI

కూలీ సంచ‌ల‌నం.. రైట్స్‌తో రికార్డుల మోత‌

కూలీ సంచ‌ల‌నం.. రైట్స్‌తో రికార్డుల మోత‌ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కూలీ చిత్రం విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది.   సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ (Rajinikanth) 171 చిత్రంగా డైరెక్ట‌ర్ లోకేశ్ క‌న‌గ‌రాజ్ (Lokesh Kanagaraj) క‌ల‌యిక‌లో బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న రూపొందుతున్న‌ చిత్రం కూలీ (Coolie). భారీ బ‌డ్జెట్‌తో ఎన్నో అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రంలో నాగార్జున (Nagarjuna Akkineni), ఉపేంద్ర (Upendra), షౌబిన్ (Soubin Shahir), స‌త్య‌రాజ్(Sathya Raj), శృతిహాసన్ (Shruti Haasan) వంటి…

Read More

వైభవ్‌ ఫ్రెండ్‌ అయాన్‌ దుమ్మురేపాడు 

వైభవ్‌ ఫ్రెండ్‌ అయాన్‌ దుమ్మురేపాడు    ఐపీఎల్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ స్ఫూర్తితో బిహార్‌కే చెందిన మరో చిచ్చరపిడుగు అయాన్‌ రాజ్‌ ట్రిపుల్‌ సెంచరీతో దుమ్మురేపాడు… ముజ్‌ఫర్‌పూర్‌ (బిహార్‌): ఐపీఎల్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ స్ఫూర్తితో బిహార్‌కే చెందిన మరో చిచ్చరపిడుగు అయాన్‌ రాజ్‌ ట్రిపుల్‌ సెంచరీతో దుమ్మురేపాడు. డిస్ట్రిక్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో సంస్కృతి క్రికెట్‌ అకాడమీ తరఫున 13 ఏళ్ల అయాన్‌ కేవలం 134 బంతుల్లో 327 పరుగులు సాధించాడు. అందులో 22 సిక్సర్లు, 41 ఫోర్లు…

Read More

నాకు నటించడమే రాదన్నారు

నాకు నటించడమే రాదన్నారు ‘శతమానం భవతి’, కార్తికేయ 2’ లాంటి పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో కథానాయికగా తెలుగు ప్రేక్షకులను అలరించారు అనుపమ పరమేశ్వరన్‌. ఆమె నటించిన ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ అనే…   ‘శతమానం భవతి’, కార్తికేయ 2’ లాంటి పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో కథానాయికగా తెలుగు ప్రేక్షకులను అలరించారు అనుపమ పరమేశ్వరన్‌. ఆమె నటించిన ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ అనే మలయాళ చిత్రం ఈనెల 27న విడుదలవుతోంది….

Read More

మెగాస్టార్‌తో డ్యూయెట్‌

మెగాస్టార్‌తో డ్యూయెట్‌ shine junior college చిరంజీవి కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం (మెగా 157-వర్కింగ్‌ టైటిల్‌) షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా… చిరంజీవి కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం (మెగా 157-వర్కింగ్‌ టైటిల్‌) షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఉత్తరాఖండ్‌లోని మసూరీలో రెండో షెడ్యూల్‌ మొదలైంది. ఇందులో చిరంజీవి సహా ప్రధాన తారాగణం అంతా…

Read More

ఓటీటీకి.. తెలుగు సీట్ ఎడ్జ్ సూపర్ నేచురల్ థ్రిల్లర్

ఓటీటీకి.. తెలుగు సీట్ ఎడ్జ్ సూపర్ నేచురల్ థ్రిల్లర్   ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేంద‌కు చాలా రోజుల త‌ర్వాత‌ ఓ స్ట్రెయిట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ సిద్ద‌మ‌వుతోంది.   ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేంద‌కు చాలా రోజుల త‌ర్వాత‌ ఓ స్ట్రెయిట్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ (Viraatapalem) సిద్ద‌మ‌వుతోంది. మిస్ ఫ‌ర్‌ఫెక్ట్ సిరీస్ ఫేమ్‌ అభిజ్ఞ వూతలూరు (Abhignya…

Read More

మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల ఝరాసంగం.

మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల ఝరాసంగం, మండల విద్యార్థినికి స్టేట్ ర్యాంక్ జహీరాబాద్ నేటి ధాత్రి: విడుదల అయిన ఇంటర్ ఫలితాల్లో పురం అక్షిత రెడ్డి D/o పురం బసిరెడ్డి MPC(మొదటి సంవత్సరంలో)466/470 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకు ఉత్తమ సాధించింది.ఈ సందర్భంగా విద్యార్థిని పురం అక్షిత రెడ్డికి ప్రిన్సిపల్ టీ తేనావతి మరియు అధ్యాపక బృందం మరియు కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

Read More

పల్లె పోరుకు సిద్ధం!…..

పల్లె పోరుకు సిద్ధం!….. ◆ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధం ◆ ఎన్నికలెప్పుడొచ్చినా సజావుగా నిర్వహించేలా కసరత్తు ◆ బ్యాలెట్‌ బాక్సులు, పత్రాలు సమకూర్చేపనిలో నిమగ్నం ◆ పోలింగ్‌ కేంద్రాలు, సిబ్బంది ఎంపిక, శిక్షణపై దృష్టి ◆ జిల్లాలకు చేరిన ఎన్నికల గుర్తులు ◆ సర్పంచ్‌కు 30.. వార్డు సభ్యులకు 20 ◆ రాష్ట్రంలో 12,848 పంచాయతీలు.. జహీరాబాద్ నేటి ధాత్రి:     పల్లె పోరుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల…

Read More

ఎన్కౌంటర్లో నేలకొరిగిన గాజర్ల రవి

ఎన్కౌంటర్లో నేలకొరిగిన గాజర్ల రవి:- టేకుమట్ల, నేటిధాత్రి:-   అల్లూరి జిల్లాలలో భారీ ఎన్కౌంటర్ ముగ్గురు మావోయిస్టుల అగ్ర నేతల మృతి … ఏపీలోని అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం తెల్లవారు జామున భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలు మావో యిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగింది. మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యుడు ఉదయ్ అలియాస్ గాజర్ల రవి జోనల్‌ కమిటీ సభ్యురాలు అరుణ , అంజు మృతి చెందారు….

Read More

భారత ప్రధాని పిలుపుమేరకు.

“నేటిధాత్రి” జమ్మికుంట. 11వ “అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాల” జరుగున్న కార్యక్రమాలలో భాగంగా భారతదేశ ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈ నెల 27 నుండి వచ్చే నెల 21 వరకు (25 రోజుల పాటు) జమ్మికుంట మండలంలో “ప్రాధమిక ఆరోగ్య కేంద్రం,ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్” GAD పోతీరెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న”ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా” కార్యక్రమం లో కరీంనగర్ జిల్లా ఆయుష్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో… మెడికల్ ఆఫీసర్…

Read More

కాళేశ్వరంపై కూనంనేని విషం!

`కూనంనేని వ్యాఖ్యలు కమ్యూనిస్టు పార్టీకే అవమానం! `తెలంగాణ సాయిధ పోరాటం కూనంనేని మర్చిపోయినట్లున్నాడు! `కమ్యూనిజం సిద్దాంతాలకు తిలోదకాలిచ్చినట్లున్నాడు `తెలంగాణలో విద్యుత్‌ ఉద్యమాలు చేసిన సిపిఐ వారసుడుగా మాట్లాడడం లేదు  `రాజకీయంగా కేసిఆర్‌ ను కూనంనేని ఏం మాట్లాడినా అభ్యంతరం లేదు `ప్రజల సొమ్ముతో కట్టిన కాళేశ్వరం కూల్చాలనడం అవివేకం! `కూనంనేని ఆంద్రా పక్షపాతి అని మరోసారి తేలింది `ప్రాజెక్టుపై అవగాహన లేమి వ్యాఖ్యలు! `తెలంగాణలో ఎర్రపార్టీలో కూనంనేని కుత్సిత స్వభావం `పొత్తులో గెలిచినా నిజం మాట్లాడడం కమ్యూనిస్టుల…

Read More

ఎన్టీఆర్‌ ఫస్ట్‌.. రేవంత్‌ నెక్స్ట్‌

`ఎప్పటికైనా నేను సీఎం అని చెప్పిన వన్‌ అండ్‌ ఓన్లీ రేవంత్‌ రెడ్డి. `నేను సీఎం కావడమే నా లక్ష్యం అని చెప్పిన ఒకే ఒక్కడు రేవంత్‌ రెడ్డి. `అంత ధైర్యంగా చెప్పిన నాయకుడు మరొకరు లేరు. `సీఎం కావడమే లక్ష్యంగా రాజకీయాలు చేసిన ఏకైక నాయకుడు. `గతంలో నేను సీఎం కావాలి అని చెప్పిన ఎన్టీఆర్‌. `తర్వాత ధైర్యంగా చెప్పింది రేవంత్‌ రెడ్డి. `సీఎం కావాలన్న లక్ష్యంతో రాజకీయాలలోకి వచ్చిన రేవంత్‌. `అప్పటి కాంగ్రెస్‌ నాయకులు…

Read More
Election

కేసముద్రం మండల టిడిపి పార్టీ నూతన కమిటీ ఎన్నిక.

కేసముద్రం మండల టిడిపి పార్టీ నూతన కమిటీ ఎన్నిక టిడిపి మండల పార్టీ అధ్యక్షునిగా ఏశబోయిన ఎల్లయ్య ప్రధాన కార్యదర్శిగా బోడకుంట్ల సత్యనారాయణ కేసముద్రం నేటి ధాత్రి:     కేసముద్రం మున్సిపాలిటీలోని హరిహర గార్డెన్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం మహబూబాబాద్ పార్లమెంట్ అడహక్ కమిటీ కన్వీనర్ గా కొండపల్లి రామచందర్ రావు అధ్యక్షత వహించగా రాష్ట్ర టిడిపి పార్టీ పరిశీలకులుగా యనాల అనంతరెడ్డి హాజరై కేసముద్రం టిడిపి మండల పార్టీ ఎన్నికలను నాయకుల, కార్యకర్తల…

Read More
Police.

సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ బాధితునికి ఫోన్ అందించిన పోలీసులు.

సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ బాధితునికి ఫోన్ అందించిన పోలీసులు జైపూర్ నేటి ధాత్రి: జైపూర్ మండలం ఇందారం దక్కన్ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న బానోతు సురేష్ జూన్ 5వ తేదీన తన మొబైల్ ఫోన్ ఎక్కడో పోయినట్లు తెలిపారు. ఆందోళన చెందిన బాధితుడు జైపూర్ పోలీస్ స్టేషన్ లో జూన్ 13వ తేదీన తన మొబైల్ ఫోన్ పోయిందని దరఖాస్తు ఇవ్వగా పోలీస్ వారు సిఈఐఆర్ పోర్టల్ కంప్లైంట్ నమోదు చేసుకొని ట్రేస్…

Read More
Groundbreaking ceremony

సబ్ స్టేషన్ల నిర్మాణ పనుల శంకుస్థాపన.

సబ్ స్టేషన్ల నిర్మాణ పనుల శంకుస్థాపన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భూపాలపల్లి నేటిధాత్రి: ప్రజా ప్రభుత్వంలో సంక్షేమాన్ని వెనకబడనివ్వం.. అభివృద్ధిని ఆగనివ్వమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డీసీసీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, భూపాలపల్లి…

Read More
State President

మంత్రి భట్టి విక్రమార్క కు వినతి పత్రం ఇచ్చిన కేబుల్ ఆపరేటర్లు.

మంత్రి భట్టి విక్రమార్క కు వినతి పత్రం ఇచ్చిన కేబుల్ ఆపరేటర్లు… కరెంట్ పోల్ టాక్స్ ను రద్దు చేయాలని డిమాండ్. భూపాలపల్లి నేటిధాత్రి:   ఆపరేటర్లకు భారంగా మారుతున్న పోల్ టాక్స్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల సంగం రాష్ట్ర అధ్యక్షుడు పాల్వంచ కోటేశ్వర్ రావు డిమాండ్ చేశారు… భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ని సింగరేణి ఫంక్షన్ హాల్ లో కేబుల్ ఆపరేటర్ల సంగం రాష్ట్ర అధ్యక్షుడు పాల్వంచ…

Read More
Urdu language.

ఉర్దూ భాష విస్మరి విస్మరిస్తున్న ప్రభుత్వం.

మొహమ్మద్ ఫరీద్ ఉద్దీన్ ఫ్లైఓవర్ సింబల్‌బోర్డ్‌లో ఉర్దూ భాష విస్మరి విస్మరిస్తున్న ప్రభుత్వం. జహీరాబాద్ నేటి ధాత్రి: జహీరాబాద్‌లోని ఈద్గా ముందు ఉన్న కొత్త ఫ్లైఓవర్ వంతెన పైన ఉన్న సైన్ బోర్డుపై ఉర్దూలో ఎలాంటి రాతలు లేవు. AIMIM జహీరాబాద్ అధ్యక్షుడు మొహమ్మద్ అత్తర్ అహ్మద్ ఈ విషయం గురించి సమాచారం అందుకున్న వెంటనే, జమాత్ ప్రతినిధులు మా ఫ్లైఓవర్ వంతెన వద్దకు చేరుకుని, మొదట ఆ పనిని నిలిపివేసి, తెలంగాణ రాష్ట్ర రెండవ ప్రభుత్వం…

Read More
MRPS

ఆవిర్భావ  దినోత్సవ వేడుకలను ఘనంగా చేయాలి.

జూలై 7 న ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ  దినోత్సవ వేడుకలను ఘనంగా చేయాలి. జహీరాబాద్ నేటి ధాత్రి:           జహీరాబాద్ నియోజకవర్గ పట్టణ కేంద్రం గా స్థానిక రభాసా అతిథి గృహంలో అబ్రహం మాదిగ అధ్యక్షతన ఉల్లాస్ మాదిగ సమన్వయంతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిలు గా విచ్చేసిన ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జిలు రామరాపు శ్రీనివాస్ మాదిగ,విఎస్ రాజు మాదిగలు  మాట్లాడుతూ…ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఆవిర్భవించిన తరువాత,మందకృష్ణ  తన పేరు…

Read More

శానిటేషన్ నిర్వహణలో అలసత్వం తగదు.

శానిటేషన్ నిర్వహణలో అలసత్వం తగదు. బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్* 25, 26 డివిజన్ లలో శానిటేషన్ పరిశీలన….. వంద రోజుల కార్యాచరణ ర్యాలీలో పాల్గొని శానిటేషన్ పై అవగాహన కల్పించిన కమిషనర్… వరంగల్, నేటిధాత్రి :    శానిటేషన్ నిర్వహణలో అలసత్వన్ని వీడాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. మంగళవారం వరంగల్ నగర పరిధిలోని 25, 26 డివిజన్ లలో చార్ బౌలి ప్రాంతంలో కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి సానిటేషన్ నిర్వహణను…

Read More
Yuva Sena

ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సమయ్య ఎన్నిక.

ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సమయ్య ఎన్నిక భూపాలపల్లి నేటిధాత్రి       మహదేవపూర్ మండల కేంద్రంలో బ్రాహ్మణపల్లి ఎస్సీ కాలనీ లో నూతన గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు అదేవిధంగా మండల ఇన్చార్జి అంబాల చంద్రమౌళి సూచనకు మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో గ్రామ శాఖ గౌరవ అధ్యక్షులు కాలువ మల్లయ్య…

Read More

సంకల్ప సభను విజయవంతం చేద్దాం .

సంకల్ప సభను విజయవంతం చేద్దాం శాయంపేట నేటిధాత్రి:     శాయంపేట మండలం మైలారం గ్రామంలో గురు వారం అనగా19-06-2025 ఉదయం 10 గంటలకు వికసి త్ భారత్ యొక్క అమృత కాల సేవా సుపరిపాలన పేదల సంక్షేమానికి 11సంవత్సరాల మోడీ ప్రభుత్వం గడచిన సందర్భంగా సంకల్ప సభ నిర్వహించడం జరుగుతుందని బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు భారత దేశం అభివృద్ధి…

Read More
error: Content is protected !!