
డ్రగ్స్ గంజాయి నివారణలో విద్యార్థులు యువత భాగస్వాములు కావాలి.
డ్రగ్స్ గంజాయి నివారణలో విద్యార్థులు యువత భాగస్వాములు కావాలి సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి ): సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పాఠశాల,కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వలన కలుగు అనర్ధాలపై రేపటి నుండి వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆంటీ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా జిల్లా వ్యాప్తంగా పాఠశాల, కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని…