మెట్ పల్లి లో బూత్ స్థాయి సభ్యుల కుటుంబాలకు అండగా అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్

మెట్ పల్లి జనవరి 22 నేటి ధాత్రి
మెట్ పల్లి లో బూత్ స్థాయి సభ్యుల కుటుంబాలకు అండగా అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా
ఈ మధ్యకాలంలో గృహ ప్రవేశాలు జరుపుకున్న పలువురు బూత్ స్థాయి సభ్యులకు మరియు ఆడపిల్లల పెండ్లి లు చేసినవారికి పలు ఆరోగ్య సమస్యలకు గురైన వారికి ఏ డి ఎఫ్ వెల్ఫేర్ ద్వారా ఆర్ధిక సహాయం 13 మంది భూత్ స్థాయి కార్యకర్తలు కు అందజేయబడింది..కోరుట్ల
మండల భారతీయ జనతా పార్టీ తరపున నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్న కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో కోరుట్ల నియోజకవర్గం కన్వీనర్ సుఖేందర్ గౌడ్ మండల అధ్యక్షులు విజయ్ కుమార్ యూసుఫ్ నగర్ సర్పంచ్ తుకారాం గౌడ్ భూమనందం లబ్ధిదారులు ఎల్లేశ్వరం ఆనంద్ ముక్కెర శివ మరియు ఎంపీ పిఏ నారాయణ పాల్గొన్నారు ఇలాంటి ఫండ్ ఇవ్వడం నిజంగా గర్వించదగ్గ విషయం అని ధర్మపురి అరవింద్ ను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!