శుభాకాంక్షలు తెలియజేసిన ఆరెపల్లి ప్రశాంత్

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామ సర్పంచ్ గా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి నేటి వరకు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిస్వార్ధంగా సేవాలు అందించిన వీర్ల సరోజన ప్రభాకర్ రావుకి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆత్మీయ సన్మాన సభలో శాలువా కప్పి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన ఆరెపల్లి ప్రశాంత్. ఈకార్యక్రమంలో వీర్ల కుందన్, ఆరెపల్లి వినోద్, కల్లేపల్లి కుమార్, తోదేటి శ్రీనివాస్, సతార్ల అనిల్, సిరిపురం కిట్టు, అజయ్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!