
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గుంటూరుపల్లి గ్రామ ముద్దుబిడ్డ మన్నెం వాసు భూలక్ష్మి దంపతుల కుమారుడు మన్నెం అజయ్ కుమార్ ఇటీవల వెలువడిన సివిల్స్ ఫలితాలలో 44 వ ర్యాంక్ సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో ఉద్యోగం సాధించాడు. ఈ సందర్బంగా గుంటూరుపల్లి గ్రామ ప్రజలు ప్రత్యేక అభినందనలు తెలిపారు.