సివిల్స్ ఫలితాల్లో 44వ ర్యాంకు సాధించిన అజయ్.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గుంటూరుపల్లి గ్రామ ముద్దుబిడ్డ మన్నెం వాసు భూలక్ష్మి దంపతుల కుమారుడు మన్నెం అజయ్ కుమార్ ఇటీవల వెలువడిన సివిల్స్ ఫలితాలలో 44 వ ర్యాంక్ సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో ఉద్యోగం సాధించాడు. ఈ సందర్బంగా గుంటూరుపల్లి గ్రామ ప్రజలు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version